తెలంగాణ

Telangana Assembly Sessions 2022: మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, ఈ సారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు

Hazarath Reddy

మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ సారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. బడ్జెట్‌ ఆమోదంపై మార్చి 6న ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

Prashant Kishor Meets CM KCR: సీఎం కేసీఆర్‌‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ, ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లో కీలక చర్చలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మోడల్‌ పేరిట ప్రజల్లోకి వెళ్లనున్నటీఆర్ఎస్

Hazarath Reddy

తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా, కేసీఆర్‌తో భేటీ (Prashant Kishor Meets CM KCR) కావడం రాజకీయ వర్గాల్లో చర్చను రేపుతోంది.

Telangana: లాడ్జిలో మైనర్ బాలికపై తెగబడిన టీఆర్ఎస్ నేత, బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ షాజిద్ ఖాన్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి (Sajid Khan Khan Booked for raping minor) తెగబడ్డాడు. అంతే కాకుండా పలు ప్రదేశాలకు ( Telangana's Nirmal) తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. పోలీసుల వద్దకు వెళ్లొద్దని కూడా ఆమెను బెదిరించాడు. ఇంటికి చేరుకున్నాక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది.

COVID in Telangana: తెలంగాణలో భారీ స్థాయిలో పడిపోయిన కేసులు, గత 24 గంటల్లో 151 మందికి పాజిటివ్, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 68 కొత్త కేసులు

Hazarath Reddy

గడచిన 24 గంటల్లో తెలంగాణలో 18,881 కరోనా పరీక్షలు నిర్వహించగా, 151 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 68 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే తాజా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 453 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement

Prashant Kishor, Prakash Raj Visit Mallanna sagar Project: మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్, తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్

Krishna

మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ పరిశీలించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులతో వీరిద్దరూ మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ తో కలిసి ప్రకాష్ రాజ్ తెలంగాణలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ టీం ను వచ్చే ఎన్నికలకు వ్యూహకర్తగా నియమించుకున్నారు.

Woman Raped In Moving Bus: ప్రైవేటు బస్సులో చివరి సీట్లో పడుకున్న మహిళపై డ్రైవర్ రేప్, బస్సు నిండా ప్రయాణికులు, అయినా లైంగిక దాడికి పాల్పడిన మృగాడు..

Krishna

కదులుతున్న బస్సులో డ్రైవర్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని సూర్యాపేట సమీపంలో జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఒంటరిగా ఉన్న మహిళపై డ్రైవర్ అత్యాచారం చేయగా.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

Pulse Polio: దేశవ్యాప్తంగా పల్స్ పోలియా డ్రైవ్, ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కలు తప్పనిసరి, మూడు రోజులు రోజల పాటూ కొనసాగనున్న కార్యక్రమం, తెలంగాణలో ప్రత్యేక ఏర్పాట్లు

Naresh. VNS

దేశవ్యాప్తంగా పల్స్ పోలియో(pulse polio) కార్యక్రమం కొనసాగుతోంది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ(Mansuk Mandaviya) పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు పోలియో చుక్కల‌ను వేశారు.

Bigg Boss OTT Telugu: మొదలైన బిగ్‌ బాస్ తెలుగు ఓటీటీ, కంటెస్టెంట్ల ఫుల్ లిస్ట్ ఇదే! అన్ని సీజన్లలోని కంటెస్టెంట్లనే తిరిగి తెచ్చిన బిగ్ బాస్, ఒకరిద్దరు కొత్త మొహాలకు చోటు

Naresh. VNS

తెలుగు బిగ్ బాగ్ ఓటీటీ (Bigg Boss Telugu OTT ) మొదలైంది. నో కామా...నో ఫుల్ స్టాప్ అంటూ బిగ్ బాస్ ఓటీటీని మొదలు పెట్టారు కింగ్ నాగార్జున(Nagarjuna). ఓటీటీ జమానాలో ఇక 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది. శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో (Disney+ Hotstar) ఈ షో ప్రసారం మొదలైంది

Advertisement

Wife Cheated Husband: ఆఫీసుకు వెళ్తున్నా అని చెప్పి, ప్రియుడి ఇంటికి చేరి బెడ్రూంలో శృంగారం చేస్తూ, భర్తకు అడ్డంగా దొరికిపోయిన మహిళ

Krishna

మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడో భర్త. భార్యను, ఆమె ప్రియుడిని చితకబాది బుద్ధి చెప్పాడు. ఈ షాకింగ్ ఘటన కరీంనగర్ టౌన్‌లో వెలుగుచూసింది.

Training Helicopter Crashes: నల్గొండ జిల్లాలో విషాదం, తుంగతుర్తిలో కూలిన ట్రైనీ హెలికాప్ట‌ర్, మహిళా పైలెట్ సహా మరొకరు మృతి

Krishna

నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపంతో ట్రైనీ హెలికాప్టర్ (శిక్షణ విమానం) కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు.

Telangana High Court: అగ్రిగోల్డ్‌, అక్షయ గోల్డ్‌ కేసుల్లో కీలక మలుపు, రెండు కేసుల వివాదాలను ఏలూరు కోర్టుకు బదిలీ చేసిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

అగ్రిగోల్డ్‌, అక్షయ గోల్డ్‌ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులను ఏపీలోని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Russia-Ukraine War: ఎంత ఖర్చైనా మేము భరిస్తాం, మా రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురండి, కేంద్ర విదేశాంగ మంత్రికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి

Hazarath Reddy

ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారి తరలింపుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

Advertisement

Telangana: మాతో పడుకోకుంటే నీ పరువు బజారుకీడిస్తామంటూ.. యువతిపై తెగబడిన నలుగురు కామాంధులు, దారుణం తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు, నిందితులంతా అరెస్ట్

Hazarath Reddy

మహబూబాబాద్‌ జిల్లాలో యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌కేసులో నలుగురు నిందితులను (Four including police constable) పోలీసులు అరెస్ట్‌ చేశారు. యువతిని బెదిరించి నిందితులు లొంగదీసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. నిందితుల్లో టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌ కానిస్టేబుల్‌, ఓ ఎంపీటీసీ భర్త, మరో ఇద్దరు ఉన్నారు.

Hamsa Nandini: క్యాన్సర్ పై సగం గెలిచా: హంసా నందిని, మరో పోరాటానికి రెడీ అవుతున్నా, త్వరలోనే సర్జరీలు ఉన్నాయంటూ పోస్ట్, తన ట్రీట్ మెంట్ అప్‌డేట్ ఇచ్చిన నటి

Naresh. VNS

క్యాన్సర్ బారిన పడ్డ నటి హంసా నందిని (Hamsa nandini) గుడ్ న్యూస్ చెప్పింది. తాను క్యాన్సర్ (Cancer) మహమ్మారి నుంచి కోలుకున్నట్లు పోస్ట్ చేసింది. ఆమెకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer) వచ్చింది. దాంతో కొంతకాలంగా కీమో థెరపీ ట్రీట్‌ మెంట్ తీసుకుంటోంది. అప్ప‌టి నుంచి ధైర్యంగా ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 311 మందికి కరోనా, ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 35,837 కరోనా పరీక్షలు నిర్వహించగా, 311 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16, మంచిర్యాల జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి.

Telangana: బైకును ఢీ కొట్టి మంటల్లో కాలిపోయిన బస్సు, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి సజీవ దహనం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బస్సును ఓ బైక్‌ వేగంగా ( Bus catches fire as bike hits it) ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో బైక్‌ను తప్పించే క్రమంలో బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. బస్సు ఇంజిన్‌ కిందిభాగంలో బైక్‌ ఇరుక్కొని మంటలు చెలరేగగా, బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది

Advertisement

Hyderabad: వాహనదారులకు తెలంగాణ పోలీసుల బంపర్ ఆఫర్, పెండింగ్ చలాన్లపై 75 శాతం డిస్కౌంట్, మార్చిలో స్పెషల్ డ్రైవ్, మొండిబకాయిలు వసూలు చేసేందుకు గట్టి ప్లాన్

Naresh. VNS

హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పారు పోలీసులు. పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేవారికి బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేకంగా టూవీలర్లపైన భారీ డిస్కౌంట్‌ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ద్విచక్రవాహనదారులకు 75శాతం డిస్కౌంట్‌ కల్పించారు. కార్లకు 50శాతం, ఆర్టీసీబస్సులకు 30శాతం, తోపుడు బండ్లకు 20శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

Coronavirus in TS: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా, గత 24 గంటల్లో 348 మందికి కరోనా, మరణాలు నిల్

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,580 శాంపిల్స్ పరీక్షించగా, 348 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 429 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాలేదు.

Telangana: నది లేని చోట అతి పెద్ద ప్రాజెక్ట్, మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన సీఎం కేసీఆర్, ప్రాజెక్టు ద్వారా పది జిల్లాలకు తాగు, సాగు నీరు

Hazarath Reddy

తెలంగాణలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana: CM KCR) బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు.

Bayyaram Ukku-Telangana Hakku: బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజు నిరసన చేపట్టిన టీఆర్ఎస్ నేతలు

Hazarath Reddy

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీఆర్ఎస్ నేతలు బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో నిరసన దీక్ష చేపట్టారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిథులు, నాయకులు ఖమ్మంలో ఒక్కరోజు దీక్ష (TRS leaders Protest) చేపట్టారు

Advertisement
Advertisement