తెలంగాణ
Warangal Shocker: ప్రేమ,పెళ్లి పేరుతో యువతితో సహజీవనం, పెళ్లి చేసుకోమంటే పరువు పోతుందని దాటవేశాడు, పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగిన బాధిత యువతి, వరంగల్ జిల్లాలో ఘటన
Hazarath Reddyప్రేమ, పెళ్లి పేరుతో వాడుకుని మోసం చేశాడని (man cheated Young Woman) ఆరోపిస్తూ యువతి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో శనివారం చోటుచేసుకుంది.
Covid in TS: తెలంగాణలో కొత్తగా 848 కరోనా కేసులు, 104 రోజుల తర్వాత గ్రేటర్‌లో 100 కన్నా తక్కువ కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 12,454 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,08,954 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 848 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,26,085కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఆరుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,684కి చేరింది.
Land Dispute in Achampet: భూవివాదం, ఫారెస్ట్ అధికారిపై పెట్రోలు పోసి నిప్పంటించబోయిన చెంచు మహిళ, ఈ వివాదాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
Hazarath Reddyతెలంగాణ నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పోడు భూముల వివాదం (Land Dispute in Achampet) తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ అధికారులు గిరిజనుల మధ్య సాగిన భూ వివాదంలో అటవీ శాఖ అధికారిపై చెంచు మహిళ (achampet Chenchu tribal woman) పెట్రోల్‌ పోసి, తానూ పోసుకుని నిప్పంటించేందుకు (pours petrol on forest official) యత్నించగా అక్కడున్నవారు అడ్డుకోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
TS's COVID Report: కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారికి యూరోపియన్ దేశాలలో 'గ్రీన్' సిగ్నల్; తెలంగాణలో కొత్తగా 858 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 12 వేలకు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyమధుమేహం చికిత్సలో వాడే ఎర్టుగ్లిఫ్లోజిన్‌ ఔషధం కోవిడ్ చికిత్సలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఓ ఫార్మా పరిశోధన బృందం చేపట్టిన అధ్యయయనంలో వెల్లడైంది....
TS Inter Marks Memo: తెలంగాణ ఇంటర్ మార్కుల మెమోలు విడుదల, అభ్యంతరాలను జూలై 10 లోపు సమర్పించాలని విద్యార్థులకు సూచన; సెప్టెంబర్ నుంచి డిగ్రీ క్లాసుల ప్రారంభం
Team Latestlyఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాలను ప్రకటించిన నాలుగు రోజుల తరువాత, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిఎస్బిఐ) మార్కుల మెమోలను విడుదల చేసింది...
Space Travelling: అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళ, జూలై 11న వ్యోమ నౌకను ప్రయోగించనున్న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు పోటీ
Vikas Mandaఅపర కుబేరుడు, అమెజాన్ సంస్థ ఫౌండర్ జెఫ్ బెజోస్ అంతరిక్షయానం చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన జూలై 20న బ్లూ ఆరిజిన్ సంస్థ యొక్క స్పేష్ షిప్ ద్వారా అంతరిక్షయానం చేయనున్నారు. అయితే బెజోస్ అంతరిక్షయానానికి సుమారు 9 రోజుల ముందే...
Rain Forecast: తెలుగు రాష్ట్రాలకు రెండు రోజుల పాటు వర్షసూచన, జూన్ నెలలో తెలంగాణలో సాధారణం కంటే 50 శాతం అధిక వర్షపాతం నమోదు, జూలైలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా
Team Latestlyతెలంగాణలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లో వాతావరణం శుక్రవారం మేఘావృతమై ఉంటుందని, ఉరుములతో కూడిన....
Vaccination in Telangana: తెలంగాణలో జూలై నెలలో 30 లక్షల మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు; రాష్ట్రంలో కొత్తగా 869 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 1197మంది రికవరీ
Team Latestlyరాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,07,658 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,052 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...
Online Classes: తెలంగాణలో నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం, డిడి యాదగిరి మరియు టి-సాట్ విద్యా ఛానెల్‌ ద్వారా పాఠాల ప్రసారాలు, టైమ్ టేబుల్ విడుదల చేసిన ఎడ్యుకేషన్ బోర్డ్
Team Latestly2021-22 విద్యా సంవత్సరానికి డిజిటల్ తరగతులు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి నుంచి విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా ఉండేలా ఆన్‌లైన్ / డిజిటల్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
COVID in TS: తెలంగాణలో కొత్తగా 917 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 1006 మంది రికవరీ; కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 14-16 వారాల వ్యవధిని నిర్ణయించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ
Team Latestlyజూలై 3 నుంచి ఇది అమలులోకి రాబోతుంది. అలాగే వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్ లో ఆన్‌లైన్ లో స్లాట్ బుకింగ్ చేసుకున్న 18 ఏళ్ల పైబడిన వారికి జీహెచ్ఎంసీ పరిధిలో 100 వ్యాక్సిన్ కేంద్రాలలో టీకాల పంపిణీ ప్రారంభమవుతోందని అధికారులు వెల్లడించారు...
