Information

Jio Cheapest Plan: జియో మరో సంచలనం. రూపాయికే నెలంతా డేటా ప్యాక్, 30 రోజుల వాలిడిటీ ఉచితం, ఎలా రీఛార్జ్ చేసుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో అత్యంత చ‌వ‌కైన రీచార్జ్ ప్లాన్‌ను యూజర్ల కోసం రూపాయి రీచార్జ్ ప్లాన్‌ను (Jio Cheapest Plan) ప్ర‌వేశ‌పెట్టింది.

Vacant at Public Sector Banks: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41 వేలకు పైగా ఖాళీలు, ఒక్క SBIలోనే 8,544 ఉద్యోగాలు, కీలక ప్రకటన చేసిన కేంద్రం

Hazarath Reddy

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో (Vacant at Public Sector Banks) ఈ నెల 1 నాటికి 41,177 ఖాళీలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Union Finance Minister Nirmala Sitharaman) తెలియజేశారు.

PM Modi Twitter Account Hacked: ప్రధాని మోదీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్, బిట్‌కాయిన్‌ను భారత్‌ చట్టబద్దం చేసిందని సందేశం, అలర్ట్ అయిన పీఎంవో కార్యాలయం

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్‌ ఖాతా ఆదివారం హ్యాక్‌ అయింది. పీఎం ఖాతాను హ్యాక్‌ (PM Modi Twitter Account Hacked) చేసిన ఆగంతకులు అందులో బిట్‌కాయిన్‌ను భారత్‌ అధికారికంగా చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తించింది. భారత ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొన్నది.

Bank Deposit Insurance: బ్యాంకు ఖాతాదారులకు పెద్ద భరోసా ఇచ్చిన మోదీ ప్రభుత్వం, ఇకపై బ్యాంకులు దివాళా తీసినా కచ్చితంగా డిపాజిటర్లకు 90 రోజుల్లో రూ.5 లక్షలు గ్యారెంటీ రిటర్న్...

Krishna

గతంలో బ్యాంకులో జమ చేసిన మొత్తంలో రూ.50 వేల వరకు మాత్రమే గ్యారెంటీ ఉండేది. ఆ తర్వాత లక్ష రూపాయలకు పెంచారు. ఒకవేళ బ్యాంకు మునిగిపోతే డిపాజిటర్లకు లక్ష రూపాయల వరకు మాత్రమే వచ్చేలా నిబంధన ఉండేది. పేద, మధ్యతరగతి వర్గాల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచామని ప్రధాని మోదీ తెలిపారు.

Advertisement

WhatsApp Scam Warning: ఈ వాట్సాప్ లింకులతో జాగ్రత్త, హలో మమ్మీ, డాడీ అంటూ యుకెలో రూ.7 ల‌క్ష‌లు కాజేశారు, తల్లిదండ్రుల‌నే కాక‌, మిత్రులను కూడా టార్గెట్ చేస్తున్న మోసగాళ్లు

Hazarath Reddy

ఆన్‌లైన్ లో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లింకుల ద్వారా హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. ఫేక్ లింకులతో విరుచుకుపడుతున్నారు. తాజాగా యూకేలో ఇలాంటి మోసమే (WhatsApp Scam Warning) వెలుగులోకి వచ్చింది.

Top Searched Google Keywords: ఈ ఏడాది గూగుల్‌ లో ఎక్కువ దేని గురించి సెర్చ్ చేశారో తెలుసా? ప్రపంచదేశాలతో పోలిస్తే భిన్నంగా భారత్ గూగుల్ సెర్చింగ్ హిస్టరీ

Naresh. VNS

ఈ ఏడాది ఎక్కువ మంది దేని గురించి గూగుల్‌ లో శోధించారో తెలుసా? ఎలా కోలుకోవాలి?(How to Heal) అనే కీ వర్డ్ ను ఎక్కువగా ఉపయోగించారు. కోవిడ్(Covid-19) బారిన పడ్డవారు ఎలా కోలుకోవాలో సెర్చ్ చేయడంతో పాటూ, ముందుజాగ్రత్తగా కూడా ప్రజలు కోవిడ్‌ పై గూగుల్‌(Google) లో సెర్చ్ చేశారు. ఈ విషయాన్ని గూగుల్ సెర్చింజన్(Google Search Engine) తెలిపింది.

