Information

Google: గూగుల్ బిగ్ షాక్, ప్లే స్టోర్ నుండి తొమ్మిది లక్షల యాప్స్‌ను డిలీట్ చేసేందుకు రెడీ అయిన టెక్ దిగ్గజం, అదే బాటలో ఆపిల్ కంపెనీ

Hazarath Reddy

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్లే స్టోర్‌లోని యాప్స్‌ను అప్‌ చేయాలని లేదంటే వాటిని తొలగిస్తామని హెచ్చరించింది. అయితే, గూగుల్‌ను హెచ్చరించినా యాప్స్‌ డెవలపర్లు పట్టించుకోకపోవడంతో తొమ్మిది లక్షల యాప్స్‌ను (Google to remove nearly 900,000 abandoned apps) తొలగించేందుకు రెడీ అయింది.

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేస్తున్నారా.. అయితే టిక్కెట్ బుకింగ్ ప్రక్రియలో మార్పులు గురించి మీరు తెలుసుకోవాల్సిందే

Hazarath Reddy

ఐఆర్‌సీటీసీ వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునే ముందు వారి ఫోన్ నంబర్‌లు మరియు ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించడం తప్పనిసరి చేసింది.

TS Inter Academic Calendar 2023: జూన్ 15 నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ సెకండ్ ఇయర్ త‌ర‌గ‌తులు, జూలై 1 నుంచి ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ క్లాసులు, అక‌డ‌మిక్ షెడ్యూల్‌ విడుదల చేసిన తెలంగాణ ఇంట‌ర్ బోర్డు

Hazarath Reddy

తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు జూన్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ ఇంట‌ర్ బోర్డు సోమ‌వారం 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి ఇంట‌ర్మీడియ‌ట్ అక‌డ‌మిక్ షెడ్యూల్‌ను విడుద‌ల (TS Inter Academic Calendar 2023) చేసింది

Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరిక, రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం, అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

Hazarath Reddy

అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Rains in Telugu States) ఇంకా కొనసాగనున్నాయి. ఈ నెల 19 వరకూ ఏపీకి వర్ష సూచన ఉంది

Advertisement

NEET PG Exam 2022: నీట్‌ పీజీ 2022 వాయిదాకు నిరాకరించిన సుప్రీంకోర్టు, విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని పేర్కొన్న అత్యున్నత దర్మాసనం, మే 21న నీట్ పీజీ పరీక్ష

Hazarath Reddy

జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ పీజీ 2022 వాయిదాకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్‌ పీజీ- 2022 పరీక్షలను (NEET PG Exam 2022) వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ధర్మాసనం (Supreme Court) పేర్కొంది.

Cyclone Karim: అసని ముప్పు పోకముందే మరో ముప్పు, దూసుకొస్తున్న కరీం సైక్లోన్, హిందూ మహాసముద్రంలో బలపడుతున్న తుఫాన్

Hazarath Reddy

కరీం తుఫాను వారాంతంలో హిందూ మహాసముద్రంలో ( Indian Ocean) ఉద్భవించింది. దాదాపు 140 కిమీ వేగంతో 112 కిమీ వేగంతో గాలులు వీయడంతో క్యాటగిరీ టూ హరికేన్ కింద ఉంచబడింది. దీని అర్థం తుఫాను అధిక వేగంతో వీచే గాలుల కారణంగా ఆస్తి మరియు పొలాలకు కొంత నష్టం కలిగించవచ్చు

Vodafone Idea: వొడాఫోన్ నుంచి సూపర్ ప్లాన్, రూ.82తో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు సోనీ లివ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఉచితం

Hazarath Reddy

వొడాఫోన్ ఐడియా పలు ప్రయోజనాలతో కూడిన రూ.82 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్ ను ప్రవేశపెట్టింది. యూజర్లు ఈ మొత్తంతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు సోనీ లివ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను 28 రోజుల పాటు ఉచితంగా పొందొచ్చు.

Cyclone Asani: గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఆసని తుఫాను, రెండు రోజుల్లో బలహీనపడే అవకాశం, ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్

Hazarath Reddy

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను అసని (Cyclone Asani) పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉంది. అసని గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర, ఒడిశా వైపు పయనిస్తోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

Advertisement

IRCTC: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, మే 24 నుంచి 28 వరకు పలు రైళ్లు రద్దు, అలాగే మే 24 వరకు బొగ్గు సరఫరా కోసం 40 రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఇండియన్ రైల్వే

Hazarath Reddy

భారతదేశం పెరిగిన ఉష్ణోగ్రత మరియు దామాషా ప్రకారం దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ సరఫరా (Power Crisis) డిమాండ్‌లను ఎదుర్కొంటోంది. విద్యుత్ ఉత్పత్తికి పెరుగుతున్న ఈ డిమాండ్‌ను నెరవేర్చడానికి, దేశానికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా ( coal supply) అవసరం.

Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌, ఫస్ట్‌క్లాస్‌ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే, మే 5 నుంచి అమల్లోకి..

Hazarath Reddy

ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. ఫస్ట్‌క్లాస్‌ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు (First-class tickets in MMTS) దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచి అమల్లోకి (cheaper by 50% from May 5) రానున్నాయి.

TS Police Recruitment 2022: నేటి నుంచి తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు దరఖాస్తు ప్రక్రియ, మే 20 రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రాసెస్ మీకోసం

Hazarath Reddy

తెలంగాణ‌లో జాబ్‌ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ( TS Govt)గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది.

