తెలంగాణ

CM KCR Tributes PVN: దేశ చర్రిత్రలో 'పీవీ' చిరస్థాయిగా నిలిచిపోతారు! నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి, ఘనమైన నివాళులు అర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్

Team Latestly

. అంతర్గత భద్రత, విదేశాంగ, వ్యవహారాల్లోనూ పీ.వి అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పటిష్టపరిచిందిని సీఎం కొనియాడారు. బహు భాషా వేత్తగా, బహు ముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా....

Corona in Telangana: తెలంగాణలో కొత్త అలజడి, బ్రిట్రన్ నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 635 మందికి పాజిటివ్

Team Latestly

Winters 2020: తెలంగాణను వణికిస్తున్న చలి, మరింత పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు, మరో రెండు రోజుల పాటు శీతల గాలులు కొనసాగుతాయన్న వాతావరణశాఖ

Team Latestly

హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయాన్నే మంచు సంభవిస్తుంది, పొగమంచుతో పాక్షికంగా మేఘావృతం అవుతుంది. డిసెంబర్ 24 మరియు 25 తేదీలలో రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తరువాతి మూడు రోజుల్లో 13 డిగ్రీలకు పెరుగుతుంది.....

Oppo India: దేశంలో తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ హైదరాబాద్‌లోనే.. చైనా తర్వాత ఇండియాలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఒప్పో, మరో మూడు ఫంక్షనల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు కోసం ప్రయత్నాలు

Hazarath Reddy

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్ ఒప్పో ఇండియాలో తన తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ (5G innovation lab) ఏర్పాటు చేస్తోంది. దాయాది దేశం చైనా తరువాత , భారతదేశంలోని​ హైదరాబాద్‌లో తమ తొలి 5జీ ల్యాబ్‌ (5G innovation lab in in Hyderabad) ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది.

Advertisement

Covid in TS: యూకే నుంచి కొత్త కరోనా వైరస్, హైదరాబాద్‌కు బ్రిటన్ నుంచి ప్రయాణికులు, అప్రమత్తమైన తెలంగాణ సర్కారు, వారిని ట్రాక్ చేసే పనిలో బిజీ, యూకేకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్

Hazarath Reddy

కొత్త కరోనా వైరస్ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ గత వారం రోజులుగా హైదరాబాద్ చేరుకున్న వారి వివరాలను విమానాశ్రయ వర్గాల ద్వారా సేకరించింది. ఇప్పుడు వారిని ట్రాక్ చేసే పనిలో పడిందని తెలుస్తోంది.

COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 617 మందికి పాజిటివ్, 635 మంది రికవరీ, రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

హైదరాబాద్ పరిధిలో 103 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 51, మేడ్చల్ నుంచి 52, వరంగల్ అర్బన్ మరియు కరీంనగర్ జిల్లాల్లో చెరో 41 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో....

COVID19 in TS: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా మరో 316 మందికి పాజిటివ్, 600 పైగా రికవరీ, రాష్ట్రంలో 6,590గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 86 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 30, మేడ్చల్ నుంచి 22, వరంగల్ అర్బన్ మరియు కరీంనగర్ జిల్లాల్లో చెరో 18 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో...

Coronavirus India: షాక్..కరోనా వ్యాక్సిన్ తీసుకోగానే మూర్చపోయిన నర్సు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో, దేశంలో తాజాగా 26,624 మందికి కరోనా, తెలంగాణలో కొత్తగా 592 కేసులు

Hazarath Reddy

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశలు ఊరట కల్పిస్తున్న నేపథ్యంలో కొన్ని వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్, మెడర్నా వ్యాక్సిన్లకు రెగ్యులేటరీ అనుమతి లభించిన విషయం విదితమే. క్లినికల్ ట్రయల్స్ నుండి సేకరించిన భద్రతా డేటాను విశ్లేషించిన తరువాత మాత్రమే వ్యాక్సిన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినప్పటికీ టీకాల భద్రత సమర్ధతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Telangana: పాత కక్షలతో ముగ్గురిని కాల్చిన ఎంఐఎం నేత, అదిలాబాద్ జిల్లా తాటిగూడ‌లో వీరంగం సృష్టించిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుక్ అహ్మద్, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ (MIM leader Farooq Ahmed) వీరంగం సృష్టించాడు. జిల్లా కేంద్రంలోని తాటిగూడ‌లో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుక్ తాటిగూడకు చెందిన సయ్యద్ మన్నాన్, సయ్యద్ జమీర్, సయ్యద్ మోతిషాంపై దాడి చేసి లైసెన్స్ పిస్తోలతో కాల్పులు జ‌రిపాడు.

India Coronavirus: ఇండియాలో కోటి దాటిన కోవిడ్ కేసులు, తెలంగాణలో తాజాగా 627 మందికి వైరస్ నిర్థారణ, ఏపీలో 458 మందికి కోవిడ్ పాజిటివ్, దేశంలో తాజాగా 25,153 మందికి కరోనా

Hazarath Reddy

దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం కోటి (India Coronavirus) దాటింది. దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 25,153 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,04,599కు చేరింది.

CBI Books Hyd Firm for Bank Fraud: టీడీపీ మాజీ ఎంపీ ఇంటిపై సీబీఐ దాడులు, రూ.7,926.01 కోట్లు మోసానికి పాల్పడిందని సీబీఐ అభియోగాలు నమోదు, రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థపై సీబీఐకి ఫిర్యాదు చేసిన కెనరా బ్యాంకు

Hazarath Reddy

టీడీపీ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఆకస్మిక దాడులు చేశాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్, గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టాయి. ఈ సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నారు.

GHMC Draft Budget: జీహెచ్ఎంసీ ముసాయిదా బడ్జెట్ 2021–22కి ఆమోదం, మొత్తం రూ. 5600 కోట్లతో ముసాయిదా బడ్జెట్, స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఐఫోన్లపై కొనసాగుతున్న సస్పెన్స్

Hazarath Reddy

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి గత నెలలో రూ. 5600 కోట్లతో ప్రవేశపెట్టిన ముసాయిదా బడ్జెట్‌ను (GHMC Draft Budget) జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ (GHMC Standing committee) ఎలాంటి మార్పుచేర్పుల్లేకుండా యథాతథంగా ఆమోదించింది.

Advertisement

Telangana's COVID Report: తెలంగాణలో కొత్తగా గడిచిన 24 గంటల్లో మరో 551 మందికి పాజిటివ్, 682 మంది రికవరీ, రాష్ట్రంలో 7,040కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 42, రంగారెడ్డి నుంచి 48 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో....

Sexual harassment in TS: స్పెషల్ క్లాసులంటూ చిన్నారులపై లైంగిక దాడి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయుడి ఘాతుకం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయుడే కామాంధుడిగా (Sexual harassment in TS) మారాడు. అభం శుభం తెలియన చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలో ఈ ఘాతుకానికి (Sexual harassment) పాల్పడ్డాడు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీ పరిధిలోని చింతవర్రె మండల పరిషత్ పాఠశాల హెడ్మాస్టర్ గా సునీల్ కుమార్ పనిచేస్తున్నారు.

TS's COVID Report: తెలంగాణలో కొత్తగా మరో 509 మందికి పాజిటివ్, గడిచిన 24 గంటల్లో మరో 517 మంది రికవరీ, రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 270,967 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,172 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.....

Stop Rape: ప్రధానోపాధ్యాయుడి ఘాతుకం, మైనర్ విద్యార్థినులకు బలవంతంగా పోర్న్ వీడియోలు చూపుతూ బలత్కారం, కేసు నమోదు చేసిన పోలీసులు

Team Latestly

లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరవుతున్నారు. నిందితుడు కూడా పాఠాలు చెప్పేందుకు విధులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో తన పాఠశాలలో చదివే 7- 11 ఏళ్ల మధ్య వయసుండే విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. పాఠాల పేరుతో విద్యార్థినుల్లో ఒకరిని....

Advertisement

CJs Reshuffle: ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ జస్టిస్‌ల బదిలీ, ఏపీ హైకోర్ట్ సీజే సిక్కిం హైకోర్టుకు బదిలీ, తెలంగాణ హైకోర్ట్ సీజేగా జస్టిస్ హిమా కోహ్లీ పేరు ప్రతిపాదన

Team Latestly

సోషల్ మీడియా పోస్టుల ద్వారా న్యాయవ్యవస్థను దుర్భాషలాడాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించిన సమయంలో, హైకోర్టు యొక్క తటస్థతను పునరుద్ధరించాలంటూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీం సీజే ఎస్ఐ బొబ్డేకు లేఖ రాశారు....

Corona in TS: తెలంగాణలో కొత్తగా మరో 536 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 1500 దాటిన కరోనా మరణాల సంఖ్య, 7183 తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

మంగళవారం సాయంత్రం వరకు మరో 622 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 270,450 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,183 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు....

Puvvada Ajay Kumar: తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కి కరోనా పాజిటివ్, హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిన మంత్రి, తనని కలిసిన వారందరూ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచన

Team Latestly

తనకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంత్రి అజయ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పువ్వాడ సూచించారు...

Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 491మందికి కరోనా పాజిటివ్, మరో 596 మంది రికవరీ, రాష్ట్రంలో 7,272గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 269,828 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,272 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది....

Advertisement
Advertisement