జాతీయం
Health Tips: కేవలం ఎండలో కూర్చోవడం మాత్రమే కాదు ఈ ఫుడ్స్ తింటే కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం
sajayaHealth Tips: మీ ఎముకలు కండరాలు బలహీనంగా అనిపిస్తే, అది శరీరంలో విటమిన్-డి లోపానికి సంకేతం. నిజానికి, ఈ పోషకం మన శరీరానికి చాలా ముఖ్యమైనది.
MLC Elections in Telugu States: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.
Health Tips: మహిళలు మీ ఏజ్ 30 దాటిందా అయితే ఈ మూడు జ్యూస్లు తాగితే చాలు 16 ఏళ్ల అమ్మాయి లాగా చెంగుచెంగున ఎగురుతారు...
sajayaHealth Tips: తాజా పండ్లు కూరగాయల రసం తాగడం శరీరానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే, పండ్ల రసాలు అందరికీ సరైనవి కావు; డయాబెటిక్ రోగులు కొన్ని పండ్ల రసాలను తాగకుండా ఉండాలి.
SLBC Tunnel Collapse Update: ఇంకా కానరాని 8 మంది జాడ, కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
Hazarath Reddyనాగర్కర్నూల్లోని శ్రీశైలం ఎడమ గట్టు కాలవ సొరంగం ఎస్ఎల్బీసీ టన్నెల్లో సుమారు 13 కిలోమీటర్ల లోపలున్న పైకప్పు కూలడంతో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. లోకోట్రైన్ రాకపోకలకు 9వ కిలోమీటర్ వద్ద అంతరాయం కలిగింది.
Research By 1xBet: ఐపిఎల్ 2025లో అభిమానులు ఉల్లాసంగా కేరింతలు పెట్టేది ఎవరికి ? 1xBet వారి పరిశోధన ఇదిగో..
Hazarath Reddyకొత్త IPL 2025 సీజన్ ప్రారంభానికి ముందు, IPL 2025లో పాల్గొనే ఆటగాళ్ళు అలాగే జట్లలో ప్రధాన అభిమానుల ప్రియమైన ఆటగాళ్లను తెలుసుకోవడానికి, అంతర్జాతీయ బ్రాండ్ 1xBet పరిశోధన నిర్వహించింది. ఈ అధ్యయనంలో సుమారు 3,500 మంది ప్రతిస్పందకులు పాల్గొన్నారు.
Pawan Kalyan on YSRCP: వీడియో ఇదిగో, 11 సీట్లతో ఈ ఐదేళ్లూ వైసీపీకు ప్రతిపక్ష హోదా రాదు, సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని తెలిపిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని.. ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అత్యధిక మెజార్టీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు
Tuni Municipal Chairperson Resigns: తుని మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి వైసీపీ నేత రాజీనామా, కౌన్సిలర్గా కొనసాగుతానని ప్రకటించిన సుధారాణి
Hazarath Reddyకాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సుధారాణి ప్రకటించారు. చైర్ పర్సన్గా మాత్రమే రాజీనామా చేశానని కౌన్సిలర్గా కొనసాగుతానని ఆమె వెల్లడించారు
Maha Kumbh 2025: త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, వీడియో ఇదిగో..
Hazarath Reddyబాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సోమవారం (ఫిబ్రవరి 24) ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాను సందర్శించారు, అక్కడ ఆయన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తెల్లటి కుర్తా ధరించి, నదుల పవిత్ర సంగమ స్థలానికి దారితీసే మెట్లు దిగుతున్నప్పుడు ఆయనతో పాటు స్వచ్ఛంద సేవకులు కూడా ఉన్నారు.
Mahah Kumbh Mela 2025: మహాకుంభమేళాకు వెళ్లివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు తెలంగాణ వాసులు మృతి, టిప్పర్ను బలంగా ఢీకొట్టిన కారు
Hazarath Reddyమహాకుంభమేళాకు వెళ్లివస్తుండగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి జిల్లా వాసులు మృత్యువాతపడ్డారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.
Telangana: వీడియో ఇదిగో, నాకు భయం వేస్తోంది పరీక్షకు పోను అని ఏడ్చిన బాలుడు, ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపిన పోలీసులు, మెచ్చుకుంటున్న నెటిజన్లు
Hazarath Reddyనాకు భయం వేస్తోంది పరీక్ష పోను అని పరీక్షా కేంద్రం వద్ద మారం చేసిన బాలుడిని పోలీసులు బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపిన సంఘటన హన్మకొండ లో జరిగింది.
AP Assembly Session 2025: వీడియో ఇదిగో, ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ సంబోధించిన గవర్నర్ గవర్నర్ అబ్దుల్ నజీర్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు.
Andhra Pradesh Assembly Session 2025: స్వర్ణాంధ్ర 2047 కోసం రోడ్ మ్యాప్, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఏపీ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, అనంతరం సభ రేపటికి వాయిదా
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు.
Jagan in AP Assembly: వీడియో ఇదిగో, అసెంబ్లీలో అడుగుపెట్టిన వైఎస్ జగన్, గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో (Andhra Pradesh Assembly Session 2025) జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు.
Andhra Pradesh Assembly Session 2025: అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో మాట్లాడలేం, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో (Andhra Pradesh Assembly Session 2025) జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు.
India Vs Pakistan Match Live On Wedding Ceremony: పెళ్లి వేడుకలో భారత్-పాక్ మ్యాచ్ లైవ్... మిత్రుల కోసం వరుడి ఆలోచన.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)
Rudraచిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.
Flight Under Fighter Jet Escort: న్యూయార్క్-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపులు.. ఫైటర్ జెట్స్ రక్షణలో రోమ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (వీడియో)
Rudraన్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తోన్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీంతో ఆ విమానాన్ని రోమ్ కు మళ్లించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
Fire Accident In Kukatpally: కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు (వీడియో)
Rudraహైదరాబాద్ కూకట్ పల్లిలోని ప్రశాంత్ నగర్ లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఎంఎన్ పాలిమర్స్ కంపెనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా
Rudraరాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత మరో ప్రమాదం జరుగుతూ భయాందోళనలు రేపుతున్నాయి.
SLBC Tunnel Rescue Operation: ఆపరేషన్ ఎస్ఎల్బీసీ... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. 2023లో ఉత్తరాఖండ్ లో 41 మందిని కాపాడింది ఈ టెక్నిక్ ద్వారానే..!
Rudraనాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.