Bank Holidays in May: మే నెలలో బ్యాంకు హాలీడేస్ ఇవే! మొత్తం 8 రోజులు మూతపడనున్న బ్యాంకులు, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ సెలవులు! బ్యాంకులు వెళ్లేముందు ఓసారి ఇది చూసి వెళ్లండి

Naresh. VNS

ఏప్రిల్‌లో బ్యాంకులకు అనేక సెలవులు (bank holidays) వచ్చాయి. లాంగ్ వీకెండ్స్ కు (Long Weekends) తోడుగా సాధారణ సెలవులు, పండుగలు కలిపి ఏప్రిల్‌లో మొత్తం 10 రోజులు బ్యాంకులు తెరుచుకోక కస్టమర్లు లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మేలో కూడా రాష్ట్రాలను బట్టి 8 నుండి 13 రోజుల వరకు బ్యాంకులకు సెలవులు (bank Holidays) రానున్నాయి.

Advertisement

Summer Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్, ప్రయాణికుల కోసం 968 స్పెషల్‌ ట్రైన్స్‌, ఏప్రిల్‌ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని తెలిపిన రైల్వే శాఖ

Hazarath Reddy

IRCTC రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల కోసం స్పెషల్‌ ట్రైన్స్‌ను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే పేర్కొంది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్‌ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Bank holidays in May 2022: బ్యాంక్ కస్టమర్లు అలర్ట్, మే నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్, పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకుని ముందే ప్రిపేర్ అవ్వండి

Hazarath Reddy

బ్యాంకు కస్టమర్లకు గమనిక. చాలా మంది బ్యాంకులో (Bank holidays in May 2022) అత్యవసర పనులుంటాయి. కొంత మంది వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వచ్చే నెలలో మీరు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది. మే నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు ఉన్నాయి. ప్రతి నెల బ్యాంకులకు సెలవులనేవి అంటాయి.

SBI: ఈ నంబర్లు నుంచి వచ్చే కాల్స్ బ్లాక్ చేయండి, ఖాతాదారులకు అలర్ట్ మెసేజ్ జారీ చేసిన SBI, ఎస్‌బీఐ కేవైసీ వెరిఫికేషన్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిక

Hazarath Reddy

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆన్‌లైన్‌లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని త‌న ఖాతాదారుల‌ను (SBI warns customers) తాజాగా హెచ్చరించింది. నో యువర్ క‌స్ట‌మ‌ర్‌ (కేవైసీ) వెరిఫికేష‌న్ పేరుతో మోసాల‌కు పాల్ప‌డే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ సూచించింది

Gold, Silver Prices Today: భారీగా పెరిగిన బంగారం ధరలు, సిల్వర్‌ ఒకరోజులోనే రూ. 1000కిపైగా పెరుగుదల

Hazarath Reddy

బంగారం, సిల్వర్‌ ధరలు సోమవారం రోజున (Gold, Silver Prices Today) భారీగా పెరిగాయి. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యవిధానాలను కఠినతరం చేసే అవకాశాలు, రష్యా-ఉక్రెయిన్‌ వార్‌, ప్రపంచ ద్రవ్యోల్భణ ప్రభావం వంటి అంతర్జాతీయ పరిణామాలతో గోల్డ్‌, సిల్వర్‌ ధరలు గణనీయంగా పెరిగాయి.

Advertisement

Monsoon Forecast 2022: ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు, ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలు, సమృద్ధిగా వానలు కురుస్తాయని తెలిపిన వాతావరణశాఖ

Hazarath Reddy

ఏపీకి ఐఎండీ చల్లని కబురు అందించింది. ఏటా జూన్‌ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) సీజన్.. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలను కురిపిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.

SBI: ఖాతాదారులకు ఎస్‌బీఐ గట్టి షాక్‌, ఎంసీఎల్‌ఆర్‌ రేటు 10 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం, మరో 0.10 శాతం పెరగనున్న వడ్డీ రేట్లు

Hazarath Reddy

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు గట్టి షాక్‌ను ఇచ్చింది. మార్జినల్‌ కాస్ట్‌ లెండింగ్‌ రేట్‌(ఎంసీఎల్‌ఆర్‌)ను పెంచుతూ ఎస్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎంసీఎల్‌ఆర్‌ రేటును 10 బేసిస్‌ పాయింట్లను పెంచుతున్నట్లు ( Sbi Hikes Mclr Across All Tenors) ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

Andhra Pradesh: ఏపీలో మే 9 నుంచి వేసవి సెలవులు, వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం జూలై 4 నుంచి ప్రారంభం, ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ

Hazarath Reddy

ఏపీలో పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం జూలై 4 నుంచి మొద‌లు కానుంది. ఈ మేర‌కు శ‌నివారం ఏపీ విద్యా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు (AP School Summer Holidays 2022) మొద‌లు కానున్నాయి.

WhatsApp: వాట్సాప్‌ నుంచి అదిరిపోయే ఫీచర్లు, ఇకపై ఒకేసారి 32 మందికి వీడియో కాల్ చేసుకోవచ్చు, వీడియో, పీడీఎఫ్‌ వంటి 2జీబీ డేటా ఫైల్స్‌ ఫార్వార్డ్ చేసుకోవచ్చు

Hazarath Reddy

వాట్సాప్‌ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఎనిమిది మంది మాత్రమే గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉంది. కానీ తాజాగా జుకర్‌ బెర్గ్‌ వాయిస్‌ కాల్స్‌ చేసే సదుపాయాన్ని 8 మంది నుంచి 32 మందికి పెంచనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement