Information

Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్చల్.. నిఘా పెట్టి పట్టుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు, అరెస్ట్

Arun Charagonda

తెలంగాణ సెక్రటేరియట్9Telangana Secretariat)లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్.

Vijay Sethupathi: పాన్‌ కార్డు సమాచారాన్ని తమిళంలోనూ అందించండి.. కేంద్రానికి నటుడు విజయ్ సేతుపతి విజ్ఞప్తి, ప్రజలకు అర్ధమయ్యే భాషలో ఉండాలని కోరిన విజయ్

Arun Charagonda

పాన్‌ కార్డులో మార్పులు చేయాలని కేంద్రానికి నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) విజ్ఞప్తి చేశారు.

Actor Rana Daggubati: అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా దగ్గుబాటి... అంత్యక్రియలకు హాజరైన దగ్గుబాటి సురేష్, వీడియో ఇదిగో

Arun Charagonda

అమ్మమ్మ పాడె మోశారు నటుడు రానా దగ్గుబాటి(Actor Rana Daggubati). తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందింది.

Bus Accident At Suryapet: సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్, వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం(Bus Accident At Suryapet) జరిగింది. మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద హైవే- 65 పై రోడ్డు ప్రమాదం జరిగింది.

Advertisement

CM Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు..రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం

Arun Charagonda

టీటీడీ(TTD) త‌ర‌హాలో యాద‌గిరిగుట్ట దేవ‌స్థానం బోర్డు(Yadagirigutta Devasthanam Board ) ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యాద‌గిరిగుట్ట ఆల‌య స‌మీపంలో రాజ‌కీయాలకు తావు లేకుండా చూడాలి అన్నారు.

CM Revanth Reddy: కుల గణన సర్వే విజయవంతం.. అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని కితాబు

Arun Charagonda

రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024)(Telangana Caste Census )కు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తెలిపారు.

Tech Layoffs to Continue in 2025: ఆగని ఉద్యోగాల కోత, 2025లో భారీగా లేఆప్స్, ఇప్పటికే 19 టెక్ కంపెనీలలో దాదాపు 5,200 మంది ఉద్యోగులు బయటకు..

Hazarath Reddy

2025 పూర్తి స్వింగ్‌లో ఉన్నందున, టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి తమ వర్క్‌ఫోర్స్‌లో తొలగింపులను ప్రకటిస్తూనే ఉన్నాయి.బిగ్ టెక్ అధునాతన AI అభివృద్ధితో ముందుకు సాగుతున్నందున, సామూహిక ఉద్యోగ తొలగింపులు గురించి ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి.

Stampede In Kumbh Mela 2025: మహాకుంభమేళా తొక్కిసలాట.. 20కిమీల మేర నిలిచిన వాహనాలు,   ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తులను నిలిపివేసిన అధికారులు, భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ఏర్పాటు

Arun Charagonda

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ కన్నుల పండవగా సాగుతోంది. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళ(Kumbh Mela 2025) జరగనుండగా ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు.

Advertisement

Maha Kumbh 2025: మౌని అమావాస్య...మహాకుంభమేళాలో తొక్కిసలాట, భారీగా భక్తులు తరలిరావడంతో ఘటన, పలువురు మృతి!, స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Arun Charagonda

మహా కుంభమేళా(Maha Kumbh 2025)కు భక్తులు పోటెత్తారు. అమృతస్నానాల కోసం ఓ భక్తులు మరోవైపు ఊరేగింపుగా సాధువులు రావడంతో రద్దీ నెలకొంది. దీంతో తొక్కిసలాట(Maha Kumbh Stampede) జరిగింది

Mahabubabad: కీచక టీచర్...విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు, దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, వీడియో ఇదిగో

Arun Charagonda

విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు(Teacher)కి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు.

Republic Day Parade 2025: రిపబ్లిక్ డే పరేడ్ 2025 అవార్డులు.. టాప్‌ 3లో ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌, వివరాలివే

Arun Charagonda

రిపబ్లిక్ డే పరేడ్ 2025 వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్చ్ నిర్వహించాయి.

Road Accident At Narayanapet: నారాయణపేటలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి పరిస్థితి విషమం, వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో( Road Accident At Narayanapet) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీ కొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Telangana: రంగారెడ్డి జిల్లా గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 84 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Arun Charagonda

తెలంగాణలోని గురుకులంలో ఫుడ్ పాయిజన్(Food Poison) ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 84 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు.

Hyderabad Metro Services Delayed: హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం..ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు, గంట ఆలస్యంగా మెట్రో సేవలు

Arun Charagonda

హైదరాబాద్‌లో మెట్రో సేవలకు(Hyderabad Metro Services Delayed) ఇవాళ ఉదయం అంతరాయం ఏర్పడింది. గంట పాటు ఆలస్యంగా నడిచింది మెట్రో రైలు.

Hyderabad: భర్త, అత్తమామల వేధింపులు..సెల్ఫీ వీడియో తీసుకొని డాక్టర్ ఆత్మహత్యాయత్నం, హైదరాబాద్‌లో ఘటన, కర్మాన్‌ఘట్ ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

హైదరాబాద్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక, సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకొని డాక్టర్ ఆత్మహత్యాయత్నంకు (Doctor Suicide Attempt) ప్రయత్నించింది.

Sex Racket in Gachibowli:హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, పక్కా సమాచారంతో పట్టుకున్న మాదాపూర్ పోలీసులు

Arun Charagonda

హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్(Sex Racket in Gachibowli) గుట్టు రట్టు అయింది. గౌలిదొడ్డి TNGO’S కాలనీలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, పోలీసుల దాడులు

Advertisement

Nagoba Jatara Begins: ప్రారంభమైన నాగోబా జాతర..గంగాజలంతో నాగేంద్రునికి మేస్రం వంశీయుల అభిషేకం, జాతరలో హైలైట్‌గా నిలవనున్న ప్రజాదర్బార్‌

Arun Charagonda

మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అడవిబిడ్డలు నిర్వహించుకొనే జాతర నాగోబా(Nagoba Jatara Begins). పుష్య మాస అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది.

Lunar New Year 2025: చాంద్రమాన నూతన సంవత్సరం(లూనార్ న్యూ ఇయర్‌) ..గూగుల్ డూడుల్ సెలబ్రేట్, ఏఏ దేశాల్లో జరుపుకుంటారో తెలుసా!

Arun Charagonda

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్ డూడుల్(Google Doodle). ఇవాళ లూనార్ న్యూ ఇయర్‌(Lunar New Year 2025)ను జరుపుకుంది.

ISRO 100th Mission: ఇస్రో వందో ప్రయోగం...నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F15 రాకెట్, ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ నేతృత్వంలో తొలి మిషన్

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు శ్రీహరి కోట నుండి ఇస్రో(ISRO) వందో ప్రయోగాన్ని చేసింది. ఉదయం 6.23 గంటలకు రాకెట్ నింగిలోకి(planned orbit) దూసుకెళ్లింది

APSRTC Buses for Kumbh Mela 2025: రూ. 8 వేలకే 8 రోజుల పాటు కాశీ, వారణాసి, అయోధ్య యాత్ర, మ‌హా కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ ఏపీఎస్ఆర్‌టీసీ, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

కుంభమేళాకు వెళ్లేవారికి APSRTC శుభవార్తను అందించింది. యూపీలోని ప్ర‌యాగ‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు (APSRTC Special Buses for Kumbh Mela 2025) న‌డ‌ప‌నున్న‌ట్లు ఏపీఎస్ఆర్‌టీసీ ప్ర‌క‌టించింది. విజ‌య‌వాడ నుంచి ఈ ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా ప్రజార‌వాణా అధికారి ఎంవై దానం సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement