Politics

BJP Foundation Day 2020: 40వ సంవత్సరాల బీజేపీ, కార్యకర్తలకు, నాయకులకు, వ్యవస్థాపక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ, కరోనాపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపు

Hazarath Reddy

భారతీయ జనతా పార్టీ (haratiya Janata Party (BJP)40 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) వ్యవస్థాపక సభ్యులు, నాయకులు, కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక దూరం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాలని, లాక్డౌన్ (Lockdown) నేపథ్యంలో అవసరమైన వారికి సహాయం చేయాలని మరియు COVID-19 వ్యాప్తిని అధిగమించడానికి భారతదేశాన్ని సిద్ధం చేయాలని పార్టీ కార్యకర్తలకు ప్రధాని తన సందేశంలో విజ్ఞప్తి చేశారు.

NSA Invoked Against Jamaat Members: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ సంచలన నిర్ణయం, విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసిన తబ్లిఘి జమాత్ కార్యకర్తలపై కఠినమైన ఎన్ఎస్ఎ చట్టం ప్రయోగం

Vikas Manda

వారు చట్టాలను గౌరవించరు, ఏ నిబంధనలను పాటించరు. ఇలాంటి వారు మానవత్వానికే శత్రువులు. స్త్రీ పట్ల వీరు చూపిన ప్రవర్తన క్షమించలేని నేరం. ఇక ఉపేక్షించలేం, వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తాము" అని యోగి తీవ్రస్థాయిలో స్పందించారు......

Tablighi Jamaat Row: తబ్లిఘి జమాత్‌కు హాజరైన విదేశీయుల వీసాల రద్దుతో పాటు బ్లాక్‌లిస్ట్ చేసిన కేంద్ర హోంశాఖ, నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ

Vikas Manda

మర్కజ్‌‌లో కరోనావైరస్ లక్షణాలు కలిగి ఉండి కూడా మతపరమైన సమ్మేళనంకు హాజరైన సుమారు 1,300 మంది అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన విదేశీ తబ్లిఘి జమాత్ కార్యకర్తలు ఆ సమ్మేళనంలో పాల్గొనడమే కాకుండా.....

COVID-19 'Politics' in Bihar: రాజకీయాలను తాకిన కరోనావైరస్, బీహార్ సీఎం వెంటనే రాజీనామా చేయాలి, వలస కార్మికులను రక్షించడంలో విఫలమయ్యారు, విమర్శలు గుప్పించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేసిన మహ్మమారి కోవిడ్ 19నా వైరస్‌ చివరికి రాజకీయాలను (COVID-19 'Politics' in Bihar) కూడా తాకింది. బీహార్ రాష్ట్రంలోని (Bihar State) వలస కార్మికులను రక్షించడంలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ (Bihar CM Nitish Kumar) దారుణంగా విఫలమయ్యారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (Prashant Kishor) విమర్శలు గుప్పించారు. ట్విటర్‌ను వేదికగా ’ప్రభుత్వ వైఫల్యాన్ని చూపే హృదయ విదారకర ఘటన’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

Advertisement

Coronavirus Scare: కరోనావైరస్ ఎఫెక్ట్, రాజ్యసభ ఎన్నికలు వాయిదా, ఇటు ఆంధ్ర ప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా, ఎంసెట్ మరియు ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీలు పొడగింపు

Vikas Manda

కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus Outbreak) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు జరగాల్సి ఉన్న పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 26 నుంచి జరగాల్సి ఉన్న రాజ్యసభ ఎన్నికలను (Rajya Sabha Election) ఎన్నికల సంఘం వాయిదా వేసింది

Madhya Pradesh Politics: ఒకవైపు కరోనావైరస్ భయం, మరోవైపు ప్రమాణ స్వీకారం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవి బాధ్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహాన్

Vikas Manda

భారతీయ జనతా పార్టీ శాసనసభ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌహాన్ 'మామాజీ' గా పాపులర్, పార్టీలో అందరూ ఆయనను ఆత్మీయంగా మామాజీ (మామ గారు) అని పిలుస్తారు. కరోనా వ్యాప్తి కట్టడే తన మొదటి ప్రాధాన్యత అని వెల్లడి

Parliament Adjourned Sine-die: కరోనావైరస్ భయంతో ఎంపీల గైర్హాజరు, ఎలాంటి చర్చ లేకుండానే ద్రవ్యవినిమయ బిల్లు-2020కు ఆమోదం, నిరవధిక వాయిదా పడిన పార్లమెంట్

Vikas Manda

కరోనావైరస్ ముప్పును దృష్ట్యా ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే 12 రోజుల ముందుగానే నిరవధిక వాయిదాపడ్డాయి....

MP Politics: బీజేపీ గూటికి 22 మంది రెబల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లో (Madhya pradesh) శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన 22 మంది రెబల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు (Congress Rebal MLAs) కాషాయం గూటికి చేరారు. బీజేపీ (BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. వీరంతా శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి (Congress party) రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ సర్కారు కూలిపోయింది.

Advertisement

Madhya Pradesh Crisis: బల పరీక్షకు ముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కమల్ నాథ్, మరో రాష్ట్రాన్ని బీజేపీ చేతిలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ

Vikas Manda

మధ్య ప్రదేశ్ శాసనసభలో 230 మంది ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, అందులో 24 ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందడంతో. ప్రస్తుతం 206 సభ్యులతో అసెంబ్లీ కొనసాగుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే ఎమ్మెల్యేల సంఖ్య 104. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం 114, బీజేపీకి ఉన్న బలం 107 అయితే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ బలం......

Janata Curfew: ఈనెల 22న 'జనతా కర్ఫ్యూ' కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అందరూ 'ఇంటికే' పరిమితమవ్వాలని విజ్ఞప్తి, నిత్యావసర వస్తువుల కొరత లేదు, అనవసర కొనుగోళ్లు వద్దని సూచన

Vikas Manda

రాబోయే రోజుల్లో ఆహారం మరియు నిత్యావసరాల కొరత ఏం ఉండబోదు. కాబట్టి పుకార్లు నమ్మి ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కొంతమంది ఉన్మాదంతో ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు, అవాస్తవాలను నమ్మి ప్రజలు అనవసరమైన కొనుగోళ్లు, నిల్వ చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను......

AP Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ ప్రాణాలకు ముప్పుందా? రాష్ట్రపతి పాలన విధించాలంటున్న తెలుగు దేశం నాయకులు, ఈసీ లేఖ పట్ల ప్రభుత్వం సీరియస్

Vikas Manda

వ్యవస్థలు నిర్వీర్యం చేసే నేతలు, మనమేం చెప్పినా చెల్లుతుందనే భావనలో ఉండే నాయకులు ఇప్పటికీ కళ్లు తెరిచి తమ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రం ఎప్పటికీ పురోగతి సాధించదు. ఏపీలో మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో....

Coronavirus War: అమెరికా, చైనాల మధ్య కరోనా వార్, ట్రంప్ ‘చైనీస్ వైరస్’ ట్వీటుపై డ్రాగన్ కంట్రీలో నిరసనలు, అమెరికా సైన్యమే వైరస్ వ్యాప్తికి కారణమంటున్న చైనా

Hazarath Reddy

ప్రపంచాన్ని కరోనావైరస్ (Coronovirus) వణికిస్తోంది. అన్ని దేశాలు కోవిడ్ 19 (COVID-19) దెబ్బకి హడలిపోతున్నాయి. చైనాలోని వుహాన్ లో (Wuhan In China) జన్మించిన ఈ వైరస్ దాదాపు అన్ని దేశాలకు విస్తరించి ముప్పతిప్పలు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ మీద రెండు అగ్ర దేశాల మధ్య వార్ (Coronavirus War) మొదలైంది. ఇప్పుడు కరోనా వైరస్‌పై అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Advertisement

Revanth Reddy: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి విడుదల, బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్, మరొవైపు నుంచి తముకొస్తున్న 'ఓటుకు నోటు' కేసు

Vikas Manda

చిన్నచిన్న సెక్షన్లకే ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని ఇన్ని రోజులుగా జైలులో ఉంచడమేంటి అని ప్రశ్నించారు. మరోవైపు రేవంత్ రెడ్డి 'ఓటుకు నోటు' కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్న మంగళవారం ఏసీపీ ప్రత్యేక కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది. ఎంపీ రేవంత్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా

AP Local Body Elections: ఏపీలో తక్షణం ఎన్నికల కోడ్ ఎత్తేయండి, ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిదే, స్పష్టం చేసిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై (Local Body Elections PostPoned) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను (AP Local Body Elections) వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP Election Commission) జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

Telangana Politics: నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కల్వకుంట్ల కవిత నామినేషన్, సీఎం కేసీఆర్ నిర్ణయం వెనక ఎన్నో రాజకీయ సమీకరణాలు

Vikas Manda

గత ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌లోకసభ స్థానంలో సమీప బీజేపీ ప్రత్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. అర్వింద్ స్వయానా ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్, ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ రెబెల్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు. ఎన్నికల్లో ఓడిపోయిన డి. శ్రీనివాస్‌కు టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి రాజ్యసభ ఎంపీని చేసినప్పటికీ, నిజామాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి....

Bandi Sanjay Slams CM KCR: సిఎఎపై అసెంబ్లీ తీర్మానం చెత్తబుట్టకే పరిమితం, సీఎం కేసీఆర్, ఓవైసీలు ఎన్పీఆర్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సిందే, ధ్వజమెత్తిన టీఎస్ బీజేపీ చీఫ్ బండి సంజయ్

Vikas Manda

తనకు బర్త్ సర్టిఫికేట్ లేదని కేసీఆర్ అంటారు, ఏవీ లేకుండానే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారా? ఎన్నికల సంఘానికి ఏవైతే ధృవీకరణ పత్రాలు సమర్పిస్తారో అవే ఆధారాలు చూపించండి. కేసీఆర్ అయినా, ఓవైసీ అయినా ఎన్పీఆర్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందే లేదంటే శరణార్థులుగా పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిందే అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

Advertisement

AP Local Body Elections: ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన జగన్ సర్కారు, నెలాఖరు లోపు ఎన్నికలు పూర్తి కాకుంటే నిధులు రావన్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ ఎన్నికల కమిషన్ (Andhra Pradesh State Election Commission) తీసుకున్న స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ( AP Local Body Elections Postponed) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం గడప తొక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (SEC) ఈనెల 15న జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Ranjan Gogoi: సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

Vikas Manda

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల పదవీకాలం ముగించుకున్న కేటీఎస్ తులసీ స్థానంలో గొగొయ్ పార్లమెంట్ ఎగువ సభకు ఎంపికయ్యారు.....

Telangana: పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం, తీర్మానానికి బీజేపీ మినహా అన్ని పార్టీల మద్ధతు, తీర్మానం ప్రతులను చించేసిన బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్

Vikas Manda

సిఎఎకు వ్యతిరేకంగా ఇప్పటివరకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం చేసిన రాష్ట్రాల జాబితాలో కేరళ, పంజాబ్, దిల్లీ, బీహార్, ఛత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తర్వాత తెలంగాణ చేరింది.

MP Floor Test: సుప్రీంకోర్టుకు మధ్యప్రదేశ్ పొలిటికల్ డ్రామా, కమల్‌నాథ్ ప్రభుత్వానికి బల నిరూపణ తక్షణమే జరగాలంటూ బీజేపీ పిటిషన్, ఈ నెల 26 వరకు అసెంబ్లీ వాయిదా

Hazarath Reddy

మధ్య ప్రదేశ్‌ రాజకీయ హైడ్రామా (MP political Drama) ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court) గడప తొక్కింది. అసెంబ్లీ సమావేశాలను పది రోజుల పాటు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఇవాళ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Advertisement
Advertisement