Information

AIASL Recruitment 2023: పరీక్షలు లేకుండానే ఎయిర్‌పోర్టులో జాబ్స్, రూ. 23 వేల వేతనంతో నిరుద్యోగులను ఆహ్వానిస్తున్న ఎయిర్ ఇండియా, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

పదవ తరగతి చదివిన నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఏఎస్‌ఎల్‌) చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది.

UPSC Recruitment 2023: భారీ వేతనంతో యూపీఎస్సీలో ఉద్యోగాలు, మొత్తం 146 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల, విద్యార్హతలు, పే స్కేల్, ఇతర వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) జూనియర్ ఇంజనీర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, రీసెర్చ్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.

SSC Exams 2023: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ, పరీక్షల్లో అధిక జవాబులు రాస్తే.. తక్కువ మార్కులొచ్చిన సమాధానాలు తొలగింపు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు.

Heat Wave Alert in AP: ఏపీలో 2 రోజులు ఈ మండలాల ప్రజలు బయటకు రావొద్దు, వార్నింగ్ ఇచ్చిన విపత్తుల శాఖ, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

Hazarath Reddy

దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడు భగభగమంటున్నాడు. గత కొద్ది రోజులు వర్షాలతో వాతావరణం కొంత చల్లగా మారినప్పటికీ.. మళ్లీ ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. మధ్యాహ్నంపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

Advertisement

Government Jobs 2023: లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్, 60,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎంపీ ప్రభుత్వం

Hazarath Reddy

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది, ఇందులో 60,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యప్రదేశ్‌లో కొత్తగా చేరిన ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని తెలిపారు.

Monsoon 2023 in India: రైతన్నపై మళ్లీ పిడుగు, దేశంలో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు, ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయని అంచనా వేసిన స్కైమెట్‌ వెదర్‌

Hazarath Reddy

దేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్‌ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్‌ వెదర్‌’ సోమవారం ప్రకటించింది. లా నినా, ఎల్‌నినో ప్రభావంతో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.

National Party Status: దేశంలో ఎన్ని పార్టీలకు ఇప్పుడు జాతీయ హోదా ఉంది, అసలు జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కావాల్సిన అర్హతలు ఏమిటి ?

Hazarath Reddy

సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం (Election Commission) రద్దు చేసిన సంగతి విదితమే. అలాగే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా (national party status) ఇచ్చింది.అయితే ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఎలాంటి అర్హతలు ఉండాలి?

NEET UG 2023: నీట్ దరఖాస్తులకు తుది గడువు పొడిగింపు.. అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ.. నేటి నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

Rudra

జాతీయ స్థాయిలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల తుది గడువును మూడ్రోజులు పెంచారు. వాస్తవానికి నీట్ దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 6తోనే ముగిసింది.

Advertisement

Tirumala Tirupati: వరుస సెలవులతో తిరుమల కొండపై భక్తుల రద్దీ.. స్వామి వారి దర్శనానికి 30 గంటలుపైనే.. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారే రావాలని టీటీడీ విజ్ఞప్తి

Rudra

గుడ్ ఫ్రైడే, సెకండ్ సాటర్ డే, సండే ఇలా వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు లభించిన సెలవులను సద్వినియోగం చేసుకోవాలని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది.

IMD Weather Updates: రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు పైపైకి.. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. పది రాష్ట్రాల్లో వడగాల్పులు.. ఐఎండీ అంచనా

Rudra

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.

Most Visited Websites in India: దేశంలో నెటిజన్లు ఎక్కువగా విజిట్ చేసిన వెబ్ సైట్ల జాబితా ఇదిగో..

Rudra

మార్చి నెలలో దేశంలో నెటిజన్లు ఎక్కువగా విజిట్ చేసిన వెబ్ సైట్ల జాబితాను వరల్డ్ ఇండెక్స్ రిలీజ్ చేసింది. ఆ జాబితాలో గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Unprecedented Rush at Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, 30 కంపార్టుమెంటుల్లో వేచి ఉన్న భక్తులు, 3 రోజులు సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి..

Hazarath Reddy

తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.

Advertisement

Hyderabad Traffic Restrictions: రేపు హైదరాబాద్ లో ప్రధాని పర్యటన... ఆయా మార్గాల్లో రోడ్లను మూసివేస్తున్నట్టు పోలీసుల ప్రకటన

Rudra

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్‌ ట్రాపిక్‌ పోలీసులు తెలిపారు.

Orange Alert to Telangana: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం, హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట్‌, ఉప్పల్‌, నాగోల్‌, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో‌ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.

Telangana Govt Jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త, గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో

Hazarath Reddy

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్, 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతూ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది.

CRPF Constable Recruitment: లక్షా ముఫ్పై వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు, సీఆర్‌పీఎఫ్‌ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా సీఆర్‌పీఎఫ్‌ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను (CRPF Constable Recruitment) హోం మంత్రిత్వ శాఖ భర్తీ చేయనుంది.

Advertisement

Bank Holiday 2023: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్, నేటి నుంచి 5 రోజులు బ్యాంకులకు సెలవు, వరుస సెలవుల నేపథ్యమే కారణం

Hazarath Reddy

బ్యాంకుల‌కు వెళ్లాల‌నుకున్న అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది.ఈ రోజు న మ‌హా వీర్ జ‌యంతి.. మ‌హావీర్ జ‌యంతి సంద‌ర్భంగా ప‌లు ప్రైవేట్ బ్యాంకుల‌తోపాటు ప్ర‌భుత్వ బ్యాంకుల‌కు ప‌లు రాష్ట్రాల్లో సెల‌వు ఉంటుంద‌ని ఆర్బీఐ హాలీడే షెడ్యూల్ చెబుతున్న‌ది

IRCTC: రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వార్త అబద్దం, నమ్మి మోసపోవద్దని క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

ఇండియన్ రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే మంత్రిత్వశాఖ (The Ministry of Railways) క్లారిటీ ఇచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( Railway Protection Force)లో ఎలాంటి నియామక నోటిఫికేషన్ (Recruitment Notificaton) ఇవ్వలేదని స్పష్టం చేసింది.

Money Transfer: క్రెడిట్ కార్డు నుండి బ్యాంకు అకౌంట్‌కి నేరుగా డబ్బులు పంపుకోవచ్చని తెలుసా, ఈ విధానం ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చాలా సులభంగా చేయవచ్చు

Hazarath Reddy

మీకు చిటికెలో డబ్బు అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డ్‌లు లైఫ్‌గార్డ్‌గా పనిచేస్తాయి. కానీ కొన్నిసార్లు కొన్ని లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను ఉపయోగించలేరు. చాలామంది క్రెడిట్ కార్డు వినియోగదారులకు కార్డ్‌ ద్వారా బ్యాంకు అకౌంట్‌కి డబ్బు జమ చేయవచ్చనే విషయం తెలిసుండకపోవచ్చు

NCERT: 12వ తరగతి సిలబస్ నుండి మొఘల్ సామ్రాజ్యం చాప్టర్ తొలగించిన NCERT, చరిత్ర పాఠ్యాంశాలను సవరించిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్

Hazarath Reddy

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERT 12వ తరగతి చరిత్ర పాఠ్యాంశాలను సవరించింది. మొఘల్ సామ్రాజ్యంపై అధ్యాయాలను తొలగించింది. దీని తరువాత, NCERTని అనుసరించే CBSE, UP ఇతర రాష్ట్ర బోర్డులతో సహా అన్ని బోర్డుల సిలబస్ మార్చబడుతుంది. NCERT 2023-24 విద్యా సంవత్సరానికి హేతుబద్ధమైన సిలబస్‌ను ప్రవేశపెట్టింది.

Advertisement
Advertisement