తెలంగాణ
Puvvada Ajay Kumar: తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కి కరోనా పాజిటివ్, హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిన మంత్రి, తనని కలిసిన వారందరూ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచన
Team Latestlyతనకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంత్రి అజయ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పువ్వాడ సూచించారు...
Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 491మందికి కరోనా పాజిటివ్, మరో 596 మంది రికవరీ, రాష్ట్రంలో 7,272గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestly. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 269,828 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,272 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది....
Non Agricultural Land Registrations: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారు? నేటి నుంచి తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ప్రారంభం, 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందుబాటులో..
Hazarath Reddyసోమవారం నుంచి రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను (Non Agriculture Properties) ప్రారంభించనున్నారు. దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.
CM KCR Review Highlights: యాభై వేల ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, పోలీస్‌ శాఖ, విద్యా శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం
Hazarath Reddyపోలీస్‌ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Hyderabad Sexual Assault: పోర్న్ వీడియోలు చూపిస్తూ.. మైనర్ బాలికపై హైదరాబాద్ ఏఎస్ఐ పలుమార్లు అత్యాచారం, అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిన రాచకొండ పోలీసులు
Hazarath Reddyమల్కాజ్‌గిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్‌ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లూ సెబాస్టియన్ అత్యాచారానికి (Hyderabad Sexual Assault) పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను పలుమార్లు బెదిరించి అత్యాచారం (ASI in RPF held for sexual assault of minor in Telangana) చేశారు.
CM KCR Delhi Tour: ముగిసిన తెలంగాణ సీఎం ఢిల్లీ టూర్, చివరి రోజు ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ, రాష్ట్రానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి
Hazarath Reddyతెలంగాణ సీఎం కేసీఆర్‌ మూడు రోజుల ఢిల్లీ టూర్‌ (CM KCR Delhi Tour) ముగిసింది. దీంతో ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు... పలువురు కేంద్రమంత్రులను కేసీఆర్‌ కలిశారు. చివరి రోజు ప్రధాని మోదీని (PM Narendra Modi) కలిసారు. ఈ సంధర్భంగా రాష్ట్రానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (Telangana CM K Chandrasekhar Rao) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు.
Hyderabad Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు, గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి, పటాన్‌చెరులో ఇద్దరు, కూకట్‌పల్లిలో ఒకరు మృతి, తమిళనాడులో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదాలు (Hyderabad Road Accidents) చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో గచ్చిబౌలిలో టిప్పర్‌ను కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది.
Financial Distress: ఆత్మాభిమానం ముగ్గురిని చంపేసింది, పెళ్లి కుదిరినా చేతిలో డబ్బులు లేకపోవడంతో కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో విషాద ఘటన
Hazarath Reddyఅమ్మాయికి పెళ్లి కుదిరింది. చేతిలో డబ్బులు లేవు అయినవారిని అడగాలంటే ఆత్మాభిమానం అడ్డు వచ్చింది. దీంతో ఆ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
CM KCR Delhi Tour: తెలంగాణలో ఆరు జాతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతివ్వండి, విమానయాన శాఖ మంత్రిని కోరిన సీఎం కేసీఆర్, మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం బిజీబిజీ
Hazarath Reddyమూడురోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ నిన్న ఢిల్లీ (CM KCR Delhi Tour) చేరుకున్నారు. రాష్ట్రంలో చాలారోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంకోసం ఆయన సంబంధిత శాఖల మంత్రులను (Telangana CM Delhi Tour) కలుస్తున్నారు.
Massive Explosion in Bollaram: బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, కంపెనీలోపల దాదాపు 100 మంది కార్మికులు, ఎగసి పడుతున్న మంటలు, రంగంలోకి దిగిన మూడు ఫైరింజన్లు
Hazarath Reddyసంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం (massive explosion in Bollaram chemical factory) చోటుచేసుకుంది. వింధ్యా ఆర్గానిక్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు (Massive Explosion in Bollaram) కారణంగా కంపెనీలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు కిందపడి గాయాలపాలయ్యారు.
Couple Dies in Road Accident: పెద్దలకు తెలియకుండా పెళ్లి, ఒప్పించేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో జంట మృతి, మరో చోట పెద్దలు పెళ్లికి ఒప్పుకోరనే భయంతో ప్రేమికులు ఆత్మహత్య
Hazarath Reddyతల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ఓ యువజంట రోడ్డు ప్రమాదంలో మృతి (Couple Dies in Road Accident) చెందిన విషాద ఘటన కామారెడ్డి జిల్లాలోని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.మరో చోట పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని యువజంట ఆత్మహత్య (love Couple dies by suicide) చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో చోటు చేసుకుంది.
Coronavirus in India: దేశంలో 98 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్లు దాటిన కరోనా వైరస్ కేసుల సంఖ్య, తెలంగాణలో తాజాగా 635 మందికి కరోనా, రాష్ట్రంలో 2,77,151కి మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyమేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్‌ కె సంగ్మా తనకు కరోనా సోకిందని శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం కొద్దిమేర లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.
Free Water Supply in GHMC: జీహెచ్ఎంసీ వాసులకు ఉచిత మంచినీరు, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, లేకుంటే ఏదో ఓ ప్రూఫ్ తప్పనిసరి, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyఈ నెలాఖరులో, లేదంటే వచ్చే నెల నుంచి దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఉచిత తాగునీటి పథకానికి (drinking water scheme) ఆధార్‌ను తప్పనిసరి (adhar mandotary) చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Telangana: తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ప్రారంభం, హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో మళ్లీ ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
Team Latestlyహైకోర్టు ఆమోదం తెలిపడంతో, తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మూడు నెలల తరువాత నేడు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి వినియోగదారులు ఆస్తుల నమోదు కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు మరియు రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 14 నుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ప్రారంభమవుతాయి....
COVID in TS: తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేలా అధికారుల ప్రణాళికలు, రాష్ట్రంలో కొత్తగా మరో 612 మందికి పాజిటివ్, 7604కు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyవారంలో 70 లక్షల మందిని కవర్ చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం మరియు రెండు మూడు వారాలలో రెండవ మోతాదును పునరావృతం చేయాలనే ఆలోచన ఉంది. ఇందుకోసం రాష్ట్రంలో ఎంపిక చేయపడిన 10,000 సహాయక నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ప్రారంభమైంది....
Narayanpet Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు అక్కడికక్కడే మృతి, నారాయణపేట జిల్లాలో విషాద ఘటన, హైదరాబాద్‌ నుంచి రాయచూర్‌ వెళ్తుండగా కారు బోల్తా
Hazarath Reddyతెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident,Narayanapeta district) చోటు చేసుకుంది. మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో ఓ కారు బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి ( Four Killed in Road Accident) చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో మరొకరు గాయపడగా... ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. బోల్తా కొట్టిన కారు హైదరాబాద్‌ నుంచి రాయచూర్‌ వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Bhadrachalam Adhyayanotsavalu: భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, దశావతారాల్లో దర్శనమివ్వనున్న శ్రీరామచంద్రులు, డిసెంబర్ 15 నుంచి జనవరి 4 వరకు ఉత్సవాలు
Hazarath Reddyఉత్సవాలకు శ్రీరామ చంద్రులు రెడీ అయ్యారు. ఈ నెల 15వ తేదీ నుంచి భద్రాది శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు (Vaikunta Ekadasi Prayukta Adyayanotsavamlu in Bhadrachalam) ప్రారంభం కానున్నాయి. 16న ధనుర్మాస ఉత్సవాలు (Bhadrachalam Adyayanotsavamlu) మొదలుకానున్నాయి