Information

Another Low Depression: నివర్ కల్లోలంలో ముంచుకొస్తున్న మరో ముప్పు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఆదివారం నాటికి బలపడి తుపానుగా మారే అవకాశముందని హెచ్చరించిన ఐఎండీ

Hazarath Reddy

నివర్ తుఫాను ప్రభావానికి మరో తుఫాను తోడు కానుందని చెన్నైలోని భారత వాతావరణ విభాగం మరో హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (Another Low Depression) ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

#MumbaiTerrorAttack: ముష్కర మూకలు విరుచుకుపడిన వేళ.. 26/11కు పన్నెండేళ్లు, ఉగ్రదాడిలో 166 మంది అమాయక ప్రజలు బలి, అమరులకు నివాళులు అర్పించిన యావద్భారతం

Hazarath Reddy

ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 12 ఏళ్లు (Mumbai terror attack 12 years on) పూర్తయ్యాయి. 2008 నవంబర్‌ 26న పాకిస్థాన్ నుంచి అరేబియా సముద్రం మార్గం ద్వారా వచ్చిన పది మంది అత్యాధునిక తుపాకులతో విరుచుకుపడిన వేళ, 18 మంది భద్రతా సిబ్బంది అమరులు కాగా, 166 మంది అమాయక ప్రజలు బలయ్యారు.

Nivar Cyclone: తీరాన్ని తాకిన నివర్ తుఫాను, అయినా పొంచి ఉన్న పెనుముప్పు, తమిళనాడు, ఏపీలో అతి భారీ వర్షాలు, పలు రైళ్ల రాకపోకలు రద్దు, తిరుమలలో విరిగిపడిన కొండ చరియలు

Hazarath Reddy

తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు ఈ తుఫాను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తుపాను తీరం దాటాక గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించారు.

Nivar Cyclone Effect: భారీ వర్షాలతో వణికిపోతున్న ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు, తీవ్ర తుఫానుగా మారిన నివర్, తమిళనాడులో పలుచోట్ల 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు, రాత్రికి తీరం దాటే అవకాశం

Hazarath Reddy

నివర్ తుఫాన్ తమిళనాడు, ఏపీని (Nivar Cyclone Effect) కుదిపేస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తమిళనాడు తీర ప్రాంతం అతలాకుతలం అవుతుండగా తుఫాను ప్రభావంతో (Nivar Cyclone) ఏపీలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

Cyclone Nivar: ముంచుకొస్తున్న మరో ముప్పు, తీవ్రరూపం దాల్చిన నివార్ తుఫాన్, ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో ఏడు జిల్లాల్లో హై అలర్ట్‌

Hazarath Reddy

ఈనెల 30 నాటికి దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయుగుండంగా మారి తుపాన్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్‌ 2న నాగపట్టణం సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం అంచనావేస్తోంది.

Cyclone Nivar Live Tracker: తుఫాన్ సముద్రంలో కదులుతున్న వీడియో చూశారా, నవంబర్ 25న తీరం దాటే అవకాశం, తమిళనాడు, ఏపీని వణికించనున్న అతి భారీ వర్షాలు

Hazarath Reddy

విండ్. కామ్ ఈ నివార్ తుఫాను కదులుతున్న వీడియోని అందించింది.లైవ్ ట్రాకర్ (Cyclone Nivar Live Tracker Map on Windy) ద్వారా ఈ తుఫాను కదలికలను తెలుసుకోవచ్చు.

COVID-19 Third Wave: యూరప్ దేశాల్లో కరోనా కల్లోలం, 2వ దశ దాటి 3వ దశలోకి కోవిడ్-19, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

కరోనావైరస్..ఈ పేరు ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పుడు ఈ వైరస్ యూరప్‌ దేశాలను (European Countries) వణికిస్తోంది. అక్కడ కరోనా మొదటి దశను దాటుకుని రెండవ దశలోకి (Coronavirus Second Wave) ఇప్పటికే చేరింది. ఇక మూడవ దశలోకి (COVID-19 Third Wave) వెళ్లేందుకు రెడీ అవుతోంది.

Cyclone Nivar: ఈ నెల 25న తీరాన్ని దాటనున్న నివార్, ఏపీకి పెను ముప్పు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలు అలర్ట్

Hazarath Reddy

పీ రాష్ట్రానికి ‘నివార్’ రూపంలో (Cyclone Nivar) మరో తుపాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ‘నివార్’ సైక్లోన్‌ మరో 24 గంటల్లో వాయుగుండం తుఫాన్‌గా బలపడనున్న నేపథ్యంలో మూడ్రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

Curfew in More Cities: మళ్లీ ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ, చాలా నగరాల్లో రెండవ దశకు చేరిన కరోనావైరస్, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరిక

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని నగరాల్లో సెకండ్ వేవ్ స్టార్ట్ కాగా మరికొన్ని చోట్ల మూడో వేవ్ ప్రారంభం అయింది. ఢిల్లీ వంటి నగరాల్లో మూడవ దశకు చేరిన కరోనావైరస్ తెగ ఆందోళన కలిగిస్తోంది. ఇక పండుగల తర్వాత కరోనా కేసులు పెరు గుతుండటంతో పలు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నాయి. కఠిన ఆంక్షలు (New Restrictions Imposed in Cities) విధిస్తున్నాయి.

PM Modi Holds Security Review: శభాష్ ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా పెద్ద విధ్వంసాన్ని ఆపారు, కశ్మీర్లో పరిస్థితిపై ఉన్నతస్థాయి భద్రతాసమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్లో పరిస్థితిపై శుక్రవారంనాడు ఉన్నతస్థాయి భద్రతాసమీక్ష (PM Modi Holds Security Review) నిర్వహించారు. ఈ సమీక్షలో హోం మంత్రి అమిత్‌ షా (Union Home Minister Amit Shah), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ (National Security Advisor (NSA) Ajit Doval), విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శింగ్లా (Foreign Secretary Harsh Vardhan Shringla), హోం, ఆర్మీ, ఇంటెలిజెన్స్‌ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

2008 Mumbai Attacks: ముంబైపై ఉగ్ర పంజా..సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించిన లాహోర్‌ కోర్టు, 26/11 ఉ​గ్రదాడిలో 166 మంది అమాయకులు మృత్యువాత, వందలాది మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

2008వ సంవత్సరంలో ముంబైలో ఉగ్రవాదుల జరిపిన దాడులతో (Mumbai Terror Attacks) దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైన సంగతి విదితమే. అక్టోబర్ నెలలో 26వ తేదీన దేశ ఆర్థిక రాజధానిని టార్డెట్ చేసిన ఉగ్రవాదులు ముంబై తాజ్‌ హోటల్‌లో కాల్పులకు (2008 Mumbai Attacks) తెగబడింది.

Delhi Lockdown News: మళ్లీ లాక్‌డౌన్ దిశగా ఢిల్లీ, అనుమతించాలని కేంద్రాన్ని కోరనున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కోవిడ్-19 హాట్‌స్పాట్‌‌గా మారే మార్కెట్లలో కఠిన ఆంక్షలు

Hazarath Reddy

గడిచిన వారంరోజుల్లో దేశ రాజధానిలో ప్రతిరోజు 4వేలకు పైగా పాజటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు మృతుల సంఖ్య కూడా భారీగా పెరగడం అధికార యంత్రానికి చెమటలు పుట్టిస్తోంది.

Advertisement

India Coronavirus: దేశంలో 4 నెలల తరువాత తక్కువ కేసులు, తాజాగా 29,163 మందికి కోవిడ్, 82,90,370 మంది డిశ్చార్జి, 449 మంది మృతితో 1,30,519కు చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

భారత దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య (India Coronavirus) తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో 30 వేల లోపు కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. నిన్న ఒక్కరోజు 449 మంది మృత్యువాత (Covid Deaths) పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88.74,290కు చేరాయి.

