ఆంధ్ర ప్రదేశ్
Udaya Bhanu Samineni: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, సామినేని ఉదయభానుపై ఉన్న పది కేసులు ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు, రాష్ట్రస్థాయి ప్రత్యేక న్యాయస్థానంలో వివిధ దశల్లో పది కేసుల విచారణ
Hazarath Reddyఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విప్‌, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (jaggayyapeta) వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై (Udaya Bhanu Samineni) ఉన్న పది కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
Curfew in Chittoor: చిత్తూరు జిల్లాలో జూన్ 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు, కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇకపై కొవిడ్‌ నెగిటివ్ ఉంటేనే జిల్లాలోకి ఎంట్రీ
Hazarath Reddyచిత్తూరు జిల్లా.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులకు దగ్గర్లో ఉందని, ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి రామచంద్రా రెడ్డి చెప్పారు.
Chittoor Shocker: రాత్రి పూట కూతురి గదిలో లవర్, ఆగ్రహంతో ప్రేమికుడిని చంపేసిన అమ్మాయి తండ్రి, శవాన్ని ముక్కలుగా నరికి అటవీప్రాంతంలో పూడ్చివేత, మీడియాకు వివరాలను వెల్లడించిన డీఎస్పీ గంగయ్య
Hazarath Reddyచిత్తూరులో ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ఓ యువకుడు ఆమె తండ్రి చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి వేళ తన ఇంట్లో కూతురితో కలిసి ఉన్న యువకుడిని చూసిన తండ్రి ఆగ్రహంతో రగిలిపోయి అతన్ని కర్రతో కొట్టి (Father killed his daughter's boyfriend) చంపేశాడు.
MLC Elections In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీలో మే 31తో ముగ్గురి ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి, తెలంగాణలో ఆరుగురి ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3తో పూర్తి
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలను (MLC Elections In Telugu States) వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు (MLC elections postponed Due To Coronavirus ) కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Anandayya Corona Medicine: కృష్ణపట్నం మందుపై కొనసాగుతున్న సస్పెన్స్, అజ్ఞాతంలోకి వెళ్లిన ఆనందయ్య, నెల్లూరు కరోనా మందుపై హైకోర్టులో పిటిషన్‌, సోమవారం విచారణ, మందుపై కేంద్ర అధ్యయన సంస్థ నివేదిక నేడు వచ్చే అవకాశం
Hazarath Reddyదాదాపు వారం రోజుల తర్వాత నిన్న కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్న ఆనందయ్యను.. మళ్లీ పోలీసులు రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిన ఆనందయ్య.. కాసేపట్లో వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లారు. కాగా కృష్ణపట్నం నుంచి ఆనందయ్యను (Anandayya) రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు భద్రత కల్పించినట్లు తెలిసింది.
AP Shocker: వృద్ధురాలిని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం, ఆపై నగలు తీసుకుని పరార్, నిందితుడిని రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేసిన గ్రామస్తులు, చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణ ఘటన
Hazarath Reddyచిత్తూరు జిల్లా పుంగనూరు మండలం (Punganur) అప్పిగానిపల్లెలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని గ్రామస్థులు రాళ్లతో, కట్టెలతో కొట్టి చంపేశారు.
AP's COVID19 Report: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు, గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 14,429 పాజిటివ్ కేసులు నమోదు, మరోరోజు కూడా 20 వేలకు పైగానే రికవరీ
Team Latestlyగడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 2,291 కోవిడ్ కేసులు నమోదు కాగా.. తూర్పు గోదావరి జిల్లా నుంచి 2,022, అనంతపూర్ జిల్లా నుంచి 1,192 అలాగే విశాఖ జిల్లా నుంచి 1,145 కేసులు వచ్చాయి...
Southwest Mansoon 2021: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. మే 31న కేరళను తాకే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ; బలహీనపడిన యాస్ తుఫాను
Team Latestlyశనివారం, ఆదివారం, సోమవారాల్లో తెలంగాణలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది....
Corona in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లోనే కోవిడ్ కేసులు అధికం, గడిచిన ఒక్కరోజులో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16,167 పాజిటివ్ కేసులు, 104 కోవిడ్ మరణాలు నమోదు
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ కరోనా అదుపులోకి వస్తుంది. రోజూవారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే గత వారం రోజుల కేసులను పరిశీలిస్తే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల నుంచే...
Cash For Vote Scam: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు, ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఛార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ, చంద్రబాబుకు కష్టాలు తప్పవా?
Team Latestlyఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో టిడిపి అధినేత చంద్రబాబు పేరు లేకపోయినా, ఈ కేసుకు సంబంధించి 'మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ' అంటూ చంద్రబాబు మాట్లాడినట్లుగా కొన్ని ఆడియో టేపులు అప్పట్లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఆ ఆడియో టేపుల్లో...
AP SSC Exams 2021: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు వాయిదా, కరోనా ఉధృతి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఏపిలో కర్ఫ్యూ పొడగించే అవకాశం!
Team Latestlyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సిన ఎస్‌ఎస్‌సి- 2021 పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఈరోజు విద్యాశాఖ అధికారులతో...
Fire Accident in Vizag: విశాఖపట్నంలో మరొక అగ్నిప్రమాదం, గోపాలపట్నంలో విద్యుత్ సబ్ స్టేషన్‌లో చెలరేగిన మంటలు, అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
Team Latestlyవిశాఖపట్నంలోని గోపాలపట్నం విద్యుత్ సబ్ స్టేషన్‌లో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.తెల్లవారుఝామున 3:30 గంటల సమయంలో సబ్ స్టేషన్ నుంచి మంటలు...
Covid in AP: ఏపీలో ఒక్కరోజే 24,105 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, తాజాగా 18,285 మంది కోవిడ్, 99 మంది మృత్యువాత, గత24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు, మరణాల లిస్ట్ ఇదే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 18వేలకు పైగా కరోనా కేసులు (Covid in AP) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్‌ను పరీక్షించగా, 18,285 మంది కరోనా (AP Logs 18,285 New Cases) బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. అదే సమయంలో 24,105 కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,24,859కి చేరింది.
CM YS Jagan Review Highlights: జూన్‌లో అమలు కానున్న పథకాల లిస్ట్ ఇదే, వైద్యులు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, సీఎం సమీక్ష హైలెట్స్ పాయింట్స్ ఇవే
Hazarath Reddyకరోనావైరస్ పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానం.. ఒక తల్లి మాదిరి సేవలు చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రాణాంతకం అని తెలిసినా రోగులకు సేవలు అందిస్తున్నారని వైద్యులు, వైద్య సిబ్బంది సేవలను ఏపీ సీఎం (YS Jagan Mohan Reddy) కొనియాడారు.
Narasaraopet Gang Rape Case: నరసారావు పేటలో యువతిపై గ్యాంగ్ రేప్, ఆపై నగ్న వీడియోలతో బెదిరింపులు, నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపిన టూటౌన్‌ సీఐ కృష్ణయ్య
Hazarath Reddyనరసారావు పేట గ్యాంగ్‌ రేప్‌ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు టూటౌన్‌ సీఐ కృష్ణయ్య (Two Town CI Krishnaiah) తెలిపారు. మార్చి 14న జరిగిన ఈ దారుణ ఘటనలో (Narasaraopet Gang Rape Case) నిందితులు పరారీలో ఉండగా..మంగళవారం పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు.
Inter First Year Online Classes: జూన్‌ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు, జూలై 5వ తేదీతో తెలంగాణలో ముగియనున్న ఆన్‌లైన్‌ ప్రవేశాలు, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం
Hazarath Reddyఇటీవలే ఉత్తీర్ణులైన పదోతరగతి విద్యార్థులకు తెలంగాణ ఇంటర్‌బోర్డు (TS Inter Board) శుభవార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు (Inter First Year Online Classes) షెడ్యూల్‌ విడుదలచేసింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
Gangavaram Port: అదానీ సెజ్‌లో విలీనమైన విశాఖ గంగవరం పోర్టు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, పోర్టును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్న ఏపీసెజ్
Hazarath Reddyవిశాఖ గంగవరం పోర్టు లిమిటెడ్‌ను(GPL) అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్‌ లిమిటెడ్(APSEZ)లో విలీనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విలీన ప్రక్రియకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Krishnapatnam Anandaiah Medicine: అన్నీ అనుకూలిస్తే ఆనందయ్య కరోనా మందు టీటీడీ ఉత్పత్తి చేసే అవకాశం, నేడు సీసీఆర్‌ఏఎస్‌కు నివేదిక సమర్పించనున్న తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ
Hazarath Reddyల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 500 మంది నుంచి నివేదిక తయారు చేసింది. ఈ కమిటీ నేడు సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌(CCRAS)కు నివేదిక సమర్పించనుంది.
Coronavirus in AP: ఏపీలో తగ్గుతున్న కేసులు, తాజాగా 15,284 మందికి కరోనా, కొత్తగా 106 మంది మృతి, 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు, మరణాల సంఖ్యలు ఇవే..
Hazarath Reddyఏపీలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం కలవరుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 72,979 నమూనాలను పరీక్షించగా.. 15,284 మందికి పాజిటివ్‌గా (Covid in Andhra Pradesh) తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 16,09,105కి (Coronavirus Positive Cases) చేరింది.