Technology

Alphabet Layoffs: గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్, 10 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో కంపెనీ, పేలవమైన పనితీరు ప్రదర్శించే వారిని బయటకు పంపే ప్రయత్నం

Hazarath Reddy

Google యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్, Meta, Amazon, Twitter, Salesforce వంటి సంస్థలు మరిన్ని కష్టాల మధ్య ప్రారంభించిన బిగ్ టెక్ లేఆఫ్ సీజన్‌లో దాదాపు 10,000 మంది "పేలవమైన పనితీరు" ఉద్యోగులను లేదా 6 శాతం మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు నివేదించబడింది.

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్, కనీస రీఛార్జ్ రూ.99ను నిలిపివేసిన టెలికాం దిగ్గజం, ఇక కనీస రీఛార్జ్ వేసుకోవాలంటే రూ.155 చెల్లించాల్సిందే

Hazarath Reddy

దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్‌ వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. తన నెలవారీ రీచార్జ్‌ ప్లాన్‌ ఏకంగా 57 శాతం పెంచేసింది. ఇకపై ఎయిర్టెల్‌ యూజర్లు కనీస రీఛార్జ్ ధర 28 రోజుల మొబైల్‌ఫోన్ సర్వీస్ ప్లాన్ తో రూ. 155కి పెంచినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది

Umang App Down: UMANG యాప్ డౌన్, సోషల్ మీడియాలో ట్వీట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

UMANG యాప్ డౌన్ సోమవారం, నెటిజన్లు సోషల్ మీడియాను ఆశ్రయించారు. UMANG యాప్ EPFO బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి, ప్రభుత్వ సేవలకు సంబంధించిన అనేక ఇతర సైట్‌లను యాక్సెస్ చేయడానికి ఉపయోగించబడుతుంది.

Offline UPI Payments: ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చని తెలుసా, ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా నెట్ లేకుండా మీరు ఎవరికైనా డబ్బులు పంపుకోండి

Hazarath Reddy

నగదు బదిలీల కోసం అందరూ UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. అయితే ఇంటర్నెట్ సమస్య అందరినీ వేధిస్తూ ఉంది. నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై వస్తూ ఉండటంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెట్‌వర్క్‌తో పనిలేకుండా కేవలం ఆఫ్‌లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసే కొత్త సర్వీసును NPCI అందుబాటులోకి వచ్చింది.

Advertisement

NPCI: యూజర్లకు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం షాక్, త్వరలో లావాదేవీలపై పరిమితిని విధించనున్న UPI చెల్లింపు యాప్‌లు

Hazarath Reddy

Google Pay, PhonePe, Paytm వంటి UPI చెల్లింపు యాప్‌లు త్వరలో లావాదేవీలపై పరిమితిని విధించవచ్చు. త్వరలో మీరు Google Pay, PhonePe, Paytm, ఇతర UPI చెల్లింపు యాప్‌ల ద్వారా అపరిమిత చెల్లింపులు చేయలేరు.

Google Map New Features: సరికొత్తగా గూగుల్‌ మ్యాప్స్, ఇకపై స్మార్ట్ ఫోన్ కెమెరాతో సెర్చ్‌ చేసే అవకాశం, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఛార్జింగ్, వీల్ ఛైర్స్ సదుపాయం సహా మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చిన గూగుల్

Naresh. VNS

ఇప్పుడు యూజర్లు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే.. గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ద్వారా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను కనుగొనవచ్చు. Google Maps మీకు సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించండి. ఛార్జింగ్ స్టేషన్‌లపై రియల్-టైమ్ డేటాను అందించింది. టెక్నాలజీ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌లను సెర్చ్ చేసేందుకు ఫిల్టర్‌లను యాడ్ చేసింది.

Twitter Tricks: సంక్షోభంలో ట్విట్టర్, ఒకవేళ మూతపడితే మీ అకౌంట్ సంగతేంటి? ట్విట్టర్‌లోని డాటాను ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు

Naresh. VNS

ట్విట్టర్ యూజర్లలో గందరగోళం నెలకొంది. #GoogdByeTwitter, #RIPTwitter వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ ఎప్పుడైనా షట్ డౌన్ అయ్యే అవకాశం ఉందని యూజర్లు విశ్వసిస్తున్నారు. అయితే, ట్విట్టర్ షట్ డౌన్ అవుతుందో లేదో మాకు తెలియదు, ఎందుకంటే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలేదు.

Vikram-S: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి విక్రమ్‌-ఎస్‌, దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ని ప్రయోగించిన ఇస్రో, మిషన్‌ ప్రారంభ్‌ విజయవంతమైందని ప్రకటన

Hazarath Reddy

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ నింగిలోకి దూసుకెళ్లింది. దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో రూపొందిన మొదటి రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌.

Advertisement

Apple Watch Saves Life: 150 అడుగుల లోయలో పడిపోయిన యువకుడి ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్, త్వరగా కోలుకోవాలని టిమ్ కుక్ ట్వీట్

Hazarath Reddy

యాపిల్‌వాచ్‌ ఓ యువకుడి ప్రాణం కాపాడింది.150 అడుగుల లోయలో పడిపోయిన బాలుడి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసింది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన స్మిత్‌ మేథా (17) తన స్నేహితులతో కలిసి ముంబై సమీపంలోని లోనావాలకు సందర్శనకు వెళ్లాడు.

Twitter Shuts Offices: ట్విట్టర్ ఆఫీసులు షట్‌డౌన్, వరుస రాజీనామాలతో ఎలాన్ మస్క్‌కి షాకిచ్చిన ఉద్యోగులు, వంద‌ల సంఖ్య‌లో ఉద్యోగులు రిజైన్ చేస్తున్న‌ట్లు వార్తలు

Hazarath Reddy

ఎలాన్ మస్క్ ట్విట్టర్ చేజిక్కించుకున్నప్పటి నుంచి సంస్థలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ స‌మ‌యం ప‌నిచేయాల‌ని ఎల‌న్ మ‌స్క్ పిలుపు ఇచ్చిన నేప‌థ్యంలో ఆ కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు సంస్థ‌ను వీడుతున్నారు.

Vikram-S: ఇస్రో చరిత్రలో మరో సంచలనం.. నేడే నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్.. ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం.. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం సముద్రంలో కూలిపోనున్న రాకెట్

Sriyansh S

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నేడు మరో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన తొలి రాకెట్‌ను నేడు నింగిలోకి పంపనుంది. హైదరాబాద్‌‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ పేరు విక్రమ్ సబార్టియల్ (వీకేఎస్).

TRAI: స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేలా ట్రాయ్ సంచలన నిర్ణయం, గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే..ఆ కాలర్ పూర్తి వివరాలు కనిపించేలా కెవైసీ ఫీచర్

Hazarath Reddy

గుర్తుతెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్ ఎంత చికాకు తెప్పిస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కాల్స్ కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

Vikram-S: ఇస్రో చరిత్రలో మరో సంచలనం, తొలిసారిగా ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ రేపు నింగిలోకి, ఎర్త్ ఇమేజింగ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,బ్రాడ్‌బ్యాండ్, GPS సేవలను అందిచనున్న విక్రమ్ ఎస్

Hazarath Reddy

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-ఎస్' రేపు, నవంబర్ 18న ISRO ప్రయోగించనుంది. హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. విక్రమ్-ఎస్' ప్రారంభంతో భారతదేశం ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ సంస్థల తయారీలో అరంగేట్రం చేస్తుంది.

Apple Fix Bug Safari : ఆపిల్ యూజర్లు బీ అలర్ట్! మేజర్‌ బగ్‌ ను ఫిక్స్ చేసిన సంస్థ, సఫారీ బ్రౌజర్ పదే పదే క్రాష్ అవుతుంటే మీరు కూడా ఈ పని చేయండి, బ్రౌజర్ క్రాష్ అవ్వడానికి ప్రధాన కారణం ఇదే!

Naresh. VNS

ఈ బగ్ కారణంగా iOS 16 వెర్షన్‌లోని బ్రౌజర్ పనితీరును కూడా ప్రభావితం చేసింది. ముఖ్యంగా, సఫారీ క్రాష్‌ కావడానికి ‘తారు, పాత, ప్లా, వేల్’ మరిన్ని అక్షరాలే కారణమని నివేదిక సూచించింది. వినియోగదారు టైప్ చేయగానే.. Safariలో కనిపించే సూచించిన ఫలితాలను సర్వర్ వైపు టెక్స్ట్ రెండరింగ్ బగ్ ప్రభావితం చేస్తోందని నివేదిక తెలిపింది.

Twitter Blue Subscription: ట్విట్టర్ వాడాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే, నవంబరు 29 నుంచి బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజు మొదలవుతుందని తెలిపిన సీఈఓ ఎలాన్ మస్క్

Hazarath Reddy

ట్విటర్‌ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ మీద ఎలాన్‌ మస్క్‌ క్లారిటీ ఇచ్చారు. నవంబరు 29 బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజు మొదలవుతుందని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.తాత్కాలికంగా నిలిపివేసిన బ్లూ చెక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ నవంబర్ 29న పునఃప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు

YouTube: యూట్యూబ్ నుంచి మరో కొత్త ఫీచర్, Shortsలో కొత్త షాపింగ్ ఫీచర్‌లను పరీక్షిస్తున్న దిగ్గజ వీడియో సంస్థ

Hazarath Reddy

YouTube అనుబంధ మార్కెటింగ్‌తో పాటు దాని షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్ Shortsలో కొత్త షాపింగ్ ఫీచర్‌లను పరీక్షించడం ప్రారంభించింది.

Advertisement

Sperm Count: మగాళ్లకు షాకింగ్ న్యూస్, వారిలో వీర్యకణాలు భారీగా తగ్గుతున్నాయని పరిశోధనలో వెల్లడి, వృషణ క్యాన్సర్ బారీన పడి ఆయుష్షు తగ్గిపోతుందని స్టడీలో వెల్లడి

Hazarath Reddy

అంతర్జాతీయ పరిశోధకుల బృందం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో స్పెర్మ్ గణనలలో గణనీయమైన క్షీణతను (decline in sperm counts) కనుగొంది.ఈ స్టడీలో భారత్‌తో పాటు ( including India) ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నదని వెల్లడైంది.

WhatsApp Tricks: ఒకే నెంబర్‌తో రెండు ఫోన్లలో వాట్సాప్ వాడొచ్చు! ఈ టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీ, యూజర్లకు మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్‌

Naresh. VNS

వాట్సాప్ (WhatsApp) యూజర్లందరూ ప్రస్తుత అకౌంట్ ఒక స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. యూజర్లు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు వంటి నాలుగు ఇతర డివైజ్‌లకు లింక్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇప్పుడు రెండు ఫోన్‌లలో ఒక వాట్సాప్ నంబర్‌కు లాగిన్ అయ్యేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Artemis 1 launch: చంద్రుడిపై శాశ్వత నివాసం కోసం నాసా కీలక ప్రయోగం, ఇప్పటికే రెండు సార్లు ఫెయిలయిన నాసా, ఈ రోజైనా సక్సెస్ అయ్యేనా! నాసా ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచదేశాలు

Naresh. VNS

ప్ కెనావెరల్‌లోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నాసా నిర్వహించనుంది. 2024లో ఆర్టెమిస్‌-2 (Artemis 2) ప్రయోగాన్ని చేపట్టి వ్యోమగాములను కచ్చితంగా చంద్రుడిపైకి (Moon) తీసుకెళ్లాలని నాసా భావిస్తుంది. చంద్రుడిపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయడంలో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నది.

WhatsApp: వాట్సాప్ నుంచి సూపర్ ఫీచర్, గ్రూపు నోటిఫికేషన్స్ బెడద ఇక తప్పినట్లే, గ్రూప్‌లో సభ్యుల సంఖ్య 256కు మించితే ఆటోమేటిగ్గా మ్యూట్ ఆన్

Hazarath Reddy

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వస్తోంది. గ్రూప్‌లో సభ్యుల సంఖ్య 256కు మించితే ఆటోమేటిగ్గా మ్యూట్ ఆన్ అయిపోతుంది. అటువంటప్పుడు సదరు గ్రూపు నోటిఫికేషన్లు కనిపించవు.

Advertisement
Advertisement