ఆంధ్ర ప్రదేశ్

Monkey Fear: కోతులు బెదిరించడంతో భయపడి భవనంపై నుంచి దూకిన విద్యార్థి.. గాయాలు.. కరీంనగర్ లో ఘటన (వీడియో)

Rudra

కోతులు బెదిరించడంతో భయపడి భవనంపై నుంచి ఓ విద్యార్థి దూకి గాయాలపాలయ్యాడు. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

Vijayawada: విజయవాడలో దారుణం, పార్కింగ్ చేసిన బైక్‌లను తగలబెట్టిన దుండగుడు..5 బైక్‌ల దగ్దం, సీసీటీవీ వీడియో వైరల్

Arun Charagonda

ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ లను తగులబెట్టాడు ఓ దుండగుడు. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్ కోటయ్య

Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. .. 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలు.. క్షతగాత్రులు హైదరాబాదీలుగా గుర్తింపు

Rudra

కేరళలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బస్సు ఒకటి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. కొట్టాయం నుంచి శబరిమల వెళ్తుండగా కనమల అట్టివలం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Allu Arjun Bail Petition: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు

Rudra

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.

Advertisement

JC Prabhakar Reddy: వీడియో ఇదిగో, మీకన్నా జగనే మేలు కదరా, బస్సు దగ్ధంపై బీజేపీ నేతలపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి

Hazarath Reddy

బీజేపీ వాళ్లలాగా జగన్ బస్సులు తగలబెట్టలేదు.. ఆపినాడు అంతే.. కానీ మీరు తగలబెట్టారు. జగన్ రెడ్డే మేలు కదరా. 300 బస్సులు పోతేనే ఏడ్చలేదు. ఇప్పుడు ఎందుకు భాదపడతా. ఇంకా ఉన్నాయి. కాల్చుకోపోండి' అని అన్నారు.

Navy Day Rehearsal in Vizag: వీడియో ఇదిగో, నేవీ డే రిహార్సల్స్‌లో తప్పిన ప్రమాదం, పారాషూట్లు ఢీకొనడంతో సముద్రంలో పడిపోయిన కమాండోలు, అప్రమత్తమైన నేవీ సిబ్బంది

Hazarath Reddy

కిందికి దిగుతుండగా కమాండోల పారాషూట్లు ఢీకొన్నాయి . పారాషూట్లు ఢీకొనడంతో కమాండోలు సముద్రంలో పడిపోయారు. అప్రమత్తమై నేవీ సిబ్బంది కమాండోలను రక్షించారు.

Andhra Pradesh:కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్ష, 1600 మీటర్ పరుగు పందెంలో కుప్పకూలి పడిపోయిన యువకుడు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు ఏ.కొండూరు గ్రామానికి చెందిన దారావత్తు చంద్రశేఖర్(25)తన స్నేహితుడు గోపితో కలిసి మచిలీపట్నం వచ్చాడు. 1600 మీటర్ల పరుగు పందెంలో సొమ్మసిల్లి కింద పడిపోయాడు.

Andhra Tourist Killed in Goa: వీడియో ఇదిగో, ఏపీ యువకుడిని గోవాలో కర్రలతో ఎలా కొట్టి చంపారో చూడండి, అర్థరాత్రి ఫుడ్‌ ఆర్డర్‌ విషయంలో గొడవ

Hazarath Reddy

న్యూఇయర్‌లో గోవా(Goa)లో తాడేపల్లిగూడెం(Tadepalligudem) యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్‌ ఆర్డర్‌ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్‌ సిబ్బందికి వాగ్వాదం జరిగింది.

Advertisement

Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం చక్కర్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం, నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్

Hazarath Reddy

తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

Andhra Tourist Killed in Goa: గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య, న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం, నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

న్యూఇయర్‌లో గోవా(Goa)లో తాడేపల్లిగూడెం(Tadepalligudem) యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్‌ ఆర్డర్‌ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్‌ సిబ్బందికి వాగ్వాదం జరిగింది.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, మున్సిపల్‌ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం, అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణం

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం (AP Cabinet) కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదముద్ర వేసింది

Andhra Pradesh: వీడియో ఇదిగో, కాకినాడలో కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్, కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా ఘటన

Hazarath Reddy

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారు కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గంజాయి బ్యాచ్ కారును రాజానగరం సమీపంలోని కెనాల్‌ రోడ్డులో వదిలి పరారయ్యారు.

Advertisement

Goa New Year Celebrations: గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, రెస్టారెంట్ సిబ్బందితో యువకుల గొడవ..ప్రతిదాడిలో తీవ్ర గాయాలతో ఏపీ వ్యక్తి మృతి, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Arun Charagonda

గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లారు ఎనిమిది మంది స్నేహితుల బృందం.

Travel Bus Catches Fire: వీడియో ఇదిగో, జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులో మంటలు, పూర్తిగా కాలిపోయిన వాహనం

Hazarath Reddy

గురువారం తెల్లవారుజామున అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. నాలుగు బస్సులు చుట్టుపక్కల ఆగి ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగగా, మరో బస్సుకు మంటలు అంటుకుని పాక్షికంగా నష్టం వాటిల్లింది.

Andhra Pradesh Horror: దారుణం, నడిరోడ్డుపై భర్తను తలపై కర్రతో కొట్టి తాడుతో ఉరేసిన భార్య, మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాపట్ల జిల్లా రేపల్లెలో దారుణం జరిగింది. భర్తను భార్య హత్య చేసిన ఘటన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీలోని పెద్దూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. 31వ తేదీ రాత్రి అమరేంద్రబాబు మద్యం తాగి ఇంటికి రాగా భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.

Vijayawada Road Accident: విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం, రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద బైకును ఢీకొట్టిన లారీ, యువకుడు మృతి, మరో యువకుడికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఏపీలోని విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి బైకును లారీ ఢీకొట్టింది. బైకుపై ఇద్దరు యువకులు సిగ్నల్ వద్ద ఆగి ఉండగా వెనక నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెనుక కూర్చున్న యువకుడు మృతి చెందగా...మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

Train Timings Change: అలర్ట్...రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు...ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్ కూడా మార్పు...పూర్తి వివరాలివే

Arun Charagonda

నూతన సంవత్సరం సందర్భంగా పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మారిన ట్రైన్ టైమింగ్స్ నేటి నుండే అమల్లోకి వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.

Andhra Pradesh: మద్యం మత్తులో ఏకంగా కరెంట్ తీగలపై పడుకున్నాడు...మన్యం జిల్లాలో ఘటన, బలవంతంగా కిందకు దించిన ప్రజలు...వీడియో

Arun Charagonda

మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు ఓ వ్యక్తి. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామస్థులను హడలెత్తించాడు ఓ తాగుబోతు.

K. Vijayanand: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్, సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్(K.Vijayanand) పదవీ బాధ్యతలు స్వీకరించారు.నేడు రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సులు మధ్య సీఎస్‌గా(Chief Secretary) ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Andhra Pradesh: జనసేనలో చేరిన ఆప్కో మాజీ ఛైర్మన్‌ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

Advertisement
Advertisement