ఆంధ్ర ప్రదేశ్

AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 5086 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష, కోవిడ్ కట్టడి దిశగా అధికారులకు సూచనలు చేసిన సీఎం

Team Latestly

కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వెంటనే రోగికి 3 గంటల్లో అసుపత్రిలో బెడ్ కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వారికి అధిక ఫీజులు వసూలు చేయకుండా పర్యవేక్షణ ఉండాలన్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా 104 నంబరుకు, అలాగే ఏవైనా ఫిర్యాదులుంటే 1902 నంబరుకు ఫోన్ చేసేలా...

Vizag Shocker: కూతురిపై రేప్‌తో తండ్రి తీర్చుకున్న ప్రతీకారమా? ఆస్తి తగాదాలా? విశాఖపట్నం జిల్లాలో నరమేధం, ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్యచేసిన కసాయి; మరో ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి

Team Latestly

అర్ధరాత్రి సమయంలో ఆ ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు చిన్న,పెద్ద అని తేడా లేకుండా మొత్తం కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. పదునైన ఆయుధంతో మనుషులను తెగనరుకుతూ నరమేధం సృష్టించాడు. మృతుల్లో బొమ్మిడి రమణ (63), ఉషారాణి (35), అల్లు రమ (53), నక్కెళ్ల అరుణ (37)తో పాటు ఉషారాణి పిల్లలైన 2 ఏళ్ల ఉదయ్, 6 నెలల ఉర్విష కూశా ఉన్నారు....

AP 10th & Inter Exams Update: ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు, అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్

Hazarath Reddy

పీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఆరా తీశారు.

AP Coronavirus: ఒక్కరోజే కరోనాతో 18 మంది మృతి, ఏపీని వణికిస్తున్న ఆ నాలుగు జిల్లాలు, తాజాగా 4,157 మందికి కోవిడ్ నిర్ధారణ, ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 35,732 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 4,157 మందికి పాజిటివ్ గా నిర్ధారణ (AP Coronavirus) అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 617 కేసులు నమోదు కాగా.. పశ్చిమ గోదావరి గోదావరి జిల్లాలో అత్యల్పంగా 60 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18 మంది కరోనా వల్ల మృతి చెందారు.

Advertisement

Dr Gurumoorthy YSRCP: మానవత్వాన్ని చాటుకున్న తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమచికిత్స, ఈ నెల 17న తిరుపతికి ఉప ఎన్నిక, మే 2న ఫలితం

Hazarath Reddy

తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. ఎవరికి వారే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక తిరుపతి ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి డా. గురుమూర్తి (Dr Gurumoorthy YSRCP) పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఆయన స్వతహాగా ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు ఆయన ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమచికిత్స చేసి మానవత్వం చాటుకున్నారు.

Atchannaidu Leaked Video: చంద్రబాబుపై తిరుపతిలో నేనే చొక్కా విసిరేశాను, ఆయన వల్ల నాకు ప్రాణ హాని ఉంది, తిరుపతి వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆకుల వెంకటేశ్వరరావు, అచ్చెన్నాయుడుతో సంభాషణ వీడియోను లీక్ చేసిన వ్యక్తి ఇతనే..

Hazarath Reddy

ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్ల తనకు ప్రాణ హాని ఉందని టీడీపీ నాయకుడు, వీడియోను లీక్ చేసిన ఆకుల వెంకటేశ్వరరావు (TDP Akula Venkateswara Rao) ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపేస్తామని తెలుగుదేశం ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు.

Covid in AP: ఏపీలో తాజాగా 4,228 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 842 కేసులు, 10 మంది మృతితో 7,321కి చేరుకున్న మరణాల సంఖ్య, ప్రస్తుతం 25,850 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 4 వేల మందికి కరోనా నిర్ధారణ అయింది. 35,582 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,228 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 842 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 622, తూర్పు గోదావరి జిల్లాలో 538, విశాఖ జిల్లాలో 414 కేసులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 48, కర్నూలు జిల్లాలో 88 కేసులు వెల్లడయ్యాయి.

AP Coronavirus: ఏపీలో డేంజర్‌గా మారిన సెకండ్ వేవ్, తాజాగా 4,228 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 842 కేసులు, 10 మంది మృతితో 7,321కి చేరుకున్న మరణాల సంఖ్య, ప్రస్తుతం 25,850 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 4 వేల మందికి కరోనా నిర్ధారణ అయింది. 35,582 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,228 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 842 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 622, తూర్పు గోదావరి జిల్లాలో 538, విశాఖ జిల్లాలో 414 కేసులు గుర్తించారు.

Advertisement

Ambedkar Jayanti 2021:హైదరాబాద్ ట్రాఫిక్ రూట్లలో పలు మార్పులు, ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పుట్టినరోజు సంధర్భంగా ట్రాఫిక్ అడ్వైజరీ చార్ట్ విడుదల చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, వాహనాదారులు సహకరించాలని సూచన

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 14వ తేదీన ట్రాఫిక్ ఆంక్్షలు విధించనున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి, కార్యక్రమం పూర్తయ్యే వరకు ఈ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) వారి అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో వివరాలను పొందుపరిచారు..

Madanapalle Shocker: తొమ్మిది మంది భార్యలతో ఎంజాయ్, చివరకు రెండో భార్య కొడుకు చేతిలో చావుకు దగ్గరగా వెళ్లాడు, మదనపల్లెలో ఘటన, కేసు దర్యాప్తు చేస్తున్న మదనపల్లె పోలీసులు

Hazarath Reddy

చనిపోయిన మృతదేహాలను ఖననం చేస్తూ జీవితం గడిపే ఓ వ్యక్తికి తొమ్మిది మంది భార్యలు అంటే నమ్మగలరా..ఈ స్టోరి చదివిన తర్వాత నమ్మాల్పిందే.. చివరకు అతను రెండో భార్య కొడుకు చేతిలో చావుకు దగ్గరగా వెళ్లాడు,

Atchannaidu Leaked Video: ఆడే బాగుంటే మనకెందుకీ పరిస్థితి, తిరుపతి ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ లేదు, బొక్కా లేదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అచ్చెన్నాయుడి లీక్ వీడియో, క్లిప్పింగ్‌పై స్పందించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Hazarath Reddy

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఓ కార్యకర్త మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో (Atchannaidu Leaked Video) వైరల్‌గా మారింది. తనకు చంద్రబాబు, లోకేష్ అన్యాయం చేశారంటూ వెంకట్ అనే పార్టీ నేత అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) ముందు ఆవేదన వెల్లగక్కాడు. తనకు అన్యాయం జరిగిందని లోకేశ్‌కు (Nara Lokesh) చెబితే ఆత్మహత్య చేసుకోమన్నాడని అచ్చెన్నాయుడు ముందు వాపోయాడు.

AP Navaratnalu Calendar 2021: నవరత్నాలు 2021 క్యాలండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, నెలలవారీగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వార్షిక క్యాలెండర్‌, ఏ పథకం డబ్బులు ఎప్పుడు పడతాయో ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

సంక్షేమ పథకాలను (Welfare Schemes) ఒక క్రమపద్థతిలో నిర్మాణాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అనుగుణంగా 2021–22 సంవత్సరానికి సంబంధించి నెలలవారీగా వార్షిక క్యాలెండర్‌ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి (ఎక్స్‌ అఫిషియో) జి.విజయ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

CM YS Jagan Ugadi Wishes: ఈ ఏడాది సీఎం వైయస్ జగన్‌కు ఎన్నో విజయాలు, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, పంచాంగ శ్రవణం చేసిన కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం

Hazarath Reddy

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులను సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) సన్మానించారు.

Stones Pelted at TDP Roadshow: మళ్ళీ నేను వస్తా..మీ తోక కట్‌ చేస్తా, రాళ్ళు వేస్తే తోలు తీస్తా.. తాట తీస్తా అంటూ చంద్రబాబు ఫైర్, ఓడిపోతామనే ఈ డ్రామాలకు దిగారన్న వైసీపీ, చంద్రబాబు తిరుపతి రోడ్ షొ లో రాళ్ల దాడిపై వేడెక్కిన ఏపీ రాజకీయం

Hazarath Reddy

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభపై రాళ్ల దాడి (Stones Pelted at TDP Roadshow) జరిగింది. కొందరు దుండగులు సభకు విచ్చేసిన వారిపై రాళ్లు విసరగా, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Happy Ugadi 2021 Wishes & Greetings: ఉగాది శుభాకాంక్షలు తెలిపే విషెస్, కొటేషన్లు మీకోసం, కరోనా పీడ తొలగిపోవాలని కోరుకుంటూ అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ఈ మెసేజ్‌లతో చెప్పేద్దామా..

Hazarath Reddy

పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది (Happy Ugadi). వసంతుడు చెరకుగడతో తియ్యటి బాణాలు సంధిస్తాడు... వేప పూత చేదుతో క్రిమికీటకాలునశిస్తాయి.. పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది.. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది.. అందరిలోనూ కలిసిపోతూ రుచిని పెంచుతుంది ఉప్పు కోయిలమ్మ తియ్యటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది.. ఇదే ఉగాది పండుగ..

AP Coronavirus: చిత్తూరులో పెరుగుతున్న కరోనా తీవ్రత, ఏపీలో తాజాగా 3,263 మందికి కోవిడ్ పాజిటివ్, 11 మంది మృతితో 7,311కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

Hazarath Reddy

పీలో గడచిన 24 గంటల్లో ఏపీలో 33,755 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,263 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని నమోదైంది. చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తాజాగా 654 కొత్త కేసులు (Covid in AP) వెల్లడయ్యాయి.

Advertisement

#HonorToAPVolunteers: గ్రామ, వార్డు వాలంటీర్లకు సెల్యూట్‌ చేసిన సీఎం జగన్, వారికి ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర క్యాటగిరీల్లో వాలంటీర్లకు సత్కారం

Hazarath Reddy

ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమం ‘వాలంటీర్లకు వందనం’ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌. లాంఛనంగా 9 మంది వాలంటీర్లను సత్కరించి, సేవా పురస్కారాలు అందజేసిన సీఎం వైయస్‌ జగన్‌. ఇది ఈ ఒక్క సంవత్సరంతో ఆగిపోదు. ప్రతి ఏడాది ఉగాది నాడు ఈ కార్యక్రమం చేపడతామని సీఎం తెలిపారు.

AP CM Present Awards to Volunteers: వైయస్ జగన్ సైన్యానికి అవార్డులు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించండంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లు, ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను వాలంటీర్లకు ప్రదానం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

Hazarath Reddy

కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరంకిలో (Poranki) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రదానం చేశారు.

Premature Rains in AP: మండు వేసవిలో ఏపీని ముంచెత్తనున్న అకాల వర్షాలు, ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపిన వాతావరణ శాఖ, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అధిక పీడనం

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ లో క్రమంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మండు వేసవిలోనూ అకాల వర్షాలు పడే అవకాశాలు (Andhra Pradesh weather update) కనిపిస్తున్నాయి. తాజాగా ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.. ఎండలు పెరిగి అకాల వర్షాలు (Premature Rains in AP) పడే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు.

Covid in AP: సచివాలయంలో కరోనా కల్లోలం, ఏపీలో కొత్తగా 3,495 కరోనా కేసులు, 9 మంది మృతితో 7300 కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, ప్రస్తుతం 20,954 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 31,719 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,495 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,25,401మందికి కరోనా వైరస్‌ (AP Covid) సోకింది. గడచిన 24 గంటల్లో 1,198 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,97,147 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Advertisement
Advertisement