తెలంగాణ

Etela Rajender Road Show: ప్రగతి భవన్ నుంచి వచ్చే స్క్రిప్ట్‌ చదివే వారి చరిత్రేంటో ప్రజలకు తెలుసు, హుజూరాబాద్ నుంచే తెలంగాణ ఆత్మగౌరవ బావుటా జెండా ఎగరవేస్తాం, ఢిల్లీ పర్యటన తర్వాత మొదటిసారి హుజూరాబాద్‌లో రోడ్ షో నిర్వహించిన ఈటెల రాజేందర్

Hazarath Reddy

తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ కేంద్రబిందువని.. ఎత్తిన జెండా, బిగించిన పిడికిలితో ముందుకు సాగుతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తొలిసారిగా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. కమలాపూర్‌ (kamalapur) మండలంలో అభిమానులు, కార్యకర్తలతో కలిసి రోడ్‌షోలో (Etela Rajender Road Show) పాల్గొన్నారు.

Pragathi Bhavan: సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసు ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పోలీసులు వేధిస్తున్నారని.. సీపీ సజ్జనార్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపిన బాధితుడు

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌టం క‌ల‌కలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి య‌త్నించ‌గా అక్క‌డే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆ వ్యక్తి ప్రగతి భవన్ ఎదుట శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేయగా అతని సోదరుడు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లేందుకు యత్నించాడు.

Telangana: మరోసారి తెరపైకి పీవీ నరసింహారావు జిల్లా.. హుజూరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు? నేడు తెలంగాణ కేబినేట్ సమావేశం

Vikas Manda

ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ మినహాయింపులు ప్రధాన ఎజెండాగా సమావేశం జరగనుంది....

COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 1,933 పాజిటివ్‌ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 3,527 మంది రికవరీ, రాష్ట్రంలో 25 వేలకు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 165 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఖమ్మం నుంచి 160, నల్గొండ నుంచి 148 మరియు రంగారెడ్డి నుంచి 116 కేసుల చొప్పున నమోదయ్యాయి....

Advertisement

Kolapudi Prasad Dies: కోలపూడి ప్రసాద్‌ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం, వెనుకబడిన వర్గాలు ఒక గొప్ప మేధావిని కోల్పోయినట్లయిందని విచారం వ్యక్తం చేసిన కేసీఆర్

Hazarath Reddy

YSR Telangana Party: వైఎస్సార్‌ జయంతి రోజున షర్మిలారెడ్డి కొత్త పార్టీ ప్రకటన, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులన్నీ పూర్తి, జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్నట్లు తెలిపిన షర్మిల ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ రాజగోపాల్

Hazarath Reddy

తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ రాబోతోంది. వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిలారెడ్డి తెలంగాణలో కొత్త పార్టీని (YS Sharmila New party) ఏర్పాటు చేయబోతున్నారు. పార్టీ పేరుతో పాటు పార్టీ పెట్టబోయే తేదీని సైతం నేడు ఒక ప్రకటన ద్వారా షర్మిల ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్ వెల్లడించారు.

Telangana: తెలంగాణలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించే అవకాశం, రేపు సమావేశం అవుతున్న రాష్ట్ర కేబినేట్, డయాగ్నస్టిక్ సెంటర్ల ప్రారంభం జూన్ 9కి వాయిదా

Team Latestly

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమయ్యే మంత్రివర్గం సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న సడలింపులు జూన్ 10 నుంచి మరింత పెంచుతూ, కేవలం నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలు నివేదికలు విశ్లేషించాయి.....

Coronavirus in TS: థర్డ్ వేవ్ కట్టడికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, తెలంగాణలో కొత్తగా 1,436 మందికి కోవిడ్, 14 మరణాలు, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 27,016 కరోనా యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు (New Covid Cases) నమోదయ్యాయి. కరోనాతో 14 మరణాలు (Covid Deaths) సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 27,016 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. తెలంగాణలో కరోనా నుంచి 3,614 మంది బాధితులు కోలుకున్నారు.

Advertisement

Harish Rao on Etela Comments: నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే..ఆయన తండ్రి కంటే ఎక్కువని తెలిపిన మంత్రి తన్నీరు హరీష్ రావు, ఈటలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన తెలంగాణ ఆర్థికమంత్రి

Hazarath Reddy

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు (Telangana Finance Minister Harish Rao) స్పందించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్‌ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యల్ని (Etela rajender comments,) తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

Covid in Telangana: కరోనా మూడో వేవ్‌కు సన్నద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం సౌకర్యాలు పెంచుతామని తెలిపిన సోమేష్‌కుమార్, రాష్ట్రంలో తాజాగా 2,070 మందికి కోవిడ్, 18 మంది మృతితో 3,364కి పెరిగిన మరణాల సంఖ్య

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,38,182 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,070 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (Telangana logs 2,070 new Covid-19 cases) అయ్యిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,89,734కి చేరింది.

