Information

Coronary Stent: హృద్రోగులకు శుభవార్త.. ఇకపై అందుబాటులో ‘కరోనరీ స్టెంట్’.. జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్‌ను చేర్చిన కేంద్రం.. స్టాండింగ్ నేషనల్ కమిటీ ఆన్ మెడిసిన్స్’ సిఫార్సుల మేరకు నిర్ణయం.. జాబితాలో కొత్తగా చేరిన 34 మందులకు ఇది అదనం

Sriyansh S

హృద్రోగ బాధితులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారికి అత్యవసర సమయాల్లో వాడే ‘కరోనరీ స్టెంట్’ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో దానిని చేర్చింది. ఫలితంగా ఇది అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది.

New Traffic Rules: పిల్లలకు బండి ఇస్తే మీరే జైలుకెళ్తారు.. ఇతరులకు వాహనం ఇచ్చినా మీకే ఇబ్బంది.. భారీగా జరిమానా.. అదనంగా జైలు శిక్షకూ అవకాశం.. కొత్త ట్రాఫిక్ రూల్స్!

Sriyansh S

దేశంలో రోడ్డుప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అతివేగం, హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చేస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు.

Hyderabad Traffic Diversions: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే చాన్స్.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలీసుల ఆంక్షలు.. ట్రాఫిక్ ఉండే ప్రాంతాలు, ప్రధాని షెడ్యూల్ ఏమిటంటే??

Sriyansh S

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్ పురా, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.

Weather Forecast: మరింతగా బలపడిన అల్పపీడనం, ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలకు మూడు రోజులు భారీ వర్ష సూచన, తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మరింతగా బలపడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తన ప్రాంతం వరకు కొనసాగుతోంది.

Advertisement

Tamil Nadu Rains: అర్థరాత్రి చెన్నైని ముంచెత్తిన భారీ వరదలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం, ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావం వల్ల.. తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

TTD: డిసెంబర్ ఎస్‌ఈడీ కోటా టికెట్లను రేపు విడుదల చేయనున్న టీటీడీ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా నవంబర్ 11న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల

Hazarath Reddy

డిసెంబర్‌కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను (SED tickets online quota) నవంబర్‌ 11న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో (TTD Online Booking) విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోరింది.

Weather Forecast: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, రానున్న మూడు రోజులు పాటు ఏపీ తమిళనాడులో భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంగా ఏర్పడిన అల్పపీడనం ( LOW PRESSURE AREA,BAY OF BENGAL) మరింత బలపడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

Indian Railway: ఇండియన్ రైల్వే అదిరిపోయే ఫీచర్, మీరు నిద్రపోయినా మీ గమ్యస్థానం రాగానే అలర్ట్, డెస్టినేషన్ అలర్ట్ వేక్ అప్ అలారం ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఇండియన్ రైల్వే తమ ప్రయాణికులకు సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్లు రైలులో నిద్రపోయినా ఎలాంటి సమస్య ఉండదు. వారికోసం ‘డెస్టినేషన్ అలర్ట్ వేక్ అప్ అలారం’ పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది .

Advertisement

Weather Forecast: ఏపీలో మళ్లీ వానలు, రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే రెండు రోజుల నుంచి బలమైన ఈదురుగాలులతొ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

ఏపీని ఇప్పట్లో వర్షాలు వీడేలా లేవు, మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వానలు (IMD Predicts Rains) మొదలుకానున్నాయని ఐఎండీ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడిన తరువాత ఈ వర్షాలు మరింత ఊపందుకోనున్నాయి.

TTD Revenue: తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు ఇవే, రూ.వివిధ రూపాల్లో 2.5 లక్షల కోట్లు ఉంటుదని అంచనా, శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ

Hazarath Reddy

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులు రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. నగదు, బంగారం, బ్యాంకుల్లో డిపాజిట్లు తదితర ఆస్తుల ద్వారా వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆస్తులు.. విప్రో, నెస్లే, ఓఎన్జీసీ, ఐవోసీతో పాటు తదితర కంపెనీల మార్కెట్‌ ఆస్తుల కంటే ఎక్కువ.

