ఆంధ్ర ప్రదేశ్
Zero FIR: ఏపీ పోలీసు శాఖ సంచలన నిర్ణయం, ఇకపై బాధితులు రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు, అమల్లోకి రానున్న జీరో ఎఫ్ఐఆర్, వారం రోజుల్లోగా విధి విధానాలు రూపొందించండి, అధికారులను ఆదేశించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ (Andhra Pradesh Police Department) సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదులకు సంబంధించి.. "0" (జీరో) ఎఫ్‌ఐఆర్‌ (Zero FIR) అమలు చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ( DGP Gautam Sawang) ఆదేశాలు జారీచేశారు.
Online Horror: పోర్న్‌వెబ్ సైట్లలో బాధితురాలు 'దిశ' పేరు ట్రెండింగ్, ఆ పేరుతో వీడియోల కోసం ఇండియా, పాకిస్థాన్ నుంచి విపరీతంగా శోధన, వెగటు పుట్టిస్తున్న మనుషుల విషపు ధోరణి
Vikas Mandaనెటిజన్ల ఈ చర్యలతో కొన్ని వర్గాలు, మహిళా సంఘాల్లో ఆగ్రహం మరింత పెరిగింది. నిందితులతో పాటు ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించాలంటూ కొత్తగా డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి పేర్లను, ఫోటోలను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో ఆన్ లైన్ లో పోస్టులు పెట్టే వారి పట్ల చర్యలు తీసుకోవాలని....
Pawan Kalyan: 'ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతే 151 సీట్లు ఎందుకు'? రేప్ ఘటనలపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేరస్తులకు సింగపూర్ తరహా శిక్షలు ఉండాలంటూ సూచన
Vikas Mandaపవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఒక అంశాన్ని మరో అంశంతో ముడిపెడుతూ అర్థంలేకుండా మాట్లాడుతున్నారని, అటు ఇటు తిరిగి....
YSR Arogya Aasara: పేదలకు భరోసానిచ్చే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా, శస్త్రచికిత్స తరువాత విశ్రాంత సమయంలో రోజుకు రూ. 225, గుంటూరులో అధికారికంగా ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, పథకం ద్వారా నాలుగున్నర లక్షల మందికి లబ్ధి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకం(YSR Arogya Sri)లో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా(YSR Arogya Aasara Scheme) పథకాన్ని గుంటూరు (Guntur) జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు.
Gautam Sawang Warns Over Fake News: ఆ నంబర్ పోలీసులది కాదు, ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరికలు, మహిళలు ఆపదలో ఉంటే 100, 112 నంబర్లకు వెంటనే కాల్ చేయండి
Hazarath Reddyజస్టిస్ ఫర్ దిషా (Justice For Disha) ఘటన తర్వాత మహిళల సెక్యూరిటీ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. ఆపదలో ఉన్న వేళ, పోలీసులను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లపై ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం పోలీసులు 100, 112 నంబర్లపై ప్రచారం ప్రారంభించారు. తమ సహాయం కావాల్సి వస్తే, సంకోచించకుండా ఫోన్లో సంప్రదించాలని సూచిస్తున్నారు.
Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెనకు ప్రభుత్వం ఉత్తర్వులు, పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలని నిర్ణయం, పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఎన్నికల హామీల్లో ఇచ్చిన నవరత్నాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), జగనన్న వసతి దీవెన (Jagananna vasathi deevena)పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Government of Andhra Pradesh) శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
FASTag Deadline Extended: ఫాస్టాగ్ గడువు పొడగింపు, నూతన తేదీని ప్రకటించిన కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ, ఈ గడువులోపు ఫాస్టాగ్ కలిగిలేని వాహనాలకు రెట్టింపు టోల్ ఛార్జ్ వర్తింపు
Vikas Mandaఇప్పటివరకు 70 లక్షలకు పైగా నూతన ఫాస్టాగ్స్ జారీ చేయబడ్డాయి, నవంబర్ 26, మంగళవారం రోజు అత్యధికంగా 1,35,583 ఫాస్టాగ్ల అమ్మకాలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది....
Ministers' Reaction On Rape-Murder: హెల్ప్‌లైన్ నెంబర్ 100కు డయల్ చేస్తే 3 నిమిషాల్లోనే సహాయం అందుతుంది. వెటర్నరీ డాక్టర్ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రులు, కేసును ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్
Vikas Mandaసామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మఖ్తల్ పట్టణానికి చెందిన డీసీఎం డ్రైవర్ మహ్మద్ పాషా (Driver Mohammed Pasha)ను పోలీసులు విచారిస్తున్నారు.....
YS Jagan Rule: నేటితో ఆరు నెలల పాలనను పూర్తి చేసుకున్న ఏపీ సీఎం వైయస్ జగన్, 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువగా, జగన్ ఆరు నెలల పాలనపై ఓ విశ్లేషణ
Hazarath Reddyఒక్కడు.. ఒంటరిగా వచ్చాడు. వేలు లక్షలుగా జనం అతని వెంట నడిచారు. ప్రజాసంకల్పంతో తను గెలిచాడు. కోట్లాది మంది ప్రజలను తన గెలుపులో భాగస్వామిని చేశాడు. వైయస్‌ఆర్‌‌సీపీ అధినేత (YSRCP Ledaer)గా ఎనిమిదేళ్ల ప్రయాణం. ఏపీ (Andhra Pradesh) ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పోరాటం. ఇలా అన్నింటిలో ఆయన అడుగులు తడబడలేదు. స్వయంకృషిని నమ్ముకున్నాడు.
National Emergency Number: ప్రమాద సమయంలో మిమ్మల్ని రక్షించే నంబర్లు, ముఖ్యంగా మహిళలు మీ మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలి, డయల్ చేస్తే నేరుగా పోలీసులే మీ చెంతకు వస్తారు
Hazarath Reddyదేశంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళల(Womens)కు రక్షణ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్నిజాగ్రత్తలు సూచిసున్నప్పటికీ వాటిని ఎవరూ ఫాలో కావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో పెను విషాదాన్ని నింపిన ఘటనతోనైనా మహిళలు మేలుకోవాలని పోలీసులు చెబుతున్నారు.
Reverse Tendering In Housing Projects: జగన్ సర్కారు మరో సంచలనం, ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ ద్వారా మరోసారి రూ.105.91 కోట్లు ఆదా, ఏపీ టిడ్కోలోని 65,969 హౌసింగ్‌ యూనిట్లకు దశలవారీగా రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టాలంటూ ఏపీ సీఎం జగన్ ఆదేశాలు
Hazarath Reddyపోలవరం రివర్స్ టెండరింగ్ (Polavaram Reverse Tendering) ద్వారా డబ్బును ఆదా చేసిన ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) తాజాగా మరో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ .105.91 కోట్లను ఆదాచేసింది. ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండర్ (Reverse Tendering In Homes) ద్వారా జగన్ సర్కారు మరోసారి ప్రజాధనాన్ని ఆదా చేసింది.
Kamma Rajyam Lo Kadapa Reddlu: కమెడియన్ల కంటే లీడర్లే బెస్టు.. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని టైటిల్ మార్చినా, విడుదలకు స్టే విధించిన హైకోర్ట్
Vikas Mandaవర్మ మాత్రం, ఈ సినిమా ప్రమోషన్ ను సోషల్ మీడియాలో భారీగా చేస్తున్నారు. ఈ సినిమాలో మీలాంటి రాజకీయాలకు దండం పెడతారు, కమెడియన్ల కంటే లీడర్లే బెస్టు....
Chandrababu Tour: చంద్రబాబు బస్సుపై చెప్పులు, రాళ్లతో దాడి, రెండు వర్గాలుగా విడిపోయిన అమరావతి రైతులు, ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్న మాజీ సీఎం పర్యటన
Vikas Mandaచంద్రబాబు కాన్వాయ్ సీడ్ యాక్సెస్ రోడ్డుకు చేరుకోగానే ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై కొంతమంది చెప్పులతో, రాళ్లతో దాడి చేశారు. నేరుగా చంద్రబాబు కూర్చున్న కిటికీవైపే చెప్పులను విసిరారు.....
YSR Kapu Nestham: కాపుల నేస్తంగా సీఎం జగన్ పథకం, ఆంధ్ర ప్రదేశ్ కేబినేట్ సమావేశంలో 'వైఎస్ఆర్ కాపు నేస్తం' పథకానికి ఆమోదం, మంత్రివర్గం భేటీలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaకాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఆర్థిక సహాయం, విద్యార్థుల కోసం జగనన్న వసతి ప్రయోజన పథకం, స్టీల్ కార్పోరేషన్ ఏర్పాటు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి....
Andhra Pradesh: తిరుపతి విమానాశ్రయంలో వీఐపీ లాంజ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, విమానాశ్రయ అథారిటీకి చెందిన భూకేటాయింపుకు కేంద్ర కేబినేట్ ఆమోదం
Vikas Mandaభారతదేశంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఈ పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఏడాది పొడవునా లక్షల మంది భక్తులతో పాటు, ఎంతో మంది వీవీఐపీలు, వీఐపీలు ఇక్కడికి వస్తారు. ఈ నేపథ్యంలో ......
Kamma Rajyam Lo Kadapa Reddlu: 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాపై హైకోర్టులో పిటిషన్, మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉంది, సినిమాను అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన పిటిషనర్
Vikas Mandaఈ సినిమా విడుదలైతే గొడవలు జరిగే ప్రమాదం ఉందని అంతకుముందు కేఏ పాల్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తాము నిజజీవిత వ్యక్తులను ఎవరినీ టార్గెట్ చేయలేదని చెప్పారు....
CARTOSAT-3: పిఎస్ఎల్వి-సి 47 ప్రయోగం విజయవంతం, ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోసాట్ -3 ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో, 13 అమెరికా ఉపగ్రహాలనూ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్
Vikas Mandaభారతదేశం భూఉపరితలానికి సంబంధించి హైరెసల్యూషన్ చిత్రాలు తీయవచ్చు. దీంతో పట్టణ ప్రణాళిక, గ్రామీణ వనరులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి, తీరప్రాంత భూ వినియోగం మరియు ఉగ్ర శిబిరాల జాడ కనిపెడుతూ ....
Rythu Bharosa Extends To Tenant Farmers: ఏపీ కౌలు రైతులకు శుభవార్త, కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం, జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Hazarath Reddyకౌలు రైతులకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం(AP Government) శుభవార్తను చెప్పింది. రైతు భరోసా పథకాన్ని(Rythu Bharosa scheme) కౌలు రైతులకు(Rythu Bharosa Extends To Tenant Farmers) వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది. అలాగే అటవీ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది.
No License If Convicted In Alcohol Cases: మద్యం కేసుల్లో శిక్ష పడితే నో లైసెన్స్, ఏపీలో కొత్త మద్యం పాలసీ, కొత్తగా అమల్లోకి వచ్చిన పాలసీ విధానాలు గురించి ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyవైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) మద్యపాన నిషేధం పై దృషి సారించారు. ఇందులో భాగంగానే దశల వారీగా మద్య నియంత్రణ చేపట్టారు. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం(Alcohol ban) అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు గట్టిగా వేస్తున్నారు.
Anti Corruption Helpline: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, అవినీతి కనిపిస్తే వెంటనే 14400 నంబర్‌కు కాల్ చేయండి, ఏ ఫిర్యాదైనా 15 నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి, ఇప్పటికే ఇసుక అక్రమాలపై కాల్‌ సెంటర్‌
Hazarath Reddyఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister Y.S. Jagan Mohan Reddy) పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్నారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి (YSR)పాలనను తలపిస్తున్నారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు పలు కార్యక్రమాలను ఏపీలో చేపడుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా మరో నిర్ణయం తీసుకుంది. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు 14400 కాల్‌ సెంటర్‌(anti-corruption helpline)ను ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కాల్ సెంటర్‌(Jagan launches anti-corruption helpline)ను ప్రారంభించారు.