తెలంగాణ
TRS MPs Protest: ప్రధాని మోదీ వ్యాఖ్యలు కలకలం, పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీల నిర‌స‌న‌
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు పాల్గొన్నారు. ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం.. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌ర్ధిల్లాలి.. జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.
Telangana: తెలంగాణలో దుమారం రేపుతున్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు, ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలు దగ్ధం
Hazarath Reddyతెలంగాణపై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై ఆగ్రహజ్వాలలు (PM Modi insulted Telangana) వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఆగ్రహావేశాలు రగిల్చాయి. ముఖ్యంగా, అధికార టీఆర్ఎస్ పార్టీ మోదీ అంటేనే మండిపడుతోంది
COVID in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 1,061 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 274 కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 69,892 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 1,061 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 274 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 78, రంగారెడ్డి జిల్లాలో 78 కేసులు నమోదయ్యాయి.
Amit Shah At Statue Of Equality: యుగాల వరకు సనాతన ధర్మ పరిరక్షణకు రామానుజాచార్యుడి విగ్రహం ప్రేరణ ఇస్తుంది, ముచ్చింతల్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Krishnaకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో భక్తుల నుద్దేశించి ప్రసంగించారు. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని అన్నారు.
Parliament Budget Session 2022: ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసింది, పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, విభజన బిల్లును ఆమోదించింది, కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడిన ప్రధాని మోదీ
Hazarath Reddyపార్లమెంట్‌ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని (Andhra Pradesh) హడావుడిగా విభజించారని మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోదీ మాట్లాడారు.
TS Inter Exams 2022: తెలంగాణలో ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు ఇంటర్ పరీక్షలు, టైం టేబుల్‌ను విడుదల చేసిన ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు పరీక్షలు (TS Inter Exams 2022) జరుగనున్నాయి. 20న ఫస్టియర్‌కు, 21న సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ప్రధాన పరీక్షలు మే ఐదో తేదీతో ముగియనుండగా, మైనర్‌ సబ్జెక్టులకు మే 10 వరకు కొనసాగనున్నాయి.
Cheruvugattu Shiva Brahmotsavams: నేటి నుంచి చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు
Hazarath Reddyతెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Cheruvugattu Jadala Ramalingeswara Swamy Brahmotsavams) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 1,380 మందికి కోవిడ్, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 350 కొత్త కేసులు నయోదు
Hazarath Reddyతెలంగాణలో గత 24 గంటల్లో 68,720 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,380 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 350 కొత్త కేసులు నయోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 105, రంగారెడ్డి జిల్లాలో 69, నల్గొండ జిల్లాలో 59 కేసులు వెల్లడయ్యాయి.
CM YS Jagan to Visit Statue of Equality: నేడు హైదరాబాద్‌కు సీఎం జగన్, రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు ముచ్చింతల్‌కు జగన్..
Krishnaఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ వెళ్లనున్నారు. రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలలో జగన్ పాల్గొననున్నారు.
101 Goats Sacrificed For Owaisi After Attack: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కోసం 101 మేకలను బలి ఇచ్చిన అభిమాని, ఇ
Krishnaహైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారి అసద్ పేరు మీద ఏకంగా 101 మేకలను బలిచ్చాడు.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ యాకుత్ పురా పరిధిలోని బాగ్ ఎ జహానారా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి అసదుద్దీన్ అభిమాని.
Cold Wave in Hyderabad: తెలంగాణకు మరోసారి చలిగండం, హైదరాబాద్‌ లో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 13 డిగ్రీలకు పడిపోయే అవకాశం, అలర్డ్ జారీ చేసిన ఐఎండీ
Naresh. VNSతెలంగాణను మరోసారి చలిపులి (Cold Wave) వణికించే అవకాశముందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD). రానున్న నాలుగైదు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చలితీవ్రత (Cold Wave)మరింత పెరిగే అవకాశమున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Meteorological Department Hyderabad) వెల్లడించింది.
PM Modi Condoles: బీజేపీ సీనియర్ నేత జంగారెడ్డి మృతిపట్ల ప్రధాని న‌రేంద్ర మోదీ సంతాపం, ట్వీట్ ద్వారా తెలుగులో సంతాపం తెలిపిన మోదీ..
Krishnaబీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ చందుప‌ట్ల జంగారెడ్డి అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు. జంగారెడ్డి కుమారుడు స‌త్య‌పాల్ రెడ్డికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్ చేసి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.
Ch Janga Reddy Died:వాజ్‌ పేయికి అత్యంత సన్నిహితుడు, బీజేపీ తొలితరం నేత జంగారెడ్డి కన్నుమూత, పీవీని ఓడించి, సౌతిండియాలో తొలిసారి కాషాయ జెండా ఎగురవేసిన జంగారెడ్డి
Naresh. VNSబీజేపీ తొలితరం నేతల్లో ఒకరైన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (Chandupatla Jangareddy) కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా కన్నుమూశారు. వరంగల్ జిల్లాలో (Warangal) చందుపట్ల జంగారెడ్డి (Chandupatla Jangareddy) 18 నవంబర్ 1935 న జన్మించారు.
Medaram Jatara: ఆర్టీసీ బస్సెక్కితే చాలు గద్దెల దగ్గరే దింపుతాం, మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు, మేడారానికి 3,845 ప్రత్యేక బస్సులు ఏర్పాటు
Naresh. VNSమేడారం (Medaram) భక్తుల కోసం టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. జాతర కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 3,845 ఆర్టీసీ బస్సు (RTC Buses) సర్వీసులను తిప్పుతుంది. రాష్ట్రంలోని 51 పాయంట్స్ నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు(Bus servies) ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.
PM Modi to Visit Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన, పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేసిన తెలంగా పోలీస్ శాఖ
Hazarath Reddyముచ్చింతల్ లో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతుల పర్యటనలకు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పర్యవేక్షించిన రాష్ట్ర DGP శ్రీ యం మహేందర్ రెడ్డి ఐ పి యస్ మరియు రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శ్రీ సోమేష్ కుమార్ ఐ ఏ యస్.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,387 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 688 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 79,561 శాంపిల్స్ పరీక్షించగా... 2,387 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 688 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలలో 131 కేసుల చొప్పున గుర్తించారు.
PM Modi Hyd Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్, 216 అడుగుల సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని
Hazarath Reddyభారత ప్రధాని నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ (PM Narendra Modi to Visit Hyderabad) వస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ప్రధాని నేరుగా హెలికాప్టర్‌లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థకు చేరుకుని స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు.
Samatha Murthy Statue:రామానుజ విగ్రహం సమానత్వానికి ప్రతీక, ఆయన స్పూర్తితో ముందుకెళ్తామన్న సీఎం కేసీఆర్, సతీసమేతంగా సమతామూర్తిని దర్శించుకున్న సీఎం
Naresh. VNSశ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ (Sahasrabdi Utsav of Ramanuja) ఉత్సవాల్లో పాల్గొన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR). రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్న కార్యక్రమంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. తొలుత భారీ శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని(Samatha Murthy statue ) పరిశీలించి పనులను సమీక్షించారు.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,421 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 649 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 81,417 శాంపిల్స్ పరీక్షించగా... 2,421 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 649 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 144, రంగారెడ్డి జిల్లాలో 114, హనుమకొండ జిల్లాలో 106, నల్గొండ జిల్లాలో 100 కేసులు వెల్లడయ్యాయి.
Firing on Asaduddin Owaisi Car: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కాల్పులు, సురక్షితంగా బయటపడ్డ అసద్, టోల్ ప్లాజా దగ్గర 3-4 రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు, పోలీసుల అదుపులో ఒక నిందితుడు
Naresh. VNSఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై (Asaduddin Owaisi ) దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు నలుగురు దుండగులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttar Pradesh) చోటుచేసుకుంది. తన వాహనంపై మూడు రౌండ్ల కాల్పులు(Firing on owaisi) జరిగినట్లు అసదుద్దీన్‌ తెలిపారు. సురక్షితంగా బయటపడిన ఆయన కాల్పుల ఘటన విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలిపారు.