రాష్ట్రీయం
Swarna Vimana Gopuram Maha Kumbhabishekam: మాజీ సీఎం కేసీఆర్ను కలిసిన యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, స్వర్ణ విమాన గోపురం మహాకుంభాభిషేకానికి రావాల్సిందిగా ఆహ్వానం
VNSయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వర్ణ విమాన గోపురానికి ఈ నెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరిగుట్ట పునర్నిర్మాణ కర్త, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
Free Chicken Distribution In Uppal: ఫ్రీగా చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, హైదరాబాద్ ఉప్పల్లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం
VNSప్రస్తుతం చికెన్ ప్రియులను బర్డ్ ఫ్లూ (Bird Flu) భయం వెంటాడుతోంది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కు దూరమయ్యారు. కోడి కూర తింటే ఎక్కడ ఏ రోగం వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అందుకే, చికెన్ తినడం మానేశారు. ఇక, కొందరు కోడి గుడ్లను చూసినా వణికిపోతున్నారు.
Kamareddy: ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు, కూతురు పెళ్లి జరుగుతుండగానే కుప్పకూలిన తండ్రి, ఆస్పత్రికి తరలించే లోపే మృతి
VNSకన్న కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఆ తండ్రి ఆశపడ్డాడు. అనుకున్నట్టుగానే మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయం చేశాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ అంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాసేపట్లో కూతురి పెళ్లి (Daughter Marriage) జరుగుతుందనగా.. మండపంలో ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలాడు.
Hyderabad: అపార్టుమెంట్ లిఫ్ట్లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు.. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్లో ఘటన, బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో ఇదిగో
Arun Charagondaఅపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కున్నాడు ఆరేళ్ల బాలుడు . హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంక్ శాంతినగర్లో ఈ ఘటన జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Kodanda Reddy: నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి... యాసంగి పంటలు వేసి అప్పులపాలు కావొద్దని రైతులకు విజ్ఞప్తి చేసిన కోదండ రెడ్డి
Arun Charagondaనీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి.. భూగర్భజలాలు లేవు అన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి . కొత్తగా బోర్లు వేసి నష్టపోవద్దన్నారు. ఈ మేరకు రైతులకు విజ్ఞప్తి చేశారు కోదండ రెడ్డి.
Bandi Sanjay: LRS పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్.. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని బండి సంజయ్ ఫైర్
Arun Charagondaఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. పెద్దపల్లి మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
GHMC Joint Commissioner Janakiram: జానకిరామ్ వివాహేతర సంబంధంలో బిగ్ ట్విస్ట్.. శారీరకంగా హింసిస్తున్నాడని భార్య కళ్యాణి ఫిర్యాదు
Arun CharagondaGHMC జాయింట్ కమిషనర్ జానకిరామ్ వివాహేతర సంబంధం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది . మొదటి భార్య చనిపోవడంతో ఆరేళ్ల క్రితం కళ్యాణిని రెండవ వివాహం చేసుకున్నారు జానకీరామన్.
Tirupati School Bus Accident: వీడియో ఇదిగో, సూళ్లూరుపేటలో నారాయణ స్కూల్ బస్సు బోల్తా, పలువురు విద్యార్థులకు గాయాలు
Hazarath Reddyసూళ్లూరుపేటలో నారాయణ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తడ మండలం బోడి లింగాలపాడు జాతీయ రహదారిపై విద్యార్థులను తీసుకువెళుతున్న సూళ్లూరుపేట నారాయణ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 30మంది విద్యార్థులున్నారు
CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి
Arun Charagondaనారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . అప్పక్ పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు.
Koneru Konappa Resigns From Congress: కాంగ్రెస్కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అధికార పార్టీకి తొలి షాక్
Arun Charagondaతెలంగాణ కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఇకపై తాను స్వతంత్రంగా ఉంటానని ఏ పార్టీలో చేరనని తేల్చిచెప్పారు
Missing Students Safe: అంబర్పేటలో తప్పిపోయిన విద్యార్థులు సేఫ్.. యాదగిరిగుట్ట మండలం బావి వద్ద స్నానం చేస్తుండగా పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
Arun Charagondaహైదరాబాద్ అంబర్పేటలో మిస్ అయిన నలుగురు విద్యార్థులు సేఫ్గా దొరికారు(Missing Students Safe). నిన్న హైదరాబాద్ అంబర్ పేట్ లో (Amberpet)తప్పిపోయారు నలుగురు విద్యార్థులు.
Mekapati Goutham Reddy Death Anniversary: ఐ మిస్ యూ గౌతమ్ అంటూ వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్, నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం
Hazarath Reddyదివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం ఉంచారు
Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు
Hazarath Reddyవిశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంట్లో పూజ చేసేందుకు వెళ్లి ఆఇంటి యజమానురాలు మౌనిక అనే మహిళపై జ్యోతిష్యుడు అప్పన్న అత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే పూజలు చేసి చంపేస్తానంటూ బెదింరించాడు.
Telangana News: రుణమాఫీ కోసం గాంధీ భవన్ మెట్లపై రైతు ధర్నా.. రుణమాఫీ చేయాలని డిమాండ్, పంట బోనస్ ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేసిన రైతు, వీడియో ఇదిగో
Arun Charagondaరుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా చేపట్టాడు(Telangana News). వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టిన మందుబాబు, కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో ఘటన, నిందితుడు అరెస్ట్
Hazarath Reddyఏపీలో మద్యం మత్తులో ఓ మందుబాబు చేసిన హల్ చల్ తో బస్సు ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టి వీరంగం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బస్సు నుండి దిగుతూ చేతిలో ఉన్న ఆయుధంతో బస్సు అద్దాలు పగలగొట్టడం చూడవచ్చు.
Anantha Venkatarami Reddy: వీడియో ఇదిగో, మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి? కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి
Hazarath Reddyవైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని, ఈ క్రమంలోనే భద్రతను కుదించిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి (Anantha Venkatarami Reddy) విమర్శించారు.
Students Missing In Amberpet: హైదరాబాద్ అంబర్పేటలో నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. పరీక్షలో కాపీ కొడుతుండగా పట్టుకున్న టీచర్, పోలీసుల గాలింపు
Arun Charagondaహైదరాబాద్ అంబర్ పేట్ లో నలుగురు విద్యార్థులు మిస్ అయ్యారు. ప్రేమ్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు నలుగురు విద్యార్థులు. నిన్న పరీక్షలో కాపీ కొడుతుండగా పట్టుకుంది టీచర్
Telangana Shocker: వీడియో ఇదిగో, అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్, వారికే షాక్ కొట్టడంతో కుటుంబం మొత్తం మృతి
Hazarath Reddyతెలంగాలోని నిజామాబాద్ జిల్లాలో గల బోధన్ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొలంలో కరెంట్ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలోని షాటాపూర్కి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది.
Telangana Horror: చిన్న గొడవలో దారుణం, తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మత్తు దిగాక విషయం తెలిసి లబోదిబోమంటూ..
Hazarath Reddyతెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికేసాడు. మత్తు దిగిన తర్వాత లబోదిబోమన్నాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.