తెలంగాణ
Coronavirus Pandemic: కరోనాతో కొడుకు మృతి, తట్టుకోలేక గుండెపోటుతో తల్లిదండ్రులు కన్నుమూత, హైదరాబాద్ కాప్రాలో విషాద ఘటన, ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి విషాద ఘటనలే..
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ మహమ్మారి జీవితాలను చిధ్రం చేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా దెబ్బకు (Coronavirus Pandemic) కాటికి వెళుతున్నాయి. ఏ కుటుంబంలో చూసినా ఇలాంటి విషాద గాధలే కనిపిస్తున్నాయి.
TSRTC Cargo: టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం, పార్శిల్‌, కార్గొ స‌ర్వీసుల‌ సేవ‌ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటన, ప‌రిస్థితులు కుదుట‌ప‌డిన తరువాతే సేవల పునురుద్ధరణకు అవకాశం
Hazarath Reddyఇప్పటికే కరోనా ప్రభావంతో భారీగా ఆదాయాన్ని కోల్పోయిన టీఎస్ఆర్టీసీ (TSRTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రయాణికులు బస్సులను ఎక్కేందుకు ఆసక్తి చూపకపోవడంతో ప్యాసింజ‌ర్ స‌ర్వీసుల‌ను తగ్గించుకున్న టీఎస్ఆర్టీసీ (Telangana State Road Transport Corporation (TSRTC) తాజాగా పార్శిల్‌, కార్గొ స‌ర్వీసుల‌ సేవ‌ల‌ను (cargo-parcel-service) తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.
Cabinet Meet on Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌పై భిన్నాభిప్రాయాలు, నేడు నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర కేభినేట్; ఇతర రాష్ట్రాలకు చెందిన కరోనా రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు, సరిహద్దు వద్ద కట్టడి చేస్తున్న టీఎస్ పోలీసులు
Team Latestlyపొరుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కోవిడ్ రోగులు వైద్యం కోసం హైదరాబాద్ మరియు తెలంగాణలోని సరిహద్దు జిల్లాల ఆసుపత్రుల్లో చేరుతుండటంతో వారి తోనే తెలంగాణలోని ఆసుపత్రులు...
Corona in Telangana: పొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణలో కోవిడ్ తీవ్రత తక్కువే.. రాష్ట్రంలో కొత్తగా 4,826 పాజిటివ్ కేసులు నమోదు, 62,797గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyచుట్టూ ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కోవిడ్ పరిస్థితులు మితంగానే ఉన్నట్లు ఆరోగ్య శాఖ నివేదికల ద్వారా తెలుస్తుంది. గడిచిన ఒక్కరోజులో తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 22,164 కేసులు, కర్ణాటకలో 47,930, మహారాష్ట్రలో 48,401, అటు తమిళనాడులో 28,897, కేరళలో 35,801 కేసుల చొప్పున నమోదయ్యాయి....
Partial Lockdown: తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్సులు నిలిపివేత, కరోనా పేషెంట్లను తెలంగాణలోకి అనుమతించని పోలీసులు, ప్రభుత్వం ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలిపిన తెలంగాణ పోలీసులు
Hazarath Reddyకరోనా వైరస్ కు చికిత్స కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణకు వ‌చ్చే క‌రోనా రోగుల‌ వాహనాలను (: Telangana police stop entry of AP Ambulance vehicles) తెలంగాణ పోలీసులు అనుమ‌తించ‌ట్లేదు. ఏపీ సరిహద్దును దాటి వస్తున్న పేషెంట్లను తెలంగాణ పోలీసులు (TS Police) సరిహద్దు వద్దే నిలుపుదల చేస్తున్నారు.
Telangana: తెలంగాణలో డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది నియామకాలకు సీఎం కేసీఆర్ ఆదేశం, డెలివరీ బాయ్స్‌కు వ్యాక్సినేషన్ చేపట్టాలని కేంద్రానికి సూచన, ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు
Team Latestlyవరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజిఎం కు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్ జిల్లా రిమ్స్ లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని ...
TS Corona Update: తెలంగాణలో ఆక్సిజన్ అందక ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి, రాష్ట్రంలో తాజాగా 4,976 మందికి కరోనా పాజిటివ్, 35 మంది మృతితో 2,739కి చేరుకున్న మరణాల సంఖ్య
Hazarath Reddyకింగ్‌కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ సమయానికి అందక రోగులు చనిపోయారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి రావాల్సిన ట్యాంకర్ ఆలస్యమైంది. ట్యాంకర్ డ్రైవర్ రూటు మర్చిపోవడంతో సమస్య తలెత్తింది. ఈలోపు ఆక్సిజన్ అందక ముగ్గురు మృత్యువాత పడ్డారు.
TS MInister Koppula Eshwar Covid: కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ, హోం క్వారంటైన్‌లో తెలంగాణ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ
Hazarath Reddyతెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. గత రెండురోజులుగా అస్వస్థతగా ఉండడంతో ఆయన కోవిడ్19 పరీక్షలు చేయించుకున్నారు.
TS Covid Report: తెలంగాణలో తాజాగా 5,186 మందికి కరోనా, ఉస్మానియా జర్నలిజం ప్రొఫెసర్‌ బాలస్వామి కరోనాతో కన్నుమూత, 38 మంది మృతితో 2,704కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,148 కరోనా పరీక్షలు చేపట్టగా 5,186 పాజిటివ్ కేసులు (TS Covid Report) గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 904 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 7,994 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మంది మృతి (Covid Deaths) చెందారు.
Putta Madhu Arrested: పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ పుట్ట మ‌ధు అరెస్ట్, భీమ‌వ‌రంలో అదుపులోకి తీసుకున్న రామ‌గుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మధు
Hazarath Reddyపెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ పుట్ట మ‌ధును రామ‌గుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు (Peddapalli zilla parishad chairman Putta Madhu arrested) చేశారు. గ‌త వారం రోజులుగా పుట్ట మ‌ధు అదృశ్య‌మైన సంగ‌తి తెలిసిందే. భీమ‌వ‌రంలో పుట్ట మ‌ధును అరెస్టు (Putta Madhu Arrested) చేసిన పోలీసులు.. పెద్ద‌ప‌ల్లి జిల్లాకు తీసుకొచ్చారు.
TS Covid Update: తెలంగాణలో మూడు ప్రమాదకర వేరియంట్లు, బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంలో ఊపిరాడక 12 మంది మృతి, రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలు అమల్లోకి, తాజాగా 5,559 మందికి కరోనా, మే 15 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,559 మందికి పాజిటివ్ (Telangana logs 5,559 Covid-19 cases) అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు రావడం తాజా బులెటిన్ లో చూడొచ్చు.
Abdullapurmate Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, సీఐ దంపతులు మృతి, లారీని ఢీకొన్న స్విఫ్ట్‌ కారు, సూర్యాపేట నుండి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (AbdullapurMate Road Accident) చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఓ లారీని స్విఫ్ట్‌ కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ సుల్తాన్ బజార్ సీఐ ఎస్‌. లక్ష్మణ్ (Sultan Bazar CI Lakshman), ఆయన భార్య ఝాన్సి అక్కడికక్కడే మృతి చెందారు.
Delhi Restrictions: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు, 14 రోజుల సంస్థాగత క్వారైంటైన్ వెళ్లాలని ఉత్తర్వులు జారీ
Team Latestlyఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చేవారు కచ్చితంగా 14 రోజుల పాటు తమ సంస్థాగత క్వారైంటైన్ కేంద్రాలకు వెళ్లాలని దిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన వారు...
COVID in TS: తెలంగాణ కోవిడ్ కేసుల్లో తగ్గుదల, కొత్తగా 5,892 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 73,851గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య; ధైర్యమే కరోనాకు మందు అని చెబుతున్న కోవిడ్ విజేతలు
Team Latestlyధైర్యమే కరోనాకు మందు అని కోవిడ్ బారినపడి కోలుకున్న చాలా మంది తమ అనుభవాలను చెబుతున్నారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత భయాందోళనకు గురికాకుండా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి క్రమం తప్పకుండా మందులు, మంచి ఆహారం తీసుకోవాలి, పరిశుభ్రంగా ఉండాలి అని చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు ఇంట్లో....
CM KCR Review: తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు! స్పష్టం చేసిన సీఎం కేసీఆర్, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి, స్వీయ రక్షణే శ్రీరామ రక్షగా పేర్కొన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర అవసరాలపై ప్రధానితో సంభాషణ
Team Latestlyలాక్ డౌన్ తో కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధికోల్పోయే పరిస్థితి తలెత్తి మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్నది. కరోనా ఏమోగాని ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నది. గొంతు పిస్కినట్టు చేస్తే మొత్తం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోని లాక్ డౌన్ ను విధంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.’’ అని సీఎం స్పష్టం చేశారు....
COVID in TS: తెలంగాణలో కొత్తగా 6,026 పాజిటివ్ కేసులు, 52 కోవిడ్ మరణాలు నమోదు.. రాష్ట్రంలో ప్రస్తుతం 77,127గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyతాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,75,748కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,115 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ...
Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఔట్ పేషెంట్ సేవల ఏర్పాటు, ఇంటింటి సర్వే.. లక్షణాలు ఉంటే కిట్ల పంపిణీ; వ్యాక్సిన్ సరఫరాకు అనుగుణంగా 45 ఏళ్లలోపు వారికి టీకా!
Team Latestlyజీహెచ్ఎంసీ తరహా లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిలో ప్రతి 1000 జనాభాకు ఒక బృందాన్ని ఏర్పరుచుకొని, ప్రజల ఇండ్ల వద్దకే వెళ్లి అవుట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎస్ తెలిపారు. ఈ టీంలు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తాయని, ఎవరైనా లక్షణాలు కనబరిస్తే వారికి అక్కడిక్కడే మెడికల్ కిట్లను అందచేస్తారని....
Covid Second Wave in TS: తెలంగాణలో లాక్‌డౌన్ అవసరం లేదు, దాంతో పెద్దగా ఉపయోగం ఉండబోదు, కేసీఆర్ సమీక్షలతో కరోనా అదుపులోనే ఉంది, మీడియాతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ (Lockdown) విధించబోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (Chief Secretary Somesh Kumar) స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు.