రాజకీయాలు
Congress Vs KCR: కేసీఆర్.. మేం వెయిటింగ్ ఇక్కడ.. గులాబీ బాస్కు కాంగ్రెస్ నేతల కౌంటర్, ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేసిన హస్తం పార్టీ నేతలు
Arun Charagondaకాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్(KCR) ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు(Congress Vs KCR).
President Droupadi Murmu:పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం, మహా కుంభమేళా తొక్కిసలాటపై దిగ్బ్రాంతి, గత ప్రభుత్వాల కంటే వేగంగా దేశంలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడి
Arun Charagondaపార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu).
Harishrao: కాంగ్రెస్ పాలనలో రైతులు,ఆటో డ్రైవర్లే కాదు.. బిల్డర్లు ఆత్మహత్య, ప్రభుత్వ అసమర్థ విధానాలే ఆత్మహత్యలకు కారణమని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
Arun Charagondaబిఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.., ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ (మేడ్చల్ జిల్లాలో) ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు
Kerala Liquor Scam: కేరళలోనూ కవిత లిక్కర్ స్కాం.. అసెంబ్లీలో కల్వకుంట్ల కవితపై ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు, కేరళలోనూ లిక్కర్ స్కాం జరిగిందని అసెంబ్లీలో ఫైర్
Arun Charagondaబీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)పై కేరళ అసెంబ్లీలో(Kerala Assembly) ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు చేశారు.
YSRCP Fees Poru: ఫిబ్రవరి 5న వైఎస్సార్సీపీ ఫీజుపోరు, రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన జగన్ పార్టీ, చంద్రబాబు పాలనలో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని మండిపాటు..
Hazarath Reddyప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా మోసం చేశారు.
MP Rakesh Rathore Arrested: వీడియో ఇదిగో, మహిళపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఎంపీ అత్యాచారం, రాకేశ్ రాథోడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు
Hazarath Reddyపెళ్లి చేసుకుంటాననే మాయమాటలు చెప్పి నాలుగేళ్లుగా మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాకేశ్ రాథోడ్ (Raksh Rathore) అరెస్టయ్యారు.
Jitu Patwari's Car Accident: ఘోర రోడ్డు ప్రమాదం, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ కారును ఢీకొట్టిన ట్రక్కు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ జీతూ
Hazarath Reddyఇండోర్-భోపాల్ హైవేపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితేంద్ర (జితు) పట్వారీ కారు వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నాయకుడు భోపాల్కు వెళ్తుండగా ఫండా టోల్ ప్లాజాపై ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ, పట్వారీ, అతని బృందం, ట్రక్ డ్రైవర్ అందరూ సురక్షితంగా ఉన్నారు. వారికి ఎటువంటి గాయాలు కాలేదు.
Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు, చంద్రబాబు సర్కారుపై మండిపడిన పెద్దిరెడ్డి, ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడి
Hazarath Reddyచంద్రబాబు పాలనపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు అని మండిపడ్డారు.
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస..బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్, ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? .. కేటీఆర్ ఫైర్
Arun Charagondaజీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా(GHMC Council Meeting) మారింది. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్కు అమోదం తెలిపింది జీహెచ్ఎంసీ.
PM Narendra Modi: ఢిల్లీ ఎన్నికల ప్రచారం.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాళ్లు మొక్కిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో
Arun Charagondaరవీంద్ర సింగ్ ప్రధాని మోదీ కాళ్లు తాకేందుకు ప్రయత్నించగా, మోదీ వెంటనే ఆపారు. ఆశ్చర్యకరంగా మోదీనే స్వయంగా రవీంద్ర సింగ్ నేగీ కాళ్లు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.
Anantha Venkatarami Reddy: ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్కి వెళితే గుడ్డలిప్పి పోలీసులు దారుణంగా కొట్టారు, అడిగినందుకు జర్నలిస్ట్లను రైలు పట్టాలపై పడుకోబెడతామంటారా అంటూ అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు
Hazarath Reddyమీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారు.
MLA Makkan Singh Raj Thakur: వీడియో ఇదిగో, నన్నాపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీని తిట్టిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్, మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyకరీంనగర్ జిల్లా కలెక్టర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు మర్చిపోకముందే తాజాగా రామగుండం ట్రాఫిక్ ఏసిపిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనుచితవ్యాఖ్యలు చేశారు. ఎన్టిపిసిలో ప్రజాభిప్రాయల సేకరణ సభకు వెళుతున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసిపి ఆపారు.
Delhi Assembly Elections 2025: వీడియో ఇదిగో, నేను కూడా అవే నీళ్లు తాగుతున్నా, యమునా నదిలో విషం కలుస్తోందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై మండిపడిన ప్రధాని మోదీ
Hazarath Reddyప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఢిల్లీ (Delhi) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారం మొదలుపెట్టారు. యమునా నదిలో విషం కలుస్తోందన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వేదికగా ధ్వజమెత్తారు
PM Modi Slams Kejriwal: ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ ఓటర్లను కోరిన ప్రధాని మోదీ, యమునా నదిలో విషం కలుస్తోందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన నరేంద్ర మోదీ
Hazarath Reddyప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఢిల్లీ (Delhi) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారం మొదలుపెట్టారు. యమునా నదిలో విషం కలుస్తోందన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వేదికగా ధ్వజమెత్తారు.
Waqf Bill Approved: వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం, ఈ నెల 31 నుంచి రెండు విడతలుగా పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Hazarath Reddyవక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం తెలిపింది. 14 సవరణలతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. 16 మంది సభ్యులు మార్పులకు మద్దతు ఇవ్వగా. మరో 10 మంది దీన్ని వ్యతిరేకించారు. జేపీసీ నుంచి లైన్ క్లియర్ కావడంతో బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
MLA Gummanur Jayaram: అడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్, వీడియో ఇదిగో
Arun Charagondaఅడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(MLA Gummanur Jayaram) వార్నింగ్ ఇచ్చారు.
Telangana - AP MLC Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నేటి నుండే అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్
Arun Charagondaతెలంగాణ , ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు(Telangana MLC Elections).. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్(AP MLC Elections) విడుదలైంది.
Hussain Sagar Boat Fire Mishap: హుస్సేన్సాగర్లో అగ్ని ప్రమాదం, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం, బోటు ప్రమాదంలో ఇద్దరు మృతి
Hazarath Reddyరంగంలోకి దిగిన పోలీసులు, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది ఏడు బోట్లపై సాగర్ నీటిలో గాలింపు చేపట్టారు. 45 గంటలపాటు గాలింపు చేపట్టి మంగళవారం సాయంత్రం ట్యాంక్ బండ్ సమీపంలో అజయ్ మృతదేహాన్ని గుర్తించారు.
CM Revanth Reddy on Investments: దావోస్ సదస్సు ద్వారా దాదాపు రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్ ఒప్పందాల సాధన అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సచివాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన (CM Revanth Reddy on Investments) మాట్లాడారు
Nandigam Suresh Gets Bail: మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ మంజూరు, రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు
Hazarath Reddyవైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ మంజూరైంది.రూ.10 వేల పూచీకత్తుతో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు.