తెలంగాణ
KSN Murthy Dies: మాజీ ఐజీ కేఎస్‌ఎన్‌ మూర్తి కరోనాతో కన్నమూత, గబ్బర్ సింగ్ గా ప్రసిద్ది చెందిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, హైదరాబాద్‌లో 991–92లో మత ఘర్షణలు అణిచివేసిన మూర్తి
Hazarath Reddyగబ్బర్ సింగ్ గా ప్రసిద్ది చెందిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, మాజీ ఐజీ కేఎస్‌ఎన్‌ మూర్తి కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా ఆయన కోవిడ్‌తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరిగాయి.
TS Lockdown Row: కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఎందుకు నిర్వహించడం లేదు, కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, లాక్‌డౌన్‌, రాత్రి క‌ర్ఫ్యూ అమలుపై ముగ్గురు సీపీలకు అభినందనలు, తదుపరి విచారణ జూన్ 1కి వాయిదా
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర కరోనా పరిస్థితులపై హైకోర్టు (TS High Court) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ (TS Lockdown) సమయంలో నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్న ముగ్గురు కమిషనర్లను తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) అభినందించింది.
TS Coronavirus Update: తెలంగాణలో కొత్తగా 3,816 పాజిటివ్‌ కేసులు, 27 మంది కరోనాతో మృతి, 50,969కి చేరుకున్న యాక్టివ్‌ కేసులు, హైదరాబాద్‌కు చేరుకున్న రష్యా కరోనా టీకా స్పుత్నిక్-వి
Hazarath Reddyతెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,816 పాజిటివ్‌ కేసులు (TS Coronavirus Update) నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో మరో 5,892 మంది చికిత్సకు కోలుకున్నారు. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,28,823కు పెరిగాయి
Warangal Shocker: సైకో భర్త పైశాచికం..ఇద్దరు భార్యలను దారుణంగా చంపేశాడు, మొదటి భార్యను ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టాడు, డబ్బులు తీసుకురాలేదని రెండో భార్యను కూడా చంపేశాడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వరంగల్ పోలీసులు
Hazarath Reddyప్రేమించానని వెంటపడి పెళ్లి చేసుకొని ఇద్దరు మహిళలను కిరాతకంగా హత్య (Sadist Husband assassinated his two wives) చేశాడు ఓ శాడిస్టు భర్త. రెండో భార్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు మొదటి భార్య ఉదంతం తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసుల కథనం, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
Krishna Water Dispute: కృష్ణా మిగులు నీరుపై సీడబ్ల్యూసీ కీలక వ్యాఖ్యలు, సంవత్సరంలో కోటా మేరకు నీటిని వాడుకోకపోతే ఆ మిగులు జలాలపై ఇరు రాష్ట్రాలకు హక్కు, వివాదాన్ని బోర్డు నేతృత్వంలో పరిష్కరించుకోవాలని సూచన
Hazarath Reddyకృష్ణా నదీ జలాల వాటా మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఒక నీటి సంవత్సరంలో కోటా మేరకు నీటిని వాడుకోకపోతే.. ఆ మిగులు జలాలపై ఇరు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపింది.
Hussain Sagar: హైదరాబాద్ వాసులకు మరో షాక్, హుస్సేన్ సాగర్, నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కరోనా జన్యు పదార్థాలు, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెరువుల్లో పెరగడం ప్రారంభమైన జన్యు పదార్థాలు
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరవాసులకు శాస్త్రవేత్తలు ఆందోళన కలిగించే వార్తను చెప్పారు. హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు (Coronavirus genetic material) కనపడ్డాయని తెలిపారు. సాగర్ తో పాటు ఇతర చెరువుల్లో (Hussain Sagar and other lakes in Hyderabad) కూడా ఈ పదార్థాలు కనిపించాయని.. అయితే, కరోనా వైరస్ నీటి ద్వారా వ్యాపించదనే విషయం ఒక అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు.
TS Covid Update: తెలంగాణలో కొత్తగా 4,298 మందికి కరోనా, తాజాగా 32 మంది మరణించడంతో 2,928కి చేరుకున్న మొత్తం మృతుల సంఖ్య, సేవా ఆహార్ పేరుతో ఉచిత భోజ‌న కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పోలీస్‌శాఖ
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 64,362 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,298 మందికి పాజిటివ్ అని నిర్ధారణ (4,298 new COVID-19 cases) అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 601 కేసులు గుర్తించారు. మేడ్చల్ లో 328, రంగారెడ్డి జిల్లాలో 267 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 6,026 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 32 మంది (32 deaths in 24 hours) మరణించారు.
Covid in TS: కరోనాతో చెట్టుపైనే నివాసం, తల్లి దండ్రులను ఇబ్బంది పెట్టకూడదని ఓ యువకుడి నిర్ణయం, మరోచోట బాత్ రూంలో తల దాచుకున్న కోవిడ్ పేషెంట్, యువకుడి సెల్ఫీ వీడియోతో స్పందించిన అధికారులు
Hazarath Reddyతెలంగాణలో కరోనావైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. జిల్లాల్లో అయితే పరిస్థితి తీవ్రంగానే ఉంది. కోవిడ్ కేంద్రాలు లేకపోవడంతో పలువురు ఇళ్లలో, బాత్ రూముల్లో, చెట్ల మీద తలదాచుకుంటున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్‌ శివ అనే వ్యక్తికి చెట్టు మీద ఏర్పాటు చేసుకున్న మంచమే ఐసోలేషన్‌ (Covid Positive Patient Stayed On Tree) కేంద్రమైంది.
Black Fungus in Telangana: తెలంగాణను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్, ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకరు మృతి, పలువురుకి కొనసాగుతున్న చికిత్స, కామారెడ్డి లోనే బ్లాక్ ఫంగస్ కేసులు బయటకు, నాలుగవ రోజుకు చేరుకున్న లాక్‌డౌన్
Hazarath Reddyకరోనా వైరస్‌ దాడి నుంచి తేరుకోకముందే తెలంగాణలో పలు జిల్లాల్లో బ్లాక్‌ ఫంగస్‌ (Black Fungus in Telangana) కలకలం రేపుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడకు చెందిన వస్త్రవ్యాపారి రాకొండే రాంకిషన్‌ (60) బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందినట్టు స్థానిక వైద్యాధికారి ఆకుదారి సాగర్‌ ధ్రువీకరించారు.
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు నమోదు, కరోనాతో మరో 96 మంది మృతి; ఏపి నుంచి టీఎస్ వెళ్లే అంబులెన్సులకు లైన్ క్లియర్ చేసిన హైకోర్ట్
Team Latestlyప్రతిరోజు పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధితులు మెరుగైన చికిత్స కోసం ఏపి నుంచి హైదరాబాద్ నగరానికి వెళ్తున్నారు. అయితే తెలంగాణ సరిహద్దు వద్ద టీఎస్ పోలీసులు ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మ్ అయితేనే అనుమతిస్తామని అంబులెన్సులను అడ్డుకోవడం రెండు రాష్ట్రాల మధ్య సామాజికంగా, రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది....
Sputnik-V Vaccine India Launch: స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారత మార్కెట్లో విడుదల, హైదరాబాద్‌లో తొలి డోస్ పంపిణీ ప్రారంచినట్లు ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఒక్క డోసు ధర రూ. 995
Team Latestlyభారతదేశంలో మరో కోవిడ్ నివారణ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ యొక్క తొలి డోసును శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. రష్యా నుంచి తొలి విడతలో 1.5 లక్షల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మే 1న హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కు చేరాయి.
'Permission Must' : కరోనా చికిత్స కోసం పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ముందస్తు సమాచారం ఇవ్వాలి, మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Team Latestlyకరోనా చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పేషేంట్లు ముందుగా ఇక్కడి ఆసుపత్రులలో బెడ్ రిజర్వ్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. పొరుగు రాష్ట్రాల నుంచి చాలా మంది కరోనా బాధితులు అంబులెన్సుల్లో, ప్రైవేట్ వాహనాల్లో ....
Weather Forecast: తెలంగాణలో మరింత ముదరనున్న ఎండలు, రాబోయే రెండు రోజుల వరకు వర్షసూచన, వాతావరణంలో పెరిగిన తేమతో ఎక్కువైన ఉక్కపోత
Vikas Mandaరాబోయే కొద్ది వారాల్లో రాష్ట్రంలోని ఉత్తర మరియు ఈశాన్య భాగాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనావేస్తుంది...
COVID in TS & AP: తెలంగాణలో కొత్తగా 4,693 పాజిటివ్ కేసులు నమోదు, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 22,399 పాజిటివ్ కేసులు నమోదు, తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి
Team Latestlyతెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంగా 5 వేలకు మించకుండా కేసులు నమోదవుతుండగా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 వేల పైబడి కేసులు నమోదవుతున్నాయి....
Lockdown Effect: తెలంగాణలో కొనసాగుతున్న లాక్‌డౌన్, బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసుల పనివేళల కుదింపు, ధరణి ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు రీషెడ్యూల్
Team Latestlyధరణిలో 12.05.2021 నుండి 21.05.2021 తేదిలలో రిజిస్ట్రేషన్ ల కోసం ఇప్పటికే స్లాట్ లు బుక్ చేసుకున్న వారికి వారి స్లాట్ లను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. స్లాట్ ల బుకింగ్ కై చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర చార్జీలు....
COVID Task Force Review: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అదుపులోనే కరోనా, రాష్ట్రంలో సమృద్ధిగా ఔషధ నిల్వలు ఉన్నాయి, బ్లాక్ ఫంగస్ పైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: మంత్రి కేటీఆర్
Team Latestlyతెలంగాణలో కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని, వ్యాక్సినేషన్, లాక్ డౌన్ తదితర చర్యల వలన రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కోవిడ్ మరింత తగ్గుముఖం పడుతుందని రాష్ట్ర పురపాలక, ఐ.టి. పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 4,723 కోవిడ్ కేసులు నమోదు, 5 వేల మందికి పైగా రికవరీ; లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంక్ పనివేళల కుదింపు
Team Latestlyతొలిరోజు కావడంతో పోలీసులు కొంతమేర రిలాక్సేషన్ కల్పించినప్పటికీ గురువారం నుంచి లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు అనుమతి లేకుంటే ఎలాంటి ప్రయాణాలకు అనుమతించమని స్పష్టం చేస్తున్నారు....
Lockdown in Telangana: లాక్‌డౌన్ దెబ్బ..నిన్న ఒక్క రోజే రూ. 219 కోట్ల మద్యం అమ్మకం, 4 గంటల వ్యవధిలో తెలంగాణలో 94 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు, తెలంగాణలో ఉన్న మొత్తం 2,200 మద్యం దుకాణాల్లో పుల్ రష్
Hazarath Reddyఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ (Lockdown in Telangana) అని ప్రకటించగానే మందుబాబులు క్యూ కట్టిన విషయం విదితమే. దీంతో నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని (Liquor stores sell out within hours) కొనుగోలు చేశారు.