రాష్ట్రీయం

TSRTC Strike: ముగిసిన ఆర్టీసీ కార్మికుల నిరసన.. రెండు గంటల విరామం అనంతరం మళ్లీ ప్రారంభమైన బస్సు సర్వీసులు.. ఉదయం 11.00 గంటలకు రాజ్‌భవన్ ఎదుట మరోమారు నిరసన కార్యక్రమం

Rudra

టీఎస్ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం ముగిసింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Onion Price: టమాటా తర్వాత ఇక ఉల్లివంతు.. వచ్చే నెలలో రూ. 70కి చేరుకోనున్న ధర.. ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ నివేదిక.. సరఫరా-డిమాండ్ మధ్య తేడానే కారణం

Rudra

పెరిగిన టమాటా, ఇతర కూరగాయల ధరలతో భయపడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలేలా ఉంది. ఈ నెలాఖరుకు ఉల్లి ధర కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ పేర్కొంది.

Viral Video: ఈ స్నేహం ఎంతో మధురం.. పాము, ఆవు మధ్య మైత్రి.. వీడియో సూపర్

Rudra

స్నేహానికి ఎల్లలు లేవంటారు. అటవీశాఖ అధికారి సుశాంత నంద తాజాగా షేర్ చేసిన వీడియో అలాంటిదే. ఈ వీడియోలో ఆవు, పాము స్నేహంగా మసలుకోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో పాము, ఆవు పక్కపక్కనే ఉన్నాయి.

TSRTC Employees Calls For Dharana: రెండు గంటల పాటూ నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామన్న ఉద్యోగులు, డిపోల ముందు ధర్నాలకు పిలుపు

VNS

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్‌ సైరన్‌ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్‌ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడ డిపోల ముందు ధర్నాలు చేయనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని అడ్డుకునేలా ఉన్న బీజేపీ వైఖరిపై మండిపడుతున్నారు.

Advertisement

Ruckus in Chandrababu Punganur Tour: పథకం ప్రకారమే పోలీసులపై దాడి, పుంగనూరు ఉద్రికత్తలపై స్పందించిన చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు టూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు.

Chandrababu's Punganur Tour: రణరంగంగా మారిన చంద్రబాబు పుంగనూరు పర్యటన, వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి, మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు సవాల్

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు టూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

APCOB Diamond Jubilee Celebrations: ఆప్కాబ్‌ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం జగన్, ఆప్కాబ్‌తోనే రైతులకు బ్యాంకింగ్‌ వ్యవస్థ చేరువైందని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నగరంలోని ‘ఏ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌(ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘ఆప్కాబ్‌ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉందన్నారు.

Telangana Govt on VRA Posts: వీఆర్‌ఏల సర్దుబాటుకు కొత్తగా 14,954 పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)ల సర్దుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు మంజూరు చేసింది. వీఆర్ఏల స‌ర్దుబాటు కోసం ప్రభుత్వ విభాగాల్లోని వివిధ శాఖల్లో వీఆర్‌ఏల సర్దుబాటు కోసం 14,954 పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చింది.

Advertisement

Yuva Galam Padayatra: పాదయాత్రలో కాలు జారి పడిపోయిన నారా లోకేష్, తృటిలో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. అయితే పాదయాత్రలో పొలం దగ్గర కిందకు దిగుతుండగా నారా లోకేష్ కాలు జారి పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ అతన్ని గట్టిగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

Telangana Assembly Session: జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాల్పుల్లో మరణించిన హైదరాబాదికి బీఆర్ఎస్ పార్టీ భరోసా, మృతుడి కూతుర్లకు ఒక్కొకరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం

Hazarath Reddy

జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాల్పుల్లో మరణించిన హైదరాబాద్‌ వ్యక్తి సైఫుద్దిన్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ భరోసా ఇచ్చింది. మృతుడి భార్యకు ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తాం, మృతుడి కూతుర్లకు ఒక్కొకరికి 2 లక్షల చొప్పున పార్టీ నుండి ఆర్థిక సాయం చేస్తాం - మంత్రి కేటీఆర్

Telangana Assembly Session: ఉప్పల్ ఫ్లైఓవర్ మేము కడతాం అంటే కేంద్రం అడ్డుపడింది, కేసీఆర్ ప్రభుత్వ సమర్ధతకు మేము పూర్తి చేసిన 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులే నిదర్శనం, అసెంబ్లీలో మంత్రి కేటీఆర్

Hazarath Reddy

ఉప్పల్ ఫ్లైఓవర్ మేము కడతాం అంటే జాతీయ రహదారి కాబట్టి మేమే కడతామని కేంద్రం అన్నది. కేసీఆర్ ప్రభుత్వ సమర్ధతకు మేము పూర్తి చేసిన 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులే నిదర్శనం.. మోడీ ప్రభుత్వ చేతకానితనానికి, అసమర్ధతకు నిదర్శనం ఉప్పల్ ఫ్లైఓవర్, అంబర్ పేట ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోవడం - కేటీఆర్

Telangana Assembly Session: ప్రజలు అన్నీ చూస్తున్నారు, మూడు గంటల కరెంట్ ఎవరు ఇస్తామన్నారో.. 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తున్నారో వారికి తెలుసన్న మంత్రి కేటీఆర్

Hazarath Reddy

3 గంటల కరెంట్ ఎవరు ఇస్తామన్నారో.. 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తున్నారో రైతులు అన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమెరికా పోగానే 3 గంటల కరెంట్ చాలు అంటూ మనసులో బైట పెట్టిండు. రెండు సార్లు రుణ మాఫీ చేసి, 73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్. 5 లక్షలు రైతు భీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు తెలంగాణలో - మంత్రి కేటీఆర్

Advertisement

Telangana Assembly Session: 24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేస్తారు, వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు

Hazarath Reddy

24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేస్తారు.. 24 గంటల కరెంట్ వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు 24 గంటల కరెంట్ వద్దు అంటున్నాడు, కాంగ్రెస్ ఉప నాయకుడేమో చెక్ డ్యాంలు వద్దు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అంటున్నాడు, ధరణి రద్దు చేయాలని ఇంకో కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు - మంత్రి హరీష్ రావు

MLA Topudurthi Prakash Reddy: చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను గుండు కొట్టించుకుంటా, వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు మీద సవాళ్లు జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను గుండు కొట్టించుకుంటానని అన్నారు. వీడియో ఇదిగో..

MLA Kona Raghupathi's Birthday: వీడియో ఇదిగో, బాపట్లలో పట్టపగలే రికార్డింగ్ డ్యాన్సులు, ఎమ్మెల్యే కోన రఘుపతి జన్మదిన వేడుకల్లో యువతులతో డ్యాన్సులు

Hazarath Reddy

వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే కోన రఘుపతి జన్మదిన వేడుకల పేరుతో బాపట్లలో ఆ పార్టీ నేతలు బరితెగించారు. నడిరోడ్డుపై వేదిక నిర్మించి రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. యువతులతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు డ్యాన్స్‌లు చేయించారు.

Visakha Constable Murder Case: కానిస్టేబుల్‌ భర్తకి మద్యం తాగించి ప్రియుడితో కలిసి చంపేసిన భార్య, విశాఖ హత్య కేసులు వీడిన మిస్టరీ

Hazarath Reddy

విశాఖలో సంచలనం సృష్టించిన వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కానిస్టేబుల్ రమేష్‌ను తన భార్య శివజ్యోతి హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను విశాఖ సీపీ త్రివిక్రమవర్మ మీడియాకు వెల్లడించారు.

Advertisement

Posani on Chandrababu: నేను కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నా, అదే కులంలో చంద్రబాబు పుట్టినందుకు సిగ్గుపడుతున్నా, పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

నేను కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నా.. అదే కులంలో చంద్రబాబు పుట్టినందుకు సిగ్గుపడుతున్నా అంటూ పోసాని కృష్ణ మురళి, AP FDC ఛైర్మన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులతో ముఖ్యమంత్రి జగన్ ను తిట్టిస్తున్నాడని విమర్శించారు.

Andhra Pradesh Shocker: భార్యా పిల్లలను చంపి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్, బెంగుళూరులో ఆంధ్రప్రదేశ్ టెకీ దారుణం

Hazarath Reddy

31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ నిపుణుడు తన భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో గురువారం వెలుగు చూసింది. మృతి చెందిన టెక్కీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరార్జున విజయ్‌గా గుర్తించారు.

Hyderabad Shocker: గే యాప్ ద్వారా ఛాటింగ్, సెక్స్ కోసం రూంకి పిలిచి నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన రౌడీ షీటర్, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

దోపిడీకి పాల్పడి గతంలో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద జైలుకెళ్లిన హిస్టరీ షీటర్ కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

Accident Video: అర్థరాత్రి బంజారాహిల్స్‌లో కారు బీభత్సం, ఆడి కారుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలును ఢీకొట్టిన కారు

Hazarath Reddy

అర్థరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్డు నంబర్ 12 సమీపంలో రోడ్డు ప్రమాదం.అతి వేగంగావస్తున్న ఓ కారు.. రెండు ద్విచక్ర వాహనాలు, ఆడి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై స్థానికులు దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు తరిమికొట్టారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement