యాత్ర

Guidelines for Travelers: సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం, ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

Guidelines for Travelers: సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం, ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

Team Latestly

నిబంధనల ప్రకారం ముందుగా ఎలాంటి కరోనా లక్షణాలను లేనివారినే ప్రయాణానికి అనుమతిస్తారు. అయినప్పటికీ ప్రయాణికులు వారివారి గమ్యస్థానాలకు చేరిన తర్వాత 14 రోజుల పాటు తమ ఇంట్లో లేదా మరెక్కడైనా తమ సొంత ఖర్చులతోనే స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఈలోగా...

Andhra Pradesh: శ్రీవారి దర్శనం ఇప్పట్లో లేనట్లే, ఏపీలో మే 31 వరకు దేవాలయాల్లోకి భక్తులకు నో ఎంట్రీ, ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం

Andhra Pradesh: శ్రీవారి దర్శనం ఇప్పట్లో లేనట్లే, ఏపీలో మే 31 వరకు దేవాలయాల్లోకి భక్తులకు నో ఎంట్రీ, ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయాల్లోకి ఈ నెల 31 వరకు భక్తులకు ప్రవేశముండబోదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల నేపధ్యంలో లాక్ డౌన్ (Lockdown) కాలపరిమితిని మే నెల 31 వ తేదీ వరకు పొడిగించినందున రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు (AP minister Vellampalli Srinivas Rao) వెల్లడించారు. అంటే గతంలో ఇచ్చిన ఆదేశాలే అప్పటివరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

Khairatabad Ganesh Idol: ఖైరతాబాదు వినాయకుడు ఎత్తు ఈ ఏడాది ఒక్క అడుగే, ప్రతిమ ఎత్తును తగ్గించాలని ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం, వేడుకలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం

Khairatabad Ganesh Idol: ఖైరతాబాదు వినాయకుడు ఎత్తు ఈ ఏడాది ఒక్క అడుగే, ప్రతిమ ఎత్తును తగ్గించాలని ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం, వేడుకలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం

Hazarath Reddy

ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం ఎత్తుపై ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో భారీ విగ్రహ ఏర్పాటును గణేశ్‌ ఉత్సవ కమిటీ విరమించుకుంది. ఈ నెల 18న నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమాన్ని కూడా కమిటీ రద్దు చేసింది. ఈ ఏడాది ఒక అడుగు ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాలని కమిటీ నిర్ణయించింది.

Badrinath Temple: మే 15న తెరుచుకోనున్న బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు, పూజారితో సహా 27 మంది మాత్ర‌మే హాజరు, కోవిడ్ 19 పరీక్షలు పూర్తి చేసుకున్న ఆలయ పూజారి

Badrinath Temple: మే 15న తెరుచుకోనున్న బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు, పూజారితో సహా 27 మంది మాత్ర‌మే హాజరు, కోవిడ్ 19 పరీక్షలు పూర్తి చేసుకున్న ఆలయ పూజారి

Hazarath Reddy

ఉత్త‌రాఖండ్‌లోని ప‌విత్ర పుణ్య‌క్షేత్రం అయిన బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు మే 15న (Badrinath Temple to Open Portals on May 15) తెరుచుకోనున్నాయి. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున 4.30 గంట‌ల‌కు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి ఆల‌య ప్ర‌ధాన పూజారితో స‌హా 27 మంది మాత్ర‌మే హాజ‌రుకానున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి అనుమ‌తి లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి (Coronavirus Outbreak) విస్త‌రణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్ నిబంధ‌న‌ల మేర‌కు ఉత్త‌రాఖండ్ (Uttarakhand) అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement

Kailash Mansarovar: మానస సరోవరానికి కొత్త మార్గం, ఇకపై వారం రోజుల్లో యాత్ర ముగించుకోవచ్చు, వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా కొత్త మార్గాన్ని ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Hazarath Reddy

కైలాస పర్వతంలో కొలువైన మానస సరోవరానికి (Kailash Mansarovar Yatra) అతి త్వరగా చేరుకోవాలనే భక్తుల కల నేరవేరింది. కైలాస మానసరోవర యాత్రలో నవ శకం ప్రారంభమైంది. టిబెట్‌లోని కైలాస మాన‌స‌స‌రోవ‌రానికి చేరుకునేందుకు (Kailash Mansarovar Yatra Travel) ఇవాళ కొత్త మార్గాన్ని ప్రారంభించారు. టిబెట్‌, ఉత్త‌రాఖండ్ స‌రిహ‌ద్ద మార్గంలో లిపులేక్ నుంచి ఈ రూటును వేశారు. కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో కైలాస మానసరోవర యాత్రా సమయం భారీగా తగ్గనుంది.

Kedarnath Temple Darshan: ఈ నెల 29న తెరుచుకోనున్న కేదార్నాథ్ తలుపులు, 16 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి, తీర్థయాత్ర తేదీలపై త్వరలో నిర్ణయం

Hazarath Reddy

హిందువులకు అత్యంత పవిత్రమైన చార్‌ధామ్‌ ఆలయాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Darshan) వచ్చే నెల తెరుచుకోనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand Govt) వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 29న కేదార్నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుస్తున్నామని ఆలయ కమిటీ అధికారి ధృవీకరించారు.

OYO Pay Cut: లాక్డౌన్ ఎఫెక్ట్, ఉద్యోగుల జీతాల్లో 25 % కోత విధించిన ఓయో సంస్థ, కొంతమందికి 4 నెలల పాటు నిర్భంధ సెలవులు మంజూరు

Team Latestly

ఓయో ఫౌండర్ రితేశ్ అగర్వాల్ డిగ్రీ డ్రాప్-అవుట్. ఈయన బిజినెస్ కు సాఫ్ట్ బ్యాంక్ లోన్లు మంజూరు చేసింది. భారతదేశంలో ఓయో అనతి కాలంలోనే బాగా ప్రాచుర్యం పొంది యూఎస్ మరియు చైనా దేశాలకు విస్తరించింది.....

Srivari Darshan: ఏప్రిల్‌ 14 వరకు శ్రీవారి దర్శనం రద్దు, తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లు మూత, నిర్మానుష్యంగా మారిన తిరుమల, ఏకాంత సేవలో తిరుమల వెంకటేశుడు

Hazarath Reddy

కరోనావైరస్ (Corona Virus) మహమ్మారి దేశ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తూ వెళుతోంది. దీని దెబ్బకు అన్నీ ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) కూడా శ్రీవారి దర్శనాలను రద్దు చేసింది. కాగా ఇప్పటికే శ్రీవారి దర్శనాలు నిలుపుదల చేసిన టీటీడీ (Tirumala Tirupati Devasthanams) పాలక మండలి ఏప్రిల్‌ 14 వరకు ఈ రద్దు నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించింది. దాంతోపాటు తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లనూ మూసివేశామని తెలిపింది.

Advertisement

Domestic Flights Suspended: కరోనావైరస్ ఎఫెక్ట్, మార్చి 24 అర్ధరాత్రి నుంచి అన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన పౌర విమానయాన శాఖ

Vikas Manda

ప్రతి దానికి మార్చ్ 31 గడువుగా పెట్టుకుంటున్నప్పటికీ, అది కరోనావైరస్ తీవ్రతపైనే ఆధారపడి ఉంటుంది. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య తగ్గితేనే ఆంక్షలు సడిలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అందుకు ప్రజల సహకారం అవసరం అవుతుంది......

Coronavirus Scare: దయచేసి వినండి, ముంబై- నిజామాబాద్ లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌ సహా 23 రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ, ఏయే సర్వీసులు రద్దు అయ్యాయో గమనించండి

Vikas Manda

వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఏసి కోచ్‌లలో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వబోమని సెంట్రల్, వెస్ట్రన్, సదరన్ రైల్వేలు ఇప్పటికే ప్రకటించేశాయి. ఎవరి దుప్పట్లు వారే వెంట తెచ్చుకోవాల్సిందిగా కోరింది. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని ప్రభుత్వం కూడా సూచించింది......

COVID-19 Outbreak: స్వీయ నిర్బంధం విధించుకున్న భారత్, ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాలు రద్దు, కరోనావైరస్ వ్యాప్తి కట్టడి కోసం కేంద్రం చర్యలు

Vikas Manda

మార్చి 13, 2020 ఉదయం 12 AM నుండి అమల్లోకి వస్తుంది, ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇంకా ఎలాంటి మార్గాల ద్వారా అయిన భారత్ నుంచి విదేశాలకు రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి.....

Weekend Getaways From HYD: వీకెండ్ మునుపెప్పుడూ లేనంతగా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే!

Vikas Manda

హైదరాబాదుకు కేవలం 300 కి. మీ పరిధిలోనే ప్రకృతి రమణీయమైన చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. దట్టమైన అడవిలో నుంచి జారే జలపాతం, సఫారీ రైడ్, స్వచ్ఛమైన తాటికల్లు, అచ్ఛమైన దేశీ నాటుకోడి కూర ఇంకా ఎన్నో అనుభూతులు.

Advertisement

Good News For Travellers: ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌‌, 2022 నాటికి దేశంలో 15 ప్రదేశాలు చుట్టేస్తే మీ ఖర్చులన్నీ ఉచితం, భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా నియామకం

Hazarath Reddy

టూరిస్టులకు కేంద్రం ప్రభుత్వం (Union Government) అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పర్యాటన్‌ పర్వ్‌ (Paryatan Parv) కార్యక్రమంలో భాగంగా ఎవరైనా 2022 నాటికి భారతదేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాల్లో (15 Domestic Destinations per year) పర్యటిస్తే వారి ఖర్చుల పర్యాటక మంత్రిత్వ శాఖ (Ministry of Tourism) భరిస్తుంది.

Vaikunta Dwara Darshanam: వైకుంఠ దర్శనం రెండు రోజులే, ఈ నెల 20 నుంచి ఉచిత లడ్డూ, వెల్లడించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన కలియుగ వైకుంఠం

Hazarath Reddy

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం(Vaikunta Dwara Darshanam) పది రోజుల పాటు కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో (High Court) నిన్న విచారణ జరిగింది. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని, టీటీడీ (TTD Board) బోర్డు సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి సమావేశమైంది.

Andhra Pradesh: తిరుపతి విమానాశ్రయంలో వీఐపీ లాంజ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, విమానాశ్రయ అథారిటీకి చెందిన భూకేటాయింపుకు కేంద్ర కేబినేట్ ఆమోదం

Vikas Manda

భారతదేశంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఈ పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఏడాది పొడవునా లక్షల మంది భక్తులతో పాటు, ఎంతో మంది వీవీఐపీలు, వీఐపీలు ఇక్కడికి వస్తారు. ఈ నేపథ్యంలో ......

Sathya Sai Baba Birthday: 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన గురువు, సేవకు ప్రతిరూపం, సత్య సాయి బాబా పుట్టిన రోజు నేడు, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేక కథనం

Hazarath Reddy

సత్య సాయి బాబా (Sathya Sai Baba) 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు, ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది. సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబావారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధ నలు అందరికీ అర్ధమయ్యే లాగా, తేలిక భాషలో ఉదాహరణలతో, చిన్నకధలతో కూడి ఉంటాయి.

Advertisement

Horrible Tour: ఫైవ్ స్టార్ హోటల్ అని బుక్ చేసుకున్నారు, తీరా వెళ్లి చూస్తే ఊహించని షాక్, హాలిడే ఎంజాయ్ చేద్దామని వెళ్లిన ఫ్యామిలీకి చేదు అనుభవం

Vikas Manda

విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్, ఎదురుగా అందమైన బీచ్, మంచి స్విమ్మింగ్ పూల్, వాటర్‌పార్క్‌లు, పబ్ లు, డాన్సింగ్ బార్లు ఒబ్బో ఒకటేమిటి వెబ్ సైట్లో ఎన్నో చూపించారు....

Sabarimala Update: శబరిమలలో తెరుచుకున్న అయ్యప్ప ఆలయం, ఇరుముళ్లతో ఆలయ సన్నిధికి చేరుకున్న అయ్యప్ప భక్తులు, ఆలయంలోకి ప్రవేశించే మహిళా కార్యకర్తలపై పోలీసుల ఆంక్షలు

Vikas Manda

ఆలయంలోకి మహిళలను అనుమతించే విషయంలో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఆలయాన్ని సందర్శించే మహిళలు సంబంధిత కోర్ట్ ఉత్తర్వుతో రావాలని ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆలయ సందర్శనానికి వచ్చిన కొంతమంది....

Bar Code On TTD Laddu: శ్రీవారి లడ్డులకు బార్ కోడ్, ఇకపై అక్రమాలకు అడ్డుకట్ట, రెండు చోట్ల స్కానింగ్ ప్రక్రియ, భక్తులందరికీ 160-180 గ్రాముల ఒక చిన్న లడ్డును ఉచితంగా అందించే ఆలోచనలో టీటీడీ

Hazarath Reddy

Flight Offers: రూ. 6,714/- కే అంతర్జాతీయ విమాన ప్రయాణం. ఇండిగో ఎయిర్‌లైన్స్ మరియు గోఎయిర్ విమానయాన సంస్థల నుంచి పోటాపోటీ ఆఫర్లు

Vikas Manda

నవంబర్ 17లోపు టికెట్ బుకింగ్ చేసుకునేవారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. గడువు లోపు టికెట్ బుకింగ్ చేసుకున్న వారు నవంబర్ 13, 2019 నుంచి ఏప్రిల్ 15, 2020 మధ్య ఎప్పుడైనా తమ ప్రయాణం షెడ్యూల్...

Advertisement
Advertisement