India

Andhra Pradesh Horror: దారుణం, రూ.కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందనే ఆశతో సొంత చెల్లిని చంపిన అన్న, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా(Prakasham Dist) పొదిలి మండలం కాటూరివారిపాలెంలో ఇన్సూరెన్స్ డబ్బుల(Insurance Money) కోసం సొంత చెల్లిని.. అన్న అతికిరాతకంగా హత్య చేశాడు. రూ.కోటి రూపాయల డబ్బు వస్తుందనే ఆశతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Professor-Student Marriage Controversy: విద్యార్థిని క్లాస్‌లోనే పెళ్లి చేసుకున్న లేడి టీచర్, అయితే అది నిజం పెళ్లి కాదని తెలిపిన ప్రొఫెసర్, వీడియో మాత్రం వైరల్

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లోని హరిన్‌ఘటలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (MAKAUT) సైకాలజీ విభాగంలోని క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు, లేడీ ప్రొఫెసర్ కు దగ్గరుండి పెళ్లి చేశారు.

Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా నియామకం, ఈ నెల 31న పదవీవిరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్‌కుమార్‌ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు

Peddireddy Ramachandra Reddy: 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Hazarath Reddy

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎల్లో మీడియాపై మండిపడ్డారు. 2001లో భూములు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎల్లో మీడియా ఫేక్‌ వార్తలు రాస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసిన ఈనాడు(Eenadu), ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.

Advertisement

Anantha Venkatarami Reddy: ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కి వెళితే గుడ్డలిప్పి పోలీసులు దారుణంగా కొట్టారు, అడిగినందుకు జర్నలిస్ట్‌లను రైలు పట్టాలపై పడుకోబెడతామంటారా అంటూ అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు

Hazarath Reddy

మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారు.

Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో గుండెపోటుకు గురైన హిందూ భక్తుడిని కాపాడిన ముస్లీం వాలంటీర్, సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు

Hazarath Reddy

ప్రైమ్ రోజ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వాలంటీర్ అయిన ఫర్హాన్ ఆలం ఇద్రిసీ, గుండెపోటుతో కుప్పకూలిన 35 ఏళ్ల రామ్ శంకర్‌కు సహాయం చేయడానికి వేగంగా స్పందించాడు.

MLA Makkan Singh Raj Thakur: వీడియో ఇదిగో, నన్నాపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీని తిట్టిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు మర్చిపోకముందే తాజాగా రామగుండం ట్రాఫిక్ ఏసిపిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనుచితవ్యాఖ్యలు చేశారు. ఎన్‌టిపిసిలో ప్రజాభిప్రాయల సేకరణ సభకు వెళుతున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసిపి ఆపారు.

Hyderabad: వీడియో ఇదిగో, పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో కాలేజీ 4వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన విద్యార్థిని, కాపాడిన తోటి విద్యార్థులు

Hazarath Reddy

హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో తీసుకున్న నిర్ణయం అక్కడ ఉన్నవారిని కాసేపు భయాందోళనకు గురయ్యేలా చేసింది.నగరంలోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఉమెన్స్ ఇంజనీరిగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది.

Advertisement

Tech Layoffs to Continue in 2025: ఆగని ఉద్యోగాల కోత, 2025లో భారీగా లేఆప్స్, ఇప్పటికే 19 టెక్ కంపెనీలలో దాదాపు 5,200 మంది ఉద్యోగులు బయటకు..

Hazarath Reddy

2025 పూర్తి స్వింగ్‌లో ఉన్నందున, టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి తమ వర్క్‌ఫోర్స్‌లో తొలగింపులను ప్రకటిస్తూనే ఉన్నాయి.బిగ్ టెక్ అధునాతన AI అభివృద్ధితో ముందుకు సాగుతున్నందున, సామూహిక ఉద్యోగ తొలగింపులు గురించి ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి.

NVIDIA Layoffs: ఏఐ రంగంలో మొదలైన లేఆప్స్, ChatGPT డౌన్ కావడంతో వందలాది మంది ఉద్యోగులను NVIDIA తొలగించినట్లుగా వార్తలు

Hazarath Reddy

డీప్‌సీక్ R1 తార్కికం పెరగడంతో NVIDIA, Microsoft, Google మరియు అనేక ఇతర ప్రముఖ AI మరియు టెక్ కంపెనీలు US స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసిన డీప్‌సీక్ R1 రీజనింగ్‌ల పెరుగుదల మధ్య వారి వాల్యుయేషన్‌లో భారీ తిరోగమనాన్ని చవిచూశాయి.

Uttar Pradesh: గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చిన మహిళ... చికిత్స చేయకుండా రీల్స్ చూస్తూ కూర్చున్న డాక్టర్.. షాకింగ్ వీడియో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని మైన్‌పూరి జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. గుండెపోటు(Heart Attack)తో ఆసుపత్రికి వచ్చిన

Uttar Pradesh: వీడియో ఇదిగో, గుండెపోటుతో ఆస్పత్రికి మహిళ వస్తే వైద్యం చేయకుండా రీల్స్‌ చూస్తూ కూర్చున్న డాక్టర్, కళ్లముందే విలవిలలాడుతూ బాధితురాలు మృతి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో గుండె నొప్పితో బాధపడిన మహిళను ఎమర్జెనీ వార్డులోకి తీసుకువచ్చినప్పుడు వైద్యం చూడకుండా డ్యూటీలో ఉన్న డాక్టర్‌ మొబైల్‌ ఫోన్‌లో రీల్స్‌ చూడటంలో బిజీ అయ్యాడు. దీంతో ఆ మహిళ సరైన సమయానికి చికిత్స అందించకపోవడంతో ప్రాణాలు విడిచింది.

Advertisement

Viral Video: షాకింగ్ వీడియో..ఫోన్‌లో మాట్లాడుతూ రైలు వచ్చేది పట్టించుకోని యువకుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే!

Arun Charagonda

ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోలేదు ఓ యువకుడు(viral video). రైలు పట్టాలపై కూర్చుని ఫోన్‌లో లీనమయ్యాడు.

Astrology: ఫిబ్రవరి 2 వసంత పంచమి ఈ రోజున ఈ పనులు చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది..

sajaya

Astrology: వసంత పంచమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఈ పండుగను మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున జ్ఞానానికి దేవత అయిన సరస్వతి దేవి అమ్మవారిని పూజిస్తారు.

Delhi Assembly Elections 2025: వీడియో ఇదిగో, నేను కూడా అవే నీళ్లు తాగుతున్నా, యమునా నదిలో విషం కలుస్తోందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై మండిపడిన ప్రధాని మోదీ

Hazarath Reddy

ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఢిల్లీ (Delhi) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారం మొదలుపెట్టారు. యమునా నదిలో విషం కలుస్తోందన్న ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వేదికగా ధ్వజమెత్తారు

PM Modi Slams Kejriwal: ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ ఓటర్లను కోరిన ప్రధాని మోదీ, యమునా నదిలో విషం కలుస్తోందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన నరేంద్ర మోదీ

Hazarath Reddy

ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఢిల్లీ (Delhi) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారం మొదలుపెట్టారు. యమునా నదిలో విషం కలుస్తోందన్న ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వేదికగా ధ్వజమెత్తారు.

Advertisement

Astrology: జనవరి 30 నుంచి ఈ మూడు రాశుల వారికి కష్టాలు తొలగిపోయి, విజయ అవకాశాలు తెర్చుకుంటాయి..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఈ జనవరి 30 నుంచి చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. వారి అదృష్టం పూర్తిగా వారి వైపు ఉంటుంది. విజయానికి కొత్త మార్గాలు అందుతాయి.

Waqf Bill Approved: వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం, ఈ నెల 31 నుంచి రెండు విడతలుగా పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Hazarath Reddy

వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం తెలిపింది. 14 సవరణలతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. 16 మంది సభ్యులు మార్పులకు మద్దతు ఇవ్వగా. మరో 10 మంది దీన్ని వ్యతిరేకించారు. జేపీసీ నుంచి లైన్ క్లియర్ కావడంతో బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Health Tips: ప్రతిరోజు ఈ గింజలు తింటే చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ లభించడం ఖాయం..

sajaya

Health Tips: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన కండరాలకు అనేక రకాల పోషకాలు, విటమిన్లు ,మూలకాలు అవసరమవుతాయి. అందులో ముఖ్యంగా ప్రోటీన్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Telangana: వీడియో ఇదిగో, ప్రేమించి పెళ్లి చేసుకున్న 5 నెలలకే వదిలేసిన ప్రియుడు, న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన భార్య

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా చేపట్టిన ఘటన చోటు చేసుకుంది. బోనకల్ మండల పరిధిలోని కలకోటకి చెందిన యువతి, బ్రాహ్మణపల్లికి చెందిన అబ్బాయి ప్రేమించి ఖమ్మంలో 5 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఆ యువకుడు తనను పట్టించుకోవడం లేదని ప్రియురాలు, ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది

Advertisement
Advertisement