టెక్నాలజీ
WhatsApp Custom Ringtone: ఇకపై వాట్సాప్‌లోనూ ఒక్కొక్కరికి ఒక్కో రింగ్‌టోన్ పెట్టుకోవచ్చు! కస్టమ్‌ రింగ్‌టోన్ ఆప్షన్ సెట్ చేయడం చాలా ఈజీ
VNSవాట్సాప్ ఇన్‌కమింగ్ కాల్‌లు, మెసేజ్‌ల కోసం కస్టమ్ రింగ్‌టోన్‌లను (Custom Ringtones) సెట్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. వాట్సాప్ కాంటాక్టుల కోసం కస్టమ్ హెచ్చరికలను సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇతర కాంటాక్టుల నుంచి వేరు చేయవచ్చు. మీరు నిర్దిష్ట కాంటాక్ట్ కోసం WhatsApp ఇన్‌కమింగ్ కాల్‌లో (incoming call) కస్టమ్ రింగ్‌టోన్‌లను సెట్ చేసే మార్గం ఉంది.
Ola Begins Layoffs: ఉద్యోగుల తొలగింపు బాటలో మరో దిగ్గజ కంపెనీ, 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయిన ఓలా క్యాబ్
Hazarath Reddyరైడ్-హెయిలింగ్ మేజర్ ఓలా "పునర్నిర్మాణంలో భాగంగా దాని ఓలా క్యాబ్స్, ఓలా ఎలక్ట్రిక్ మరియు ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వర్టికల్స్ నుండి 200 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.
Alphabet Layoffs: ఉద్యోగులను తీసేస్తున్న గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఆర్థిక మాంద్యంతో 40 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు
Hazarath Reddyగూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, గ్లోబల్ స్థూల ఆర్థిక పరిస్థితుల మధ్య ఉద్యోగులను తొలగించే టెక్ దిగ్గజాలలో చేరింది. కంపెనీ యొక్క "ఇతర బెట్స్" విభాగం మొదటిగా ప్రభావితమైందని మీడియా నివేదించింది.
Alibaba Sells Paytm Stake: పేటీఎంలో 3.1% వాటాను అమ్మేసిన అలీబాబా గ్రూప్, మొత్తం 125 మిలియన్ డాలర్లకు విక్రయం జరిగిందని వార్తలు, భారీగా పడిపోయిన షేర్లు
Hazarath Reddyచైనాకు చెందిన అలీబాబా గ్రూప్ భారతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ Paytmలో 3.1% వాటాను గురువారం బ్లాక్ డీల్ ద్వారా మొత్తం $125 మిలియన్లకు విక్రయించిందని రాయిటర్స్ నివేదించింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 8.8% పడిపోయి 528 రూపాయలకు చేరుకున్నాయి.
UPI on International Numbers for NRIs: ఎన్ఆర్ఐలకు అదిరిపోయే న్యూస్, విదేశాల్లో ఉన్నా వారు యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు, అయితే ఈ పది దేశాలలో మాత్రమే సాధ్యం
Hazarath Reddyవిదేశాల్లో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) శుభవార్త చెప్పింది. NRIలు తమ ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ (International Mobile Numbers) ద్వారా యూఎస్, కెనడా, యూఏఈ తదితర పది దేశాల్లోని వారు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ (UPI on International Numbers for NRIs) ద్వారా నిధులను బదిలీ చేసుకోవచ్చని ఎన్‌పీసీఐ ప్రకటించింది.
Fact Check: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరిట్ ఫేక్ ట్విట్టర్ అకౌంట్, దానిని ఎవరూ నమ్మవద్దని తెలిపిన National Testing Agency
Hazarath Reddyనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క అధికారిక #Twitter ఖాతాను పోలిన మరో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి @ntaofficialin అని పేరు పెట్టారు. అయితే ఇది ఫేక్ అకౌంట్ అని ఎవరూ దీనిని నమ్మవద్దని అధికారిక ఖాతా ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని ఎన్టీఏ తెలిపింది
Promotion of RuPay Debit Cards: రూపే డెబిట్ కార్డుల ప్రమోషన్ కోసం కేంద్రం మరో కీలక నిర్ణయం, రూ.2,600 కోట్ల ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం
Hazarath Reddyయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిగే లావాదేవీలను పెంచడం, రూపే డెబిట్ కార్డ్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.2,600 కోట్ల ప్రోత్సాహక పథకానికి జనవరి 11న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ATM Fraud: ఏటీఎం సెంటర్లలో కొత్త రకం మోసం, సన్‌మికా స్ట్రిప్,జిగురు పదార్ధాలను ఉపయోగించి డబ్బు కాజేస్తున్న కేటుగాళ్లు, ముంబైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన మోసగాడు
Hazarath Reddyఏటీఎంలలో నగదును దొంగిలించే విషయంలో నగరవ్యాప్తంగా మోసగాళ్లు తమ విధానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మలాడ్‌లోని ఏటీఎంలో సన్‌మికా స్ట్రిప్, జిగురు ఉపయోగించి నగదు దోచుకుంటున్న ఓ దొంగను ముంబై పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని పవన్ కుమార్ పాశ్వాన్ (26)గా గుర్తించారు.
Earn Money fromYouTube Shorts: ఇకపై యూట్యూబ్ షాట్స్‌తో కూడా మనీ సంపాదించవచ్చు! కొత్త పాలసీ తీసుకువచ్చిన యూట్యూబ్, కొత్త రూల్స్ ఎప్పటి నుంచి అమలవుతాయంటే?
VNSయూట్యూబ్ షార్ట్‌ (Youtube Shorts) కోసం గూగుల్ ఎట్టకేలకు మానిటైజేషన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తోంది. టెక్ దిగ్గజం గత ఏడాదిలో షార్ట్ వీడియో (Short Videos) కంటెంట్‌ను రూపొందించే కంటెంట్ క్రియేటర్లకు మానిటైజేషన్ (monetization) ఆప్షన్లను అందిస్తామని హామీ ఇచ్చింది. గూగుల్ (Google) ఫిబ్రవరి 2023 నుంచి YouTube Shortsలో ఆదాయ భాగస్వామ్యాన్ని అందుబాటులోకి తెస్తోంది.
Telegram Fraud Alert: టెలిగ్రామ్‌లో మూవీస్ డౌన్లోడ్ చేయడానికి లింక్ లు క్లిక్ చేస్తున్నారా, అయితే మీరు సైబర్ బారీలో పడినట్లే, హెచ్చరికలు జారీ చేసిన విశాఖ పోలీసులు
Hazarath Reddyటెలిగ్రామ్ లో మూవీస్ డౌన్లోడ్ చేయడానికి లింక్ లు క్లిక్ చేస్తున్నారా, లింక్ ద్వారా డౌన్లోడ్ చేసే వారిని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్నారు... జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్ ఆపరేటింగ్ అంతా మోసగాళ్ల చేతుల్లోకి పోతుంది.
TCS to Hire Over 1.25 Lakh in FY24: టీసీఎస్‌లో ఉద్యోగాల జాతర, 1.25 లక్షల మందిని ఈ ఏడాది నియమించుకుంటామని తెలిపిన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్
Hazarath Reddyదేశంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ దిగ్గజం TCS డిసెంబర్ 2022 త్రైమాసికంలో దాని మొత్తం ఉద్యోగులలో స్వల్ప క్షీణతను నివేదించింది. అయితే FY24లో 1.25 లక్షల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది.కంపెనీలో అక్టోబర్-డిసెంబర్ కాలానికి ఉద్యోగుల సంఖ్య 2,197 మంది తగ్గి 6.13 లక్షలకు చేరుకుంది.
KYC Fraud Alert: ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, బ్యాంకులు తమ ఖాతాదారులకు KYC అప్‌డేట్ లింక్‌ను ఎప్పుడూ పంపవు, అలర్ట్ జారీ చేసిన ఢిల్లీ పోలీసులు
Hazarath Reddyదేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, KYC మోసం గురించి అవగాహన కల్పించడానికి ఢిల్లీ పోలీసులు సోమవారం సోషల్ మీడియాకు వెళ్లారు. ఫేక్ KYC అప్‌డేట్ లింక్ స్కామ్‌పై అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు తన పోస్ట్‌లో ప్రజలను కోరారు.
Goldman Sachs Layoff: 3200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మరో దిగ్గజం, ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పుతో ఈ ఉద్యోగులను తీసేసే పనిలో గోల్డ్‌మాన్ సాచెస్
Hazarath Reddyఉద్యోగులను పీకేసే బాటలోకి మరో కంపెనీ వచ్చింది. ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు వార్తల నేప‌థ్యంలో ప్ర‌పంచంలోనే పేరొందిన గ్లోబ‌ల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్‌ సంస్థ గోల్డ్‌మాన్ సాచెస్ గ్రూప్ ఇంక్ 3,200 మందిని (3,200 Employees Starting This Week) ఈ వారంలో ఇంటికి సాగనంపతున్నట్లు (Goldman Sachs Layoff) వార్తలు వస్తున్నాయి
Jio 5G in Andhra Pradesh: నెల్లూరు, తిరుపతిలో జియో 5జీ సేవలు వచ్చేశాయి, ఏపీలో 5జీ కోసం రూ.26,000 కోట్లను ఖర్చుపెట్టిన రిలయన్స్ జియో
Hazarath Reddyఏపీలో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ప్రారంభించింది. రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంఛనంగా ప్రారంభించింది.ఇప్పటికే తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు పట్టణాల్లో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
Layoffs: ఉద్యోగాల కోసం లింక్డ్‌ఇన్ బాట పట్టిన వేలాది మంది నిరుద్యోగులు, గ్రూపులు క్రియేట్ చేసి వారికి ఉద్యోగ సలహాలు ఇస్తున్న ఇతర కంపెనీల ఉద్యోగులు, దీంతో భారీ లాభాలను ఆర్జించిన దిగ్గజం
Hazarath Reddyకొత్త సంవత్సరంలో మరిన్ని కంపెనీలు, ప్రత్యేకించి టెక్ రంగంలో వేలాది మందిని తొలగిస్తున్నందున, మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డ్‌ఇన్ (LinkedIn) తొలగించబడిన వారికి గో-టు ప్లాట్‌ఫారమ్‌గా (LinkedIn Becomes Go-To Platform) మారింది, కొంతమంది ప్రభావిత వినియోగదారులు ఇతరులకు సహాయం అందించడానికి లింక్డ్‌ఇన్ గ్రూపులను ఏర్పాటు చేశారు.
Hacking Risk In India: కొంపలు ముంచుతున్న హైబ్రిడ్ వర్క్, ఉద్యోగులు రిజిస్టర్ చేయని పరికరాలను ఉపయోగించడం వల్ల పెరిగిన ప్రమాదాలు
Hazarath Reddy#హైబ్రిడ్ వర్క్ ఉద్యోగులకు ఎక్కడి నుండైనా పని చేయడానికి అధికారం ఇస్తుంది. ఎంటర్‌ప్రైజెస్ కోసం వ్యాపార కొనసాగింపును నిర్ధారిస్తుంది కాబట్టి, ఉద్యోగులు రిజిస్టర్ చేయని పరికరాలను ఉపయోగించడం వల్ల భారతదేశంలో హైబ్రిడ్ పనిలో ప్రమాదాలు పెరిగాయని ఒక కొత్త నివేదిక చూపించింది.
Apple Begins Hiring: టెక్ నిపుణులకు గుడ్ న్యూస్! త్వరలోనే ఆపిల్ రిటైల్ స్టోర్లలో ఉద్యోగాలు, భారీగా నియామకాలు చేపట్టేందుకు చర్యలు
VNSఒకవైపు టెక్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగాల కోతలో నిమగ్నమైతే...ఆపిల్ (Apple) మాత్రం కొత్త ఉద్యోగాల నియమకాలు చేపడుతోంది. త్వరలోనే భారత్ లో భారీగా ఉద్యోగలను నియమించుకునేందుకు (Apple Begins Hiring) ఆపిల్ సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఆపిల్ రిటైల్ స్టోర్ల (Apple retail store) కోసం ఉద్యోగుల నియమాక ప్రక్రియను చేపట్టనుంది.
Twitter Layoffs: ట్విట్టర్‌లో మరోసారి కోతలు, ఒకే టీమ్‌ను టార్గెట్ చేసి తొలగించిన ఎలాన్ మస్క్, తాజా లే ఆఫ్స్‌పై సోషల్ మీడియాలో చర్చ
VNSట్విట్టర్ లోమరోసారి కోతలు మొదలయ్యాయి. ట్విట్టర్ హస్తగతం చేసుకున్న మొదట్లోనే భారీగా ఉద్యోగులను తొలగించిన ఎలాన్ మస్క్... మరోసారి లే ఆఫ్స్ పై దృష్టిపెట్టారు. శుక్రవారం నాడు దాదాపు డజనుకు పైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. గ్లోబల్ కంటెంట్ మోడరేషన్ ను హ్యాండిల్ చేస్తున్న ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్‌ కు చెందిన పలువురు కీలకమైన ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి
UPI Limits on Payments Apps: గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే ల్లో రోజువారీ లిమిట్ ఎంతో తెలుసా? ఈ యాప్స్‌లో లిమిట్ తెలుసుకోకుండా ట్రాన్సాక్షన్ చేస్తే అంతే సంగతులు
VNSనేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ఒక వ్యక్తి తన యూపీఐ ఐడీ ద్వారా ఒక రోజులో రూ.ల‌క్ష వ‌ర‌కు న‌గ‌దును ఇత‌రుల‌కు బ‌దిలీ చేయొచ్చు. ఇత‌రుల నుంచి పొందొచ్చు. ఇప్పుడు యూపీఐ లావాదేవీల నిర్వహ‌ణ‌కు సాధార‌ణంగా చాలా మంది.. గూగుల్ పే (జీ-పే), పేటీఎం, ఫోన్‌పే యాప్స్ వాడుతుంటారు.
Jio 5G in India: దేశంలో జియో 5జీ విప్లవం, కొత్తగా మరో నాలుగు నగరాలకు జియో 5జీ సేవలు, ఇప్పటివరకు మొత్తం 72 నగరాలకు చేరుకున్న Jio 5G సేవలు
Hazarath Reddyదేశంలో వివిధ నగరాలకు జియో 5జీ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఇవాళ మరో నాలుగు నగరాల్లో జియో 5జీ నెట్‌వర్క్‌ను (Jio 5G in India) అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, జబల్‌పూర్‌, పంజాబ్లోని లూథియానా, పశ్చిమబెంగాల్లోని సిలిగురి నగరాల్లో ఇవాళ జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.