Travel

Ram Mandir Pran Pratishtha Ceremony: రామ్ లల్లా విగ్రహం మొదటి విజువల్స్ ఇవిగో, దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలరాముడు

Hazarath Reddy

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరగింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు

Ram Mandir Pran Pratishtha Ceremony: వీడియో ఇదిగో, అయోధ్య బాల రాముడిని ప్రతిష్టించేందుకు గర్భగుడిలోకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి చేరుకున్నారు.

Ram Mandir Pran Pratishtha Ceremony: శ్రీరామ జన్మభూమి ఆలయం లేటెస్ట్ వీడియో ఇదిగో, జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్న అయోధ్య నగరం

Hazarath Reddy

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది.

Ayodhya Ram Mandir Inauguration LIVE: అయోధ్య రాముడు కొలువుదీరే శుభదినం నేడే..రామనామ స్మరణలో యావత్తు దేశం..మధ్యాహ్నం 12.20 గం.కు ప్రాణప్రతిష్ఠ.. రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం (లైవ్ వీడియో)

Rudra

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే జరుగనున్నది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగుస్తుంది.

Advertisement

Ram Mandir-Goa Casino: అయోధ్యలో రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ నేపథ్యంలో నేడు గోవాలో 8 గంటల పాటు కాసినోలు మూసివేత..

Rudra

అయోధ్యలో నేడు రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ జరుగనున్న నేపథ్యంలో గోవాలోని కాసినోల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Ram Mandhir Invitation for Nityananda: పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానందకూ రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానం.. స్వయంగా వెల్లడించిన కైలాస దేశం అధిపతి.. మరి హాజరవుతారా?!

Rudra

పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానంద తనకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ఆయన వెల్లడించారు.

Ayodhya Ram Mandir Inauguration Greetings: అయోధ్య రాముడు కొలువుదీరే శుభదినం నేడే.. ఈ పర్వదినం రోజు మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందించే ఈ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలపండి

Rudra

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే (Ayodhya Ram Mandir Inauguration) జరుగనున్నది.

Valmiki Ramayana Website: ఐఐటీ కాన్పూర్‌ నుంచి రామాయణ వెబ్‌ సైట్‌.. ‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్‌' పేరిట ఆవిష్కరణ.. ఇంతకీ ఈ సైట్ లో ఏమేం పొందుపరిచారంటే?

Rudra

ఐఐటీ కాన్పూర్‌ రామాయణ వెబ్‌ సైట్‌ ను ఆవిష్కరించింది. ‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్‌’ పేరుతో వెబ్‌ సైట్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

Sabarimala Income: ఈ ఏడాది భారీగా పెరిగిన శబరిమల ఆదాయం.. ఎంతమంది అయ్యప్పను దర్శించుకున్నారంటే??

Rudra

శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్‌లో భక్తుల రద్దీ పెరిగింది. మండల-మకరవిళక్కు సీజన్‌లో ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం వచ్చింది.

Odisha Ram Mandhir: అయోధ్యలోనే కాదు మరోదగ్గర కూడా రామాలయ ప్రారంభోత్సవం.. ఇంతకీ ఎక్కడ? ఏంటా వివరాలు?? ఫోటోలు వైరల్

Rudra

అయోధ్యలోనే కాదు ఒడిశాలోనూ రామాలయ ప్రారంభోత్సవం జరుగుతున్నది. నారాయణ్‌ గఢ్‌ జిల్లా, ఫతేగఢ్‌ గ్రామంలో నిర్మితమైన రామాలయం ప్రారంభోత్సవం కూడా సోమవారంనాడే జరగనున్నది.

Google Witnesses the Valmiki's Ramayana: వాల్మీకి రామాయణం నిజమేనని నిరూపిస్తున్న ‘గూగుల్‌ మ్యాప్స్’.. ఎలాగంటే?

Rudra

రామాయణం నిజంగానే జరిగిందా? ఇప్పటికీ, కొందరు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాల్మీకి రామాయణం నిజమేనని సాంకేతికత దిగ్గజం ‘గూగుల్‌ మ్యాప్స్‌’ ఫలితాలు కూడా ధ్రువపరుస్తున్నాయి.

Ayodhya Ram Temple Consecration: అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ రేపే.. ఇప్పటివరకూ ఏయే రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయంటే??

Rudra

22న అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఒంటిపూట సెలవును ప్రకటించారు.

Advertisement

Ram Lalla First Photo: ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు ముందే భక్తులకు దర్శనమిచ్చిన బాల‌రాముడి దివ్య‌రూపం, సోష‌ల్ మీడియాలో ఫోటో వైర‌ల్

Hazarath Reddy

అయోధ్యలో ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు ముందే బాల‌రాముడి దివ్య‌రూపం భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చింది. బాల‌రాముడి చేతిలో బంగారు వ‌ర్ణంలో ఉన్న విల్లు, బాణం ఉంది. బాల‌రాముడి విగ్ర‌హం త‌యారీ త‌ర్వాత కార్య‌శాల‌లో దించిన ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది

Ram Temple Inauguration: జనవరి 22న అయోధ్యలో వెలగనున్న ప్రపంచంలోనే అతి పెద్ద దీపం, 1.25 క్వింటాళ్ల పత్తి, 21000 లీటర్ల నూనెతో తయారీ

Hazarath Reddy

జగద్గురు పరమహంస ఆచార్య మాట్లాడుతూ.. 1.25 క్వింటాళ్ల పత్తి, 21000 లీటర్ల నూనెతో ఈ దీపాన్ని వెలిగిస్తామని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మట్టి, నీరు, ఆవు నెయ్యితో ఈ దీపాన్ని తయారు చేశామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దీపమని తెలిపారు.

Ram Mandir Consecration: అయోధ్యలో శ్రీ రాముడి దివ్య రూపం ఇదిగో, ప్రాణప్రతిష్టకు కంటే ముందే భక్తులకు దర్శనమచ్చిన బాలరాముడు

Hazarath Reddy

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది.

Ram Mandir Inauguration: జనవరి 22న ప్రజలంతా తమ ఇళ్లలో దీపాలు వెలిగించండి, పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం (Ram Mandir Inauguration) సందర్భంగా ప్రజలు తమ ఇళ్లను 'రామజ్యోతి'తో ప్రకాశవంతం చేయాలని పిఎం నరేంద్ర మోడీ ( PM Modi) కోరారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నందున ఇది వచ్చింది.

Advertisement

Ayodhya Ram Mandir Inauguration: జనవరి 22న 'రామజ్యోతి'తో తమ ఇళ్లను ప్రకాశవంతం చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

Hazarath Reddy

జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా ప్రజలు తమ ఇళ్లను 'రామజ్యోతి'తో ప్రకాశవంతం చేయాలని పిఎం నరేంద్ర మోడీ కోరారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నందున ఇది వచ్చింది.

Ram Lalla Statue in Ayodhya Ram Temple: అయోధ్య గర్భగుడిలో కొలువైన బాల రామయ్య రామ్ లల్లా.. విగ్రహం తొలి ఫొటో ఇదే..

Rudra

జాతి జనులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్న అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్‌ లల్లా విగ్రహాన్ని చేర్చారు.

Ram Temple Inauguration Live Streaming: 9000 స్క్రీన్‌ల మీద అయోధ్య రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారం, దేశం అంతటా రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికులు చూసే ఏర్పాటు

Hazarath Reddy

నివేదికల ప్రకారం, భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు జనవరి 22న రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠా వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లలో కనీసం 9000 స్క్రీన్‌లు అందుబాటులో ఉన్నట్లు నివేదించబడింది.

Ram Temple Pran Pratishtha Ceremony: అయోధ్య రామునికి నైవేద్యంగా 1,265 కిలోల లడ్డూ, తయారు చేసింది హైదరాబాద్ వాసి నాగభూషణ్ రెడ్డి

Hazarath Reddy

హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డూను ఆలయంలో నైవేద్యంగా సమర్పించారు. జనవరి 17న హైదరాబాద్ నుంచి లడ్డూను అయోధ్యకు తీసుకెళ్తారు.. రిఫ్రిజిరేటెడ్ గ్లాస్ బాక్స్‌లో లడ్డూను తీసుకెళ్తారు

Advertisement
Advertisement