తాజా వార్తలు
Wayanad Landslide: వయనాడ్ మృత్యుఘోష, 63కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా శిథిలాల కింద వందలాది మంది బాధితులు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyకేరళలోని వయనాడ్లో భారీగా కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు తీవ్రమైన వరద తోడు కావడంతో మట్టిచరియలు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 63కు పెరిగింది.మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో ల్యాండ్స్లైడ్ జరిగింది.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్, మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో భారత్కు మరో పతకం, కాంస్యం సాధించిన సరబ్జోత్ సింగ్, మను బాకర్ జోడీ
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో సరబ్జోత్ సింగ్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు. ఒకే ఒలింపిక్స్ సీజన్లో రెండు పతకాలతో మనుబాకర్ రికార్డు సొంతం చేసుకున్నారు.
Wayanad Landslide: వయనాడ్ ప్రళయంలో కేరళకు అండగా తమిళనాడు సీఎం స్టాలిన్, తక్షణ సాయం కింద రూ. 5 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు
Hazarath Reddyవాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేరళ సీఎం పినరయి విజయన్తో టెలిఫోన్లో మాట్లాడారు. కొండచరియలు విరిగిపడి మరణించిన వారికి MK స్టాలిన్ తన సంతాపాన్ని తెలియజేసారు. తమిళనాడు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం, మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో కాంస్యం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో సరబ్జోత్ సింగ్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు.
Wayanad Landslide: వయనాడ్ ప్రకృతి విలయంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి, ఏదైనా సాయం అవసరమైతే తెలియజేయాలని సూచన
Hazarath Reddyశిథిలాల కింద చిక్కుకొన్నవారిని త్వరలోనే సురక్షితంగా బయటకు తెస్తారని ఆశిస్తున్నా. కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ కలెక్టర్తో మాట్లాడాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు చెప్పారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని కోరాను. ఏదైనా సాయం అవసరమైతే మాకు తెలియజేయాలని సూచించాను.
Wayanad Landslide: వయనాడ్ పెను విషాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారం ప్రకటన
Hazarath Reddyసహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్తో మాట్లాడాను. కేంద్రం నుంచి అందించగల అన్నిరకాల సహాయాలు చేస్తాము’’ అని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారికి పీఎం ఎన్ఆర్ఎఫ్ కింద రూ.2 లక్షలు పరిహారం చెల్లిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. క్షతగాత్రులకు రూ.50,000 ఇవ్వనున్నట్లు ఎక్స్లో పేర్కొంది.
Wayanad Landslide: వయనాడ్లో శిథిలాల కింద చిక్కుకుని కాపాడాలంటూ బాధితుల ఆర్తనాదాలు, 44కు పెరిగిన మృతుల సంఖ్య, ఆర్మీ సహాయం కోరిన కేరళ సీఎం పినరయి విజయన్
Hazarath Reddyకేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఈ తెల్లవారుజామున నాలుగు గంటల వ్యవధిలో మూడుసార్లు కొండచరియలు (Wayanad Landslide) విరిగిపడిన సంగతి విదితమే
Heart Touching Video: కుప్పకూలి పడిపోయిన స్నేహితుడుకి సీపీఆర్ ఇచ్చి బతికించుకున్న పిచ్చుక, హృదయాలను హత్తుకునే వీడియో ఇదిగో..
Hazarath Reddyసోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అందరి హృదయాలను హత్తుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఊరపిచ్చుక ఒకటి ఎగురుతూ ఎగురుతూ వచ్చి హఠాత్తుగా క్రింద పడిపోయింది. దాని శ్వాస కూడా ఆగిపోయింది
Deer Fight at Border: వీడియో ఇదిగో, సరిహద్దుల్లో భారత్-పాక్ జింకలు భీకర ఫైట్, చివరకు ఏది గెలిచిందంటే..
Hazarath Reddyఅంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్, పాకిస్థాన్ జింకలు పోట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంచెకు రెండు వైపులా హరిణాలు కొమ్ములతో పోట్లాడుతున్న వీడియోని భారత్ జవాన్ చిత్రీకరించాడు. గస్తీ కాస్తున్న BSF జవాన్ ఈ రెండు జింకలు తమ వాడి కొమ్ములతో సరిహద్దు వద్ద కొట్లాటకు దిగాయంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Devotees Playing with Snakes: వీడియో ఇదిగో, వందలాది విషపూరిత పాములు మెడలో వేసుకుని పూజారులు ఊరేగింపు, వారిని కాటేయకపోవడమే ఆ పండగ ప్రత్యేకత..
Hazarath Reddyబీహార్లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరుగుతుంటాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్చాక్ బ్లాక్లోని అగార్పుర్ గ్రామస్థులు పాములను మెడలో వేసుకుని వాటితో ఆడుకుంటారు.
Health Tips: రణపాల మొక్క లో ఉన్న ఆయుర్వేద ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.
sajayaరణపాల మొక్క ఔషధాల గని ఇందులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మనకు నర్సరీలలో లభిస్తుంది. దీని ఆకులు, కాండము, వేర్లు అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి.
Road Accident Video: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyమెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామాయంపేట మండలం నందిగామ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును, కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిక తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్తితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.
Health Tips: దాల్చిన చెక్క కషాయం అధిక బరువును తగ్గిస్తుందని మీకు తెలుసా..
sajayaఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు వల్ల చాలా రకాలైన జబ్బులు వస్తుంటాయి. షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు మోకాళ్ళ నొప్పులు, వంటి సమస్యలు అన్నిటికీ కూడా కారణం.
Health Tips: కలబంద లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్...డాక్టర్లు చెప్పిన నిజాలు ఇవే.
sajayaకలబంద ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మొక్క. దీనిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా కలబందలో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి
Bagless Days: బ్యాగుల మోతకు చెల్లు.. 10 రోజులు బ్యాగ్ లెస్ డేస్.. 6-8 తరగతులకు అమలు.. కేంద్రం మార్గదర్శకాలు
Rudraవిద్యార్థులపై బ్యాగుల మోత తగ్గించడానికి, చదువును ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది.
Indian Army Village: ఒకే గ్రామం నుంచి 20 వేల మంది జవాన్లు.. జాబితాలో 35 మంది కల్నల్స్, 42 మంది లెఫ్టినెంట్ బ్రిగేడియర్ స్థాయి అధికారులు కూడా.. ఉత్తరప్రదేశ్ లోని ‘గహ్మర్’ గ్రామం ఘనత ఇది
Rudraరేయనకా, పగలనకా సరిహద్దుల్లో ఉంటూ దేశ రక్షణ బాధ్యతలు చూసే ఒక్క జవాను మన ఊరి నుంచి ఉంటే ఎంత సంబర పడతాం. అదే ఒక్క గ్రామం నుంచే 35 మంది కల్నల్స్, 42 మంది లెఫ్టినెంట్ బ్రిగేడియర్ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. ఉంటే.. ఎంత విశేషమో కదా.
Wayanad Landslide Update: వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య.. మట్టి దిబ్బల కింద ఇంకా వందలాది మంది.. వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం
Rudraకేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని విరిగిపడిన కొండచరియల ఘటనలో మృతుల సంఖ్య 20కు చేరింది.
Telangana Viral News: చనిపోయిన భర్తను.. ఓ చెట్టు లో చూసుకుంటూ ఏటా బర్త్ డే చేస్తున్న భార్య.. చెట్టుకు డ్రెస్ వేసి అందంగా అలంకరించి వేడుకలు.. ఎక్కడో కాదు మనదగ్గరే..!
Rudraభార్యాభర్తల బంధం ఎంతో గొప్పది. అన్యోన్య దాంపత్యం కలిగిన దంపతులను మృత్యువు కూడా విడదీయలేదు అంటారు. ఇదీ అలాంటి ఘటనే.
Snake Bites in India: ప్రపంచంలో ఎక్కువ పాము కాట్లు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా? మన దగ్గరే..! దేశంలో ఏటా 30-40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు.. ఇందులో ఏటా 50 వేల మంది మృతి.. కేంద్రం వెల్లడి
Rudraదేశంలో పాము కాటు మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పాము కాటు వల్ల భారత్ లో ఏటా 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం లోక్ సభలో వెల్లడించారు.
Landslides Hit Kerala's Wayanad: కేరళలో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి.. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న వందలాది మంది.. సహాయక చర్యలు ముమ్మరం
Rudraకేరళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.