తెలంగాణ

Lockdown Lifted in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత, కీలక నిర్ఱయం తీసుకున్న కేబినెట్, అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖలకు అధికారుల ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని (Lockdown Lifted in Telangana) కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.

COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 1417 కోవిడ్ పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు, కరోనా నుంచి మరో 1897 మంది రికవరీ, 19 వేలకు చేరిన ఆక్టివ్ కేసులు

Vikas Manda

Curfew Extension in AP: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ పొడగింపు, సాయంత్రం 6 వరకు సడలింపులను పొడగించిన రాష్ట్ర ప్రభుత్వం, జూన్ 21 నుంచి అమలులోకి కొత్త నిబంధనలు

Team Latestly

తాజాగా నిర్ణయించిన సడలింపులు జూన్ 21 నుంచి అమలులోకి రానున్నాయి. మరోవైపు ఇప్పటికీ కరోనా కేసులు అధికంగా వస్తున్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఉన్నట్లుగా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉండనున్నాయి....

Telangana: తెలంగాణలో జూన్ 20 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం, మహారాష్ట్రలో గుర్తించబడిన డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, సరిహద్దు జిల్లాలపై నిఘా

Team Latestly

తెలంగాణ పొరుగునే ఉన్న మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కరోనావైరస్ యొక్క డెల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధించి మహారాష్ట్ర టాస్క్‌ఫోర్స్ జారీ చేసిన హెచ్చరికలను తెలంగాణ ప్రభుత్వం...

Advertisement

Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన, మరో రెండు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు కూడిన వర్షం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా

Team Latestly

రాగల 48 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనావేసింది...

Telangana's COVID19 Report: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కోవిడ్ పాజిటివిటీ రేటు, రాష్ట్రంలో కొత్తగా 1489 పాజిటివ్ కేసులు మరియు 11 మరణాలు నమోదు, 20 వేలకు దిగువలో ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,84,429 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,975 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది....

TRS MP Nama Nageswara Rao: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు ఈడీ సమన్లు, ఈనెల 25న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు, బ్యాంకు రుణాలను మళ్లించిన మధుకాన్‌ కేసులో నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ

Hazarath Reddy

టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు (TRS MP Nama Nageswara Rao) ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసుకు సంబంధించిన ఈడీ నామాకు సమన్లు (ED Issues Summons To TRS MP) జారీ చేసింది.

Summer Holidays Extended: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు జూన్ 20 వరకు సెలవులు పొడగించిన తెలంగాణ విద్యాశాఖ, ఆన్‌లైన్ విధానంలో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ

Team Latestly

తెలంగాణలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు జూన్ 20 వరకు సెలవులు పొడగిస్తూ తెలంగాణ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది....

Advertisement

COVID19 in Telangana: వానాకాలంలో కరోనాతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరికలు; తెలంగాణలో కొత్తగా 1556 కోవిడ్ కేసులు, 14 మరణాలు నమోదు

Team Latestly

ఏడాది కాలం గడిచినా కూడా కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి ఇప్పటికీ ఆగడం లేదు, ఇది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య విభాగంహెచ్చరికలు జారీ చేసింది...

Rythu Bandhu in TS: రైతుల అకౌంట్లోకి నేడే డబ్బులు, తెలంగాణలో రైతు బంధు ఏడో దశ ప్రారంభం, ఈనెల 25 వరకు రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేయనున్న ఫ్రభుత్వం, రైతు బంధు పథకానికి రూ. 7508 కోట్లు ఖర్చు చేయనున్న కేసీఆర్ సర్కారు

Hazarath Reddy

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏడో దశ రైతు బంధు ప్రారంభం కానుంది. జూన్ 15 నుండి ఈనెల 25 వరకు రైతుల ఖాతాలకు ప్రభుత్వం (TS Govt) డబ్బులు వేయనుంది. రాష్ట్రంలోని 63,25,695 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు బంధు (Rythu Bandhu aid starts from today) జమకానుంది. ఇందుకోసం రూ. 7,508 కోట్ల రూపాయలను తెలంగాణ సర్కార్ ఖర్చు చేయనుంది.

Rain Forecast: తెలంగాణపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణ శాఖ

Team Latestly

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం సంభవించే అవకాశం ఉందని తెలిపింది...

COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 1511 కోవిడ్ పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు, కరోనా నుంచి మరో 2175 మంది రికవరీ, 20 వేలకు చేరిన ఆక్టివ్ కేసులు

Team Latestly

పగటి పూట లాక్డౌన్ ఎత్తివేయటం వలన మళ్లీ రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగింది, ప్రజలు భౌతిక దూరాన్ని పాటించడం గాలికొదిలేశారు. వాహనాల రాకపోకలు కూడా విపరీతంగా పెరగడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి....

Advertisement

Apollo JMD Sangita Reddy: అపోలో జేఎండీ సంగీతారెడ్డికి కరోనా, కాక్టెయిల్, రీజెనెరాన్ థెరపీ ద్వారా కోలుకుంటున్నానని తెలిపిన సంగీత,అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా పిలుపు

Hazarath Reddy

అపోలో జేఎండీ సంగీతారెడ్డికి రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనావైరస్ సోకింది. జూన్‌ 10న తాను కోవిడ్‌-19 బారిన పడ్డానని, వ్యా‍క్సిన్‌ తీసుకుని.. ఎన్ని జాగ్రత్తలు పాటించినా తనకు కరోనా సోకడం షాక్‌కు గురి చేసిందని సంగీతారెడ్డి ట్వీట్‌ చేశారు.

Etela Rajender Joins BJP: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తథ్యమన్న కేంద్ర మంత్రి, బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్, కండువా కప్పి ఆహ్వానించిన ధర్మేంద్ర ప్రధాన్, ఈటెలతో పాటు కాషాయపు కండువా కప్పుకున్న పలువురు నేతలు

Hazarath Reddy

అనుకున్న ముహూర్తానికే తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన అనుచరులు..సన్నిహితులతో కలిసి కాషాయ కండువా (Etela Rajender Joins BJP) కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీలో చేరారు.

Nalgonda Shocker: ప్రియుడితో రాసలీలలు, మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు చున్నీ బిగించి ప్రియుడుతో కలిసి చంపేసిన భార్య, గుండెపోటుతో మరణించాడని కట్టు కథలు, నిజం తెలియడంతో ఇద్దరూ పరార్

Hazarath Reddy

భర్త మద్యానికి బానిస కావడంతో భార్య తన పాత ప్రేమయానాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఈ విషయం తెలిసిన భర్త తన భార్యను హెచ్చరించగా అతనిపై కక్ష పెంచుకున్న ఇద్దరూ మెడకు చున్నీ బిగించి (wife killed her husband with her lover) చంపేశారు.

Telangana Shocker: మూగ యువతిపై తెగబడిన కామాంధులు..దారుణంగా అత్యాచారం, తండ్రికి సైగలతో చెప్పుకుని భోరున విలపించిన యువతి, మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూగ యువతిపై సామూహిక అత్యాచారం (Speech-impaired Girl gangraped by 3 minors ) జరిగింది. మాటలు సరిగా రాని ఆ యువతి కళ్లు సరిగా కనపడని అమ్మమ్మకు ఆసరాగా ఉంటున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Advertisement

Telangana E-Pass Rule: తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి, వందలాది వాహనాలను నిలిపివేసిన తెలంగాణ పోలీసులు, ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి, ఈ పాస్ లేకుంటే ఎవ్వరినీ అనుమతించబోమని తేల్చి చెప్పిన కోదాడ పట్టణ ఎస్‌ఐ సైదులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణలో పగటి పూట లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఆంధ్రా నుంచి వెళుతున్న వాహనాలు (Telangana cops send back vehicles) పెద్దసంఖ్యలో అక్కడ నిలిచిపోయాయి.

Telangana: పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఫోకస్, తాను ఒక్క జిల్లాను దత్తత తీసుకుంటానని వెల్లడి, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

Team Latestly

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమనీ, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు....

Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 1,280 కరోనా కేసులు, తాజాగా 2,261మంది డిశ్చార్జ్, జీహెచ్‌ఎంసీ పరిధిలో 165 కేసులు నమోదు, రాష్ట్రంలో ప్రస్తుతం 21,137 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో 91,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,280 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్ బాధితుల్లో 15 మంది మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,261మంది డిశ్చార్జ్ అయ్యారు.

Telangana Rythu Bandhu: ఈ నెల 15 నుంచి రైతుబంధు నిధులు విడుదల, రైతుబంధు అర్హులపై తుది జాబితాను వ్యవసాయ శాఖకు అందజేసిన సీసీఎల్ఏ, పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణలో అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదివారం సమీక్ష (cm-kcr-review-on-palle-pragathi) నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సీఎం సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement