రాష్ట్రీయం

SC on MAA Telangana Party: ఇష్టానుసారంగా పిటిషన్‌లు వేస్తే పేద పార్టీ అంటారా, మా తెలంగాణ పార్టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం, పెనాల్టీ కట్టాల్సిందేనని ఆదేశాలు

Hazarath Reddy

మా తెలంగాణ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. అనవసర పిటిషన్లతో కోర్టు సమయం వృథా చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా తెలంగాణ హైకోర్టులో తప్పుడు పిటిషన్‌ వేసినందుకు మా తెలంగాణ పార్టీకి రూ.50 వేల జరిమానా విధించింది

Andhra Pradesh: డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తి చేయండి, గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..

Hazarath Reddy

తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. జగనన్న కాలనీల నిర్మాణాల పురోగతిపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Telangana: వీడియో ఇదిగో, దోసె లేదని చెప్పిన యజమాని, టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టాకున్నావంటూ కత్తితో దాడి చేసిన యువకుడు

Hazarath Reddy

మెదక్ - రామాయంపేటలో మర్కు స్వామి అనే యువకుడు స్థానిక టిఫిన్ సెంటర్లో దోశ అడిగితే లేదు అన్నారని దోసె లేకుంటే టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టారు అంటూ యజమానిపై దాడికి దిగాడు. దీంతో అతడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Ghatkesar Child Kidnap Case: ఘట్ కేసర్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారి సేఫ్‌, అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్న అధికారులు, గంటల వ్యవధిలోనే చేధించిన పోలీసులు

Hazarath Reddy

ఘట్ కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్‌ ఆధారంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిందితుడు సురేష్‌, చిన్నారిని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. పసికందును ఇతర ప్రాంతాలకు విక్రయించేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు

Advertisement

Hyderabad Shocker: ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందిన చిన్నారి, శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు పరిధిలోని హాల్‌మార్క్ ట్రాంక్విల్ అపార్ట్‌మెంట్‌లో దేవాన్ష్ అనే 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లో పడి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన జూలై 4వ తేదీ రాత్రి జరిగింది.

Swift Car Caught Fire Video: వీడియో ఇదిగో, శంషాబాద్ వద్ద స్విప్ట్ కారులో మంటలు, పూర్తిగా దగ్ధమైన కారు, ప్రయాణికులు సేఫ్

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండపల్లి టోల్ ప్లాజా సమీపంలో కారుకు ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారు ఇంజన్ నుండి పొగ, నిప్పులు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ కారు అపి దిగేశాడు

Andhra Pradesh Shocker: పాస్టర్ కాదు కామాంధుడు, కోరిక తీర్చాలంటూ వృద్ధాశ్రమంలో ఒంటరి మహిళకు వేధింపులు, ఒంటిపై బట్టలు లేకుండా..

Hazarath Reddy

కర్నూల్ - డోన్ పట్టణంలోని హోసన్న వృద్ధాశ్రమంలో భారతి అనే మహిళను వృద్ధాశ్రమం నడుపుతున్న జాన ప్రభాకర్ అనే పాస్టర్ శారీరకంగా హింసిస్తున్నాడని తన ఒంటిపై బట్టలు లేకుండా తనను కొట్టాడని బాధితురాలు తన బాధను మీడియాతో చెప్పుకుంది.

Hyderabad Shocker: ఇంటి ముందు వేసిన ముగ్గు మీద నీళ్లు పోసిన పక్కంటి కుటుంబం, కోపంతో వారిపై దాడి చేసిన కుటుంబ సభ్యులు, ఒకరు మృతి

Hazarath Reddy

చార్మినార్ - ఛత్రినాక పరిధిలోని శివాజీనగర్లో మాణిక్ ప్రభు తల్లి ఇంటి ముందు ముగ్గు వేసింది. పక్కింటి వారు నీళ్లు పోయగా.. అది కాస్తా కొట్టుకుపోయింది. ఈ ముగ్గు విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పక్కింటి దుర్గేష్, మాణిక్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మాణిక్ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే చనిపోయాడు.

Advertisement

Boy Drowned in Swimming Pool: ఆడుకుంటూ మూడంతస్తుల మీద నుంచి స్విమ్మింగ్‌పూల్‌లో పడ్డ బాలుడు, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి, పుప్పాలగూడలో విషాదం

VNS

హైదరాబాద్‌లోని నార్సింగి (Narsingi) పోలీస్ స్టేషన్ పరిధి పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మృతి చెందాడు. మూడో అంతస్తులో ఆడుకుంటున్న దేవాన్ష్ అనే బాలుడు...ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో (drowned) పడిపోయాడు.

Hyderabad:వీడియో ఇదిగో, షాపింగ్ మాల్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన గర్భిణితో సహా 12 మంది కస్టమర్లు, సురక్షితంగా వారిని రక్షించిన అధికారులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌లోని ఓ షాపింగ్ మాల్‌లోని లిఫ్ట్‌లో గత రాత్రి చిక్కుకున్న గర్భిణి సహా 12 మందిని అగ్నిమాపక అధికారులు, పోలీసులు సురక్షితంగా రక్షించారు.

Adudam Andhra: అక్టోబర్ 2నుంచి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు, మొత్తం 2 లక్షల 94 వేల మ్యాచ్‌లు, ఐదు కేటగిరిలో పోటీలు

Hazarath Reddy

అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్‌.కే రోజా తెలిపారు. 15,004 గ్రామ, సచివాలయం పరిధిలో , మండల, జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2లక్షల94 వేల మ్యాచ్ లు నిర్వహిస్తాం. ఐదు కేటగిరిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.

Komatireddy Rajgopal Reddy: తెలంగాణలో పార్టీ నష్ట నివారణ చర్యలకు బీజేపీ శ్రీకారం , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి

Hazarath Reddy

తెలంగాణలో బీజేపీలో రోజు రోజుకు సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ ఇప్పటికే తెలంగాణలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన బీజేపీ అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంది.

Advertisement

Pawan Kalyan's Divorce Rumors: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్...తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి నేడు పూజలో పాల్గొన్న పవర్ స్టార్..

kanha

గత కొంత కాలంగా మీడియాలో పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు ఇచ్చారు అనే వార్తలకు చెక్ పడింది. తాజాగా ఆయన తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి హైదరాబాద్ లో కనిపించారు.

Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ పదవి, జాక్ పాట్ కొట్టిన కోమటి రెడ్డి అంటున్న సన్నిహితులు

kanha

కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు బుధవారం పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Warangal : వరంగల్‌లో ప్రేమ వివాహం చేసుకున్న యువ జంట కావ్య - రంజిత్ కు సహకరించిన స్నేహితుల ఇళ్లపై పెట్రోల్ పోసి తగలబెట్టిన, అమ్మాయి తండ్రి..

kanha

ఇటుకాలపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంట కావ్య - రంజిత్. కోపంతో ప్రేమికుడి ఇంటికి, పెళ్లికి సహకరించిన అతడి స్నేహితుల ఇంటికి నిప్పు పెట్టిన యువతి తండ్రి. యువతి తండ్రి ఇటుకాలపల్లి సర్పంచ్ కాగా, ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రంజిత్.

CM Jagan Delhi Tour Updates: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన హైలెట్స్ ఇవిగో, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రితో ముగిసిన భేటీ

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై మోదీతో జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధాని మోదీతో జగన్ దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు

Advertisement

School Bus Accident Video: వీడియో ఇదిగో, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్, ఒక్కసారిగా బోల్తాపడిన స్కూల్ బస్‌, 15 మంది విద్యార్థులకు గాయాలు

Hazarath Reddy

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవర్ బస్సు నడపడం వల్ల స్కూల్ బస్‌ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్రు వద్ద చోటు చేసుకుంది. 66 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు పమిడిమర్రు వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది.

Nandi Natakotsavalu: ఏపీలో నంది నాటకోత్సవాలు, 73 నంది అవార్డులు త్వరలో ప్రధానం చేస్తామని తెలిపిన పోసాని కృష్ణమురళి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి 'నంది నాటకోత్సవాలు' (రంగస్థల పురస్కారాలు) జరుపుకోవాలని నిర్ణయించింది. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక ఆటలు, పిల్లల ప్లేలెట్‌లు, కళాశాల లేదా యూత్ ప్లేలెట్‌లు అనే ఐదు విభాగాలలో అవార్డులను అందజేయాలని నిర్ణయించింది.

MLA Raghunandan Rao Arrest: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్, అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీస్ అధికారులు

Hazarath Reddy

దుబ్బాక BJP ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఆయన..సిద్దిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా హకీంపేట ఎయిర్ పోర్స్ స్టేషన్ దగ్గర పోలీసులు రఘునందన్ రావును అరెస్ట్ చేసి..అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు

Hyderabad Road Accident: షాకింగ్ సీసీ పుటేజీ, అతివేగంగా వెళ్తూ స్కూల్ విద్యార్థిని ఢీకొట్టిన బైక్, తీవ్రగాయాల పాలైన చిన్నారి

Hazarath Reddy

రంగారెడ్డి - షాద్ నగర్లో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ రోడ్ దాటుతున్న విద్యార్థినిని అతివేగంతో వచ్చిన యువకులు ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు.తీవ్ర గాయాలైన విద్యార్థినిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement