ఆంధ్ర ప్రదేశ్

Corona Cases in AP: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్కరోజే 17 కొత్త కేసులు, 40కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, విశాఖలో కరోనాను జయించిన అర‌వై ఏళ్ల వృద్ధుడు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) లాక్ డౌన్ పాటిస్తున్నా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 17 పాజిటీవ్ కేసులు (coronavirus cases in AP) నమోదయ్యాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో కొందరికీ వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. గత రాత్రి వరకు 164 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 147 మందికి నెగిటివ్ రాగా 17 మందికి పాజిటీవ్ వచ్చింది.

Banks Mega Merger: బ్యాంకు కస్టమర్ల అలర్ట్ టైం, ఏప్రిల్ 1 నుంచి మిగిలేది 4 ప్రభుత్వరంగ బ్యాంకులే, విలీనం కానున్న ఆరుబ్యాంకులు, కనుమరుగుకానున్న ఆంధ్రా బ్యాంకు

Hazarath Reddy

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. బ్యాంకుల విలీనానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve bank of india) ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) గతంలోప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ వీలీనంతో ఏప్రిల్ 1 నుంచి పది ప్రభుత్వ రంగ బ్యాంకులు 4 ప్రభుత్వ రంగ బ్యాంకులుగా (Merger of 10 public sector banks into 4) అవతరించనున్నాయి.

Delhi Nizamuddin Markaz: ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం, ఆరుమంది మృతి, క్వారంటైన్‌లోకి 2వేల మంది, మర్కజ్‌ మౌలానాపై కేసు నమోదు, ఆదేశించిన ఢిల్లీ సర్కారు

Hazarath Reddy

ఢిల్లీలో జరిగిన ఓ మత కార్యక్రమం (Delhi Nizamuddin Markaz) దేశంలో ఇప్పుడు కరోనావైరస్ (coronavirus) కల్లోలానికి కారణమైంది. ఆ ప్రార్థనలు దేశంలో ప్రమాద ఘంటికలు మోగించాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ (Delhi Nizamuddin) ప్రాంతంలోని ‘తబ్లిగి ఏ జమాత్‌' మార్చి 1-15 మధ్యలో జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి ఎంతోమంది హాజరయ్యారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వందలమంది ఇందులో పాల్గొన్నారు. కాగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వీరిలో పలువురికి కరోనా వైరస్‌ సోకినట్టు ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.

Covid Alerting Tracking System:జగన్ సర్కారు మరో ముందడుగు, కరోనాపేషెంట్లపై నిఘా కోసం ట్రాకింగ్ సిస్టం, కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) ఆందోళనకరంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు దాని నియంత్రణకు పలు చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏపీ సర్కారు (AP government) మరో ముందడుగు వేసింది. . హోమ్ క్వారంటైన్‌లో (home quarantine) ఉన్న వారి కదలికలను గుర్తించడానికి కొత్తగా కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను (Covid Alerting Tracking System) తెరమీదికి తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) చేసింది.

Advertisement

COVID-19 Control In AP: ఏపీలో కరోనా కట్టడికి డ్రోన్ల వినియోగం, శానిటైజేషన్ ప్రక్రియకు డ్రోన్లను వాడనున్న విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ బృందం, ఏపీలో 23కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో కరోనావైరస్ (Coronavirus in AP) విస్తరిస్తున్న నేపథ్యంలో దాని నియంత్రణకు సర్కారు ( AP Govt)పలు జాగ్రతలు తీసుకుంటోంది. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) ప్రాంతంలో కరోనా నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటోంది. అక్కడ కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు శానిటైజేషన్ ప్రక్రియను (sanitisation process) ముమ్మరంగా చేస్తోంది. దీని కోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది.

Srivari Darshan: ఏప్రిల్‌ 14 వరకు శ్రీవారి దర్శనం రద్దు, తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లు మూత, నిర్మానుష్యంగా మారిన తిరుమల, ఏకాంత సేవలో తిరుమల వెంకటేశుడు

Hazarath Reddy

కరోనావైరస్ (Corona Virus) మహమ్మారి దేశ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తూ వెళుతోంది. దీని దెబ్బకు అన్నీ ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) కూడా శ్రీవారి దర్శనాలను రద్దు చేసింది. కాగా ఇప్పటికే శ్రీవారి దర్శనాలు నిలుపుదల చేసిన టీటీడీ (Tirumala Tirupati Devasthanams) పాలక మండలి ఏప్రిల్‌ 14 వరకు ఈ రద్దు నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించింది. దాంతోపాటు తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లనూ మూసివేశామని తెలిపింది.

Free Ration Distribution in AP: ఏపీలో ఉచితంగా రేషన్ సరుకులు, నెల సరుకులను ముందుగానే పంపిణీ చేస్తున్న ఏపీ సర్కారు, మార్చి 29 నుంచి ఏప్రిల్‌ చివరిలోగా 3సార్లు ఇవ్వాలని నిర్ణయం

Hazarath Reddy

కరోనావైరస్ (Covid 19 outbreak) దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) అమలవుతోంది. దేశంలోని దాదాపు అన్నీ రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ ( coronavirus lockdown) అమలు అవుతున్న నేపథ్యంలో సామాన్యులు నిత్యావసర సరుకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు (Andhra Pradesh government) కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకులను అందరికీ ఉచితంగా (Free Ration Distribution in AP) అందిస్తోంది.

COVID-19 Cases in AP: ఏపీలో 19కు చేరిన కరోనా కేసులు, ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు, ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలి, ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు

Hazarath Reddy

ఏపీలోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లిగా (COVID-19 Cases in AP) పెరుగుతున్నాయి. నిన్న ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన‌ ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు క‌రోనా పాజిటివ్ గా (Coronavirus) తేలింది. వారిద్ద‌రూ కూడా భార్య‌భ‌ర్త‌లు. వారిని ఒంగోలులోని రిమ్స్ ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డులో చిక్సిత్స అందిస్తున్నారు.కాగా ఇటీవ‌లే వారు ఢిల్లీ వెళ్లివ‌చ్చారు. అంత‌కుముందు క‌ర్నూలు జిల్లాలో రాజస్థాన్ యువ‌కుడికి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఏపీలో (Andhra Pradesh) నిన్న ఒక్క‌రోజే మూడు పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఏపీలో (AP) క‌రోనా బాధితుల సంఖ్య 16కు చేరింది.

Advertisement

AP DGP Damodar Goutam Sawang: మాకు కుటుంబం ఉంది, సెలవులు లేకుండా మీకోసం కష్టపడుతున్నాం, కరోనాని ఏపీ నుండి తరిమికొట్టడానికి అందరూ సహకరించాలి, మీడియాతో గౌతం సవాంగ్

Hazarath Reddy

కరోనా వైరస్ (COVID-19) ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ (AP DGP Goutam Sawang) పిలుపునిచ్చారు. ఏపీలో లాక్ డౌన్‌ను (AP Lockdown) పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.పోలీసులు మీ సేఫ్టీ కోసమే పనిచేస్తున్నారు. ప్రతి పోలీస్‌కూ కుటుంబం ఉంటుందని, కానీ రాత్రింబవళ్లు సెలవులు కూడా లేకుండా వారు ప్రజల కోసం కష్టపడుతున్నారని తెలిపారు.

#BheemforRamaraju: 'నా అన్న అల్లూరి సీతారామ రాజు' అంటూ కొమరం భీమ్ గంభీరమైన గళంతో 'RRR' వీడియో రిలీజ్, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్

Vikas Manda

ఈరోజు విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలో ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్‌తో ఆ పాత్రను హైలైట్ చేయడం, తన అన్నగా సంభోదించడం గమనించవచ్చు. 'ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్లు ఉంటది, కలబడితే ఏగుచుక్క ఎగబడినట్లుంటది, ఎదురుపడితే సావుకైనా చమట ధార కడ్తది, పాణమైనా.. బందూకైనా వాడికి బాంచన్ ఐతది.. నా అన్న మన్నెందొర అల్లూరి సీతారామ రాజు' ........

COVID-19 in India: 10 నెలల చిన్నారికి కరోనావైరస్ పాజిటివ్, కర్ణాటకలో 50కి చేరిన కోవిడ్-19 కేసులు, తెలంగాణలో 59 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 12 కేసులు నమోదు, 3 నెలల కోసం బడ్జెట్ ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినేట్

Vikas Manda

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి ఈ నేపథ్యంలో 2020-21 సంవత్సరంలో 3 నెలలకు కోసం బడ్జెట్ ఆర్డినెన్స్ ను రాష్ట్ర కేబినేట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.....

Coronavirus 'Positive' News: కరోనావైరస్.. విద్యార్థులందరూ పాస్! పరీక్షలు రాయకుండానే 6 నుంచి 9 తరగతుల వారిని పాస్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Vikas Manda

లాక్ డౌన్ నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ఇచ్చేశారు. ఇప్పుడు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ పైతరగతులకు వెళ్లేలా ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) అవకాశం కల్పిస్తుంది. ఈసారి ఆయా తరగతులకు సంబంధించిన వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ......

Advertisement

COVID -19 Global Report: ఇండియాలో 724కు పెరిగిన కోవిడ్-19 కేసులు, ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య, చైనాను మించి అత్యధిక కేసులు నమోదు చేసిన అమెరికా

Vikas Manda

కోవిడ్-19 తో దక్షిణ కొరియా (South Korea) ధీటుగా పోరాడుతుంది. స్వీయ నియంత్రణ, పాజిటివ్ కేసులను గుర్తించి వారికి చికిత్స చేయడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ విషయంలో ఇండియా ఎంతవరకు విజయవంతం అవుతుందో....

RBI Reduces Repo Rate: కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ, రెపో రేటుపై 75 బేసిస్ పాయింట్ల కోతతో 4.4 శాతానికి తగ్గింపు, రివర్స్ రెపో రేటుపై 90 బేసిస్ పాయింట్ల కోతతో 4% కి తగ్గింపు

Vikas Manda

ఆర్బీఐ ప్రకటనలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10:30 సమయానికి సెన్సెక్ 488 పాయింట్ల లాభంతో 30,435.15 గా కొనసాగుతుంది. అలాగే నిఫ్టీ 201 పాయింట్ల లాభంతో 8,842 గా కొనసాగుతోంది....

Weather Report: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వర్షసూచన, రాబోయే రెండు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి

Vikas Manda

ఉత్తర కర్ణాటక నుంచి ఆగ్నేయ రాజస్థాన్ వరకు బలహీనమైన ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులు ప్రభావంతో ఈరోజు, రేపు కూడా అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది. గురువారం ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగులో 25.4 మిల్లీమీటర్ల వర్షంపడింది.....

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 11కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, సొంతూళ్లకు వెళ్లేందుకు తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వద్ద ప్రజల పడిగాపులు, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి

Vikas Manda

దేశవ్యాప్త లాక్ డౌన్ 21 రోజులు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బుధ, గురువారాల నుంచి తమ సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే ఆంధ్రా - తెలంగాణ బార్డర్ (AP- TS Border) వద్ద ఏపీ పోలీసులు వారికి అనుమతి నిరాకరించారు.....

Advertisement

Loot on Lockdown: లాక్‌డౌన్ సైడ్ ఎఫెక్ట్స్, విశాఖపట్నంలో మూసి ఉన్న వైన్స్ షాప్‌పై దోపిడి, 144 మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన తాగుబోతులు, కేసు నమోదు చేసిన పోలీసులు

Vikas Manda

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ వాస్తవానికి గత ఆదివారం నుంచే కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ మద్యపానంపై నిషేధం విధించింది. ఈ లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటే ఇంటి టార్చర్, బయటకు వెళ్తే పోలీసుల టార్చర్. మరి ఇలాంటి కఠోరమైన పరీక్షలను ఎదుర్కొంటున్న మందుబాబులు....

Chaos at AP - TS Border: హైదరాబాదులో ప్రైవేట్ హాస్టళ్ల మూసివేతతో సొంతూళ్లకు పయనమైన విద్యార్థులు, ఉద్యోగులు. రాష్ట్రంలోకి అనుమతించని ఏపీ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సరిహద్దు వద్ద ఉద్రిక్తత. హాస్టళ్లు మూయొద్దని నిర్వాహకులకు తెలంగాణ మంత్రుల ఆదేశాలు

Vikas Manda

హైదరాబాద్ లో హాస్టళ్లు మూసివేస్తున్న నేపథ్యంలో, ఇలా అకస్మాత్తుగా మూసివేయకుండా సహకరించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరోమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలో హాస్టళ్ల నిర్వాహకులతో గురువారం సమావేశం ఏర్పరిచి విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించవద్దని సూచించారు.....

COVID-19 in India: భారత్‌లో 694కి చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాలలో అత్యధికం, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 కరోనా మరణాలు నమోదు

Vikas Manda

భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 649 కు చేరాయి. అయితే తాజాగా నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుంటే దేశంలో పాజిటివ్ కేసులు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 705కు పెరిగింది.

Pawan Kalyan: కరోనావైరస్‌పై పోరాటానికి రూ. 2 కోట్లు డొనేట్ చేసిన పవన్ కళ్యాణ్, రూ. 71 లక్షలు విరాళమిచ్చిన రామ్ చరణ్ తేజ్, బాధ్యతగా విరాళాలు అందజేస్తున్న ప్రముఖులు

Vikas Manda

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త కర్ఫ్యూను తాను మనస్పూర్థిగా స్వాగతిస్తున్నట్లు పవన్ చెప్పారు. కరోనావైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించాలని ఇందుకు వేరే దారిలేదని ఆయన చెప్పారు.....

Advertisement
Advertisement