ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Shocker: 6 ఏళ్ల పసి బాలుడిని దారుణంగా రేప్ చేసిన కామాంధుడు, చాక్లెట్ ఆశ చూపి పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం, కృష్ణా జిల్లాలో హేయమైన ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

Hazarath Reddy

వీడు మనిషా లేక కామాంధుడా..పసిబాలుడిపై ఓ మృగాడు దారుణంగా అత్యాచారానికి (sexual-assault-on-6-year-old-boy) పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో (krishna) చోటుచేసుకుంది.

Corona in AP: థర్డ్ వేవ్ అలర్ట్, ఏపీలో భారీగా కోవిడ్‌ మందులు రెడీ చేసిన ప్రభుత్వం, రాష్ట్రంలో తాజాగా 1,248 కరోనా కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 13,677 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 58,890 పరీక్షలు నిర్వహించగా.. 1,248 కేసులు (Corona in AP) నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,04,590 (Coronavirus in Andhra Pradesh) మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,750కి చేరింది.

Agrigold Compensation Row: అగ్రిగోల్డ్‌ బాధితులకు రెండో దశ కింద రూ.666.84 కోట్ల నగదు జమ, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు చెల్లిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. రెండో దశ కింద రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ (Agrigold Compensation) చేయనున్నట్లు పేర్కొన్నారు.

Rahul's Death Case Update: రాహుల్ హత్య కేసు మిస్టరీ, తెరపైకి కొత్తగా మహిళ, కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్‌ చేసిన పోలీసులు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమా, ముమ్మరంగా విచారణ చేస్తున్న మాచవరం పోలీసులు

Hazarath Reddy

పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో (Rahul's Death Case Update) రోజురోజుకూ పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న కోగంటి సత్యంను పోలీసులు విజయవాడ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచనున్నారు.

Advertisement

Corona in Andhra Pradesh: తూర్పు గోదావరిలో అత్యధికంగా 265 కేసులు, ఏపీ స్కూళ్లలో కరోనా కలవరం, తాజాగా రాష్ట్రంలో 1,002 కొత్త కేసులు, 12 మంది మృతి, ప్రస్తుతం 14,159 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 74,972 మంది నమూనాలు పరీక్షించగా 1,002 కొత్త కేసులు (Coronavirus) నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,508 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,159 యాక్టివ్‌ కేసులు (Covid in AP) ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

AP Three Capitals Row: విశాఖకు రాజధాని వెళ్లి తీరుతుంది, ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉంది, న్యాయస్థానం ఆదేశాలతోనే ముందుకు వెళ్తామని తెలిపిన మంత్రి బొత్సా సత్యనారాయణ, పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల పంపిణీపై ఏపీ సీఎం సమీక్ష

Hazarath Reddy

పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం (CM YS Jagan Review) నిర్వహించారు. జగనన్న కాలనీలు, మౌలిక వసతులపై సమీక్షించారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Road Mishap in Srikakulam: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి, రక్తసిక్తమైన సుమ్మాదేవి జాతీయ రహదారి, పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైన వాహనం

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Mishap in Srikakulam) చోటు చేసుకుంది. రహదారిని క్రాస్‌ చేస్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు మరణించారు. పలువురు గాయపడ్డారు. సోమవారం పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

YSR Village Health Clinics: వైద్య రంగంలో సరికొత్త విప్లవం, డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానున్న వైఎస్సార్ హెల్త్‌ క్లినిక్స్, ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వైద్య ఆరోగ్య రంగాన్నిబలోపేతం చేసేందుకు రూ.1466.80 కోట్ల అంచనాతో 8,585 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ (YSR Health Clinics) భవనాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ నాటికి నిర్మాణాలన్నీ పూర్తి కానున్నాయి.

Advertisement

Vijayawada Shocker: ప్రేమన్నాడు..నగ్న వీడియోలతో లవర్‌ని బ్లాక్ మెయిల్ చేశాడు, చివరకు యువతి ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు, విజయవాడలో దారుణ ఘటన, వివరాలను వెల్లడించిన సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ బి.రాజారావు

Hazarath Reddy

యువకుడిని నమ్మి స్నేహం చేసినందుకు ఓ యువతి తగిన మూల్యం (Vijayawada Shocker) చెల్లించుకుంది. నిన్ను ప్రేమిస్తున్నాననే మాయమాటలను నమ్మిన ఆ యువతి అతనికి తన నగ్న వీడియోలను పంపింది. అయితే ఆ తర్వాత విభేదాలు రావడంతో అతను ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ (Sadistic Boy friend harassment On His Girlfriend) చేయడం ప్రారంభించాడు.

Corona in AP: పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 137 కేసులు, ఏపీలో కొత్తగా 1,085 మందికి కరోనా, తాజాగా 8 మంది మృతి, 1,541 మంది కోలుకుని డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 14,677 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 57,745 మంది నమూనాలు పరీక్షించగా 1,085 కొత్త కేసులు (Coronavirus) నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,541 మంది కోలుకున్నారు.

Rahul Murder Case: రాహుల్‌ హత్యకేసు..పోలీసులకు లొంగిపోయిన నిందితుడు కోరాడ విజయ్‌, రహస్యప్రాంతంలో నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేసిన మాచవరం పోలీసులు

Hazarath Reddy

పారిశ్రామిక వేత్త రాహుల్‌ హత్యకేసు (Rahul Murder case) నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో కోరాడ విజయ్‌ (Accused surrendered to Police) లొంగిపోయాడు. రాహుల్‌ హత్యకేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్‌ని రహస్యప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ప్రకటన, కేసుకు సంబంధించి నమ్మదగిన సమాచారం అందిస్తే రూ.5లక్షలు రివార్డు, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపిన సీబీఐ అధికారులు

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక ప్రకటన (YS Vivekananda Reddy murder Case) చేసింది. కేసుకు సంబంధించి సమాచారం అందిస్తే రివార్డు ఇస్తామని పత్రికా ప్రకటన ఇచ్చింది. కచ్చితమైన, నమ్మదగిన సమాచారం ఇస్తే రూ.5లక్షలు (CBI announces Rs 5 lakh reward) అందజేస్తామని స్పష్టం చేసింది.

Advertisement

Corona in AP: ఏపీలో తాజాగా 1,217 మందికి కరోనా, 13 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 15,141 యాక్టివ్‌ కేసులు, 200,1255కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్‌ కేసులు వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,678 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,217 కేసులు (Corona in AP), 13 మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా నలుగురు మృతిచెందగా.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Deputy Collectors Transferred in AP: ఏపీలో 11మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థాన బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ​ఆదిత్యనాథ్ దాస్, గవర్నర్ తొలి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు వీడ్కోలు పలికిన ఏపీ గవర్నర్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో 11మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ (Deputy Collectors Transferred) చేస్తూ సీఎస్ ​ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరు ఆర్డీఓగా ఈ మురళి, అమలాపురం ఆర్డీవోగా వసంతరాయుడు, గురజాల ఆర్డీవోగా పార్థసారథి, నర్సీపట్నం ఆర్డీవోగా ఆర్. గోవిందరావు , కడప మున్సిపల్‌ కమిషనర్‌గా యు.రంగ స్వామి, రెవెన్యూ శాఖ ముఖ్య సలహాదారుకు ఓఎస్‌డీగా జి. నరసింహులు, పులిచెంతల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా జి. వసంత బాబు, శ్రీశైలం దేవస్థానం ఈవోగా ఎస్ లవన్నను బదిలీ చేశారు.

West Godavari Shocker: పెళ్లన్నాడు, లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు, ఆ తర్వాత నాకు పెళ్లైందని బస్టాండ్‌లో వదిలేశాడు, పంగిడిగూడెం గ్రామంలో దారుణ ఘటన, కేసు నమోదు చేసిన ద్వారకా తిరుమల ఎస్సై

Hazarath Reddy

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలికను అంజి బాబు అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి (Young Girl raped in lodge) పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు నిందితుడు అంజిబాబుపై ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Night Curfew Extended in AP: ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి పూట కర్ఫ్యూ పొడగింపు; రాష్ట్రంలో కొత్తగా 1,435 కోవిడ్ కేసులు, 6 మరణాలు నమోదు మరియు 1,695 మంది రికవరీ

Team Latestly

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 4 వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అయితే కర్ఫ్యూ సమయంలో మరో గంట సడలింపు ఇచ్చినట్టు తెలిపింది....

Advertisement

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండు రోజుల పాటు నిలిచిపోనున్న టికెట్ రిజర్వేషన్ సేవలు, ఆగష్టు 21 నుంచి కొన్ని సమయాల్లో రైల్వే టికెటింగ్ సేవల్లో అంతరాయం, వివరాలు ఇలా ఉన్నాయి

Team Latestly

ఈ వేళల్లో ప్రారంభమయ్యే అన్ని రైళ్ల మెయిన్‌ చార్టులు, కరెంట్‌ బుకింగ్‌ చార్టులు ముందుగానే సిద్ధం చేయనున్నారు. PRS విచారణ ప్రస్తుత బుకింగ్/PRS కౌంటర్లలో మాన్యువల్‌గా నిర్వహించబడుతుంది. ఈమేరకు ప్రయాణికులు...

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,501 కోవిడ్ కేసులు, 10 మరణాలు నమోదు మరియు 1,697 మంది రికవరీ, రాష్ట్రంలో 13,696 గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు 3 లోపే ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రికవరీలు కూడా తగ్గుతుండటంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి, ఏపిలో కోవిడ్ రికవరీ రేటు 98.45%గా...

Rain Forecast: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన, రాబోయే 48 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనావేసిన వాతావరణ శాఖ, తెలంగాణలో వరదలకు ఆస్కారం ఉందని హెచ్చరిక

Team Latestly

వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది....

Jan Ashirwad Yatra: ఏపిలో కేంద్ర పథకాలు మినహా అభివృద్ధి లేదు, నీటి సమస్యలను ఏపి- టీఎస్ రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి, 'జన్ ఆశీర్వాద యాత్ర' పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Team Latestly

కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని తెలిపారు. కేంద్ర పథకాల అమలు మినహా ఏపిలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని అన్నారు. ఏపికి కేంద్రం అనేక విద్యాసంస్థలను మంజూరు చేసింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు...

Advertisement
Advertisement