ఈవెంట్స్
#ChildrensDay2020: బాలల దినోత్సవం ఏ దేశంలో ఎప్పుడు,ఎక్కడ, ఎలా జరుపుకుంటారు? చాచా నెహ్రూ కోట్స్‌తో పిల్లలకు ఓ సారి శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyభారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru) పుట్టిన రోజైన నవంబర్‌ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం (Children’s Day) జరుపుకుంటాం. నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టం.
Happy Diwali 2020: పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు, పండుగ విశిష్టతను ఓ సారి తెలుసుకుందాం. దీపావళి విషెస్..ఈ అందమైన కోటేషన్లతో అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలపండి
Hazarath Reddyదీపావళి పండు నేడు.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. మరి పండుగ చరిత్రను (Diwali History) ఓ సారి పరిశీలిద్దాం.
LED Face Mask for Diwali 2020: ఈ దీపావళికి ఈ ఎల్ఈడీ మాస్క్‌ను ధరిస్తే, మీ ముఖం జిల్ జిల్ జిగాజిగా, మీ మాస్క్‌లో దీపాన్ని వెలిగించండి, దివాలీలో సరికొత్త స్టైల్‌‌తో అదరగొట్టండి
Team Latestlyపండగ వస్తే కొత్త బట్టలు ఎవరైనా వేసుకుంటారు. దీపావళికి దీపాలు ఎవరైనా వెలిగిస్తారు, పటాకులు ఎవరైనా కాలుస్తారు. మనిషి అన్నాక కూసంతా కళాపోషణ ఉండాలా.. అంటారు కాబట్టి...
Dhanteras 2020: ధనత్రయోదశి అంటే బంగారం కొనుగోలు చేయడమే కాదు, దాని అసలు విశిష్టత మరొకటి ఉంది, కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ధనత్రయోదశికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి
Team Latestlyఇక్కడ మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, నేటి సమాజం పూర్తిగా మరిచిపోయిన విషయం ఏమిటంటే.. ధన్వంతరి తన చేతిలో రాగి కలశంతో ఉద్భవించిన మూలానా, ఈరోజున రాగి వస్తువులను సంపాదించుకోవడం నుంచి అది క్రమక్రమంగా బంగారు, వెండి వస్తువులు కొనుగోలు చేసేవరకు వచ్చింది....
Happy Diwali 2020 Rangoli Designs: వాకిళ్లలో దీపకాంతుల రంగవల్లులతో సింగారం, చేస్తుంది మీ దీపావళిని ఎంతో ప్రత్యేకం! ఈ దీపావళికి మీ ఇంటి ముందు ప్రత్యేకమైన రంగవల్లులను వేసుకోవాలనుకునే వారి కోసం సులభమైన రంగోలి డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడండి
Team Latestlyకరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పండగలు జరుపుకునే విషయంలో కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ మన ఇంటిని మనం అందంగా అలంకరించుకోవడం, లోగిళ్లను రంగులతో ప్రకాశవంతంగా మార్చడంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి మీ ఇంటి వాకిలిని అందమైన రంగవల్లులతో సింగారించుకోండి....
Happy Dussehra 2020 Wishes: దసరా విషెస్, కోట్స్, శుభాకాంక్షలు మీకోసం, లేటెస్ట్‌లీ పాఠకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు, మీ బంధువులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి
Hazarath Reddyదేవీ నవరాత్రులు వచ్చేశాయి. ఆ దుర్గాదేవీ 9 రోజులపాటు రాక్షసులను వెంటాడి సంహరించిన రోజులివి. అందుకే మనం దీన్ని దేవీ నవరాత్రులుగా తొమ్మిది రోజులపాటు వేడుకలు జరుపుకుంటున్నాం. పదో రోజున రాక్షసులపై విజయం సాధించినందుకు విజయదశమి (Happy Dussehra 2020) పండుగ నిర్వహిస్తున్నాం. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Vijayadashami) అని పిలుస్తారు.
Happy Dussehra 2020: అందరికీ దసరా శుభాకాంక్షలు, నవరాత్రి ప్రత్యేకత ఏంటి? వివిధ రాష్ట్రాల్లో శరన్నవరాత్రిను ఎలా జరుపుకుంటారు, తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి వేడుకలు ఎలా ఉంటాయి? దసరాపై స్పెషల్ కథనం మీకోసం
Hazarath ReddyDashahra, Dasara, Navaratri, Durga Puja and Ramlila,Dussehra in India,Dussehra,Dussehra 2020 Date,Dussehra 2020 Date in India, Dussehra Images,Happy Dussehra 2020, Wishes, Messages and Quotes, King Ravana, Lord Ram,COVID-19, Vijayadashami,‎Etymology, ‎Ramayana, ‎Mahabharata,dussehra festival 2020,Dussehra Messages 2020,Dussehra 2020 messages and quotes, Happy Dussehra wishes, happy Dussehra images, photos, Happy Dussehra Wishes 2020, Happy Vijaya Dashami,Best Dussehra Wishes ideas, Happy Dussehra, Dussehra Meaning, History of Dussehra, Dussehra History
Google’s 22nd Birthday: Google 22వ పుట్టినరోజు, ప్రత్యేక డూడుల్‌ని విడుదల చేసిన గూగుల్, ల్యాప్‌టాప్ ముందు కూర్చుని గూగుల్ వీడియో కాల్ చేస్తున్నట్లుగా డూడుల్
Hazarath Reddyఈ రోజు Google 22 వ పుట్టినరోజు! (Google’s 22nd birthday) ఈ ప్రత్యేకతను పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేకంగా డూడుల్ ని రూపొందించింది. కాగా గూగుల్ అధికారికంగా సెప్టెంబర్ 8, 1998 న ప్రారంభమైంది, కాని సంస్థ తన పుట్టినరోజును సెప్టెంబర్ 27 న జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పుట్టినరోజున (Google 22nd birthday) గుర్తుగా, సెర్చ్ ఇంజిన్ యొక్క 22 వ పుట్టినరోజు కోసం ప్రత్యేక గూగుల్ డూడుల్ ఉంది. గూగుల్ యొక్క 22 వ పుట్టినరోజు కోసం గూగుల్ డూడుల్ (Google Doodle) వీడియో కాల్ చేస్తున్న ల్యాప్‌టాప్ ముందు కూర్చున్న ‘జి’ లోగోను కలిగి ఉంది.
Arati Saha's 80th Birthday: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ, జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి భారతీయ మహిళ గుర్తింపు పొందిన ఆరతి గుప్తా నీ సాహా
Hazarath Reddyఆరతి గుప్తా నీ సాహా (సెప్టెంబర్ 24, 1940 - ఆగష్టు 23, 1994) ఇంగ్లీషు ఛానెల్ ను (English Channel)ఈదిన తొలి భారతీయ మహిళగా (Arati Saha) గుర్తింపు పొందింది. ఈమె జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి భారతీయ మహిళగా చెప్పుకుంటారు. ఆరతి గుప్తా తన నాల్గవ యేట నుండే ఈతను ప్రారంభించారు. ఆమె ప్రతిభను "సచిన్ నాగ్" అనే కోచ్ గుర్తించారు. 1945 నుండి 1951 వరకు ఆమె ఆలిండియా రికార్డు (1949) తో పాటు 22 పోటీలలో పాల్గొన్నది. ఆమె ఇంగ్లీషు ఛానెల్ ఇదిన భారతీయ స్విమ్మర్ అయిన మిహిర్ సేన్ కు ప్రభావితురాలైంది. సెప్టెంబర్ 29 1959 న ఇంగ్లీషు ఛానెల్ ఈది భారతదేశంలో ప్రథమ మహిళగా నిలిచింది.
Thank You Coronavirus Helpers: కరోనావైరస్ సహాయకులకు ధన్యవాదాలు, ఫ్రంట్ లైన్ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గూగుల్ డూడుల్, థాంక్యూ కరోనావైరస్ హెల్పర్స్ అంటూ ట్వీట్
Hazarath Reddyప్రపంచం కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడుతూనే ఉంది, వైద్యులు, నర్సులు, డెలివరీ సిబ్బంది, రైతులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, పారిశుద్ధ్య కార్మికులు, కిరాణా కార్మికులు మరియు అత్యవసర సేవల కార్మికులు మరియు ఇతరులతో సహా కరోనావైరస్ పోరాటంలో ముందున్న ప్రతి ఒక్కరికీ గూగుల్ కృతజ్ఞతలు (To all the corinavirus helpers thank you) తెలుపుతూ ఒక డూడుల్‌ను ఏర్పాటు చేసింది. కరోనా సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాటంగా జరుపుతున్న అందరికీ ధన్యవాదాలు తెలిపింది.
Rafale Induction: భారత వాయుసేనలో చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు, రెండు వైపులా నీటి ధారలతో అపూర్వ స్వాగతం, ప్రారంభోత్సవంలో ఆకట్టుకున్న గగనతల విన్యాసాలు, అద్భుతమనిపించే ఆ దృశ్యాలు మీకోసం
Team Latestlyప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా సర్వమత ప్రార్థనలు (Sarva Dharma Puja) నిర్వహించారు. అనంతరం రాఫెల్, సు -30 మరియు జాగ్వార్లచే నిర్వహించిన అద్భుతమైన గగనతల విన్యాసాలు చూపరులను రోమాలు నిక్కబొడిచేలా చేశాయి......
Teachers Day 2020: జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం, టీచర్లే హీరోలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ, అమిత్ షా, ఇతర రాజకీయ నాయకులు
Hazarath Reddyఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అయితే ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ఇక ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకుంటారు.
#YSRVardhanthi: దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, ప్రతి అడుగులోనూ నాన్నే నాకు తోడు అంటూ సీఎం జగన్ ట్వీట్, వై.యస్. రాజశేఖరరెడ్డి పాదయాత్రపై ప్రత్యేక కథనం
Hazarath Reddy#వైయస్సార్.. ఆ పేరు వింటే పేదవాడి గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుంది.నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా అంటూ ప్రతివారినీ ఆప్యాయంగా పిలిచిన తీరు గుర్తుకొస్తుంది.అలాంటి మహానేత చేసిన పాదయాత్ర (YSR's Praja Prasthanam) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలి పాదయాత్రగా లిఖించబడిన ఓ ప్రస్థానం. 53 ఏళ్ల వయసులో దాదాపు 1470 కి.మీ సాగిన పాదయాత్ర ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఓ సువర్ణ అధ్యాయంగా నిలిచింది.
WCS Awards 2020: తెలంగాణ అటవీశాఖకు రెండు జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పురస్కారాలు, వైల్డ్ లైఫ్ సొసైటీ ఫోటోగ్రఫీ పోటీల్లో రెండవ, మూడవ స్థానాలు గెలుచుకున్న తెలంగాణ అటవీ శాఖ అధికారులు
Team Latestlyవైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (WCS) జాతీయ స్థాయిలో ఈ ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించింది. అదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర రావు, తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యంలో తీసిన రాయల్ బెంగాల్ టైగర్ ఫోటో కు బెస్ట్ సెకండ్ ప్లేస్ విన్నర్ గాను, అలాగే....
Rottela Panduga 2020 Cancelled: రొట్టెల పండుగ రద్దు, 20 మందితో గంధ మహోత్సవం, నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ, కరోనావైరస్ నేపథ్యంలో రద్దు చేస్తున్నామని తెలిపిన కలెక్టర్ చక్రధర్ బాబు
Hazarath Reddyఏటా ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగ ఈ సారి రద్దైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రొట్టెల పండుగను రద్దు (Rottela Panduga 2020 Cancelled) చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక రొట్టెల పండుగలో కీలక ఘట్టమైన గంధ మహోత్సవంను కూడా 20 మందితో జరపాలని తెలిపారు. కాగా మొహర్రం సందర్భంగా నెల్లూరులోని బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు సాక్షిగా ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ (Rottela Panduga) జరిగేది. ఇక్కడ రొట్టె పడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
Telugu Language Day 2020: తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవమే ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం, మహనీయుని జీవిత విశేషాలు మీకోసం
Hazarath Reddyవ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా (Telugu Language Day 2020) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత తెలంగాణా వారు కాళోజీ జన్మదినోత్సవాన్ని (Kaloji Narayana Rao) తెలంగాణ భాషా దినోత్సవంగా (Telangana Telugu Language Day) జరుపుకుంటున్నారు.
Khairathabad Ganesh 2020: ధన్వంతరి నారాయణుడిగా దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేష్! కరోనా మహమ్మారి నేపథ్యంలో ధన్వంతరి అవతారం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకోండి
Team Latestlyఆసక్తికరంగా ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు ధన్వంతరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. మరి ఈ ధన్వంతరి ఎవరు? ధన్వంతరి గణేషుడి యొక్క విశిష్టత ఎంటో తెలుసా? అయితే చదవండి....
Ganesh Chaturthi 2020: వినాయక చవితి..ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ప్రత్యేకతలేంటీ? శివుడు వినాయకునికి చెప్పిన మంత్రం ఏమిటి? వినాయక మహత్యం గురించి ఆసక్తిర కథనం మీకోసం
Hazarath Reddyవినాయక చవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా (Ganesh Chaturthi 2020) జరుపుకుంటారు. ఈ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.. కైలాసములో పార్వతీ దేవి శివుని (Lord Shiva) రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని (Ganesha) రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు.
Ganesh Chaturthi 2020: వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, బహిరంగ వేడుకలు నిషిద్ధం, ఇంట్లోనే జరుపుకోవాలని సర్కారు వినతి
Hazarath Reddyఏపీలో వినాయక చవితి వేడుకలపై వైయస్ జగన్ సర్కారు ( YS Jagan Govt) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి పరిస్ధితులపై సాధారణ పరిపాలనశాఖ, పోలీస్‌, వైద్యశాఖతో లోతుగా సమీక్ష నిర్వహించిన తర్వాత బహిరంగ వేడుకలకు అనుమతులు ఇవ్వరాదని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం (Govt issues guidelines) ఈ ఏడాది రోడ్లపై వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరు. ఆంక్షలు ఉల్లంఘించి పందిళ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.