Power Saving Tips For House: మీరు చేస్తున్న ఈ చిన్న పొరపాట్లే కరెంట్ బిల్లును పెంచేస్తున్నాయి, ఈ సింపుల్ చిట్కాలతో వందల్లో కరెంట్ బిల్లు ఆదా చేసుకోవచ్చు, అవేంటో చూడండి

Naresh. VNS

ఒకప్పుడు వందల్లో వచ్చే కరెంట్ బిల్లు(Power bill)…ఇప్పుడు వేలల్లో వస్తుందా? అయితే అది ఖచ్చితంగా మీ తప్పే. మీరు చేసే చిన్న చిన్న తప్పిదాలే…కరెంట్ బిల్లును అమాంతం పెంచేస్తున్నాయి. కొన్ని సింపుల్ చిట్కాలను(Tips) పాటిస్తే కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు

Mi-17V5 Chopper: గంటకు 225- 250 కి. మీ వేగం, 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కి.మీ ప్రయాణం, బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్ట‌ర్ Mi-17V-5 ప్రత్యేకతలు ఇవే..

Hazarath Reddy

తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) మొత్తం 14 మందిలో 13 మంది మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. ఘ‌ట‌న‌లో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ భార్య మ‌ధులికా రావ‌త్ మృతి చెందిన‌ట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్ట‌ర్‌లో మొత్తం 14 మంది ప్ర‌యాణించ‌గా, 13 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు ధృవీక‌రించారు.

Advertisement

Tomato Price Hike: చుక్కలు చూపిస్తున్న టమోటా ధరలు, కిలో రూ. 100కు పైమాటే.. వరదలతో పలు రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంటలు

Hazarath Reddy

భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం, వరదల కారణంగా రవాణా కష్టతరంగా మారడంతో దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు విపరీతంగా (Tomato Price Hike) పెరిగాయి. తిరువనంతపురంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన చలాలో టమోటాల టోకు ధర కిలో ₹120కి ( Rs 120 per KG) చేరుకుంది. కూరగాయలు ప్రధాన సరఫరాదారులు కర్ణాటక మరియు తమిళనాడురాష్ట్రాలే ..

ATM Withdrawal Alert: ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా..అయితే ఈ పెరిగిన ఛార్జీలు గురించి ఓ సారి తెలుసుకోండి, లేకుంటే వసూళ్ల బాదుడు తప్పదు

Hazarath Reddy

వచ్చే ఏడాది నుంచి ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు పెరగనున్నాయి. జనవరి 1, 2022 నుంచి పరిమిత ఏటీఎం విత్‌డ్రాలు (ATM Withdrawal Alert) దాటితే ఛార్జీలు వఃూలు చేయనున్నాయి. ఇది ఇంతకు ముందు చెప్పిందానికంటే ఎక్కువే ఉండొచ్చని ఆర్బీఐ (RBI) మరోసారి సంకేతాలు ఇచ్చింది.

What is AFSPA: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు మళ్లీ తెరపైకి, అసలేంటి ఈ చట్టం, దీని ద్వారా సాయుధ బలగాలకు సంక్రమించే అధికారాలు ఏంటి, ఏయే రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లో ఉంది

Hazarath Reddy

ఈశాన్య సరిహద్దు ప్రాంతం నాగాలాండ్ లో ఆర్మీ బలగాలు తీవ్రవాదులు అనుకుని పనికివెళ్లి తిరిగి వస్తున్న కూలీలపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు ఈ కాల్పలు ఘటనలో 14 మంది కూలీలు మరణించారు. ఈ నేపథ్యంలో మరోసారి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (Armed Forces (Special Powers) Act) తెరపైకి వచ్చింది.

Cyclone Jawad Update: ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర, వచ్చే పదిరోజులు ఏపీలో సాధారణ వాతావరణం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదిలిన జవాద్ తుపాను

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్‌ తుపాను ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో పూరి తీరం వైపు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది

Advertisement

Covid-19 Omicron: జనవరిలో ఒమిక్రాన్ విజృంభించే చాన్స్, ఆధారాలతో సహా బయటపెట్టిన IIT కాన్పూర్ ప్రొఫెసర్, 3rd వేవ్ గురించి ఆసక్తికర విషయాలు ఇవే...

Krishna

కరోనా (Covid-19) వైరస్ , కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రభావం కొత్త సంవత్సరంలో కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ వేరియంట్‌తో సోకిన వ్యక్తుల సంఖ్య జనవరి 2022 చివరి వారంలో , ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.

Nagaland Firing : నాగాలాండ్ లో ఘోరం, తీవ్రవాదులు అనుకొని కూలీలపై కాల్పులు, 14 మంది మృతి, భద్రతా దళాల వాహనాలకు నిప్పు పెట్టిన స్థానికులు..

Krishna

నాగాలాండ్‌లో దారుణం జరిగింది. మోన్‌ జిల్లాలో ఉగ్రవాదులనుకొని సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు భద్రతా బలగాలు. జవాన్ల కాల్పుల్లో 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రహంతో భద్రతాబలగాల వాహనాలను తగలబెట్టారు ప్రజలు. మోన్‌ జిల్లా తిరు గ్రామానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.

Covid-19: దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య, భారీగా పెరిగిన మరణాల సంఖ్య, కేరళలో అత్యధికంగా పాజిటివ్ కేసులు, తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఇదే..

Krishna

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో చూసుకుంటే గడిచిన నాలుగు రోజులుగా చూసుకుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. తెలంగాణలో డిశంబర్ 1న 184 కోవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. డిశంబర్ 2న 189 కేసులు.. డిశంబర్ 3న 198 కేసులు వచ్చాయి. కానీ డిశంబర్ 4న 213 మందికి కరోనా సోకింది.

Cyclone Jawad: తుఫానుగా మారిన వాయుగుండం, గంటకు 30 కి.మీ వేగంతో తీరం వైపు దూసుకువస్తున్న జవాద్, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతుఫానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో, ఒడిషా గోపాల్‌పూర్‌కు 530 కి.మీ. దూరంలో 'జవాద్' తుపాను (Cyclone Jawad) కేంద్రీకృతమైంది. గంటకు 30 కి.మీ వేగంతో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు (Tropical Cyclonic Storm Likely To Hit South Odisha Coast) దగ్గరగా వచ్చే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు (Minister Kannababu) తెలిపారు.

Advertisement

Cyclone Jawad: మరో గండం..నేడు జవాద్ తుపానుగా మారనున్న వాయుగుండం, శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Hazarath Reddy

విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాళాళాతంలో జవాద్‌ తుపానుగా (Cyclone Jawad) మారుతుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

Cyclone Jawad: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, మూడు రోజుల పాటు 95 రైళ్లు రద్దు, జవాద్ తుపాను నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తూర్పు కోస్తా రైల్వే

Hazarath Reddy

ఉత్తరాంధ్రపై జవాద్ తుపాను విరుచుకుపడుుతన్న నేపథ్యంలో రైల్వే శాఖ అలర్ట్ అయింది. జవాద్ ఎఫెక్ట్ (Cyclone Jawad) కారణంగా తూర్పు కోస్తా రైల్వే గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే (East Coast Railway) ప్రకటించింది.

Online Payments: ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నారా.. గూగుల్ అలర్ట్ మెసేజ్ చూడండి, జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించిన గూగుల్

Hazarath Reddy

గూగుల్ తన వినియోగదారులకు అలర్ట్ న్యూస్ చేసింది. స్మార్ట్‌‌ఫోన్‌, ఇతర డివైజ్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్‌ ముఖ్య సూచన (Google announces changes for automatic payments in India) చేసింది. గూగుల్‌ బేస్డ్‌ మంత్లీ పేమెంట్‌లు చేసే కస్టమర్లకు జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించింది.

APSRTC: పండగవేళ ఆర్టీసీ బస్సులో సీటు దొరకదనే బెంగను వదిలేయండి, 60 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకోండి, అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్నిపెంచిన ఏపీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని ఏపీఎస్ఆర్టీసీ విస్తరించింది. 60 రోజుల ముందుగానే ప్రయాణికులు సీట్లు రిజర్వేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆర్టీసీలో 30 రోజుల ముందుగా సీట్లు రిజర్వేషన్‌ (advance seat reservation) చేసుకునేందుకు అవకాశం ఉంది.

Advertisement
Advertisement