ఆంధ్ర ప్రదేశ్

Covid in Andhra Pradesh: ఏపీలో రోజు రోజుకు తగ్గుతున్న కేసులు, తాజాగా 15,284 మందికి కోవిడ్ పాజిటివ్, 106 మంది మృతి, జిల్లాల వారీగా కేసులు, మరణాల సంఖ్యలు ఇవే..

Hazarath Reddy

ఏపీలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం కలవరుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 72,979 నమూనాలను పరీక్షించగా.. 15,284 మందికి పాజిటివ్‌గా (Covid in Andhra Pradesh) తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 16,09,105కి (Coronavirus Positive Cases) చేరింది.

Fire Accident at HPCL in Vizag: విశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం, ప్రమాద సమయంలో అక్కడ 100 మంది ఉద్యోగులు, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్‌ సిబ్బంది

Hazarath Reddy

విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire Accident At Visakha HPCL) సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సేఫ్టీ సైరన్‌ మోగడంతో ఉద్యోగులు పరుగులు తీశారు. భారీ శబ్ధం రావడంతో స్థానికులు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Raghu Rama Krishna Raju Case: ఏపీ సర్కారు వాదనలు విన్న తరువాత స్పందిస్తాం, రఘురామ తనయుడు భరత్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ, కేసును ఆరు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును కొట్టారనే ఆరోపణలపై సీబీఐ (CBI) దర్యాప్తునకు పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ఎంపీ రఘురామకృష్ణరాజును (Narasapuram MP raghurama krishnamraju) కస్టడీలో ఏపీ సీఐడీ అధికారులు చిత్రహింసలకు గురిచేశారంటూ ఆయన కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (supreme court ) విచారణ జరిగింది. దీనిపై జస్టిస్‌ వినీత్‌ శరన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

YSR Free Crop Insurance Scheme: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం, రైతులకు రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, అర్హులైన 15.15 లక్షల మంది ఖాతాల్లో నేరుగా నగదు

Hazarath Reddy

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం (YSR Free Crop Insurance Scheme) కింద ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా నగదు జమ చేశారు.

Advertisement

Boat Capsize in Sileru Reservoir: ఘోరం విషాదం..సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా, చిన్నారి మృతి, ఎనిమిది మంది గల్లంతు, గాలింపు చ‌ర్య‌లు ముమ్మరం చేసిన అధికారులు

Hazarath Reddy

ఏపీలో విశాఖ పట్నం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు (Boat Capsize in Sileru Reservoir) బోల్తా పడ్డాయి. సీలేరుగుంట వాడ దగ్గర జరిగిన ఈ ప్రమాద సమయంలో రెండు పడవల్లో 11మంది (1 dead, 8 missing after boat capsizes in Sileru river) ప్రయాణిస్తున్నారు.

Covid in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, కొత్తగా 12,994 మందికి పాజిటివ్, 96 మంది మృతి, తాజాగా 18,373 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే..

Hazarath Reddy

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 58,835 నమూనాలను పరీక్షించగా.. 12,994 మందికి పాజిటివ్‌ (Covid in AP) నిర్ధారణ అయ్యింది.తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,93,821కి (Coronavirus in Andhra Pradesh ) చేరింది.

Andhra Pradesh: ఒంగోలు కోర్టు సంచ‌ల‌న తీర్పు, మున్నాతో సహా 12 మందికి ఉరిశిక్ష, జాతీయ రహదారిపై హత్యల కేసులో 18 మందిని నిందితులు‌గా నిర్థారించిన కోర్టు

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో 2008లో సంచలనం రేపిన జాతీయ రహదారులపై హత్య కేసులో మున్నా సహా 12 మందికి ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్‌కోర్టు ఉరిశిక్ష (death sentence) ఖరారు చేసింది. మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష మరో ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ ఒంగోలు ఫ్యామిలీ కోర్టు తీర్పు (Ongole court sentenced munna and 10 others to death) ఇచ్చింది

Lockdown in Telangana: అలర్డ్ న్యూస్..ఈ-పాస్ ఉంటేనే తెలంగాణ‌లోకి అనుమ‌తి, పోలీసుల కఠిన ఆంక్షలతో ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ ఆగిన వాహనాలు, అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనాలకు మాత్రమే అనుమతి

Hazarath Reddy

పెరుగుతున్న కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆదివారం నుంచి ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. మిగిలినవారు తెలంగాణ పోలీసుల నుంచి ఈ పాస్‌ (అనుమతి) తీసుకోవాల్సిందేనని ( without e-pass restricted entry by TS Police) తేల్చిచెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

BC Janardhan Reddy Arrested: టీడీపీకి మరో ఎదురుదెబ్బ, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్‌, అనుచరులతో కలిసి వైసీపీ కార్యకర్త దుర్గాప్రసాద్‌పై రాడ్లతో దాడి చేశారనే ఆరోపణలు, ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు

Hazarath Reddy

కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగిన టీడీపీ, వైసీపీ ఘర్షణ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని (BC Janardhan Reddy Arrested) పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేయగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో జనార్ధన్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని కూడా పోలీసులు అదుపులోకి (TDP Ex-MLA BC Janardhan Reddy Arrested) తీసుకున్నారు.

AP Coronavirus Report: ఏపీలో కరోనాపై భారీ ఊరట, కొత్తగా 20,109 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, తాజాగా 18,767 మందికి కోవిడ్ పాజిటివ్‌, 104 మంది మృతితో10,126కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 91,629 నమూనాలను పరీక్షించగా.. 18,767 మందికి పాజిటివ్‌ నిర్ధారణ (AP Coronavirus) అయ్యింది.తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,80,827కి (AP Covid) చేరింది.

Anandaiah Corona Medicine: ప్రతి ఇంటికి ఆనందయ్య కరోనా మందు, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం, లేనిపోని ఆరోపణలు చేయవద్దు, మీడియాతో వైసీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి

Hazarath Reddy

ప్రభుత్వం అనుమతి వచ్చాకే ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ (Anandaiah Corona Medicine) చేస్తామని సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఈ లోపు లేనిపోని ఆరోపణలు చేసి, మందుపై అనుమానాలు రేపొద్దని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే (YSRCP MLA Kakani Govardhan Reddy) అన్నారు.

Renu Desai: కరోనా కన్నా ప్రమాదకరమైనది భయం, నెగటివ్ న్యూస్ కాకుండా రికవరీ న్యూస్ గురించి అందరూ మాట్లాడండి, కోవిడ్‌తో పాటు భయాన్ని కూడా జయిద్దాం అంటున్న రేణుదేశాయ్

Hazarath Reddy

Advertisement

AP Covid Update: ఏపీలో తాజాగా 18,336 మంది డిశ్చార్జ్, కొత్తగా 118 మంది మృతితో 10,022కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, తాజాగా 19,981 మందికి కరోనా, వ్యాక్సినేషన్‌పై మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 90,609 కరోనా పరీక్షలు నిర్వహించగా 19,981 మందికి పాజిటివ్ (Andhra Pradesh Covid) అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 18,336 మంది కోలుకున్నారు.

Ongole Shocker: వృద్ధురాలిని చంపేసి ఆపై శవంతో అత్యాచారం, ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, జువైనల్‌ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపిన డీఎస్పీ ప్రసాద్‌

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన (Andhra Pradesh Shocker) చోటు చేసుకుంది. పదిహేడేళ్లు బాలుడు 63 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసి, ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడో. దీనికి సంబంధించిన వివరాలను ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్‌.వి.ప్రసాద్‌ గురువారం మీడియాకు వెల్లడించారు.

Dr. Sudhakar Dies: గుండెపోటుతో కన్నుమూసిన వివాదాస్పద అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్‌, డాక్టర్ సుధాకర్ మృతి పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

Hazarath Reddy

వివాదాస్పద అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్‌ శుక్రవారం గుండెపోటుతో విశాఖలో (doctor Sudhakar passes away) మరణించారు. గురువారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కింగ్‌ జార్జి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి (Anesthesiologist doctor Sudhakar) చెందారు.

krishnapatnam Ayurvedic Medicine: ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్, కృష్ణపట్నంకు ఎవరూ రావొద్దని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఆదేశాలు, ఆనందయ్య ఇస్తున్న కోవిడ్ ఔషధంపై పరిశీలన చేస్తున్న ఐసీఎంఆర్, ఆయుష్ అధికారులు

Hazarath Reddy

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి (krishnapatnam ayurvedic medicine distribution) వారం పాటు బ్రేక్‌ పడింది. నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు.

Advertisement

AP Coronavirus: ఏపీలో రోజు రోజుకు తగ్గుతున్న కేసులు, పెరుగుతున్న డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య, తాజాగా 20,937 మందికి కరోనా పాజిటివ్, 20,811 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3,475 కొత్త కేసులు నమోదయ్యాయి.

Raghu Rama Krishna Raju Bail: ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్ట్, ఇకపై మీడియా మరియు సోషల్ మీడియా ముందుకు రాకూడదని ఆదేశాలు

Vikas Manda

రఘురామ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. రూ. లక్ష రూపాయల బాండ్ మరియు ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ పొందవచ్చునని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో రఘురామకు స్వల్ప ఊరట లభించినట్లయింది. ఆయనకు బెయిల్ అయితే లభించింది కానీ...

AP Parishad Elections: ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సంచలన తీర్పు, రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఉత్తర్వులు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమీషన్‌కు ఆదేశం

Team Latestly

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలను రాష్ట్ర హైకోర్ట్ రద్దు చేసింది. సుప్రీంకోర్ట్ సూచించిన నిబంధనల మేరకు ఎన్నికలు జరగలేదని హైకోర్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపిలో జరిగిన ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి....

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 22,610 పాజిటివ్ కేసులు నమోదు, కోవిడ్ నుంచి 23,098 మంది రికవరీ, కరోనాతో మరో 114 మంది మృతి

Team Latestly

గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 3,602 కోవిడ్ కేసులు నమోదు కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 2,066 కేసులు వచ్చాయి. చిత్తూరు నుంచి కూడా భారీగా 3,185 కేసులునమోదయ్యాయి...

Advertisement
Advertisement