తాజా వార్తలు

Rashmika Mandanna: అందరిలో దయా గుణం తగ్గిపోతుంది.. ఎక్స్ వేదికగా హీరోయిన్ రష్మికా మందన్న ఆసక్తికర ట్వీట్, వైరల్‌గా మారిన పోస్ట్

Arun Charagonda

నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది.

Fire Accident At YS Jagan House: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం..రాత్రి సమయంలో ఘటన, వీడియో షేర్ చేసిన వైసీపీ

Arun Charagonda

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద బుధవారం రాత్రి సమయంలో మంటలు చెలరేగాయి.

Maha kumbha Mela 2025: మహా కుంభమేళాలో పుష్పరాజ్ గెటప్‌లో సందడి చేసిన అభిమాని.. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్‌ని దించేశాడు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం, వీడియో ఇదిగో గెటప్‌తో కూడా 'తగ్గేదేలే'..!

Arun Charagonda

మహా కుంభమేళాలో అల్లు అర్జున్ పుష్ప 2 గెటప్‌తో సందడి చేశాడు ఓ అభిమాని. తగ్గేదేలే అంటూ అచ్చు గుద్దినట్టు పుష్పరాజ్‌ను దించేశాడు.

Nalgonda: మహిళపై చేయి చేసుకున్న ఎస్సై.. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో ఘటన, పోలీసుల తీరుపై స్థానికుల ఆగ్రహం, వీడియో ఇదిగో

Arun Charagonda

పోలీసులు (Telangana Police)విచక్షణ కొల్పోతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా చెయ్యి వేస్తున్నారు(SI assaults woman). నల్లగొండ చెరువుగట్టులో మహిళపై చేయి చేసుకున్నాడు ఎస్సై సైదా బాబు.

Advertisement

Kakinada Subbayya Hotels: కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వీడియో

Arun Charagonda

కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్ల9Kakinada Subbayya Hotels)పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు(Food Safety Officials)నిర్వహించారు.

Rishabh Pant: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ రిష‌భ్ పంత్ దాతృత్వం ..తన ఆదాయంలో 10 శాతం పేద‌ల‌కు ఇస్తానని వెల్లడి,నెటిజన్ల  ప్రశంసలు

Arun Charagonda

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశాడు. ఇకపై తన ఆదాయంలో 10 శాతం పేద‌ల‌కు ఇస్తానని వెల్లడించాడు.

CM Revanth Reddy: గొంగడి త్రిషకు కోటి రూపాయల నజరానా... ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, టీమిండియా తరపున రాణించాలని ఆకాంక్ష

Arun Charagonda

అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష కి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోటి రూపాయలు నజరానా ప్రకటించారు.

CM Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. రాజకీయ అంశాలపై చర్చ, స్థానిక సంస్థల్లో 42 శాతం సీట్ల హామీపై చర్చ జరిగే అవకాశం

Arun Charagonda

ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఉదయం 11 గంటలకు ఎమ్​సీఆర్​హెచ్ఆర్డీ లో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు(

Advertisement

PMGKAY: ఉచిత రేషన్‌ తీసుకుంటున్న అనర్హులను గుర్తించేందుకు కేంద్రం సూపర్‌ ప్లాన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కట్టేవాళ్లకు రేషన్ కట్ చేసేందుకు సన్నాహాలు

VNS

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (PMGKAY) లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది.

Congo Rebel Conflict: కాంగోలో మారణకాండ! వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారం, ఆపై జైల్‌ రూముల్లో పెట్టి సజీవదహనం

VNS

మధ్య ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (Congo Rebels) తిరుగుబాటుదారులు చెలరేగిపోయారు. జైలులోని వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. మరి కొన్ని గదుల్లో ఉన్న వారిని సజీవ దహనం చేశారు. (women raped, burnt alive) మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది

KTR on Sarpanches Arrest: పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులా? సిగ్గుచేటు అంటూ మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

VNS

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టు చేస్తారా? అంటూ రేవంత్‌రెడ్డి (Revanth reddy) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (KTR) మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయం ముందే మాజీ సర్పంచ్ లు కంటతడి పెట్టుకోవడం అత్యంత బాధాకరమన్నారు.

