India
Greta Thunburg Arrested: ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా నిరసన, పర్యావరణ వేత్త గ్రెటా థన్బర్గ్ ను అరెస్ట్ చేసిన డెన్మార్క్ పోలీసులు
VNSగాజాపై ఇజ్రాయిల్ దాడిని నిరసిస్తూ డెన్మార్క్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణవేత్త గ్రెటా థన్బర్గ్ (Greta Thunberg) ను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్హాగన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అరెస్టయ్యింది. స్టూడెంట్స్ అగైనెస్ట్ ది ఆక్యుపేషన్ అనే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలను దిగ్బంధించారు.
Actor Nithiin: తండ్రైన ప్రముఖ టాలీవుడ్ హీరో, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య షాలిని, ఆనందంతో ఏమని పోస్ట్ చేశాడో తెలుసా?
VNSటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Actor Nithiin) తండ్రయ్యారు. ఆయన సతీమణి షాలిని కందుకూరి(Shalini Kandukuri) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ ఎక్స్ వేదికగా తెలుపుతూ.. మా ఫ్యామిలీలోకి వచ్చిన సరికొత్త స్టార్కి స్వాగతం అంటూ ఫొటో పంచుకున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు నితిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
Deepika Padukone and Ranveer Singh: ముంబై సిద్దివినాయక ఆలయంలో బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ సందడి, విఘ్నేషుడి ఆశీస్సులు తీసుకున్న కాబోయే తల్లిదండ్రులు
VNSబాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika padukone) మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా తన భర్త రణ్వీర్ సింగ్తో (Ranveer Singh) కలిసి శుక్రవారం ముంబయిలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) సందర్శించింది.
Perni Nani on YSRCP Leaders Arrest: టీడీపీ ఆఫీసుల్లో బాత్రూంల వద్ద కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా ? వైసీపీ నేతల అరెస్ట్పై మండిపడిన మాజీ మంత్రి పేర్ని నాని
Hazarath Reddyవైసీపీ నేతల వరుస అరెస్ట్ లపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిలను అక్రమ కేసులో అరెస్ట్ చేశారని పేర్ని నాని ఆరోపించారు.
Paralympic Games 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం, పురుషుల హైజంప్ ఈవెంట్లో పసిడి పతకం సాధించిన ప్రవీణ్ కుమార్, 6 గోల్డ్ మెడల్స్తో టోక్యో రికార్డును దాటిన భారత్
Hazarath Reddyఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. నోయిడాకు చెందిన 21 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హైజంప్ ఫైనల్లో 2.08 మీటర్లతో ప్రథమస్థానంలో నిలిచాడు.
CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం, రూ. 3,300 కోట్లు ప్రకటించిన కేంద్రం, సీఎం రేవంత్ రెడ్డితో కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ భేటీ
Arun Charagondaతెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం అందించింది. వర్షాలతో నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ. 3,300 కోట్ల సాయం ప్రకటించింది. ఇక హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్, బండి సంజయ్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలపై నేతలు చర్చించనున్నారు.