EWS Quota: ఈడ‌బ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం, రాజ్యాంగంలోని 103వ స‌వ‌ర‌ణ‌ను స్వాగతించిన సుప్రీం

Hazarath Reddy

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS Quota)కు 10శాతం కోటా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. ఆ కోటాను స‌వాల్ చేస్తే వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) ధ‌ర్మాస‌నం ఇవాళ తీర్పును వెలువ‌రించింది.

India Post Office Recruitment 2022: పోస్ట్ ఆఫీస్‌లో 98083 ఉద్యోగాలకు నోటిఫికేషన్, అర్హతలు, ఖాళీలు, ఎలా అప్లయిచేయాలి, పూర్తి వివరాలు స్టోరీలో చూడండి

Hazarath Reddy

ప్రభుత్వ నిర్వహణలోని తపాలా వ్యవస్థ అయిన మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్‌లోని ఇండియా పోస్ట్ ఆఫీస్ భారతదేశంలోని అన్ని పోస్టల్ డిపార్ట్‌మెంట్ సర్కిల్‌లలో 98083 ఖాళీలను విడుదల చేసింది.

Advertisement

Cylinder Price: చిరు వ్యాపారులకు ఊరట.. తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర.. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ. 115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించిన చమురు సంస్థలు.. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు

Sriyansh S

వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. రూ.115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

VIP Darshan at Yadadri: తిరుమల తరహాలో యాదాద్రిలోనూ బ్రేక్ దర్శనాలు ప్రారంభం.. ఉదయం 9-10, సాయంత్రం 4-5 గంటల మధ్య బ్రేక్ దర్శనాలు.. టికెట్ రూ. 300.. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా టికెట్లు తీసుకున్న 292 మంది భక్తులు.. చంద్రగ్రహణం సందర్భంగా 8న ఆలయం మూత

Sriyansh S

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు రెండు గంటలపాటు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.

Heavy Rains in AP: తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వాయుగుండంగా మారిన అల్పపీడనం, నేటి నుంచి నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Weather Forecast: నెల్లూరు జిల్లాకు ఎల్లో అలర్ట్, మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు, ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావొద్దని వాతావరణ శాఖ ఆదేశాలు

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలను చవిచూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు రాకతో మరో సారి భారీ వరదలు (Heavy rains to lash) ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన ఉష్ణమండల తుఫాను సిత్రంగ్ దెబ్బకు కోస్తా జిల్లాల అంతటా భారీ వర్షాలు కురిసాయి.

Advertisement

ATM Withdrawal Charges: ఏటీఏంలో పదే పదే డబ్బులు తీస్తున్నారా, అయితే ఈ ఛార్జీల బాదుడు గురించి ముందుగా తెలుసుకోండి, అయిదు లావాదేవీలు దాటితే ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తుందో పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

బ్యాంక్‌ కస్టమర్లకు పలు బ్యాంకులు భారీ షాక్‌ ఇచ్చాయి.ఏటీఎంల్లో లావాదేవీలపై ఛార్జీలను పెంచేశాయి. ఇకపై బ్యాంకులు తెలిపిన పరిమితి సంఖ్య దాటిన లావాదేవీలపై సర్వీస్‌ చార్జీల బాదుడిని (ATM Withdrawal Charges) మొదలెట్టాయి.

SSC GD Constable Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కేంద్రంలో 24369 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, అప్లయి పూర్తి వివరాలు ఇవే

Hazarath Reddy

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSF, రైఫిల్‌మ్యాన్ (GD) మరియు అస్సాంలోని 24369 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఖాళీల కోసం 27 అక్టోబర్ 2022న SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ PDFని అప్‌లోడ్ చేసింది.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్, శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం, అది వాయుగుండగా మారే అవకాశం, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు మూడు నెలల పాటు విస్తారంగా వర్షాలు

Hazarath Reddy

ఈ శాన్య రుతుపవనాల ఆగమనంతో అక్టోబర్ 28 రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Weather Forecast: అక్టోబర్ 29న భారత్‌లోకి ఈశాన్య రుతుపవనాలు, ముగిసిన నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

ఆదివారం దేశం నుండి నైరుతి రుతుపవనాలు (southeast Peninsular) ఉపసంహరించుకున్న తరువాత, సాధారణ షెడ్యూల్ కంటే వారం ఆలస్యంగా, ఈశాన్య రుతుపవనాలు (Northeast monsoon ) అక్టోబర్ 29 న ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన వాతావరణ బులెటిన్ తెలిపింది.

Advertisement
Advertisement