రాష్ట్రీయం

TSRTC: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ కుటుంబానికి రూ. 50 లక్షలు ఇచ్చిన టీఎస్‌ఆర్టీసీ

Hazarath Reddy

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. కండక్టర్ అకాల మరణంతో విషాద చాయాలుఅలుముకున్న ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది.

AP Employee Union Leaders Meet CM Jagan: తన మనసు ఎప్పుడూ ఉద్యోగులకు మంచి చేయడమే కోరుకుంటుంది, ఉద్యోగ సంఘాల భేటీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్‌ నిర్ణయాలు, జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి

CM Jagan Mohan Reddy Action Plan: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు, వైద్య, ఆరోగ్యశాఖలపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

Hazarath Reddy

వైద్య, ఆరోగ్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు, పలువురు ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు.

AP Inter Supplementary Results 2023 Out: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ, వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన ఫలితాలను విజయవాడలోని ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు.

Advertisement

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని సూసైడ్‌ కేసులో కొత్త ట్విస్ట్, డిబార్‌ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానాలు

Hazarath Reddy

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని దీపిక సూసైడ్‌ వార్త సంచలనం రేపిన సంగతి విదితమే. ఈ కేసులో కీలక విషయం ఒకటి వెలుగు చూసింది.పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన దీపిక.. డిబార్‌ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు

Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ 19వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ ముందుకు వచ్చిన సునీతా రెడ్డి

Hazarath Reddy

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.

Andhra Pradesh Shocker: పెళ్లై ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో లవ్, అతను ఫోన్ ఎత్తడం లేదని ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య, యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగింత

Hazarath Reddy

కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.గన్నవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గన్నవరం పట్టణంలోని సినిమాహాళ్ల కూడలి సమీపంలో నివసిస్తున్న మొహమ్మద్‌ జాస్మిన్‌(20) బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.

Hyderabad Shocker: నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య, హాస్టల్‌ భవనం 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్

Hazarath Reddy

హైదరాబాద్ లో బాచుపల్లిలో నారాయణ కాలేజీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాలికల క్యాంపస్‌ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం హాస్టల్‌ భవనం 5వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని వంశిక అనే విద్యార్థిని మృతి చెందింది

Advertisement

Tax Devolution to Telugu States: తెలంగాణకు 2,486 కోట్లు, ఏపీకి 4,787 కోట్లు, రాష్ట్రాలకు 3వ విడత పన్ను నిధులను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు మూడో విడత పన్నుల వాటాను సోమ వారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తంగా రూ.1,18,280 కోట్ల మేర నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు రూ.2,486 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్ల నిధు లను విడుదల చేసింది.

Police Jeep Stolen by Thief: ఈ దొంగ మాములోడు కాదు, చిత్తూరు పోలీస్ జీపునే దొంగిలించి చెన్నైలో అమ్మేస్తుండగా పట్టుకున్న పోలీసులు

Hazarath Reddy

చిత్తూరు : సోమవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో పోలీసు స్టేషన్ ఎదురుగా పార్క్ చేసి ఉన్న పోలీస్ వాహనం మాయమైనట్లు పోలీసు గుర్తించారు. అప్రమత్తంమైన పోలీసులు సీసీ పుటేజ్ ను పరిశీలించగా తమిళనాడు రాష్ట్రం వేలూరుకి చేందిన వందవాసి అనే వ్యక్తి జీపును దొంగలించినట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని అతని వద్ద జీపును స్వాధీనం చేసుకున్నారు.

Kothakota Dayakar Reddy Passes Away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత.. దయాకర్ రెడ్డి మృతిపై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం

Rudra

మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.

TSPSC Group 1 Exam: గ్రూప్ 1 పరీక్ష విషయంలో సుచిత్ర అనే నిజామాబాద్ యువతి సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన TSPSC

kanha

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష విషయంలో నిందలు అవాస్తవం, క్లారిటీ ఇచ్చిన టీఎస్పీఎస్సీ జక్కుల సుచిత్ర అనే నిజామాబాద్ యువతి చేస్తున్న దుష్ప్రచారం కమిషన్ నోటీసుకు వచ్చింది. ఆమెతో పాటుగా మీడియాలో వస్తున్న ప్రచారంపై సీరియస్ అయిన టీఎస్పీఎస్సీ కమిషన్ స్టేట్మెంట్ రూపంలో క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Suryapet Shocker: తాగుబోతు కొడుకు పెట్టే హింసలు తట్టుకోలేక.. కన్నకొడుకుని కత్తితో నరికి చంపిన తండ్రి, సూర్యాపేటలో దారుణ ఘటన వెలుగులోకి..

Hazarath Reddy

మ‌ద్యానికి బానిస‌గా మారిన కుమారుడి ఆగ‌డాలు భ‌రించ‌లేక‌ కన్నతండ్రి త్తితో న‌రికి చంపాడు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భ‌గ‌త్‌సింగ్ న‌గ‌ర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

Andhra Pradesh Shocker: వేరు కాపురం గొడవ, అత్తను, భార్యను దారుణంగా దారుణంగా కొట్టి చంపిన అల్లుడు, కర్నూలులో షాకింగ్ ఘటన

Hazarath Reddy

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరు కాపురానికి భార్య ఒప్పుకోలేదని అత్తని, భార్యను ఓ అల్లుడు కిరాతకంగా కర్రతో కొట్టి చంపాడు.

CM Jagan Mohan Reddy on BJP: బీజేపీ నాతో ఉండకపోవచ్చు కానీ ప్రజలు నాతోనే ఉన్నారు, పల్నాడు సభలో బీజేపీపై నిప్పులు చెరిగిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

బీజేపీ అగ్రనేతల ఘాటైన దాడి తర్వాత బీజేపీపై ఎదురుదాడికి దిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీ తనతో ఉండకపోవచ్చని, అయితే ప్రజల ఆదరణ తనకు ఉందని సోమవారం వ్యాఖ్యానించారు.

Karumuri on Amit Shah Remarks: ఏపీ అన్ని రంగాల్లో నెంబర్ వన్ అని కేంద్రం చెబుతుంటే అవినీతి ఎక్కడుంది, అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి కారుమూరి

Hazarath Reddy

విశాఖపట్నం సభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటనలు ఇస్తుంటే, ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని అమిత్ షా వ్యాఖ్యానించడం సరికాదని కారుమూరి పేర్కొన్నారు.

Advertisement

Saptagiri to Join TDP: టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్న స్టార్ కమెడియన్ సప్తగిరి, చంద్రబాబు ఆదేశిస్తే చిత్తూరు జిల్లా నుంచి పోటీకి రెడీ అంటున్న నటుడు

Hazarath Reddy

రాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటుడు, స్టార్ కమెడియన్ సప్తగిరి ప్రకటించారు. తాను త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కమెడియన్ వెల్లడించారు.

Dog Attack in Kamareddy: బాలుడి పొట్టను చీల్చేసిన వీధి కుక్కలు, కామారెడ్డి జిల్లాలో మూడేళ్ల బాలుడిపై కుక్కలు దాడి, చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి..

Hazarath Reddy

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ముదెల్లి గ్రామంలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట భాగంలో దాడి చేసి బాలుడిని వీధి కుక్కలు లాక్కెళ్లాయి.

Minister Malla Reddy Dance Video: వీడియో ఇదిగో, డీజే టిల్లు పాటకి డాన్స్ వేసిన మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు

Hazarath Reddy

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రన్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హుషారుగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా డీజే టిల్లు పాటకి మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు డాన్స్ వేసి అలరించారు. వీడియో ఇదిగో..

Jagananna Vidya Kanuka: ఈ పిల్లల మేనమామగా ఎంతో సంతోషపడుతున్నా, జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్, ఏపీ ముఖ్యమంత్రి స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించారు.‘‘పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం.

Advertisement
Advertisement