ఆంధ్ర ప్రదేశ్
Cannabis Seized In Visakhapatnam: విశాఖపట్నంలో గంజాయి కలకలం, భారీగా గంజాయి స్మగ్లింగ్, కారులో తరలిస్తుండగా పట్టుకున్న ఎక్సైజ్‌శాఖ అధికారులు, అదుపులో ముగ్గురు వ్యక్తులు
Hazarath Reddyవిశాఖపట్నం (Visakhapatnam) జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద శుక్రవారం 46 కేజీల గంజాయి(Cannabis)ని పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. అక్కడి పోలీసులు కథనం ప్రకారం... చింతపల్లి ఏజెన్సీ నుండి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో వారు తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద తనిఖీలు చేపట్టారు.
Cyclone Bulbul Update: మొన్న క్యార్, నిన్న మహా, నేడు బుల్‌బుల్, తీవ్ర తుఫానుగా మారనున్న బుల్‌బుల్, ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం, కొన్ని రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyతుఫానులు వరుసగా విరుచుకుపడుతున్నాయి. మొన్న క్యార్, నిన్న మహా, నేడు బుల్‌బుల్... బంగాళాఖాతంలో ‘బుల్‌‌బుల్‌‌’ తుఫాను (Cyclone Bulbul) కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం ఉదయం11.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్(ఒడిశా)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ., సాగర్ దీవులు(పశ్చిమ బెంగాల్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 740 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
AgriGold Chit Funds Scam: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏపీ సీఎం జగన్, అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతగా రూ.10 వేలు డిపాజిట్‌, మలి విడతలో రూ.20 వేలు, మీ అన్నగా తోడుంటానంటున్న జగన్ హైలెట్ స్పీచ్‌పై ఓ లుక్కేయండి
Hazarath Reddyగతంలో ఏపీ రాష్ట్రాన్ని అగ్రిగోల్డ్‌ స్కామ్ ఓ ఊపు ఊపిన సంగతి అందరికీ తెలిసిందే. అగ్రిగోల్డ్‌ కంపెనీ చేసిన మోసంతో దాదాపు 3.70 లక్షల మంది రోడ్డున పడ్డారు. ఈ వ్యవహారంపై కోర్టులో ఇంకా కేసు నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో జగన్ కీలక నిర్ణయం తీసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
Ayodhya Verdict: దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్ తీర్పు తర్వాత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హోంశాఖ నుంచి అడ్వైజరీ జారీ
Vikas Mandaఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం రోజువారీ ప్రాతిపదికన 40 రోజుల పాటు విచారించింది. అక్టోబర్ 16న విచారణ పూర్తయినట్లు ప్రకటించిన సుప్రీంకోర్ట్ తన తీర్పును నెల రోజుల పాటు రిజర్వు చేసింది....
Telugu Academy Chairperson: నందమూరి లక్ష్మీ పార్వతికి కీలక పదవి, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చిన ఏపీ ప్రభుత్వం
Vikas Mandaయాశీల రాజకీయాలకు కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నారు. అనంతరం వైసీపీలో చేరారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన వెంట నడిచారు. గత అసెంబ్లె ఎన్నికల తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక...
Cyclone BulBul: బంగాళాఖాతం మీదుగా తరుముకొస్తున్న బుల్‌బుల్ తుఫాను, ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒడిషా రాష్ట్రాలకు ముప్పు, అలర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీచేసిన వాతావరణశాఖ
Vikas Mandaభారతదేశాన్ని తాకిన ఏడవ తుఫాను ఇది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సముద్ర తీరాన్ని సందర్శించవద్దని, అలాగే మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు...
Viral Video: కడపలో బట్టల దుకాణానికి వెళ్తున్న ఆవు, ప్రతీరోజు అక్కడే కొద్ది సేపు విశ్రాంతి, ఆవుకు సపర్యలు చేస్తున్న దుకాణ యజమాని, వైరల్ అవుతున్న వీడియో
Vikas Mandaకొన్ని రోజుల కిందట గోవాలో కూడా కొంత మంది యువకులు ఫుట్ బాల్ ఆడుతుండగా మధ్యలో ఒక ఆవు వచ్చింది. ఆ ఫుట్ బాల్ ను అది అందుకొని ఒక ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ లాగా దానిని కాలుతో తన్నుతూ ఏకంగా గోల్ చేసింది...
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అలక? కొత్త బాధ్యతలు స్వీకరించకుండానే నెల రోజుల పాటు సెలవు
Vikas Mandaఇవన్నీ సీఎస్ గా వ్యవహరించే సుబ్రమణ్యం ద్వారా జరగాల్సిన వ్యవహారాలు. అయితే, తన పర్యవేక్షణలో పనిచేయాల్సిన ఓ అధికారి, తన పరిధిని మించి అధికారాన్ని వినియోగిస్తున్నారని సుబ్రమణ్యం కొన్ని సార్లు ఆయనపై ఆగ్రహం....
Abdul Kalam Pratibha Puraskar Awards: పేరు మార్చడంపై వైయస్ జగన్ ఆగ్రహం, జీవోని వెంటనే రద్దు చేయాలని ఆదేశాలు, అబ్దుల్‌ కలాం పేరునే కొనసాగించాలన్న ఏపీ సీఎం
Hazarath Reddyమాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం (Abdul Kalam) పేరిట అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Jagan Review On Sand Crisis: ఇసుక సమస్య నెలాఖరుకి తీరిపోతుంది, ఇది తాత్కాలిక సమస్య, వరద దృష్ట్యా ఇసుక తీయడం కష్టంగా మారిందన్న ఏపీ సీఎం జగన్, రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం
Hazarath Reddyఏపీలో రాజకీయంగా ప్రకంపనలకు కారణమైన ఇసుక సమస్య పైన ముఖ్యమంత్రి అధికారికంగా స్పందించారు. నదుల్లో వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) తెలిపారు. సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు.
Janasena Long March Highlights: అధికార పార్టీపై విమర్శలతో ముగిసిన జనసేన లాంగ్ మార్చ్, జగన్ బాగా పరిపాలిస్తే సినిమాలు చేసుకుంటానన్న పవన్, మార్చ్‌లో టీడీపీ నేతలు, విమర్శల దాడి చేసిన వైసీపీ
Hazarath Reddyఇసుక కొరత నిరసిస్తూ విశాఖలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ను నిర్వహించారు. విశాఖలోని మద్దిలపాలెం నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం వరకు ఈ లాంగ్ మార్చ్ జరిగింది. వేలాదిమంది జనసేన, టీడీపీ కార్యకర్తలు ఈ మార్చ్ లో పాల్గొన్నారు.
Car Accident In krishna : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి, మరికొందరికీ గాయాలు, అతివేగమే ప్రమాదానికి కారణం, హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న సమయంలో ప్రమాదం
Hazarath Reddyకృష్ణా జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం, గరికపాడు దగ్గర ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద రెండు కార్లు ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు.
Janasena Chalo Vishakhapatnam: ఇసుక కొరతకు నిరసనగా జనసేన లాంగ్ మార్చ్,సేనకు బై చెప్పిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మద్దతు తెలిపిన టీడీపీ, హ్యాండిచ్చిన సీపీఐ, సీపీఎం, బీజేపీ, కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాధ్
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘాలకు సంఘీభావంగా జనసేన నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ (Janasena Long March) కు సర్వం సిద్ధం అయింది. ఉక్కునగరం విశాఖ వేదిక( Visakhapatnam) గా ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల పరిష్కారానికి జనసేనాని ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమం చేపట్టారు.
MAHA and KYARR Alert: ఒకేసారి రెండు తుఫానులు, క్యార్ గాయం మానక ముందే దూసుకొస్తున్న మహా తుఫాన్, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు, అల్లకల్లోలంగా మారిన అరేబియా సముద్రం
Hazarath Reddyదాదాపు 120 యేళ్ల చరిత్రలో అరేబియా సముద్రంలో మొదటిసారిగా రెండు తుపానులు ఒకే సమయంలో కేంద్రీకృతమై ఉన్నాయి. క్యార్ భీకర రూపం దాల్చిన సమయంలో ‘మహా’ అనే రెండవ తుఫాను కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలో ఉత్తర దిశగా పయనిస్తోందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది.
Karakatta Illegal Issues: కరకట్ట అక్రమ నిర్మాణదారులకు మరోసారి నోటీసులు, విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు, విచారణ ఆరువారాలకు వాయిదా
Hazarath Reddyకష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ నిర్మాణాల విషయంలో వివరణ ఇవ్వాలని ఆ నిర్మాణాల యజమానులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలనీ ఆదేశించింది.
Polavaram Project Mission @2021: పోలవరం పనులు తిరిగి ప్రారంభం, భూమి పూజ చేసిన మేఘా సంస్థ ప్రతినిధులు, 2021 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న ఏపీ సీఎం జగన్, తగ్గిన గోదావరి నీటి మట్టం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రారంభించింది. శుక్రవారం స్పిల్ వే వెనుక భాగంలో సంస్థ ప్రతినిధులు భూమి పూజ చేశారు. గోదావరి నీటిలో పసుపు, కుంకుమ చల్లి పూజలు జరిపారు.
AP Incarnation Day Ceremony: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు, రాష్ట్ర విభజన తరువాత తొలిసారి, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలం, ఆయనకు ఘనంగా నివాళి అర్పించిన పలువురు నేతలు
Hazarath Reddyరాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు జరుపుతున్నారు. కాగా విభజన తర్వాత నవ్యాంధ్ర అవతరణ దినోత్సవాన్ని తొలిసారి అధికారింగా నిర్వహిస్తున్నారు. నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
National Health Profile 2019: హెచ్ఐవి కేసుల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర, మిగతా నాలుగు స్థానాలను పంచుకున్న సౌత్ ఇండియా, జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక-2019 వెల్లడి
Hazarath Reddyదేశ వ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుతోన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ హెల్త్‌ ప్రొఫైల్‌ నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.దేశంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగుల్లో ఆంధ్రప్రదేశ్‌ సెకండ్ ప్లేస్ లో తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచాయి.
YS Jagan VS CBI Verdict: జగన్ అక్రమాస్తుల కేసులో మరో మలుపు, వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్న సీబీఐ కోర్టు, హైకోర్టులో అప్పీల్ చేయనున్న జగన్, తీర్పును స్వాగతించిన టీడీపీ
Hazarath Reddyఅక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురయ్యింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపి ఈ మేరకు తీర్పు వెలువరించింది.
Cyclonic Storm Kyarr: తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం, నేడు,రేపు పలుచోట్ల భారీ వర్షాలు, కుమ్మేస్తున్న క్యార్ సైక్లోన్, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyఅరేబియా సముద్రంలో ‘మహా’ తీవ్ర తుఫాను కొనసాగుతోంది. ఇది అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.