Kerala: భర్తను కాపాడుకునేందుకు సాహసం చేసిన భార్య, వామ్మో ఆమె ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేరు

VNS

ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ఇంటి వద్ద ఉన్న బావిలో పడ్డాడు. శబ్దం విన్న అతడి భార్య పరుగున బయటకు వచ్చింది. 40 అడుగుల లోతున్న బావిలో భర్త పడిపోవడాన్ని గమనించింది. సహాయం కోసం కేకలు వేసింది. ఆలస్యం చేయకుండా తాడు సహాయంతో బావిలోకి దిగింది. ఎంతో ధైర్యంతో భర్తను కాపాడింది. (Wife Saves Husband Fallen in Well) కేరళలోని పిరవోంలో ఈ సంఘటన జరిగింది.

Advertisement

Zepto Delivering Cars Now: ఇకపై జెప్టోలో అవి కూడా ఆర్డర్ చేయొచ్చు, ఆసక్తికర వీడియో పంచుకున్న కంపెనీ

VNS

తొలుత ఇంటికి అవసరమైన సరకులను డెలివరీ చేసేవి. ఆ తర్వాత కస్టమర్ల డిమాండ్‌ను బట్టి స్మార్ట్‌ ఫోన్స్‌, గేమింగ్‌ కన్సోల్స్‌ ఇతర ఖరీదైన వస్తువులను కూడా నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు కార్లను కూడా డెలివరీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

Hazarath Reddy

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు బుధవారం (ఫిబ్రవరి 5, 2025) రుణ రికవరీ అధికారికి, 10 బ్యాంకులకు నోటీసు జారీ చేస్తూ ఆదేశాలు (HC on Vijay Mallya’s Plea) జారీ చేసింది

Jeet Adani-Diva Shah Wedding Promise: 500 మంది వికలాంగులైన వధువులకు ఏటా రూ. 10 లక్షలు సాయం, పెళ్లికి ముందు సంచలన హామీని ప్రకటించిన గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ

Hazarath Reddy

ఈ జంట 500 మంది దివ్యాంగుల (వికలాంగులు) మహిళల వివాహాలకు ఏటా రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. వారి వేడుకలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ఆనందదాయకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ పీఠం బీజేపీదేనంటున్న ఎగ్జిట్ పోల్స్, ఊహించని షాక్ ఇస్తామంటున్న ఆమ్ ఆద్మీ, మళ్లీ కాంగ్రెస్‌కు ఘోర పరాభవమేనంటున్న సర్వేలు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. తాజాగా ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి.

Advertisement

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీలో బీజేపీదే అధికారమని అంచనా వేసిన చాణక్య సర్వే, ఆమ్ ఆద్మీ 25 నుంచి 30 సీట్లకు మాత్రమే పరిమతమవుతుందని సర్వే అంచనా

Hazarath Reddy

Chanakya Strategies ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. 39 నుంచి 44 సీట్ల మధ్య బీజేపీ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక ఆప్ 25 నుంచి 28 సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ 2 నుంచి 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ సర్వే.

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, బీజేపీదే అధికారమని స్పష్టం చేసిన JVC-Times Now, ప్రతిపక్షానికి కేజ్రీవాల్ పరిమితమవుతారని అంచనా

Hazarath Reddy

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన JVC-Times Now ఎగ్జిట్ పోల్ ఫలితం BJPకి స్పష్టమైన మెజారిటీని అంచనా వేసింది. ఈ సర్వే BJP+ 39-45 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయగా, AAP 22-31 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయబడింది, ఇది సగం మార్కుకు దగ్గరగా ఉంది

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపిన పి-మార్క్ ఎగ్జిట్ పోల్, కేజ్రీవాల్‌కి పరాభవం తప్పదని అంచనా

Hazarath Reddy

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పి-మార్క్ ఎగ్జిట్ పోల్ ఆప్ కు పెద్ద ఎదురుదెబ్బ అని సూచిస్తుంది, బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సర్వే ప్రకారం, బిజెపి 39-49 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయగా, ఆప్ 21-31 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా.

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మ్యాట్రిజ్ సర్వే, బీజేపీ- ఆప్ మధ్య టఫ్ ఫైట్, కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదని అంచనా వేసిన మ్యాట్రిజ్

Hazarath Reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మ్యాట్రిజ్ సర్వే ఏం చెప్పిందంటే ఆప్, బీజేపీ మధ్య పోటీ గట్టి పోటీ ఉంటుందని తెలిపింది. ఆప్ 32 నుంచి 37 సీట్ల మధ్యలో గెలుచుకుంటుందని అలాగే బీజేపీ 35 నుంచి 40 సీట్ల మధ్యలో గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని ఈ సర్వే స్పష్టం చేసింది.

Advertisement
Advertisement