Vaddepalli Krishna Dies: టాలీవుడ్లో విషాదం, ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Hazarath Reddyటాలీవుడ్ లో విషాదం కర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
Madhya Pradesh Horror: టీచర్ కాదు కామాంధుడు, అమ్మాయిల జుట్టును అక్కడ కత్తిరిస్తూ లైంగిక వేధింపులు, నన్ను వదిలేయమంటూ ఏడ్చిన విద్యార్థిని, నిందితుడు అరెస్ట్
Hazarath Reddyమధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. నిందితుడు ఉపాధ్యాయుడు విద్యార్థిని జుట్టును బలవంతంగా కత్తిరించినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Viral Python Video: షాకింగ్ వీడియో ఇదిగో, తోటలో భార్యను కొండ చిలువ అమాంతం మింగుతుండగా చూసిన భర్త, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyఇండోనేషియాలోని మురో జంబి రీజెన్సీలోని రబ్బరు చెట్ల పెంపకంలో భయానక, విషాదకరమైన సంఘటన జరిగింది. హప్సా అనే 57 ఏళ్ల మహిళపై 16 అడుగుల కొండచిలువ దాడి చేసింది. రబ్బరు చెట్ల పెంపకంలో పనిచేస్తున్న ఆమెపై దాడి జరిగింది. నివేదికల ప్రకారం, పాము గడ్డిలో దాక్కుంది
Video: వీడియో ఇదిగో, ఇయర్స్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటుతుండగా కానిస్టేబుల్ని ఢీకొట్టిన రైలు, రెండు కాళ్లు తెగిపడి చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyసెప్టెంబరు 4, బుధవారం రాత్రి షాజహాన్పూర్లో వేగంగా వస్తున్న రైలు UP పోలీసు కానిస్టేబుల్, అక్షయ్వీర్ సింగ్ ను ఢీకొన్న విషాదకరమైన క్షణాన్ని చూపిస్తూ కలవరపరిచే వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఈ ఆందోళనకరమైన ప్రమాదం సమీపంలోని CCTV కెమెరాలో బంధించబడింది.
Cow Raped in Raipur: దారుణం, ఆవుపై అర్థరాత్రి అత్యాచారానికి పాల్పడిన లాయర్, షార్ట్ జిప్పు తీసి గోమాత వెనుక నిలబడి అమానుషం
Hazarath Reddyఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జంతు వేధింపుల కేసు బయటపడింది, అక్కడ ఆశిష్ మిశ్రా అనే న్యాయవాది ఆవుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆగష్టు 31 నాటి ఆందోళనకరమైన CCTV ఫుటేజ్, మిశ్రా అర్ధరాత్రి జంతువును లక్ష్యంగా చేసుకున్నట్లు చూపిస్తుంది.
Loan App Harassment: లోన్యాప్ వేధింపులకు మరో యువకుడు బలి, డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల ఒత్తిడి, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న భాను ప్రకాష్
Arun Charagondaహైదరాబాద్ లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. కుత్బుల్లాపూర్ సంజయ్ గాంధీ నగర్ కు చెందిన మాస్టర్స్ విద్యార్థి భాను ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్స్ లో లోన్ తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో డబ్బు కట్టాలని ఒత్తిడి రావడంతో వేధింపులు తాళలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, బుల్లెట్ ట్రైన్ కింద పడకుండా తృటిలో తప్పించుకున్న మహిళ, ఫోటోలకు ఫోజులిస్తుండగా దూసుకువచ్చిన రైలు
Hazarath Reddyజార్జియాలోని టిబిలిసిలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, ఫోటో కోసం పోజులిస్తుండగా హైస్పీడ్ రైలు దూసుకురావడంతోఆ మహిళ ప్రాణాపాయం నుండి తృటిలో బయటపడింది.
Dog Attack Video: షాకింగ్ వీడియో ఇదిగో, తలపై నిమరడం ఆపాడని దాడి చేసిన వీధి కుక్క, బిత్తరపోయి దాన్నుండి తప్పించుకున్న పాదాచారి
Hazarath Reddyసోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆశ్చర్యకరమైన వీడియోలో, మొదట స్నేహపూర్వకంగా కనిపించిన తర్వాత ఒక కుక్క అనుకోకుండా ఒక వ్యక్తిపై దాడి చేసింది. వీధి కుక్క అకస్మాత్తుగా దూకుడుగా మారడానికి, అతనిపైకి దూసుకెళ్లే ముందు మనిషి ఒక నిమిషం పాటు దాన్ని మెల్లగా నిమరడాన్ని వీడియో చూపిస్తుంది. కుక్క ప్రవర్తనలో ఈ ఆకస్మిక మార్పు అతనిని, వీక్షకులను ఆశ్చర్యపరిచింది.
