సమాచారం

Aadhaar-UAN Linking: సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్ రూల్స్ మారుతున్నాయి, వెంటనే PF అకౌంట్‌కి ఆధార్ లింక్ చేయండి, ఒకవేళ చేయకుంటే మీ EPFO సేవలన్నీ ఆగిపోతాయి, PF ఖాతాకు ఆధార్‌ని లింక్ ఎలా చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఆధార్‌తో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కు లింక్ చేసుకునేందుకు సమయం దగ్గరకు వచ్చేసింది. ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్స్ (ECR) దాఖలు చేయడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తో ఆధార్ లింక్ (Aadhaar-UAN Linking) చేయడానికి ఈపీఎఫ్ఓ ​​గడువును సెప్టెంబర్ 1, 2021 వరకు పొడిగించింది

International Flight Suspension Extended: అంతర్జాతీయ విమానాలపై సెప్టెంబర్ 30 వరకు సస్పెన్షన్‌ పొడిగింపు, కార్గో విమానాలకు, డీజీసీఏ ఆమోదించిన వాటికి ఈ నిషేధం వర్తించదని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

అంతర్జాతీయ విమానాలపై (International Flights) సస్పెన్షన్‌ను భారతదేశం పొడిగించింది. ఈ పొడిగింపు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్నది. కొవిడ్-19 (Covid-19 pandemic) నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి భారతదేశానికి వచ్చే, వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించారు

Bank Holidays in September: సెప్టెంబర్ నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు, తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితికి మాత్రమే హాలిడే, బ్యాంకు సెలవులు లిస్ట్ ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

వచ్చే నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 12 క్లోజింగ్‌ డేస్‌ (Bank Holidays in September) రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వీటిలో దాదాపు ఎక్కువగా మిగతా రాష్ట్రాల పండుగలే ఉండడం విశేషం.

Telangana EWS Quota Guidelines: రూ. 8 లక్షల లోపు ఆదాయం ఉంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఎవరెవరు అర్హులనే దానిపై గైడ్‌లైన్స్ ఇవే

Hazarath Reddy

తెలంగాణలో అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు (Telangana EWS Quota Guidelines) జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు (Reservations) అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

TS EAMCET 2021 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, ఇంజనీరింగ్‌లో 82.07 శాతం మంది, అగ్రికల్చర్ మెడికల్‌లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత, ఫలితాల కోసం Eamcet.tsche.ac.in లింక్ క్లిక్ చేయండి

Hazarath Reddy

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్థన్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను (TS EAMCET 2021 Result Declared) విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 82.07 శాతం విద్యార్థులు అర్హత సాధించగా...అగ్రికల్చర్ మెడికల్‌లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత పొందారు.

Fees in AP Schools & Colleges: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం, పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరాల వారీగా ఈ ఫీజులను నిర్ణయించిన జగన్ సర్కారు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు సంవత్సర ఫీజులను (Fees in AP Schools & Colleges) ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ వివరాలతో మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు (AP Govt Finalized Fees) వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Fees in Telangana Schools: ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి, ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు, వచ్చేనెల 1 నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం, మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ

Hazarath Reddy

తెలంగాణ ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజులు (Fees in Telangana Schools) మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా.. నెలనెలా తీసుకోవాలని పేర్కొన్నారు.

Earthquake in Bay of Bengal: బంగాళాఖాతంలో భారీ భూకంపం, చెన్నైలో స్వల్పంగా కంపించిన భూమి, ఆంధ్రప్రదేశ్‌ పై భూకంపం ఎటువంటి ప్రభావం చూపలేదని తెలిపిన రాష్ట్ర విపత్తులశాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో చెన్నైలో స్వల్పంగా భూమి కంపించింది. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు.

Advertisement

South Central Railway: రైళ్లలో ఇక రిజర్వేషన్ అవసరం లేదు, నేరుగా స్టేషన్‌లోనే కొని జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించిన దక్షిణ మధ్య రైల్వే, పూర్తి వివరాలు కథనంలో..

Hazarath Reddy

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రిజర్వేషన్‌ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేందుకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రిజర్వేషన్‌ ఉంటేనే రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే

'Femotidine Helps Fight Covid': కరోనా నుంచి కాపాడే ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు, గుండె మంట తగ్గేందుకు వాడే ఫామోటిడిన్‌ కోవిడ్‌ను నియంత్రిస్తుందట, ఆస్ప్రిన్‌తో కలిపి దీన్నివాడితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయంటున్న వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు

Hazarath Reddy

సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ & టార్గెటెడ్ థెరపీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం దీర్ఘకాలికంగా గుండెల్లో మంటతో బాధపడుతున్న ఓవర్ ది కౌంటర్ యాసిడ్ సప్రెసర్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులు కరోనా నుంచి రక్షణ ('Femotidine Helps Fight Covid) పొందుతున్నారని తెలిపింది.

Monsoon 2021: ఆగస్టు 25 వరకు దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఢిల్లీలో కేవలం మూడు గంటల్లో 73.2 సెంటీమీటర్ల వాన, తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు

Hazarath Reddy

దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) (Meteorological Department) వెల్లడించింది. బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సబ్ హిమాలయన్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

New Challan Rules: రోడ్లు మరియు రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసిన కేంద్ర ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు 15 రోజుల్లో చలాన్లు పంపాలంటూ రాష్ట్రాలకు ఆదేశం

Team Latestly

ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే పదిహేను రోజుల్లోపు నేరస్థుడికి చలాన్‌లను పంపాల్సి ఉంటుంది, అలాగే చలాన్ కట్టేంత వరకు అందుకు సంబంధించి ఎలక్ట్రానిక్ డేటా రికార్డ్ నిల్వ చేయాలని పేర్కొంది....

Advertisement

DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన 'చాఫ్ టెక్నాలజీ'ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ

Team Latestly

గాలిలో మోహరించిన చాఫ్ మెటీరియల్ చాలా తక్కువ పరిమాణంలో యుద్ధ విమానాల రక్షణ కల్పిస్తూ, శత్రువుల క్షిపణులను తిప్పికొట్టడానికి పని చేస్తుంది. భారత వైమానిక దళం వార్షిక అవసరాలను తీర్చడానికి...

Rain Forecast: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన, రాబోయే 48 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనావేసిన వాతావరణ శాఖ, తెలంగాణలో వరదలకు ఆస్కారం ఉందని హెచ్చరిక

Team Latestly

వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది....

Acetabularia Jalakanyakae: జలకన్య మొక్కను కనుగొన్న భారత శాస్త్రవేత్తలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎసిటాబులేరియా జలకన్యకే మొక్కను కనుగొన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ వృక్షశాస్త్రజ్ఞుల బృందం

Hazarath Reddy

భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు కొత్త వృక్ష జాతి మొక్క‌ను కనుగొన్నారు. అండ‌మాన్‌లోని అర్చిపెలాగో దీవుల్లో దాన్ని గుర్తించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, బటిండా (CUPB) నుండి వృక్షశాస్త్రజ్ఞుల బృందం అండమాన్ మరియు నికోబార్ దీవుల (Andaman and Nicobar Islands) నుండి ఒక ఆల్గల్ జాతిని కనుగొంది. 2019లో ఆ దీవుల‌కు వెళ్లిన వృక్ష శాస్త్ర‌వేత్త‌ల‌కు ఆ మొక్క (Mermaid) ద‌ర్శ‌న‌మిచ్చింది.

LPG Cylinder Price Hike: సిలిండర్ ధర మళ్లీ రూ. 25 పెరిగింది, ఏడాది కాలంలో మొత్తం రూ.165.50 పెరిగిన ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర, ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ 859.5  

Hazarath Reddy

దేశంలో వంట గ్యాస్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధ‌ర‌ల పెరుగుద‌ల పేరుతో ఎల్‌పీజీ సిలిండ‌ర్ల ధ‌ర‌ల‌ను (LPG Cylinder Price Hike) అమాంతం పెంచారు. నాన్ స‌బ్సిడీ సిలిండ‌ర్ ధ‌ర రూ 25 పెరిగింది.

Advertisement

Heavy Rains in AP: ఏపీలో దంచికొడుతున్న వానలు, కృష్ణాజిల్లాలోని పుట్రేలో అత్యధికంగా 9.6 సెం.మీల వర్షపాతం నమోదు, రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు (Heavy Rains in AP) కురుస్తున్నాయి. ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గత 24 గంటలలో ఏపీలో నమోదైన వర్షపాతం.. కృష్ణాజిల్లాలోని పుట్రేలో అత్యధికంగా 9.6 సెం.మీలు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోతవరంలో 8.4 సెం.మీలు, విజయనగరం జిల్లాలో జియ్యమ్మ వలసలో 7.7 సెం.మీల వర్షం నమోదైంది. విశాఖలోని గొలుగొండలో 6 సెం.మీల వర్షపాతం నమోదైంది.

Afghanistan Crisis: వేరే దేశానికి పరారైన దేశాధ్యక్షుడు, తాలిబన్ గుప్పిట్లో బందీ అయిన అఫ్ఘనిస్తాన్, యూఎస్ ఎంబసీపై ఎగరని జాతీయజెండా, కాబూల్ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్న జనం

Vikas Manda

దేశాధ్యక్షుడి చర్యను అఫ్ఘన్ జాతీయ సయోధ్య ఉన్నత మండలి అధిపతి అబ్దుల్లా అబ్దుల్లా తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంతో తమ చేతులను కట్టివేసి, మమ్మల్ని నిస్సహాయుల్ని చేసి దేశాన్ని, ప్రజలను అత్యంత దుర్భర స్థితిలో వదిలేసి పారిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనికి దేవుడే శిక్ష వేస్తాడు అని వ్యాఖ్యానించారు....

Basil Benefits: తులసి ఆరోగ్యానికి చేసే మేలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, తుల‌సి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, తులసి ఆకుల ప్రయోజనాలు, తులసి చెట్టు ఔషధ గుణాల గురించి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

హిందువులు తులసి చెట్టును పవిత్రంగా పూజిస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు.

Independence Day 2021: భారత స్వాతంత్య్ర దినోత్సవం, మువ్వన్నెల జెండా గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవాల్సిన ముఖ్య విషయాలు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య బయోగ్రఫీ మీకోసం

Hazarath Reddy

బ్రిటిష్ వారి రాక్షసపాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.

Advertisement
Advertisement