Hyderabad Shocker: భార్య అనుమానాస్పద మృతి..కరోనాతో చనిపోయిందని అత్తమామలను నమ్మించాడు, అనుమానంతో ఆస్పత్రిలో ఎంక్వైరీ చేసిన మృతురాలి తల్లిదండ్రులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyకరోనాతో తన భార్య చనిపోయిందని భర్త అందరికీ చెప్పాడు. అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కానీ పది రోజుల తర్వాత మృతురాలి తల్లిదండ్లులు అనుమానంతో ఆస్పత్రిలో ఎంక్వైరీ చేశారు. అక్కడ మృతురాలికి నెగటీవ్ వచ్చిందని తేలింది. దీంతో అల్లుడిపై అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Covid Vaccination కరోనా టీకా ఇవ్వమంటే కుక్కకాటు వ్యాక్సిన్ ఇచ్చారు, నల్గొండ జిల్లాలో నర్సు నిర్లక్ష్యం, దాంతో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన మండల వైద్యాధికారి కల్పన, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం
Hazarath Reddyకోవిడ్ టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్క కాటు వ్యాక్సిన్‌ (Rabies vaccine) ఇచ్చిన ఘటన నల్గొండ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Second Wave in TS: తెలంగాణలో కొత్తగా 987 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 1362 మంది రికవరీ; దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
Team Latestlyదేశంలో రోజువారీ కరోనావైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ సెకండ్ వేవ్ ఇంకా అయిపోలేదన్న విషయం గుర్తుంచుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ హెచ్చరించారు....
Medak Farmers Protest: రైతుల ఘోష వినలేదనే కోపంతో శివంపేట్ తహశీల్దార్‌పై డీజిల్ పోసిన రైతు, తరువాత తనపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం, పక్కనే ఉన్న రైతులు అలర్ట్ కావడంతో తప్పిన ప్రాణాపాయం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోని మెదక్‌ జిల్లాలో రైతుల ఆగ్రహం (Medak Farmers Protest) కట్టలు తెంచుకుంది. ఓ రైతు కోపంతో.. తనపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా..ఆపై తహశీల్దార్‌పై కూడా డీజెల్ పోసి హత్యాయత్నం (pouring diesel on Shivampet Tahsildar) చేయబోయాడు. పక్కనే ఉన్న రైతులు అప్రమత్తం అవ్వడంతో ఎవరికి ఏమీ కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Warangal Shcoker: ఏడేళ్ల బాలికపై తాత వయస్సు వ్యక్తి అత్యాచారయత్నం, వరంగల్ జిల్లాలో దారుణ ఘటన, గ్రామస్తులు ఆగ్రహంతో సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని తెలిపిన ఏసీపీ నరేశ్‌కుమార్
Hazarath Reddyవరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం విశ్వనాథపురంలో దారుణం (Warangal Shcoker) చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై తాత వయస్సు(55) ఉన్న ఓ వ్యక్తి (55-year-old man) అత్యాచారయత్నానికి (Attempted raping) పాల్పడ్డారు
TS DOST 2021 Notification Released: డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలో ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు, గురుకులాల్లో సబ్జెక్ట్‌ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని ఆయా యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో (Degree) ప్ర‌వేశాల‌కు దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాలు సోమవారం వెల్లడైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం (TS DOST 2021 notification released) తీసుకుంది.
GHMC Link Roads: గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్, నిత్యం రద్దీగా ఉండే ఐటీ కారిడార్ పరిధిలో 5 లింక్ రోడ్ల ప్రారంభం, మరో 22 లింక్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడి
Team Latestlyశేరిలింగంపల్లి జోన్ పరిధిలో రూ. 27.43 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 లింక్ రోడ్లను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని, దేశంలోని మరే మెట్రో నగరాల్లో లేనివిధంగా హైదరాబాద్‌లో లింక్ రోడ్ల....
Telangana: తెలంగాణలో జూలై 1 నుంచి కూడా ఆన్‌లైన్ క్లాసుల్లోనే బోధన; రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 993 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 1417 మంది రికవరీ
Team Latestlyజూలై 1 నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా 1వ తరగతి నుంచి పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. అంటే విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు నేరుగా వెళ్లి హాజరు కావాల్సిన అవసరం లేదు....
PV Narasimha Rao's Birth Centenary Celebrations: పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ముగిసిన శతజయంతి ఉత్సవాలు, పీవీ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్, గవర్నర్ సౌందర రాజన్‌, పీవీని ఎంత గౌరవించుకున్న తక్కువేనని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyదివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు (PV Narasimha Rao's birth centenary celebrations) సోమవారం నగరంలోని నెక్లెస్‌రోడ్‌లోని పీవీ మార్గ్‌లో (PV Marg) ఉన్న పీవీ జ్ఞానభూమిలో ఘనంగా జరిగాయి.
TS Inter Results 2021: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత, ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు
Hazarath Reddyతెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు (telangana-inter-results-2021-announced) సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,76,719 మంది ‘ఏ’ గ్రేడ్‌... 1,04,888 మంది ‘బీ’ గ్రేడ్‌ సాధించారు.