రాష్ట్రీయం

Sanjay Raut on CM KCR: వీడియో ఇదిగో, కేసీఆర్ ఆడే డ్రామాలకు తెలంగాణ కూడా పోతుంది, మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం ఉండదు. కేసీఆర్ ఇలా డ్రామా చేస్తే తెలంగాణ కూడా పోతుంది. నష్టం భయంతో ఆయన మహారాష్ట్రకు వచ్చారు కానీ ఆయన 12-13 మంది మంత్రులు/ఎంపీలు నిన్న కాంగ్రెస్‌లో చేరారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు. మహారాష్ట్రలో ఎంవీఏ బలంగా ఉంది: ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్

Etela Rajender: వీడియో ఇదిగో, సొంత పార్టీపై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు, నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని కొందరు ఎదురుచూస్తున్నారని మండిపాటు

Hazarath Reddy

మా బీజేపీ పార్టీలోనే కొందరు నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురుచూసే వాళ్ళు ఉన్నారు, నన్ను వెళ్ళిపో అనే వాళ్లు ఉన్నారు, నన్ను అవమానించే వాళ్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలుసు అని ఈటెల అన్నారు. వీడియో ఇదిగో..

Kapu Ramachandra Reddy: విలేకరులను వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లుగా అభివర్ణించిన వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై తప్పుడు రాతలు రాశారంటూ ఆగ్రహం

Rudra

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మీడియా ప్రతినిధులపై ఊగిపోయారు. కొన్ని చానళ్లలో పనిచేసే విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్ల కంటే హీనమని తీవ్రమైన పదజాలంతో విరుచుపడ్డారు.

Tomato prices: ‘నైరుతి’ ఆలస్యం.. టమాటా మంట.. దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర రూ.100 ఆపైనే.. వర్షాలు లేక కూరగాయల ధరల పెరుగుదల

Rudra

దేశంలో టమాటా మంట పెడుతున్నది. కిలో టమాటా ధర రూ.100 మార్కు దాటి కన్నీళ్లు తెప్పిస్తున్నది.

Advertisement

AP Assembly Elections 2024: గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రానివ్వను, మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధితోపాటు కాలుష్య నివారణకు మాస్టర్‌ ప్లాన్ తీసుకొస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పశ్చిమగోదావరి (WestGodavari) జిల్లా నర్సాపురంలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

Traffic Rules For Pedestrians: అజాగ్రత్తతో విలువైన ప్రాణాలు పోగొట్టుకోకండి, పాదచారులు ఈ నిబంధనలు పాటించండి అంటూ వీడియోని షేర్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల ఈ రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఈ ప్ర‌మాదాల‌కు కార‌ణం పాద‌చారుల అజాగ్ర‌త్తే. తొంద‌ర‌గా వెళ్లాల‌నే ఆత్రంలో అటుఇటు చూసుకోకుండా రోడ్డు దాటుతున్నారు. పరధ్యానంతో ప్రమాదాలకు తావిస్తూ.. త‌మ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

TSRTC: ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఛార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సుదూర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

TDP Nalugella Narakam Campaign: నాలుగేళ్ల నరకం పేరుతో టీడీపీ కొత్త ప్రచారం, జగన్ సర్కారు ఏపీ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపేలా నిరసన కార్యక్రమాలు

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ‘నాలుగేళ్ల నరకం’ పేరుతో కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం దాదాపు ఒక నెల పాటు కొనసాగుతుంది & రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు & ఇతర కార్యక్రమాలలో పాల్గొంటుంది.

Advertisement

CM KCR Solapur Tour: వీడియో ఇదిగో, షోలాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు

Hazarath Reddy

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన నిమిత్తం షోలాపూర్ చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి షోలాపూర్ మహిళలు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో,

Telangana Horror: తెలంగాణలో భగ్గుమన్న భూతగాదాలు, గొడ్డళ్లు కత్తులతో దాడి చేసి ముగ్గురి హత్య చేసిన ప్రత్యర్థులు, మరో ముగ్గురి పరిస్థితి విషమం

Hazarath Reddy

కుమురంభీం జిల్లా రెబ్బన మండలం జక్కుపల్లిలో భూకక్షలు భగ్గుమన్నాయి. భూతగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యర్థులు గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగడంతో.. మహిళ సహా ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

Manikrao Challenges to BRS: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తా, సవాల్ విసిరిన తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే సవాల్‌ విసిరారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని, ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. మహారాష్ట్రలో కేసీఆర్ టూర్‌తో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరబోయే 35 మంది లిస్ట్ ఇదిగో, జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుదే

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీలో చేరుతున్న నేతలతో కళకళలాడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరుతున్న 35 మంది తెలంగాణ నేతలు, జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుదే, లిస్ట్ విడుదల చేసిన ఏఐసీసీ

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీలో చేరుతున్న నేతలతో కళకళలాడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

CM KCR Solapur Tour Video: రోడ్డు మార్గాన షోలాపూర్‌కు వెళ్తున్న సీఎం కేసీఆర్ వీడియో ఇదిగో, గులాబీ జెండాలతో రయ్యిమంటూ మహారాష్ట్ర వైపు 600 కార్లు

Hazarath Reddy

తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు, కేబినెట్ మంత్రులు, పార్టీ నేతలతో కలిసి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్తున్న వీడియో చూడండి. సీఎం కేసీఆర్ ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి షోలాపూర్‌కు బయలుదేరి వెళ్లారు.

Vijayawada Horror: విజయవాడలొ దారుణం, భార్యను కాపురానికి పంపలేదని నడిరోడ్డుపై అత్తను నరికి చంపిన అల్లుడు, తృటిలో తప్పించుకున్న మామ

Hazarath Reddy

విజయవాడలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అల్లుడు.. అత్తను రోడ్డుపై వెంటాడి దారుణంగా నరికి చంపాడు. విజయవాడలోని చనమోలు వెంకట్రావు వంతెనపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

Telangana Shocker: భార్యపై ఫ్రెండ్ కన్ను, కోపం తట్టుకోలేక బీరు సీసాతో కొట్టి చంపేసిన ఆమె భర్త, వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

వికారాబాద్ జిల్లాలో మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యపై కన్నేశాడని.. ఒక్కసారి తన మోజు తీర్చాలని అడిగాడనే అనుమానంతో ఓ వ్యక్తిని మద్యం తాగించి బీరు సీసా, బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు

Advertisement

YSR Law Nestham: వైఎస్సార్‌ లా నేస్తం నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌

Hazarath Reddy

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్‌ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని బటన్‌ నొక్కి విడుదల చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేశారు.

CM KCR Maharashtra Tour:వీడియో ఇదిగో.. 600 కార్ల భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌

Hazarath Reddy

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.

CM KCR Maharashtra Tour: 600 కార్లతో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.

Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను తప్పించబోయి ప్రైవేటు బస్సు బోల్తా, 40 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

Hazarath Reddy

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. పెద్దపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ వేడుకకు హైదరాబాద్‌ వెళ్లిన ఓ ప్రైవేట్ బస్సు రామగుండం తిరుగు పయనమైంది.

Advertisement
Advertisement