Assam: వీడియో ఇదిగో, టీచర్ల ముందే మూడవ అంతస్థు నుండి దూకిన విద్యార్థి, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో, ఉపాధ్యాయ దినోత్సవ వేడుక రోజు విషాదకర ఘటన
Hazarath Reddyఅస్సాంలోని పాత్సలాలోని అనుండోరం బోరూహ్ అకాడమీలో జరిగిన షాకింగ్ సంఘటనలో, సెప్టెంబరు 5, 2024న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక విద్యార్థి పాఠశాల భవనం యొక్క మూడవ అంతస్తు నుండి దూకాడు. ఆన్లైన్లో ప్రసారం అవుతున్న వీడియో విద్యార్థి కిటికీ వెలుపల నిలబడి ఉన్నట్లు చూపుతుంది.
Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్, పంతం నెగ్గించుకున్న రేవంత్, తన వర్గానికి చెందిన నేతకే పీసీసీ చీఫ్ పదవి
Arun Charagondaతెలంగాణ పీసీసీ చీఫ్గా నియమితులయ్యారు మహేశ్ కుమార్ గౌడ్. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించగా రేవంత్ స్థానంలో పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు మహేశ్. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం మధుయాష్కీ గౌడ్, జీవన్ రెడ్డి, జగ్గా రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,
Amit Shah on Abolishment of Article 370: ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయమంటూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు, ఎప్పటికీ తిరిగి పునరుద్ధరించబడదని కీలక ప్రకటన
Hazarath Reddyకేంద్ర హోం మంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల 2024 కోసం బిజెపి మేనిఫెస్టోను విడుదల చేస్తూ, ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ఓ "చరిత్ర" అని, ఎప్పటికీ పునరుద్ధరించబడదని ప్రకటించారు.
Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, బుడమేరులో తృటీలో తప్పిన పెను ప్రమాదం, ప్రవాహంలో బోటు చిక్కుకుపోయిన బోటు
Hazarath Reddyనందివాడ మండలం బుడమేరులో తృటీలో పెను ప్రమాదం తప్పింది. బుడమేరు ప్రవాహంలో బోటు చిక్కుకుపోయింది. పుట్టగుంట నుండి ఓడ్డుకు దాటుతుండగా బోటు అదుపు తప్పింది.వంతెన రెయిలింగ్ లో బోటు అడుగుభాగం ఇరుక్కుపోయింది.తక్షణమే స్పందించిన గజ ఈతగాళ్లు బుడమెరులో దూకి బోటును ఒడ్డుకు తెచ్చారు. ఎఫ్డిఆర్ఎఫ్ బృందం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.
TGSPDCL: విద్యుత్ సిబ్బంది లంచం అడిగితే ఈ నెంబర్లకు ఫోన్ చేయాలన్న సీఎండీ ముషరఫ్ ఫరూఖీ, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడి
Arun Charagondaమా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే నా కార్యాలయానికి తెలియజేయాలన్నారు సీఎండీ ముషారఫ్ ఫరూఖి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలో మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040 - 2345 4884 కు గాని లేదా 768 090 1912 కు కాల్ చేసి ఫిర్యాదుచేయగలరని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి విద్యుత్ వినియోగదారులకు తెలిపారు.
Kenya School Fire: కెన్యాలో ఘోర అగ్ని ప్రమాదం, 17 మంది పిల్లలు నిద్రలోనే సజీవ దహనం, 13 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyకెన్యాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలొ 17 మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారు. సెంట్రల్ కెన్యా నైరీ కౌంటీలోని ప్రైమరీ స్కూల్ డార్మిటరీలో మంటలు చెలరేగాయి. దీంతో 5 నుంచి 12 ఏళ్ళ మధ్య వయసున్న 17 మంది విద్యార్థులు నిద్రలోనే సజీవదహనం అయ్యరు.