సమాచారం

Subhash Chandra Bose Hologram Statue: నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహావిష్కరణ, న్యూఢిల్లీ ఇండియా గేటు వద్ద అద్భుతం..

Krishna

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహావిష్కరణ జరగనుంది. 125వ జయంతి సందర్భంగా ఇండియా గేట్ వద్ద హాలోగ్రామ్ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.

Priyanka and Nick welcomes a baby: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రియాంక, సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడి, దయచేసి ప్రైవసీ పాటించాలంటూ మీడియాకు విజ్ఙప్తి

Naresh. VNS

బల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రియాంక- నిక్ జోనస్ (Nick Jonas) దంపతులు సరోగసీ(surrogacy) ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించారు.

Gold prices: ఇంకో ఏడాదిలో లక్షన్నరకు చేరనున్న తులం బంగారం, భారీగా పెరుగనున్న గోల్డ్ రేట్, ఇన్వెస్ట్ మెంట్లు పెరగడమే కారణం

Naresh. VNS

సమీప భవిష్యత్తులో బంగారం ధరలు(Gold price) పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. "స్వల్పకాలిక అడ్డంకుల నుంచి దిద్దుబాటు కోసం ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే రాబోయే 12-15 నెలల్లో బంగారం ధర కొత్త జీవిత కాల గరిష్టాలు $2,000 (ఔన్స్‌కు) పైగా పెరిగే అవకాశం ఉంది

Dolo 650 Record Breaking Sales: ఒక్క సంవత్సరంలో డోలో 650 కంపెనీకి ఎంత ఆదాయం వచ్చిందంటే..? 2021లో డోలో 650 రికార్డు బ్రేకింగ్ అమ్మకాలు, ఒక్క సంవత్సరంలో ఎన్ని ట్యాబ్లెట్స్ వాడారో తెలుసా?

Naresh. VNS

క‌రోనా (Corona)విజృంభించిన‌ప్ప‌టికీ అత్య‌ధికంగా వినియోగంలో ఉన్న మెడిసిన్ ఏదైనా ఉందా? అంటే.. అది కేవ‌లం డోలో 650(Dolo 650) అని చెప్పొచ్చు. సాధారణంగా జ్వ‌రం వ‌చ్చినా, ఒళ్లు నొప్పుల(Body pains)తో పాటు చ‌లి జ్వ‌రం(Fever) వ‌చ్చినా వెంట‌నే డోలో 650 వేసుకుంటాం. దీంతో కాస్త రిలీఫ్ ఉంటుంది.

Advertisement

Aadhaar PVC Card: ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్, ఇకపై ఆ ఆధార్ కార్డుల కాపీలు చెల్లవు, ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవాలంటూ ట్వీట్ చేసిన యుఐడీఏఐ

Hazarath Reddy

ఆధార్ కార్డు వినియోగదారులకు యుఐడీఏఐ షాక్ ఇచ్చింది. భద్రత రక్షణలు లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యుఐడీఏఐ నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని పేర్కొంది.

Fact Check: ఫిబ్రవరి నెల గురించి వైరల్ పోస్ట్, 823 ఏళ్లకు ఒకసారి రావడం అనేది అబద్దం, ప్రతిసారి ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి, నిజ నిర్థారణ చేసుకోండి

Hazarath Reddy

రాబోయే ఫిబ్రవరి మీ జీవిత కాలంలో మళ్ళీ రాదు ఎందుకంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 వ గురువారాలు, 4 శుక్రవారాలు & 4 శనివారాలు ఉన్నాయి.ఇది ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది

Vijay Mallya Evicted From London Home: విజయ్ మాల్యా ఇంటి జప్తుకు స్విస్ బ్యాంక్ రెడీ, లండన్ లో కుట్రపూరిత మోసగాడు విజయ్ మాల్యా రోడ్డు మీదకు..

Krishna

బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇంటిని సైతం జప్తు చేయనుంది స్విస్ బ్యాంకు. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా జరిగిన విచారణలో లండన్ కోర్టు మంగళవారం ఈ తీర్పునిచ్చింది.

Section 80C Benefit: సెక్షన్ 80సీ పై త్వరలోనే గుడ్ న్యూస్..? పరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్న కేంద్రం, ఈ సారి వేతనజీవులకు ఊరట లభించే అవకాశం, పరిమితి పెంచితే వచ్చే లాభాలేంటి? కేంద్రం ఆలోచన ఎలా ఉంది?

Naresh. VNS

ప్రతి బ‌డ్జెట్‌లో మాదిరిగానే ఈసారి కూడా వేత‌న జీవులు ప‌న్ను మిన‌హాయింపుల (tax saving deduction) కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత‌కుముందు ప‌న్ను చెల్లింపు దారుల‌కు ఆదా మార్గం.. ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని 80సీ సెక్షన్(section 80C) ఉండేది. 2013-14 వ‌ర‌కు ప్రతియేటా గ‌రిష్ఠంగా రూ.ల‌క్ష వ‌ర‌కు మాత్రమే.

Advertisement

ED Raides In Punjab: పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు, ఎన్నికల వేళ కుట్ర అని తోసిపుచ్చిన కాంగ్రెస్...

Krishna

పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. మేనల్లుడుపై అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేపట్టింది. పలు కేసులు నమోదు చేసిన ఈడీ సీఎం చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ ఇంటితో పాటు పంజాబ్‌లోని మరో 10 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ సోదాలు జరిగాయి.

EPFO: పీఎఫ్ ఖాతా నుండి ఇప్పుడు రెండు సార్లు మనీ విత్ డ్రా చేసుకోవచ్చు, గంటల వ్యవధిలోనే అకౌంట్లోకి.., డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి దశల వారీ గైడ్ ఇదే...

Hazarath Reddy

కోవిడ్-19 అత్యవసర పరిస్థితుల కారణంగా ఆకస్మిక ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఈ సంవత్సరం ప్రారంభంలో, చందాదారులు తమ ఖాతాల నుండి రెట్టింపు డబ్బును విత్‌డ్రా (How to withdraw money twice ) చేసుకునేందుకు అనుమతించింది.

Kanuma Festival : కనుమ పండుగను ఎందుకు చేసుకుంటారు? ఎలా చేసుకోవాలి? కనుమనాడు చేయకూడనివి, చేయాల్సినవి ఏమిటి?

Naresh. VNS

సంక్రాంతి(Sankranthi) అంటేనే సందడి. చిన్నా, పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ పండుగలో మూడో రోజు కనుమను సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రెండ రోజులు మనం చేసుకుంటే మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి(Nature), మనకు సహాయం చేసిన పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే దంచి కొడుతున్న వానలు, ఉష్ణోగ్రత తగ్గి పెరుగుతున్న చలి

Hazarath Reddy

ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి విదర్భ, చత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు (Weather Forecast) అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.

Advertisement

Mission Amanat:ట్రైన్లో లగేజీ మరిచిపోయారా? ఆందోళన వద్దు! ఇలా చేయండి, పోగొట్టుకున్న లగేజీ మీ దగ్గరికే వస్తుంది, ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ కొత్త సర్వీస్

Naresh. VNS

రైల్వే ప్ర‌యాణికుల కోసం.. వాళ్ల సేఫ్టీ, సెక్యూరిటీ కోసం Mission Amanat అనే స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ స‌ర్వీస్ ద్వారా మిస్ అయిన ల‌గేజ్‌ను.. దాని ఓన‌ర్‌కు చేర్చ‌డ‌మే దాని ల‌క్ష్యం. వెస్ట‌ర్న్ రైల్వేతో పాటు రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌) సంయుక్తంగా ఈ మిష‌న్ మీద వ‌ర్క్ చేస్తున్నాయి.

EPFO Cash Withdrawal: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త..! లక్షవరకు విత్ డ్రా చేసుకోవచ్చు. కొన్ని షరతులు విధించిన కేంద్రం, ఇలా చేయండి

Naresh. VNS

ఈపీఎఫ్‌వో (EPFO) అకౌంట్ హోల్డర్లకు శుభవార్త తెలిపింది కేంద్రం. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్‌ఓ సభ్యులు అకౌంట్‌ నుంచి రూ.1లక్ష వరకు విత్‌డ్రా(PF Withdraw) చేసుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ప్రకటించింది

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు, మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ

Hazarath Reddy

హైదరాబాద్ గురువారం బూడిద మేఘాల దట్టమైన దుప్పటిని చుట్టుకొని నిద్రలేచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది. ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట్‌, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, నాగోల్‌, మీర్‌పేట్‌, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది.

FMCG: కరోనాలో సామాన్యుల నడ్డి మళ్లీ విరిగినట్లే, ఒక్కసారిగా నిత్యావసర సరుకుల ధరలను పెంచిన పలు కంపెనీలు, తమ ఉత్పత్తుల ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచిన హిందుస్థాన్ యూనిలీవర్

Hazarath Reddy

దేశంలోని అతి పెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యుఎల్) మరోసారి సామాన్యులపై పెను భారాన్ని (Hindustan Unilever hikes prices) మోపింది. ఈ నెలలో తన సబ్బులు & డిటర్జెంట్ల(వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్) ధరలను 3 నుంచి 20 శాతం వరకు (soaps and detergents by 3-20%) పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతోనే సరుకుల ధరలను పెంచినట్లు సంస్థ తెలిపింది.

Advertisement

Jharkhand CM Hemant Soren: ఆ రాష్ట్ర సీఎం కుటుంబంలో 15 మందికి కరోనా పాజిటివ్, ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎంకు మాత్రం తేలిన నెగిటివ్

Krishna

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణితోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Uttar Pradesh GST Raids: పాన్ మసాలా వ్యాపారిపై GST రెయిడ్స్, కోట్లలో బయటపడ్డ సరుకు, షాక్ తిన్న ఉద్యోగులు, ఏం జరిగిందంటే..

Krishna

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో పాన్ మసాలా వ్యాపారి , ఖైనీ తయారీదారు నివాసం , గోడౌన్‌పై సెంట్రల్ జిఎస్‌టి బృందం శుక్రవారం దాడి చేసింది. ఈ క్రమంలో న్యూఢిల్లీలోని సీజీఎస్టీ డైరెక్టర్ జనరల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు చెందిన 35 మంది అధికారులు, ఉద్యోగుల బృందం దాడులు చేసింది.

Fine for Google & Facebook: గూగుల్, ఫేస్‌ బుక్‌ లకు ఫ్రాన్స్ దిమ్మతిరిగే షాక్, భారీ ఫైన్ విధించిన ప్రభుత్వం, కుకీస్ విషయంలో తీరు మార్చుకోకపోతే రోజు రూ.85 కట్టాలంటూ హుకుం

Naresh. VNS

గూగుల్(Google), ఫేస్‌ బుక్‌(Facebook )లకు భారీ షాక్ ఇచ్చింది ఫ్రాన్స్(France). తమ చట్టాలకు భిన్నంగా బిజినెస్ పద్దతులను అవలంభిస్తున్నందుకు పెద్ద మొత్తంలో ఫైన్ విధించింది అక్కడి ప్రభుత్వం. గూగుల్‌, ఫేస్‌బుక్‌ల‌పై 210 మిలియ‌న్ల యూరోలు (237 మిలియ‌న్ల డాల‌ర్లు) ఫైన్ విధించింది.

Jio New Year offer: జియో న్యూఇయర్ ఆఫర్, మళ్లీ రూ 499 ప్యాక్ తెచ్చిన జియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది సబ్‌స్రిప్షన్ తో కొత్త ప్లాన్

Naresh. VNS

గత నెలలో అన్ని ప్లాన్స్ రేట్లను పెంచిన జియో(Jio)...తాజాగా వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ తెచ్చింది. డిస్నీ+హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్రిప్షన్ (Disney+ Hot star subscription)తో పాటూ నెల రోజుల వ్యాలిడిటీ అందించే రూ.499 ప్లాన్ ప్రకటించింది. 28 రోజుల గ‌డువు గ‌ల ఈ ప్లాన్‌ను రూ.499కే అందించ‌నున్నది.

Advertisement
Advertisement