Politics

FIR Filed Against Nithyananda: నిత్యానందపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, చిన్నారులను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్, నేపాల్‌లో తల‌దాచుకున్న నిత్యానంద

Hazarath Reddy

స్వామి నిత్యానందపై గుజరాత్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు (FIR filed Against Nithyananda) చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని తమ ఆశ్రమంలో​ నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ ఆశ్రమంలో దిగ్బంధించారనే ఆరోపణలపై నిత్యానంద(Self-Styled Godman Nithyananda)పై కేసు నమోదు చేశారు.

CM KCR Review Details: షరతులు వర్తిస్తాయి? హైకోర్ట్ తుది తీర్పు తర్వాతే నిర్ణయం, ఆర్టీసీపై ఎలాంటి ప్రకటన చేయని సీఎం కేసీఆర్, ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం తేలిన తర్వాతే కార్మికులపై తుది నిర్ణయం

Vikas Manda

సీఎం కేసీఆర్ ప్రకటన కోసం ఎదురుచూసిన కార్మికులకు ఈరోజుకైతే నిరాశే మిగిలింది. ఇప్పటికే చాలా మంది కార్మికులు డిపోల వద్ద చేరుకొని సీఎం ప్రకటన కోసం ఎదురుచూశారు. విధుల్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆర్టీసీ జేఏసీ చెప్పిన షరతులు లేని అనుమతి కావాలంటే, ప్రభుత్వం ముందుగా ప్రతిపాదించిన

Political Map of India: భారతదేశ నూతన చిత్రపటం చూశారా? ఇక మీదట ఈ సరికొత్త రాజకీయ చిత్రపటాన్నే ఉపయోగించాలని అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Vikas Manda

ఈ నూతన చిత్ర పటంలో లద్దాఖ్ యూటీ కార్గిల్ మరియు లేహ్ రెండు జిల్లాలను కలిగి ఉంది. ఇక మిగతా భాగం జమ్మూ కాశ్మీర్ యొక్క పూర్వ రాష్ట్రం లాగే ఉంచబడింది....

CM KCR Review: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ భవిష్యత్తా..లేక భవిష్యత్ కార్యాచరణనా? ఈరోజు తేలిపోయే ఛాన్స్, ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష

Vikas Manda

సాయంత్రం కేసీఆర్ సమావేశం తర్వాత నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఆయన నిర్ణయంపైనే ఆర్టీసీ జేఏసీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సీఎం స్పందన ఆధారంగానే ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది....

Advertisement

MLA Ramesh No Longer an Indian: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు భారీ ఎదురుదెబ్బ, చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరసత్వం రద్దు, ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Vikas Manda

చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, నియోజకవర్గంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన ఆది శ్రీనివాస్....

Aadhaar Linking To Social Media: సోషల్ మీడియాకు ఆధార్ లింక్ అనుసంధానించే ఆలోచనేది లేదు, పౌరుల గోప్యత హక్కును రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడి

Hazarath Reddy

గత కొంత కాలంగా సోషల్ మీడియాకు ఆధార్ అనుసంధానం(Aadhaar Linking To Social Media) ఇస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం (Central government) అధికారికంగా ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Union Minister Ravi Shankar Prasad) దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన ( no plans to link Aadhaar with social media account) ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

Telangana: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ మరోసారి వాయిదా, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విచారణ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్ట్

Vikas Manda

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కూడా హైకోర్ట్ ఎదుట చర్చకు వచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్స్ సిగ్నల్ ఇస్తూ గతంలోనే డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై పిటిషనర్లు మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో...

MLA Blows Flying Kiss To Speaker: స్పీకర్‌కి గాల్లో ముద్దులు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి, ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం, కృతజ్ఙతతోనే ఇలా చేశానని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

Hazarath Reddy

ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒడిషాలో అసెంబ్లీ సమావేశాలు(Odisha Assembly) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో స్పీకర్ ఎస్ఎన్ పాత్రో(Speaker Surjya Narayan Patro)కు చిత్రమైన అనుభవం ఎదురయింది. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి (Congress MLA Taraprasad Bahinipati) తన నియోజక వర్గ సమస్యలను ప్రస్తావిస్తుండగా స్పీకర్ ఆయన్నిప్రశంసించారు.

Advertisement

YS Vijayamma Charitable Trust: వైయస్ విజయమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ వైయస్సార్ ఫ్యామిలీది కాదు, క్లారిటీ ఇచ్చిన ట్రస్ట్ యాజమాన్యం, వైయస్ విజయమ్మ నడుపుతున్నదంటూ సోషల్ మీడియాలో పుకార్లు

Hazarath Reddy

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. వైయస్సార్ ఫ్యామిలీకి చెందిన వైఎస్‌ విజయమ్మ చారిటబుల్‌ ట్రస్టు(YS Vijayamma Charitable Trust)ను కేంద్రం బ్యాన్ చేసిందని..అయితే ఇందులో నిజమెంతో తెలియకుండానే సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఏపీ (Andhra pradesh) ప్రభుత్వానికి ఇది పెద్ద షాక్ అంటూ వార్తలు వడ్డించారు.

KRKR Trailer 2: 'కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం సర్వనాశనం చేశాడు, కూర్చో.. కళ్లు పెద్దవి చేస్తే ఎవరూ భయపడరు ఇక్కడ' గత ఎన్నికల వేడిని మళ్లీ రాజేస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ తీస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వర్మ అవేం పట్టించుకోవడం లేదు. పైగా సినిమా ప్రమోషన్స్ ని పీక్ స్థాయికి తీసుకువెళుతున్నాడు.

Sanjay Raut: దూకుడు పెంచిన సంజయ్ రౌత్, రైతుల సమస్యలతో ప్రధాని వద్దకు.., శరద్ పవార్ పై మాకు అనుమానమే లేదు, డిసెంబర్ మొదటివారంలో శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు కొత్త కొత్త సస్పెన్స్‌లకు చోటు ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 28 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. నవంబర్‌ 12 తర్వాత ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయకపోవడంతో మహారాష్ట్రలో గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.

Mamata Banerjee vs Asaduddin: బెంగాల్‌లో తీవ్రవాదులుగా మారుతున్న మైనారిటీలు, సంచలన వ్యాఖ్యలు చేసిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, దీదీ వ్యాఖ్యలపై స్పందించిన ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గోన్న బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. బెంగాల్‌లో కొంద‌రు మైనార్టీలు తీవ్ర‌వాదులుగా మారుతున్న‌ట్లు ఆమె కామెంట్ చేశారు. హిందువుల్లో తీవ్ర‌వాదులు ఉన్న‌ట్లుగానే.. మైనార్టీల్లోనూ తీవ్ర‌వాదం పుట్టుకువ‌స్తోంద‌న్నారు.

Advertisement

TSRTC Strike On Edge: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ తర్జనభర్జన, కార్మికులకు ఎలాంటి భరోసానివ్వాలి? జేఏసీ నేతల అంతర్మధనం, రేపు తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి, ప్రభుత్వం స్పందిస్తుందా అనే దానిపై ఉత్కంఠత

Vikas Manda

46 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టినా ఎలాంటి ఫలితం రాలేదు, హైకోర్ట్ మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా నీరుగారిపోయాయి. ప్రభుత్వం సూచించినట్లుగానే ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు బదిలీ చేసే అవకాశం ఉండటంతో...

Agra To Be Called Agravan?: ఆగ్రా పేరు మళ్లీ మారబోతుందా?, అగ్రావన్‌గా మార్చాలంటూ అంబేడ్కర్‌ వర్సిటీకి లేఖ రాసిన యోగీ ప్రభుత్వం, ఇప్పటికే పేర్లు మార్చుకున్న అలహాబాద్‌, ఫైజాబాద్

Hazarath Reddy

దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం (Yogi Adityanath government)అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ నగరాల పేర్లు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఆగ్రా (AGRA) కూడా చేరనుంది.

Free Petrol Offer To Bikini Guys: బికినీలతో వస్తే ఉచితంగా పెట్రోలు, రష్యాలో వినూత్న ఆఫర్, క్యూకట్టిన జనాలు, బిత్తరపోయి ఆఫర్ ఎత్తేసిన యజమాని

Hazarath Reddy

బ్రాండును ప్రమోట్ చేసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్లాన్లు వేస్తుంటారు. అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా ఉండేలా తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడంలో చాలామంది ఆరితేరిపోయారు కూడా.. ఇప్పుడు ఈ వరసలోకి రష్యాలోని వ్యక్తి చేరాడు. తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి సరికొత్తగా ఎత్తుగడవేసి బొక్క బోర్లా పడ్డాడు.

Triple Talaq: మగ పిల్లాడు పుట్టలేదని ట్రిపుల్ తలాక్, మరో పెళ్లి చేసుకున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ, నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు

Hazarath Reddy

ట్రిపుల్ తలాక్ చట్టం (Triple-Talaq) ముస్లిం మహిళలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. అర్థం పర్థం లేని కారణాలను సాకుగా చెప్పి ట్రిపుల్ తలాక్ అనే మూడు మాటలతో భార్యల్ని వదిలించుకుంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అలా వదిలించుకుని వారంతా మరో పెళ్లికి సిద్ధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం తన భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయనే సాకుతో ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన హైదరాబాద్‌Hyderabad) జరిగింది.

Advertisement

Rajinikanth VS CM K Palaniswami: రేపు సీఎం ఎవరైనా కావచ్చు, తమిళనాడు సీఎం ఎడపాటి వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన రజినీకాంత్, మరో శివాజీ గణేశన్‌లా తలైవార్ మిగిలిపోతారన్న తమిళనాడు సీఎం

Hazarath Reddy

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కె పళనిస్వామి(Palaniswami) వ్యాఖ్యలకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) కౌంటర్ వేశారు. రజనీకాంత్, కమల్‌ హాసన్‌ ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో మరో శివాజీగణేశన్‌లా మారిపోగలరని తమిళనాడు సీఎం ఎడపాడి (Tamil Nadu Chief Minister K Palaniswami) వ్యాఖ్యానించిన సంగతి విదితమే.

Telangana RTC Strike: ముగిసిన ఆర్టీసీ సమ్మె విచారణ, తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించిన హైకోర్ట్, రెండు వారాల్లోగా సమ్మెపై నిర్ణయం తీసుకోవాలని కార్మిక శాఖ కమీషనర్‌కు ఆదేశాలు జారీ

Vikas Manda

కమిటీ వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ధర్మాసనం తెలిపింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేలేమని హైకోర్ట్ తేల్చి చెప్పింది. చర్చలు స్వచ్ఛంధంగా, సామరస్యంగా ఉండాలని....

Ashwatthama Hunger strike: ప్రభుత్వం కుప్పకూలుతుంది, అశ్వత్థామ రెడ్డి దీక్ష కొనసాగిస్తే ప్రాణాలకే ప్రమాదం, బలవంతంగా సెలైన్స్ ఎక్కిస్తున్నారు: కోందండ రామ్

Vikas Manda

ఆసుపత్రిలోనూ దీక్ష (Hunger Strike) కొనసాగిస్తానని అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి కోదండ రామ్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై...

Parliament Winter Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం, ఇవే చివరి సమావేశాలు. కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం, ఆర్థిక మందగమనంపై నిలదీయనున్న ప్రతిపక్షం

Vikas Manda

ఈ సమావేశాలలో మొత్తం 35 బిల్లులు చర్చకు రానున్నాయి. అందులో చిట్ ఫండ్స్ (సవరణ) బిల్లు, 2019, పౌరసత్వం (సవరణ) బిల్లు 2019, మరియు రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (సవరణ) బిల్లు 2019, లాంటి కీలక బిల్లులను ఈ సెషన్‌లో ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తుంది...

Advertisement
Advertisement