రాష్ట్రీయం

Kodali Nani on Pawan Kalyan: చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతాం, కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పవన్ కళ్యాణ్‌కు కొడాలి నాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతామని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..

CM KCR Speech in Assembly: అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు, రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగా అలవికా నీ హామీలు ఇచ్చి, ప్రజలను వంచించబోమని సీఎం కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తమ అమ్ములపొదిలో మరిన్ని అస్ర్తాలు ఉన్నాయని చెప్పారు.

MLA Vanama Venkateswara Rao: వనమా వెంకటేశ్వరరావు అనర్హత వేటుపై స్టే విధించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జలగం వెంకరావు సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుందో లేదో తెలుస్తామని చెప్పింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

CM KCR on Jagan: వీడియో ఇదిగో, కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్‌ను చాలా ఇబ్బందులు పెట్టింది, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ఇదిగో..

Hazarath Reddy

వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేదింపులు చేసి ఇబ్బందులు పెడితే ఆయన సొంత పార్టీ స్థాపించి కడప పులివెందుల ఉప ఎన్నికల్లో నాలుగైదు లక్షల మెజారిటీతో గెలుపొందాడు- సీఎం కేసీఆర్

Advertisement

CM Jagan on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యం, ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దాన్ని తీర్చేందుకు మీ బిడ్డ ఉన్నాడని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

పోలవరం విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారు. మీ బిడ్డ అలా చేయడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది మీ కోసమే అన్నది మరిచిపోవద్దు. ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దాన్ని తీర్చేందుకు మీ బిడ్డ ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.

CM Jagan Kunavaram Tour: డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం ప్రభుత్వానికి లేదు, కూనవరంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

అల్లూరి సీతారామరాజు, ఏలూరులో జిల్లాలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద బాధితులకు నిత్యవసరాలు అందించాం, ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ10 వేలు ఇవ్వాలని ఆదేశించాం.

Video: పుల్లుగా తాగి మహిళ మీద పడిన ముందుబాబు, పట్టుకుని చితక్కొట్టిన మహిళలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలపురంలో ఓ వ్యక్తి మద్యం తాగి మహిళలతో అసభ్య పదజాలంతో దూషిస్తూ, అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఆ వ్యక్తిని చంప చెల్లుమనిపించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Gaddar Final Journey: మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం.. బోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు.. రూట్ మ్యాప్ వివరాలు ఇవిగో!

Rudra

ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు.

Advertisement

AP Horror: నదిలో విసిరేస్తే.. చేతికి అందిన పైపు పట్టుకుని చిమ్మ చీకట్లో అరగంట అలాగే వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్న బాలిక.. 'శభాష్ కీర్తన' అంటూ నెట్టింట్లో ప్రశంసలు.. అసలేం జరిగింది??

Rudra

మీరు చదువుతున్న ఈ వార్త వింటే, మీ కాళ్ల కింద భూమి కంపించవచ్చు. ఎంతటి ధైర్యస్థులైనా.. 13 ఏండ్ల ఈ బాలిక చూపించిన తెగువ, సమయస్ఫూర్తికి శభాష్ అనకుండా ఉండలేరు.

Hyderabad Horror: పెళ్లి మాటెత్తిందని ట్యాంకర్ కిందకు తోసేసి హత్య.. భర్తను కోల్పోయిన యువతికి దగ్గరయ్యాక మరో మహిళతో నిందితుడి నిశ్చితార్థం.. తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో కడతేర్చిన వైనం.. బాచుపల్లిలో వెలుగు చూసిన ఘటన

Rudra

హైదరాబాద్ లో దారుణం జరిగింది. భర్తను కోల్పోయి ఒంటరిగా బతుకుతున్న ఓ యువతితో ఓ యువకుడు ప్రేమాయణం నడిపాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆమె బలవంతం పెట్టింది. ఇష్టంలేని అతను ఏకంగా ఆమెను ట్యాంకర్ కిందకు తోసి హత్య చేశాడు. హైదరాబాద్‌ బాచుపల్లిలో ఆదివారం ఈ దారుణం జరిగింది.

Gaddar Passed Away: అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు, అసెంబ్లీలో మౌనం పాటించిన ఎమ్మెల్యేలు, ఎల్బీ స్టేడియంలో నివాళులు అర్పించిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సత్యవతి, పలువురు ఎమ్మెల్సీలు

VNS

జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌ (Gaddar).. తెలంగాణ గర్వించే బిడ్డ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు (CM KCR) తెలిపారు. జీవితాంతం ప్ర‌జ‌ల కోసం ఆయ‌న చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్‌ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

TSRTC Employees Merger Bill: ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం, డీజిల్ ధరల భారం వల్లనే నష్టాల్లోకి ఆర్టీసీ, కార్పొరేషన్ కొనసాగుతుంది, ఆస్తులు ఆర్టీసీ పేరుమీదనే ఉంటాయని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్

VNS

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు (Tsrtc Employees Merger Bill) అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్‌ తమిళిసై మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా (Tsrtc Employees Merger Bill) ఆమోదం తెలిపారు.

Advertisement

Andhra Pradesh Shocker: కోనసీమలో దారుణం, తల్లి, ఇద్దరు పిల్లలను గోదావరి నదిలో తోసేసి పారిపోయిన నిందితుడు, 13 ఏళ్ల బాలికను రెస్క్యూ చేసి కాపాడిన ఏపీ పోలీసులు...

kanha

ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రావులపాలెం గౌతమి గోదావరి వంతెన మీద నుంచి ఓ మహిళను ఆమె ఇద్దరు పిల్లలను నిందితుడు నదిలోకి తోసేసి కారులో పారిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతు కాగా 13 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. గల్లంతైన మహిళ స్వస్థలం తాడేపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు.

Telangana Singer Gaddar passes away: గద్దర్ మృతికి కారణాలు ఇవే, ఆయన జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాల ఏంటో తెలుసుకుందాం..

kanha

తెలంగాణ జానపద గాయకుడు గద్దర్ ఇక లేరు. గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గద్దర్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Gaddar No More: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి, అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ చికిత్స పొందుతూ కన్నుమూత

kanha

ప్రజా గాయకుడు.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి. అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ చికిత్స పొందుతూ మృతి.

MLA Raja Singh: ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానో లేదో, సొంతవాళ్లే ఓడించే అవకాశం ఉంది, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

kanha

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నా స్థానంలో ఎవరు గెలుస్తారో తనకు తెలియదని ఆయన అన్నారు. మళ్లీ అసెంబ్లీకి రాలేనని నిరాశ వ్యక్తం చేశారు.

Advertisement

Cyber Criminals: మోసానికి సైబర్ నేరగాళ్ల కొత్త మార్గం.. కరెంటు బిల్లు పెండింగ్ ఉందంటూ మెసేజ్‌లు.. లింక్ పై క్లిక్ చేస్తే అంతే... రూ. 6 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ వాసి.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

Rudra

కొత్త మోసాలతో సైబర్ నేరగాళ్లు నయా రూట్లు వెదుకుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా విద్యుత్ వినియోగదారులపైనే పడ్డారు. కరెంటు బిల్లు పెండింగులో ఉందని, చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు.

Accident in AP: విహారయాత్రలో విషాదం.. తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం.. కారు కాల్వలో పడి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

Rudra

విహారయాత్రలో ఆనందంగా గడిపి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు విద్యార్థులను ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

YV Subba Reddy Comments On Vizag: దసరా తర్వాత విశాఖకు పర్మినెంట్‌గా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి

VNS

విశాఖ రాజధాని అంశంపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలన రాజధాని (AP Administrative Capital) కాబోతుందన్నారు. లీగల్ ఇష్యూస్ వల్లే కాస్త ఆలస్యం అవుతోందన్నారు. మరో రెండు మూడు నెలల్లో సీఎం జగన్ (CM YS Jagan) విశాఖ రాబోతున్నారని చెప్పారాయన.

TSRTC Merger Bill: ఆర్టీసీ విలీనం బిల్లుపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్‌ తమిళిసై, తాజాగా మరో 6 వివరణలు కోరిన గవర్నర్‌, ఆర్టీసీ ఆస్తులు, ఎంప్లాయిస్ వివరాలను కోరుతూ లేఖ

VNS

ఇందులో భాగంగా గవర్నర్‌ అనుమతి కోసం ఆర్టీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ అనుమతి కోసం పంపింది. బిల్లుకు గవర్నర్‌ (Governor) ఆమోదం తెలపకుండా పలు సందేహాలు లేవనెత్తి ప్రభుత్వం వివరణ కోరారు. వాటికి ప్రభుత్వం వివరణ ఇచ్చే క్రమంలో మరో వైపు ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రాజ్‌భవన్‌ ముట్టడించారు

Advertisement
Advertisement