సమాచారం
UGC On Exams In Local Language: ఇంగ్లీష్ మీడియం ఉన్నా స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించండి, యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు జారీ
Hazarath Reddyఇంగ్లిష్ మీడియంలో కోర్సు అందించినా స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించాలని యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు జారీ చేసింది
Heatwave in India: ఐఎండీ తీపి కబురు, రానున్న మూడు రోజుల్లో అక్కడ వర్షాలు, దక్షిణ భారతంలో మాత్రం మండే ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భానుడి భగభగలు
Hazarath Reddyదేశంలో అన్ని రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. చాలా ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో అయితే చెప్పడానికి లేదు. వరుసగా మూడో రోజు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే దాదాపు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
Heatwave Warning: జాగ్రత్తగా ఉండాల్సిందే, తెలుగు రాష్ట్రాలకు హీట్‌వేవ్ అలర్ట్, మరో వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించిన ఎఐండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత (Heat Wave) పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
Free Services at Petrol Pump: పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం, డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి, పూర్తి వివరాలు మీకోసం..
Hazarath Reddyమీరు దేశంలో ఎక్కడైనా పెట్రోల్ బంకులలో ఇంధనం నింపుకోవడానికి వెళ్లిన కస్టమర్లు ఆరు రకాల ఉచిత సేవలను పొందొచ్చని కేంద్రం చెబుతోంది. ఈ ఉచిత సేవలు అందించేందుకు యజమానులు ఒప్పుకుంటేనే బంకు నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తుంది
Weather Forecast: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో మూడు రోజుల పాటు సాయంత్రం పూట వర్షాలు, పగలంతా ఎండలు కాస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన సైతం కురవొచ్చని తాజా బులిటెన్‌లో తెలిపింది.
JEE Main Result 2023: 29న జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల.. నేటితో ముగియనున్న చివరి విడత మెయిన్ పరీక్షలు
Rudraజేఈఈ మెయిన్ ఫలితాల(JEE Main Result 2023) పై తాజాగా ఓ అప్టేట్ వచ్చింది. ఈనెల 29వ తేదీన ఆ ఫలితాలు విడుదల కానున్నాయి. చివరి విడత మెయిన్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎగ్జామ్స్ శనివారంతో ముగియనున్నాయి.
REC Recruitment 2023: త్వరపడండి.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎల్లుండే లాస్ట్ డేట్, 125 జాబ్స్‌కు నోటిఫికేష‌న్ విడుదల చేసిన ఆర్‌ఈసీ లిమిటెడ్, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyభారత ప్రభుత్వరంగ సంస్థ మహారత్న విభాగంలోని ఆర్‌ఈసీ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. జనరల్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, ఆఫీసర్‌, త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి మార్చి 15న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
AIASL Recruitment 2023: పరీక్షలు లేకుండానే ఎయిర్‌పోర్టులో జాబ్స్, రూ. 23 వేల వేతనంతో నిరుద్యోగులను ఆహ్వానిస్తున్న ఎయిర్ ఇండియా, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyపదవ తరగతి చదివిన నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఏఎస్‌ఎల్‌) చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది.
UPSC Recruitment 2023: భారీ వేతనంతో యూపీఎస్సీలో ఉద్యోగాలు, మొత్తం 146 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల, విద్యార్హతలు, పే స్కేల్, ఇతర వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) జూనియర్ ఇంజనీర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, రీసెర్చ్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.
SSC Exams 2023: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ, పరీక్షల్లో అధిక జవాబులు రాస్తే.. తక్కువ మార్కులొచ్చిన సమాధానాలు తొలగింపు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు.
Heat Wave Alert in AP: ఏపీలో 2 రోజులు ఈ మండలాల ప్రజలు బయటకు రావొద్దు, వార్నింగ్ ఇచ్చిన విపత్తుల శాఖ, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
Hazarath Reddyదేశంలోని చాలా ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడు భగభగమంటున్నాడు. గత కొద్ది రోజులు వర్షాలతో వాతావరణం కొంత చల్లగా మారినప్పటికీ.. మళ్లీ ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. మధ్యాహ్నంపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
Government Jobs 2023: లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్, 60,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎంపీ ప్రభుత్వం
Hazarath Reddyమధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది, ఇందులో 60,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యప్రదేశ్‌లో కొత్తగా చేరిన ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని తెలిపారు.
Monsoon 2023 in India: రైతన్నపై మళ్లీ పిడుగు, దేశంలో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు, ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయని అంచనా వేసిన స్కైమెట్‌ వెదర్‌
Hazarath Reddyదేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్‌ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్‌ వెదర్‌’ సోమవారం ప్రకటించింది. లా నినా, ఎల్‌నినో ప్రభావంతో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.
National Party Status: దేశంలో ఎన్ని పార్టీలకు ఇప్పుడు జాతీయ హోదా ఉంది, అసలు జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కావాల్సిన అర్హతలు ఏమిటి ?
Hazarath Reddyసీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం (Election Commission) రద్దు చేసిన సంగతి విదితమే. అలాగే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా (national party status) ఇచ్చింది.అయితే ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఎలాంటి అర్హతలు ఉండాలి?
NEET UG 2023: నీట్ దరఖాస్తులకు తుది గడువు పొడిగింపు.. అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ.. నేటి నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
Rudraజాతీయ స్థాయిలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల తుది గడువును మూడ్రోజులు పెంచారు. వాస్తవానికి నీట్ దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 6తోనే ముగిసింది.
Tirumala Tirupati: వరుస సెలవులతో తిరుమల కొండపై భక్తుల రద్దీ.. స్వామి వారి దర్శనానికి 30 గంటలుపైనే.. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారే రావాలని టీటీడీ విజ్ఞప్తి
Rudraగుడ్ ఫ్రైడే, సెకండ్ సాటర్ డే, సండే ఇలా వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు లభించిన సెలవులను సద్వినియోగం చేసుకోవాలని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది.
IMD Weather Updates: రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు పైపైకి.. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. పది రాష్ట్రాల్లో వడగాల్పులు.. ఐఎండీ అంచనా
Rudraదేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
Most Visited Websites in India: దేశంలో నెటిజన్లు ఎక్కువగా విజిట్ చేసిన వెబ్ సైట్ల జాబితా ఇదిగో..
Rudraమార్చి నెలలో దేశంలో నెటిజన్లు ఎక్కువగా విజిట్ చేసిన వెబ్ సైట్ల జాబితాను వరల్డ్ ఇండెక్స్ రిలీజ్ చేసింది. ఆ జాబితాలో గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
Unprecedented Rush at Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, 30 కంపార్టుమెంటుల్లో వేచి ఉన్న భక్తులు, 3 రోజులు సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి..
Hazarath Reddyతిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.