ఆంధ్ర ప్రదేశ్
AP Assembly Session: ఉన్నాది ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అయిదవ రోజు రచ్చరచ్చగా మారిన అసెంబ్లీ సమావేశాలు
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు(Ap Assembly session) నేడు ఐదో రోజుకు చేరుకున్నాయి. కాగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య (TDP vs YSRCP) మాటల తూటాలు పేలుతున్నాయి. సభ ప్రారంభంలోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య నిన్న అసెంబ్లీ ముందు జరిగిన ఘటనపై తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ తరఫున పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు మాట్లాడుతూ, మార్షల్స్ తో అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబు (Chandra babu)క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.
AP Disha Act 2019: మహిళలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్షే, 21 రోజుల్లోనే తీర్పు, హైదరాబాద్ దిశ హత్యాచారం ఉదంతంతో ఏపీ సీఎం జగన్ నిర్ణయం, ఏపీ దిశ యాక్ట్ -2019కు ఆంధ్రప్రదేశ్ కేబినేట్ ఆమోదం
Vikas Mandaమహిళలపై అత్యాచారం, ఇతర లైంగిక దాడులు, హత్య, యాసిడ్ దాడులు, వేధింపులు, సామాజిక మాధ్యమాలలో వేధింపులు, చిన్నారులపై లైంగిక దాడులు, మహిళలకు సంబంధించి వేధింపుల కేసులన్నీ ఈ ఏపీ దిశ యాక్ట్ కింద విచారణ చేయబడతాయి.....
AP Assembly Session: సీఎం జగన్ ఒక ఉన్మాది, జీవో 2430 ఎత్తివేయాలంటూ చంద్రబాబు విమర్శలు, చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదు, 40 ఏళ్ల అనుభవం ఉన్నా ఇంగిత జ్ఞానం లేదంటూ సీఎం జగన్ కౌంటర్
Vikas Mandaసీఎం జగన్ ఉన్మాది అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, అందుకు సంబంధించిన వీడియోలను సభలో అధికార సభ్యులు ప్రదర్శించారు. సభా నాయకుడి పైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు....
Janasena vs Janasena MLA: పవన్ కళ్యాణ్- జనసేన జాన్తా నహీ, అధినేత ఒకవైపు.. ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఒకవైపు, ఇంగ్లీష్ మీడియం అంశంలో జగన్ ప్రభుత్వానికి రాపాక వరప్రసాద్ సంపూర్ణ మద్ధతు
Vikas Mandaపవన్ నిలదీస్తున్నారు. సీఎం జగన్ పై నేరుగా విమర్శల దాడి చేస్తూ వస్తున్నారు. అయితే అసెంబ్లీలో జనసేన ఏకైక గొంతుక రాపాక మాత్రం ప్రతీసారి సీఎం జగన్‌కు అనుకూల వ్యాఖ్యలు చేస్తూ అధినేత పవన్ కళ్యాణ్‌కు గట్టి షాక్‌లు ఇస్తున్నారు...
AP Assembly Session: స్పీకర్ తమ్మినేని- ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య సభలో వాగ్యుద్ధం, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన అధికార పక్ష సభ్యులు, వేడివేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
Vikas Mandaనాకు ఇంగ్లీష్ రాదని ఎవరో చెప్పారంటా, నేను చేసిన అభివృద్ధి కారణంగానే బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా ప్రపంచ నేతలంతా హైదరాబాద్ వచ్చారు, ప్రపంచ నేతలంతా తనను కలవడానికి ఒకప్పుడు హైదరాబాద్ వచ్చారు, ప్రపంచమంతా నా ...
APS RTC Bus Fares: నేటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీలో బస్సు టికెట్ ఛార్జీల పెంపు అమలు, పల్లెవెలుగు బస్సుల్లో కి.మీకు 10 పైసలు, మిగతా వాటిల్లో కి.మీకు 20 పైసల చొప్పున అధిక ఛార్జీలు వసూలు
Vikas Mandaఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ రూ .6735 కోట్ల నష్టాల్లో ఉంది, అలాగే డీజిల్ ధరల పెరుగుదల వలన రూ. 650 అదనపు భారం మరియు కార్మికుల జీతాల పెంపుతో మొత్తంగా ఏడాదికి రూ.1280 కోట్ల భారం పెరిగిందని....
AP Assembly Session 2nd Day Highlights: నేను 25 ఏళ్ళ యువకుడ్ని,మీరు నన్నేమి చేయలేరన్న చంద్రబాబు, రాజీనామాకు సిద్ధమంటూ సవాల్, ఎన్నికల మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్, అన్నీ అమలు చేసి తీరుతామన్న ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్(Andhra pradesh) అసెంబ్లీ శాసన సభ సమావేశాలు రెండో రోజూ(AP Assembly Session 2nd Day) యుద్ధాన్నే తలపించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandra babu)గతంలో సీఎంగా ఉన్న సమయంలో రైతులను నిలువునా ముంచారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. అలాగే చంద్రబాబు తనయుడు లోకేష్ (Nara lokesh)ని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే సెటైర్లు వేశారు.
Groom Cheating Case: పెళ్లిలో గట్టిమేళం మోగాల్సిన సమయంలో వరుడి వీపు విమానం మోత మోగింది, అమ్మాయి మెడలో తాళి కట్టే సమయానికి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, సినిమాను కథను తలపించిన రియల్ స్టోరీ
Vikas Mandaఅతడి పెళ్లి వేడుకకు అనుకోని అతిథులుగా వచ్చిన పోలీసులు మోహన కృష్ణ తాళి కట్టే కొద్ది సమయం ముందే పెళ్లిని ఆపివేయించి అతణ్ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వధువు తరఫు వారు పోలీసులను ప్రశ్నించగా....
Quality Rice Distribution In AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ, అసెంబ్లీలో ఏపీ సీఎం వైయస్ జగన్ వెల్లడి, నాలెడ్జ్ అంశం మీద ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కొడాలి నాని కౌంటర్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ రెండో రోజు శీతాకాల సమావేశాల్లో సన్నబియ్యంపై(Quality Rice) చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ (TDP vs YCP)సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. సన్నబియ్యం విషయంలో ప్రభుత్వం ఎందుకు మాట తప్పిందని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (MLA Acchem Naidu) ప్రశ్నించారు. ముందు సన్న బియ్యం అన్నారు.
Speaker vs TDP: అసెంబ్లీ ఎవరి జాగీరు కాదు, సభ్యుల గొంతు నొక్కితే ఊరుకోను, ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంలో నేను భాగమే, అసెంబ్లీ రూల్స్ ప్రకారం వంశీకి సీటు కేటాయిస్తాం, టీడీపీ ఆరోపణలపై మండిపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు (Assembly Winter Session 2019) రెండో రోజూ వాడివేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ(Assembly)ని వైఎస్సార్‌సీపీ సభ్యులు పార్టీ కార్యాలయంగా మార్చారంటూ టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అసెంబ్లీ ఎవరి జాగీరు కాదని... ప్రజల జాగీరని, ప్రజలు ఎన్నుకొని ఇక్కడికి పంపించారని తెలిపారు.
Citizenship Amendment Bill 2019: పౌరసత్య సవరణ బిల్లు లోక్‌సభలో అర్ధరాత్రి ఆమోదం, అసలు పరీక్ష రాజ్యసభలో, తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసిన బీజేపీ, ఈశాన్య రాష్ట్రాల్లో తారాస్థాయికి నిరసనలు
Vikas Mandaఇదిలా ఉండగా, ఈశాన్య రాష్ట్రాలలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (NESO) మరియు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈశాన్యంలో చాలా చోట్ల బంద్ కు పిలుపునిచ్చారు....
Vamsi Fires On Chandrababu: పప్పు బ్యాచ్ నాపై విమర్శలు చేస్తున్నారు, జయంతికి వర్ధంతి తేడా తెలియని వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు, నేను టీడీపీతో ఉండలేను, అసెంబ్లీలో వల్లభనేని వంశీ ఫైర్
Hazarath Reddyఅసెంబ్లీ(AP Assembly Session)లో రెండో రోజు వాడీ వేడీ చర్చ మొదలైంది. ఈ సంధర్భంగా వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu)పై అలాగే టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సభలో మాట్లాడుతున్న సమయంలో.. ఆయన మాట్లాడటానికి వీళ్లేదని టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు.
AP Assembly Session: ఈరోజు అసెంబ్లీ సమావేశంలో హైలెట్స్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హ్యాట్సాప్ అన్న ఏపీ సీఎం, మా మద్దతు మీకు ఉంటుందన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై పేలిన పంచులు, మొత్తం వారం రోజుల పాటు కొనసాగనున్న సమావేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Assembly Session) రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మహిళల భద్రతపై చర్చ జరిగింది. ప్రతిపక్ష నేతలు ఉల్లి ధరల (Onion Price)పై చర్చించాలని పట్టుబట్టారు. కాగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ (TDP) నుంచి 23 మంది ఎమ్మెల్యేల్లో వంశీతో సహా 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బాలకృష్ణ, పయ్యావుల, గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, వాసుపల్లి గణేష్ అసెంబ్లీకి రాలేదు.
Onion War In AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉల్లి లొల్లి, ఉల్లిపై చర్చను చేపట్టాలన్న ప్రతిపక్షం, హెరిటేజ్‌ షాపులో రూ. 200కి ఎందుకు అమ్ముతున్నారన్న ఏపీ సీఎం, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామన్న వైయస్ జగన్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(AP Assembly winter session) తొలిరోజు వాడి వేడీగా జరుగుతున్నాయి. వైసీపీ(YCP), టీడీపీ (TDP)నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఏసీ సమావేశం నిర్వహించిన తర్వాత సభ తిరిగి ప్రారంభం అయింది. సభ ప్రారంభం కాగానే ఉల్లి ధరల(Onion Price)పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.
BJP Leader Gokaraju Gangaraju: ఏపీలో బీజేపీకి వైసీపీ షాక్, నర్సాపురం బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యామిలీకి వల, ఏపీ సీఎం జగన్ సమక్షంలో త్వరలో కండువా కప్పుకోనున్న గంగరాజు, వైసీపీ ఎంపీ రఘురామరాజుకు ఝలక్ తప్పదా ?
Hazarath Reddyఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల పార్టీ మార్పులతో ఊహించని విధంగా ముందుకు సాగుతున్నాయి. నిన్నటిదాకా టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని(Gannavaram MLA Vallabhaneni vamsi) వంశీతో రాజకీయాలు వేడెక్కగా ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది.
AP Winter Assembly Session: హాట్ హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సెటైర్లతో నవ్వులు పూయించిన ఆనం, అసెంబ్లీలో వల్లభనేని వంశీ, ఉల్లితో చంద్రబాబు నిరసన, మోడీని మోసం చేశారంటున్న వైసీపీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Winter Assembly Session)హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni sitaram) ప్రారంభించారు. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram MLA Vallabhaneni vamsi) అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో ఆయన చివరి వరసలో కూర్చున్నారు.
Pawan Kalyan: మీ వల్లే నేను ఓడిపోయాను, మీరు సరిగా ఉంటే నాకు ఇలా జరిగేది కాదు, కార్యకర్తలపై మండిపడిన పవన్ కళ్యాణ్, కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని హితవు, రైతు సమస్యలపై ఒక రోజు నిరాహార దీక్ష
Hazarath Reddyజనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యకర్తలపై మండిపడ్డారు. మీరు క్రమశిక్షణగా ఉండి ఉంటే నేను గెలిచేవాడినని, మీరు క్రమశిక్షణ తప్పడం వల్లే నేను ఓడిపోయానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతు సదస్సు(Farmers Meet)లో రైతుల సమస్యలు వింటున్న సమయంలో కార్యకర్తలు ఒక్కసారిగా పవన్ సీఎం అంటూ నినాదాలు చేశారు.
Onion Prices Cross Rs 200/Kg: ఉల్లి డబుల్ సెంచరీ కొట్టేసింది, వంటింట్లో మాయమవుతున్న ఉల్లి, లబో దిబో మంటున్న వినియోగదారులు
Hazarath Reddyరోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరల(Onion price)కు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. దేశవ్యాప్తంగా పలు చోట్ల కిలో ఉల్లి రూ.200 దాటేసింది. తమిళనాడులోని మధురై(Madurai)లో ఉల్లిధర కిలోకు రూ. 200కు చేరుకుంది.
Tirumala Fire Accident: శ్రీవారి లడ్డు తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది, భయంతో పరుగులు పెట్టిన భక్తులు, ఓ వ్యక్తికి స్వల్ప గాయాలు
Hazarath Reddyతిరుమల శ్రీవారి లడ్డు (Tirumala Srivari laddu)తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించడంతో.. లడ్డుల తయారీ నిలిచిపోయింది.
Minor Girl Gang Raped: లిఫ్ట్ పేరుతో బాలికపై గ్యాంగ్ రేప్, దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా రాని మార్పు, చిత్తూరు జిల్లాలో ఘటన, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు,నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
Hazarath Reddyదిశ నిందితుల ఎన్‌కౌంటర్ (Hyderabad Encounter) తర్వాత కూడా మృగాళ్లలో మార్పు రావడం లేదు. రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ వారిలో ఎటువంటి చలనం కలగడం లేదు. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినా కూడా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు.