ఆంధ్ర ప్రదేశ్
AP's New Excise Act: కిక్కు దించేశారు! నేటి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో ఏ వ్యక్తి వద్ద 3 మద్యం సీసాలు, 6 బీర్ బాటిళ్లకు మించి ఉండకూడదు, కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టిన రాష్ట్ర సర్కార్
Vikas Mandaదీని ప్రకారం రాష్ట్రంలో ఏ వ్యక్తి దగ్గర కూడా 3 మద్యం సీసాలకు మించి కలిగి ఉండకూడదు. అవి లోకల్ గానీ, ఫారెన్ లిక్కర్ గానీ మరియు బాటిల్ సైజ్ ఎంత ఉన్నా కానీ 3కు మించి ఉండరాదు. అలాగే బీర్ పై కూడా పరిమితి విధించారు....
Jagan- KCR Meet: ఓ ప్రముఖ మీడియా కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్? ఊహజనిత వార్తలను ఏపీ సీఎంఓ ఖండించిందని పేర్కొన్న 'సాక్షి' మీడియా
Vikas Mandaరెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద చర్చకు వచ్చాయి. 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన వీరి భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కానీ, ప్రధాన అజెండా మాత్రం నదీ జలాల వినియోగంపైనే చర్చ జరిగింది...
Heavy Rain Alert: దేశాన్ని ముంచెత్తనున్న భారీ వర్షాలు, 17 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు, తెలంగాణా, ఏపీలకు పొంచి ఉన్న ముప్పు
Hazarath Reddyదేశాన్ని ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. మొత్తం 17 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 17 రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 నుంచి రెండు మూడు రోజులు పాటు భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ( India Meteorological Department) హెచ్చరించింది.
Polavaram Reverse Tendering: జగన్ సర్కార్ కొత్త రికార్డ్, పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 628 కోట్లు ఆదా, తక్కువ మొత్తానికి దక్కించుకున్న మేఘా కంపెనీ, టీడీపీ విమర్శల దాడి
Hazarath Reddyపోలవరం రివర్స్ టెండరింగ్‌తో జగన్ సర్కార్ కొత్త అధ్యాయానికి తెరతీసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
KCR & JAGAN Meet: ఆసక్తిగా మారిన జగన్ కేసీఆర్ భేటీ, విభజన చట్టంలోని కీలక అంశాలపై చర్చలు, ప్రధానంగా నీటి పంపకాలు, కేంద్రం వైఖరిపై చర్చించే అవకాశం, కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు
Hazarath Reddyఇరు రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకుంటున్న నేపధ్యంలో కేంద్ర వైఖరిపై కూడా చర్చించే ఆలోచనలో ఉన్నట్టు అనధికార సమాచారం. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పోలవరం మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
Gaganyaan Mission: గగన్‌యాన్ ద్వారా అంతరిక్షంలోకి తొలి భారతీయుడు, 2022లో ప్రయోగం, ఇంకా దొరకని విక్రమ్ ల్యాండర్ ఆచూకి, కసిమీదున్నఇస్రో చైర్మెన్ కె శివన్
Hazarath Reddyచంద్రయాన్ 2 ప్రయోగంతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఇస్రో (Isro)మరో భారీ ప్రాజెక్టుకు రెడీ అవుతోంది. ఒకవైపు విక్రమ్ సమాచారం కోసం పరిశోధన చేస్తూ మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కన్నేసింది.
Paper Leak Issue: ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యే ఛాన్సే లేదు, అవన్నీ అసత్య ప్రచారేలంటూ కొట్టిపారేసిన మంత్రి పెద్దిరెడ్డి: చంద్రబాబు నటన బాగుందని ముద్రగడ విమర్శ
Vikas Mandaతాజాగా, మంత్రి పెద్దిరెడ్డి పరీక్ష ఫలితాలపై వస్తున్న ప్రచారాలను ఖండించినప్పటికీ, దీనిపై ఏపీ ప్రభుత్వం రహస్య విచారణ చేపట్టిందని 'ఏబిఎన్' ఛానెల్ వెల్లడించింది....
Rumors On Sivaprasad Death : టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారంటూ వార్తలు, వదంతులు నమ్మవద్దంటున్న ఆయన మనవడు, ఖండించిన కుటుంబ సభ్యులు
Vikas Mandaచెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ దానికి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్‌ చనిపోయారు.
Ex MP Sivaprasad Passed Away: టీడీపీ మాజీ ఎంపీ నారామల్లి శివప్రసాద్ కన్నుమూత, సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు, పలువురు నేతలు
Vikas Mandaనటన నుంచి రాజకీయం వైపు మళ్లిన శివప్రసాద్ రాజకీయాలాలో తనదైన శైలిని ప్రదర్శించేవారు. జై చిరంజీవ, పిల్లా జమీందార్, అటాడిస్తా, టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించిన శివప్రసాద్ , తాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా తన నటనానుభవాన్ని నిరసనలకు ఉపయోగించుకునేవారు....
AP Grama Sachivalayam Results 2019: ఏపీ గ్రామ సచివాలయ ఫలితాలు విడుదల, అర్హత సాధించిన వారెవరు ? జాయినింగ్ డేట్ ఎప్పుడు ? జాయినింగ్ ప్రాసెస్ ఏంటీ ? పూర్తి వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyలక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలను తెలుసుకోండి
Dasara Holidays: దసరా సెలవులను ప్రకటించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. తెలంగాణలో 16 రోజులు, ఆంధ్ర ప్రదేశ్‌లో 12 రోజుల పాటు దసరా సెలవులు
Vikas Mandaజూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 09 వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది. అక్టోబర్ 10న తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించింది....
YSR Kanti Velugu Scheme: ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, 560 కోట్లతో వైయస్సార్ 'కంటి వెలుగు' స్కీమ్. ఇలాంటి 'వెలుగులు' చంద్రబాబు హయాం నుంచే ఉన్నాయంటున్న నారా లోకేష్
Hazarath Reddyఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం వైయస్ జగన్ ( Ap Cm YS Jagan)ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.