తెలంగాణ
New Covid Strain in TS: తెలంగాణను వెంటాడుతున్న కొత్త కరోనా స్ట్రెయిన్ భయం, యూకే నుంచి వచ్చిన 18 మందికి కోవిడ్ పాజిటివ్, రాష్ట్రంలో తాజాగా 472 మందికి కరోనావైరస్ పాజిటివ్
Hazarath Reddyఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన వారిలో కొత్తగా మరో ఇద్దరికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతొ ఇప్పటి వరకు 18 మందికి కొత్త కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది.
Vikarabad Road Accident: పొగమంచే కొంపముంచిందా.. వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటో,లారీ, బస్సు ఢీ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, ప్రమాద స్థలాన్నిసందర్శించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ప్రకటన
Hazarath Reddyవికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Vikarabad Road Accident) చోటు చేసుకుంది. మోమిన్ పేట్ మండలం ఇజ్రా చిట్టెంపల్లి తండాకు సమీపంలో లారీ... ఆర్టీసీ బస్సు, ఆటో మూడు ఒకదానికొకటి ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
Telangana: ఆకలే వారి పాలిట యమపాశమైంది, జొన్న రొట్టెలు తిని ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, ఉస్మానియా ఆస్పత్రిలో మరొకరికి చికిత్స, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన
Hazarath Reddyతెలంగాణలో సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్లలో విషాద ఘటన (Telangana's Sangareddy) చోటు చేసుకుంది. జొన్న రొట్టెలు తిని ఒకే కుటుబంలో ఐదుమంది మృత్యువాత (FIve die after eating rotis) పడ్డారు.
Instant Loan Apps Scam: ఇద్దరు ఆత్మహత్య..తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఆన్‌లైన్ మనీ స్కాం, పోలీసులు దర్యాప్తులో తిమ్మతిరిగే విషయాలు, హెచ్చరికలు జారీ చేసిన ఆర్‌బీఐ
Hazarath Reddyతెలంగాణలో లోన్ యాప్స్ (Instant Loan Apps Scam)అంశం కలవరపాటుకు గురి చేస్తోంది. కరోనా సమయంలో లోన్లు ఇస్తామంటూ ఆన్ లైన్ యాప్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ తర్వాత వారిని ముప్పతిప్పలు పెడుతున్నాయి.
New Covid Strain in TS: తెలంగాణలో పెరుగుతున్న కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ అనుమానిత కేసులు, 16 కు చేరిన అనుమానిత పాజిటివ్ కేసుల సంఖ్య, హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు రద్దు, రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపిన సీపీ సజ్జనార్
Hazarath Reddyకరోనా సెకండ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు (TS Govt) అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నూతన సంవత్సర‌ వేడుకలకు అనుమతి లేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని (New Year Celebrations Ban), పబ్స్‌, రిసార్ట్స్‌, హోటల్స్‌పై పటిష్ట నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.
Jawahar Nagar Violence: మేడ్చల్ జిల్లాలో దారుణం, ఇన్‌స్పెక్టర్‌పై పెట్రోల్, కారం పొడితో దాడి చేసిన భూకబ్జాదారులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, యశోదాలో చికిత్సపొందుతున్న సీఐ భిక్షపతి
Hazarath Reddyప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను (Occupied lands) తొలగించేందుకు వెళ్లిన కమిషనర్‌ మంగమ్మ, కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్, జవహర్‌నగర్‌ ఠాణా సీఐ పి.భిక్షపతిరావును లక్ష్యంగా చేసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. పెట్రోల్, కారం పొడితో దాడికి (Attempt murder Case) పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి చేతులకు, కాళ్లకు మంటలు అంటుకున్నాయి.
Wedding With a Twist: 'పెళ్లికూతురుని తీసుకురండి' అన్న పంతులు, పోలీసులను తీసుకొచ్చిన పెళ్లికూతురు, ఎవర్నైనా తీసుకురండి అన్న వధువు తండ్రి! ట్విస్టులు, టర్నులతో జరిగిన లగ్గం
Team Latestlyఅక్కడో పెళ్లి జరుగుతోంది, పెళ్లికొచ్చిన అతిథులంతా నాలుగు అక్షింతలు వేసి, వధూవరులను ఆశీర్వదించి, భోజనం చేసి వెళ్లిపోదామనుకున్నారు. కానీ ఎవరూ ఊహించలేని నవరసాల నాటకాన్ని ఆస్వాదించారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడగానే పెళ్లికూతుర్ని తీసుకురండి అని పురోహితుడు పిలిస్తే, ఆపండి.. అంటూ మంటపంలోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. దీంతో పురోహితుడు....
COVID in TS: యూకే నుంచి తెలంగాణ వచ్చిన వారిలో 7గురికి కరోనా, అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి ఈటల, రాష్ట్రంలో కొత్తగా మరో 518 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు యూకె నుండి మరియు యూకే మీదుగా తెలంగాణకు 1200 మంది వచ్చారని, అందులో ఇప్పటికే 846 మందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించగా 7 గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంత్రి వెల్లడించారు....
COVID in TS: అంతర్జాతీయ ప్రయాణికులను గుర్తించే పనిలో తెలంగాణ అధికార యంత్రాగ్నం నిమగ్నం, రాష్ట్రంలో కొత్తగా మరో 574 పాజిటివ్ కేసులు నమోదు
Team LatestlyK లో SARS-CoV-2 (VUI-20212/01) యొక్క కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్త వేరియంట్ వైరస్ వ్యాప్తిని నివారణ మరియు కట్టడి కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.....
CM KCR Tributes PVN: దేశ చర్రిత్రలో 'పీవీ' చిరస్థాయిగా నిలిచిపోతారు! నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి, ఘనమైన నివాళులు అర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్
Team Latestly. అంతర్గత భద్రత, విదేశాంగ, వ్యవహారాల్లోనూ పీ.వి అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పటిష్టపరిచిందిని సీఎం కొనియాడారు. బహు భాషా వేత్తగా, బహు ముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా....
Winters 2020: తెలంగాణను వణికిస్తున్న చలి, మరింత పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు, మరో రెండు రోజుల పాటు శీతల గాలులు కొనసాగుతాయన్న వాతావరణశాఖ
Team Latestlyహైదరాబాద్‌లో బుధవారం రాత్రి ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయాన్నే మంచు సంభవిస్తుంది, పొగమంచుతో పాక్షికంగా మేఘావృతం అవుతుంది. డిసెంబర్ 24 మరియు 25 తేదీలలో రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తరువాతి మూడు రోజుల్లో 13 డిగ్రీలకు పెరుగుతుంది.....
Oppo India: దేశంలో తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ హైదరాబాద్‌లోనే.. చైనా తర్వాత ఇండియాలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఒప్పో, మరో మూడు ఫంక్షనల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు కోసం ప్రయత్నాలు
Hazarath Reddyప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్ ఒప్పో ఇండియాలో తన తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ (5G innovation lab) ఏర్పాటు చేస్తోంది. దాయాది దేశం చైనా తరువాత , భారతదేశంలోని హైదరాబాద్‌లో తమ తొలి 5జీ ల్యాబ్‌ (5G innovation lab in in Hyderabad) ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది.
Covid in TS: యూకే నుంచి కొత్త కరోనా వైరస్, హైదరాబాద్‌కు బ్రిటన్ నుంచి ప్రయాణికులు, అప్రమత్తమైన తెలంగాణ సర్కారు, వారిని ట్రాక్ చేసే పనిలో బిజీ, యూకేకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్
Hazarath Reddyకొత్త కరోనా వైరస్ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ గత వారం రోజులుగా హైదరాబాద్ చేరుకున్న వారి వివరాలను విమానాశ్రయ వర్గాల ద్వారా సేకరించింది. ఇప్పుడు వారిని ట్రాక్ చేసే పనిలో పడిందని తెలుస్తోంది.
COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 617 మందికి పాజిటివ్, 635 మంది రికవరీ, రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyహైదరాబాద్ పరిధిలో 103 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 51, మేడ్చల్ నుంచి 52, వరంగల్ అర్బన్ మరియు కరీంనగర్ జిల్లాల్లో చెరో 41 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో....
COVID19 in TS: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా మరో 316 మందికి పాజిటివ్, 600 పైగా రికవరీ, రాష్ట్రంలో 6,590గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 86 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 30, మేడ్చల్ నుంచి 22, వరంగల్ అర్బన్ మరియు కరీంనగర్ జిల్లాల్లో చెరో 18 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో...
Coronavirus India: షాక్..కరోనా వ్యాక్సిన్ తీసుకోగానే మూర్చపోయిన నర్సు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో, దేశంలో తాజాగా 26,624 మందికి కరోనా, తెలంగాణలో కొత్తగా 592 కేసులు
Hazarath Reddyకరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశలు ఊరట కల్పిస్తున్న నేపథ్యంలో కొన్ని వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్, మెడర్నా వ్యాక్సిన్లకు రెగ్యులేటరీ అనుమతి లభించిన విషయం విదితమే. క్లినికల్ ట్రయల్స్ నుండి సేకరించిన భద్రతా డేటాను విశ్లేషించిన తరువాత మాత్రమే వ్యాక్సిన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినప్పటికీ టీకాల భద్రత సమర్ధతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
Telangana: పాత కక్షలతో ముగ్గురిని కాల్చిన ఎంఐఎం నేత, అదిలాబాద్ జిల్లా తాటిగూడ‌లో వీరంగం సృష్టించిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుక్ అహ్మద్, అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఅదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ (MIM leader Farooq Ahmed) వీరంగం సృష్టించాడు. జిల్లా కేంద్రంలోని తాటిగూడ‌లో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుక్ తాటిగూడకు చెందిన సయ్యద్ మన్నాన్, సయ్యద్ జమీర్, సయ్యద్ మోతిషాంపై దాడి చేసి లైసెన్స్ పిస్తోలతో కాల్పులు జ‌రిపాడు.
India Coronavirus: ఇండియాలో కోటి దాటిన కోవిడ్ కేసులు, తెలంగాణలో తాజాగా 627 మందికి వైరస్ నిర్థారణ, ఏపీలో 458 మందికి కోవిడ్ పాజిటివ్, దేశంలో తాజాగా 25,153 మందికి కరోనా
Hazarath Reddyదేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం కోటి (India Coronavirus) దాటింది. దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 25,153 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,04,599కు చేరింది.
CBI Books Hyd Firm for Bank Fraud: టీడీపీ మాజీ ఎంపీ ఇంటిపై సీబీఐ దాడులు, రూ.7,926.01 కోట్లు మోసానికి పాల్పడిందని సీబీఐ అభియోగాలు నమోదు, రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థపై సీబీఐకి ఫిర్యాదు చేసిన కెనరా బ్యాంకు
Hazarath Reddyటీడీపీ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఆకస్మిక దాడులు చేశాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్, గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టాయి. ఈ సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నారు.