1 Year Since Coronavirus Outbreak: వణుకుపుట్టిస్తున్న కరోనాకి ఏడాది, కుప్పకూలిన గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ, ఇంకా కోలుకోలేకపోతున్న దేశాలు, అందుబాటులోకి రాని వ్యాక్సిన్, నవంబర్ 17న హుబేయి ప్రావిన్సులో తొలి కేసు

Hazarath Reddy

సరిగ్గా గతేడాది ఇదే రోజు (coronavirus, first case) కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచానికి పరిచయమైంది. ఇప్పటికీ ముప్పతిప్పలు పెడుతోంది. ఎన్నో విషాద గాథలు, మరోన్నో నిద్రలేని రాత్రులు..ఉంటామా పోతామా తెలియని పరిస్థితి, వైరస్ వస్తే బతుకుతామా లేదా అనే దానిపై సందేహం..వెరసి కరోనా వైరస్ ప్రపంచానికి వణుకుపుట్టిస్తోంది. ఇప్పటికి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదంటే దాని విశ్వరూపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Google: జీమెయిల్ వినియోగదారులకు హెచ్చరిక, రెండు సంవత్సరాలు మీ అకౌంట్ ఉపయోగించకుంటే ఖాతాను డిలీట్ చేయనున్న గూగుల్

Hazarath Reddy

గూగుల్ జీమెయిల్ వాడేవారికి షాక్ లాంటి వార్త చెప్పింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనటైతే (inactive accounts) మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్‌ (Google) తొలగించనుంది.

COVID-19 in India: దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు, తాజాగా 41,100 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు, 447మంది మృతితో 1,29,635కి చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 41,100 కరోనా పాజిటివ్ కేసులు ( 2020 Coronavirus Pandemic in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 88,14,579కి (Coronavirus Cases in India) చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది.

Advertisement

Diwali 2020: మీ వల్లే దేశం సురక్షితంగా ఉంది, మీతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి, సైనికుల మధ్యలో దీపావళి వేడుకలను జరుపుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, సైనికుల కుటుంబాలకు ప్రధాని కృతజ్ఞతలు

Hazarath Reddy

హిమాలయ శిఖరాల్లో ఉన్నా... ఎడారిలో ఉన్నా, దట్టమైన అడువులు, లోతైన సముద్రాలు... ఇలా ఎక్కడ ఉన్నా శౌర్యంతో జవాన్లు పోరాడతారని, ఎదురయ్యే ప్రతి సవాల్‌లోనూ విజయం సాధిస్తూనే ఉంటున్నారని ప్రధాని మోదీ సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు.

OTT Platforms Row: ఇకపై ఆన్‌లైన్ ఛానల్స్‌ ప్రారంభించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి, ఓటీటీ కంటెంట్‌ సంస్థలను సమాచార శాఖ పరిధిలోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

ఆన్‌లైన్ ఛానల్స్‌పై (Online Channels) ఇకపై కేంద్రం నిఘా ఉండనుంది. కొత్తగా ఎవరైనా ఆన్‌లైన్‌ ఛానల్స్‌ ప్రారంభించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

IRCTC New Rules: రైల్వే టికెట్‌ బుకింగ్‌ కొత్త రూల్స్, రెండో రిజర్వేషన్‌ చార్ట్‌‌లో పలు మార్పులు, ఇకపై రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధం

Hazarath Reddy

రైల్వే టికెట్‌ బుకింగ్‌కు సంబంధించి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) కొత్త నియమాలను (New rule for ticket booking) ప్రకటించింది. కాగా రెండో రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధంచేసే సమయంలో కొన్ని మార్పులను (IRCTC New Rules) తీసుకొచ్చింది. కొత్తగా వచ్చిన నియమాల ప్రకారం రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్‌ చార్ట్‌ను సిద్ధం చేయనున్నారు.

Heay Rain Alert: మళ్లీ ముంచెత్తనున్న భారీ వర్షాలు, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ పరిశోధనా కేంద్రం

Hazarath Reddy

తమిళనాడును మరో అయిదు రోజులపాటు భారీ వర్షాలు (Heay Rain Alert) ముంచెత్తనున్నాయని చెన్నైలోని వాతావరణ పరిశోధనా కేంద్రం డైరెక్టర్‌ పువియరసన్‌ తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికగా ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. తమిళనాడులో ( heavy rains in Tamil Nadu) గతనెల 28న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే నాలుగురోజులు గడిచినా చెప్పుకోదగ్గ అల్పపీడన ద్రోణి ఇంతవరకు ఏర్పడలేదు. సహజమైన ఉష్ణోగ్రతల వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తొలిరోజునే చెన్నైలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement
Advertisement