CM KCR Review: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో 57 పరీక్షలు ఉచితం, జూన్ 7న ప్రారంభిస్తామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

జూన్ 7న తెలంగాణలో 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (KCR) నిర్ణయించారు. ఈ మేరకు శనివారం వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Mega Vaccination Drive in HYD: తెలంగాణలో 40 వేల మందికి ఒకేసారి టీకాలు, హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వేదికగా రేపు మెగా డ్రైవ్‌ను చేపట్టనున్న మెడికవర్‌ ఆస్పత్రి, టీకా కోసం బారులు తీరిన ఐటీ ఉద్యోగులు, నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ కార్యక్రమం

Hazarath Reddy

దేశంలోకెల్లా అతి పెద్ద టీకా కార్యక్రమం రేపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఒకేరోజు ఏకంగా 40 వేల మందికి టీకాలు (Mega Vaccination Drive in HYD) వేసేందుకు సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూ రిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ)తో కలసి మెడికవర్‌ ఆస్పత్రి ఈ మెగా డ్రైవ్‌ను చేపడుతోంది.

Advertisement

Keesara Shocker: యువతిని వేధించావంటూ బంధువులు దాడి, అవమానం భరించలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య, నేను ఏ తప్పు చేయలేదంటూ సూసైడ్‌ నోట్‌, కీసరలో కలకలం రేపిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్‌ పరిధిలోని నాగారం మునిసిపాలిటీ కేంద్రం కీసరలో విషాద ఘటన చోటుచేసుకుంది. అవమానం భరించలేనంటూ జీవితంపై విరక్తి చెందిన ఓ ఆటో డ్రైవర్ భార్యా పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత అతను ఉరివేసుకుని ఆత్మహత్య (Four of family found dead) చేసుకున్నాడు.

Second Wave in Telangana: లాక్‌డౌన్ ముగిసే నాటికి తెలంగాణలో సెకండ్ వేవ్ అదుపులోకి వస్తుందన్న మంత్రి కేటీఆర్; రాష్ట్రంలో కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగడానికి కేంద్ర ప్రభుత్వమే విధానాలే కారణమని కేటీఆర్ విమర్శించారు. దేశంలో తయారవుతున్న దాదాపు 25 శాతం వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి అవుతుందని మంత్రి ఆరోపించారు....

Monsoon 2021 Update: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు, దక్షిణ భారతదేశ వ్యాప్తంగా మరింత ముందుకు విస్తరణ, రాబోయే 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం

Team Latestly

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం, 30 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదు...

Eatala Rajender: 'పొట్టొని నెత్తిని పొడుగోడు కొడితే, పొడుగోని నెత్తిని పోచమ్మ కొడుతుందట' సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేంధర్ విమర్శల బాణాలు, టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా!

Vikas Manda

టీఆర్ఎస్ పార్టీని వీడిన ఈటల రాజేంధర్ ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇటీవలే ఆయన దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసుకొని ఈటల రాజేంధర్ బీజేపీలో చేరుతారని సమాచారం....

Advertisement

Eatala Rajender Quits TRS: టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తెలంగాణ మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్

Vikas Manda

Lockdown in TS: తెలంగాణలో జూన్ 9 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేత? వైరస్ వ్యాప్తి దాదాపు అదుపులోకి వచ్చిందంటోన్న ప్రభుత్వ వర్గాలు, రాష్ట్రంలో ప్రస్తుతం 32 వేలకు పైనే ఉన్న ఆక్టివ్ కేసులు

Team Latestly

రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే గురువారం తెలంగాణలో 2,261 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3043 మంది కోలుకున్నారు, మరో 18 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,579 ఆక్టివ్ కేసులు...

YSR Jagananna Colonies: వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణ పనులను ప్రారంభించిన ఏపి సీఎం వైఎస్ జగన్, పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్నామని ప్రకటన

Team Latestly

రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తులు పంచడమే కాకుండా, వారికి ఇళ్లు కూడా నిర్మిస్తున్నామని, విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్, తాగునీరు, ఇంటర్నెట్ సదుపాయాలతో జగన్నన్న కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు...

Weather Forecast: తెలంగాణకు వర్షసూచన, రాగల రెండు రోజుల వరకు రాష్ట్రంలో భారీ వర్షాలకు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణశాఖ; నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకే అవకాశం

Team Latestly

జూన్ 3న జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో భారీ వర్షాలు పడతాయని అంచనా. అలాగే 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు మరియు ఉరుములు-మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది....

Advertisement
Advertisement