వైరల్
Seat For Lord Hanuman: ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడికి ఓ సీటు రిజర్వ్.. రామ భక్తుల నమ్మకాన్ని గౌరవించేందుకేనని టీమ్ ప్రకటన.. ఈ నెల 16న తెలుగు సహా ఐదు భాషల్లో ఆదిపురుష్ విడుదల
Rudraరామాయణ పారాయణం, రామనామ స్మరణ ఎక్కడ జరిగినా చిరంజీవిగా పిలిచే ఆంజనేయుడు అక్కడికి వస్తాడని హిందువుల నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ సినిమా టీం తాజాగా ఓ ప్రకటన చేసింది. శ్రీరాముడి కథతో తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శనల్లో ప్రతీ థియేటర్ లో ఓ సీటును హనుమంతుడికి రిజర్వ్ చేస్తామని వెల్లడించింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, అనకాపల్లిలో మద్యం వ్యాన్ బోల్తా, బీర్ బాటిళ్ళ కోసం ఎగబడిన జనాలు, దాదాపు 200 కేసుల బీరు సీసాలు నేల పాలు
Hazarath Reddyఅనకాపల్లి - బయ్యవరం వద్ద జాతీయ రహదారిపై మద్యం లోడుతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు రహదారిపై బోల్తా పడింది. అనకాపల్లి మద్యం డిపో నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 200 కేసుల బీరు సీసాలు నేల పాలయ్యాయి. వీటిలో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు స్థానిక జనం ఎగబడ్డారు.
Heart Attacks On Mondays: తీవ్రమైన గుండెపోట్లు సోమవారం రోజునే ఎక్కువ.. ఆదివారం రోజు స్టెమీ మరణాలు అధికం.. గుండెపోట్లపై ఐర్లాండ్ పరిశోధన సంస్థ అధ్యయనం
Rudraజీవనశైలిలో మార్పులు, ఆహారపుటలవాట్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తదితర కారణాలతో ఇటీవలి కాలంలో చాలామంది గుండెపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే సోమవారం రోజునే తీవ్రమైన గుండెపోటు కేసులు ఎక్కువగా సంభవించే అవకాశమున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
AP CM YS Jagan Mohan Reddy Polavaram Visit: పోలవరం పర్యటనకు బయల్దేరిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అధికారులకు కీలక సూచనలు చేసే అవకాశం
Rudraఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం పర్యటనకు బయల్దేరారు. ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో అమరావతి నుంచి పోలవరం వద్దకు ఆయన చేరుకుంటారు. ఇప్పటికే అధికారులు పోలవరం ప్రాజెక్టు వద్ద హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.
Road Accident: కర్ణాటకలో ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఐదుగురు ఏపీవాసుల దుర్మరణం.. మరో 13 మందికి గాయాలు.. కలబురిగిలో దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా ఘటన
Rudraకర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదుపు తప్పిన జీపు రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది.
Hyderabad Suicide: తాగిన మత్తులో ఫ్లై ఓవర్ మీది నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య.. హైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లైవర్ పైన ఘటన.. వీడియో ఇదిగో..
Rudraహైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లైఓవర్ నుండి దూకి ఓ వ్యక్తి తాగిన మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వెల్డింగ్ వర్కర్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
Kerala High Court: నగ్నత్వం, అశ్లీలత ఒకటి కాదు.. కొడుకు, కూతురితో తన నగ్నదేహంపై పేయింటింగ్ వేయించుకున్న సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్య
Rudraకేరళ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా (Rehana Fathima)కు కేరళ హైకోర్టులో (Kerala High Court) ఊరట లభించింది. కుమారుడు, కుమార్తెతో తన నగ్నదేహంపై పెయింటింగ్ (Painting) వేయించుకున్న కేసు నుంచి ఆమెకు తాజాగా న్యాయస్థానం విముక్తి కల్పించింది.
Heart Attack: పురుషుల కంటే స్త్రీలకు గుండెపోటు వస్తే చాలా ప్రమాదం, వారు చనిపోయే అవకాశం రెండు రెట్లు ఎక్కువ, కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Hazarath Reddyపురుషులతో పోలిస్తే మహిళలు గుండెపోటుతో మరణించే అవకాశం రెండింతలు ఎక్కువగా ఉండవచ్చు , యునైటెడ్ స్టేట్స్‌లో మహిళల్లో మరణానికి గుండె జబ్బులు ప్రధాన కారణమని కొత్త అధ్యయనంలో తేలింది.
WTC Team of the Tournament: వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ పేరు తెరపైకి, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2021-2023 టీంను విడుదల చేసిన ఆస్ట్రేలియా
Hazarath ReddyWTC Team of the Tournamentను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత రెండేళ్లలో ( WTC 2021-2023) బాగా రాణించిన వివిధ దేశాల ఆటగాళ్లతో తమ బెస్ట్ ఎలెవన్‌ను రూపొందించింది. ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, రిషబ్ పంత్ లకు చోటు దక్కింది.
Bike Stunt Viral Video: వీడియో, రద్దీగా ఉండే రోడ్డుపై ముగ్గురు యువకులు ప్రమాదకర విన్యాసం, రంగంలోకి దిగిన పోలీసులు, బైక్ సీజ్ చేసి కేసు నమోదు
Hazarath Reddyరద్దీగా ఉండే రోడ్డుపై ముగ్గురు యువకులు స్కూటర్‌పై వీలింగ్ చేస్తున్న వీడియోతో పాటు ఒక యూజర్ ఖాతా ద్వారా బెంగళూరు సిటీ పోలీసులను ట్విట్టర్‌లో ట్యాగ్ చేయడంతో, పరిపాలన చర్యలోకి వచ్చి ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకుంది. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి, అందులో ఒకరిని పులకేశినగర్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని, వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
Snake Bites Woman Video: వీడియో ఇదిగో, భార్యను కాటేసిన పాము, దాన్ని పట్టుకుని భార్యతో పాటు ఆస్పత్రికి తీసుకువెళ్లిన భర్త
Hazarath Reddyయూపీలోని ఉన్నావ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రాత్రి ఓ మహిళ పాము కాటుకు గురైంది. ఆ తర్వాత భార్య స్పృహతప్పి పడిపోయింది. ఇంతలో, అక్కడ ఉన్న ఆమె భర్త, ఆ పామును గుర్తించి, ఒక పెట్టెలో పామును నింపి, తన భార్యతో పాటు సఫీపూర్ సిహెచ్‌సి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
Shaitan Trailer Out: పచ్చిబూతులు, అడల్ట్‌ సన్నివేశాలతో మరో వెబ్ సిరీస్, మహి వి. రాఘవ్‌ సైతాన్‌ ట్రైలర్ ఇదిగో, జూన్‌ 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌
Hazarath Reddyసేవ్‌ ద టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన యాత్ర మూవీ దర్శకుడు మహి వి. రాఘవ్‌ తొలి సిరీస్‌తోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇదే జోష్‌లో సైతాన్‌ అనే మరో వెబ్‌ సిరీస్‌తో ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి కామెడీ జానర్‌ కాకుండా క్రైమ్‌ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు
HC on Freedom of Speech: వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే కుదరదు, దానికి పరిమితి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఒక కేసును విచారిస్తున్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు దాని స్వంత ప్రత్యేక బాధ్యతలు, విధులతో వస్తుంది, బాధ్యత లేకుండా మాట్లాడే హక్కు పౌరులకు ఇవ్వదు లేదా భాష యొక్క ప్రతి సాధ్యమైన ఉపయోగం కోసం ఉచిత లైసెన్స్‌ను అందించదు అని కోర్టు పేర్కొంది .
Bike Crash Viral Video: వీడియో ఇదిగో, బైక్ మీద ప్రమాదకర విన్యాసాలు చేస్తూ డివైడర్‌ను ఢీకొట్టిన మైనర్లు, అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు
Hazarath Reddyహగరిబొమ్మనహళ్లి పరిసరాల్లో ద్విచక్ర వాహనంపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ డివైడర్ ను ఢీకొట్టిన ఇద్దరు మైనర్లను కర్ణాటక పోలీసులు శనివారం అరెస్టు చేశారు. యువకులు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
Rajasthan Horror: అత్తింట్లో వరకట్న వేధింపులు, నలుగురు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyరాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఒక మహిళ తన నలుగురు పిల్లలను చంపి, ఆపై తన అత్తమామలు సంవత్సరాల తరబడి వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
Monsoon 2023 Update: కేరళ తీరాన్ని ఇంకా తాకని రుతుపవనాలు, మరో నాలుగైదు రోజులు ఆలస్యం, ఇది దేశవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావం చూపుతుందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyనైరుతి రుతు పవనాల రాక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రుతు పవనాలు కేరళ తీరాన్ని జూన్ 1 తాకాల్సి ఉండగా ఈ తేదీన అవి కేరళను తాకలేదు. ఈ నేపథ్యంలో జూన్‌ 4న రావొచ్చునని మేలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
Fight Between Guards- Students Video: కాలేజీ హాస్టల్లో స్మోకింగ్ గొడవ, రక్తమొచ్చేలా తన్నుకున్న విద్యార్థులు, సెక్యూరిటీ గార్డులు, వీడియో వైరల్
Hazarath Reddyగ్రేటర్‌ నోయిడాలో గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుకుని సుమారు 33 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
IISC Ranked Best University In India: ఉత్తమ విశ్వవిద్యాలయంగా IISC, దేశంలో టాప్ టెన్ ఉత్తమ విశ్వవిద్యాలయాలను విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ఇదిగో..
Hazarath Reddyకేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం బెంగుళూరులోని ఐఐఎస్‌సి ఉత్తమ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు, జామియా మిలియా ఇస్లామియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Hyderabad: వీడియో ఇదిగో, నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను స్మార్ట్‌గా ఎత్తుకెళ్లిన దొంగలు, రెండు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన మహంకాళి పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ - సుల్తాన్ బజార్ పరిధిలో రోడ్డు పై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన రెండు కిడ్నాప్ కేసులను 2 గంటల్లో చేదించిన మహంకాళి పోలీసులు. ఇద్దరు పిల్లలను ఎత్తుకెల్లింది ఆటో డ్రైవర్ ఇమ్రాన్, ప్రవీణ అనే మహిళగా గుర్తించిన పోలీసులు.
Maharashtra Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ప్రైవేటు బస్సు కిందకు దూసుకెళ్లిన కారు, అయిదు మంది అక్కడికక్కడే మృతి, మరొకరి పరిస్థితి విషమం
Hazarath Reddyమహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్‌ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రాపూర్‌ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.