తెలంగాణ
Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 3,980 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 1,439 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 97,113 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 3,980 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 1,439 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 344, రంగారెడ్డి జిల్లాలో 234, హనుమకొండ జిల్లాలో 159, ఖమ్మం జిల్లాలో 110 కేసులు వెల్లడయ్యాయి.
Hyderabad Shocker: అర్థరాత్రి ఏంచేస్తున్నావని అడిగినందుకు..కన్నతల్లిని రాడ్‌తో కొట్టి చంపిన కిరాతక కొడుకు, హైదరాబాద్‌లో దారుణ ఘటన
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కని పెంచిన తల్లినే ఓ కొడుకు అత్యంత కిరాతకంగా (Hyderabad Shocker) చంపాడు. కేవలం మందలించిందన్న కోపంతో ఆ తల్లిని దారుణంగా చంపేశాడు. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Door to Door Fever Survey: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న జ్వరాలు, చాలా మందిలో జలుబు, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలున్నట్టు గుర్తించిన అధికారులు
Hazarath Reddyతెలంగాణలో డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే (Door to Door Fever Survey) జరుగుతోంది. రెండు రోజుల్లో దాదాపు 29 లక్షల ఇళ్ల నుండి సమాచారాన్ని సేకరించారు. కాగా వీరిలొ 1.28 లక్షల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి అక్కడికక్కడే కరోనా కిట్లను అందజేశారు.
MMTS Trains Temporarily Cancelled: హైదరాబాద్ ప్రయాణికులకు గమనిక, 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు, భాగ్యనగరంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
Hazarath Reddyభాగ్యనగరంలో కరోనా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్- లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో 36 సర్వీసులను నేడు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 3,603 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 1,421 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 93,397 శాంపిల్స్ పరీక్షించగా 3,603 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,421 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 308, రంగారెడ్డి జిల్లాలో 262, హనుమకొండ జిల్లాలో 150 కేసులు గుర్తించారు
Mulugu Siddanthi Died: ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇకలేరు, శ్వాస సమస్యలతో బాధపడుతూ కన్నుమూత, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి
Naresh. VNSములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి (mulugu ramalingeswara siddanthi) ఆదివారం కన్నుమూశారు. ఊపిరి తీసుకోవ‌డంలో సమస్య రావటంతో (Breathing Issue) కుటుంబ స‌భ్యులు పంజాగుట్టలోని నిమ్స్ (NIIMS) ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. మార్గ‌మ‌ధ్యలోనే రామలింగేశ్వర సిద్ధాంతి (Ramalingeswara siddanthi) తుది శ్వాస విడిచారని డాక్టర్లు వెల్లడించారు.
Body Donation: మరణంలోనూ ఆదర్శం, 24 గంటల వ్యవధిలో వైద్య కళాశాలకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి దేహదానం, భద్రాచలంకు చెందిన మరింగంటి కుటుంబంలో అరుదైన సంఘటన...
Krishnaఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ కేవలం 24 గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రపంచాన్ని వదిలి తమ శరీరాలను వైద్య కళాశాలకు అప్పగించారు.
Telangana Dalit Bandhu: తెలంగాణవ్యాప్తంగా దళితబంధు, అన్ని నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున అమలు, ఫిబ్రవరి 5లోగా లబ్దిదారుల ఎంపిక
Naresh. VNSతెలంగాణలో దళిత బంధు(Dalit Bandhu) అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌(CM KCR) ఆదేశాల మేరకు తెలంగాణవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eswar) తెలిపారు. దళితబంధు పథకం అమలుపై జిల్లాల కలెక్టర్లతో కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
Coronavirus in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, నాలుగు వేలు దాటిన రోజువారీ కేసులు, రికవరీలతో పోలిస్తే పెరుగుతున్న కేసులు
Naresh. VNSతెలంగాణలో కరోనా కేసులు (Telangana corona cases) కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 4,393 కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ (Health ministry) శనివారం హెల్త్‌ బులిటెన్‌ (Health bulliten)లో తెలిపింది. మరో వైరస్‌తో ఇద్దరు మృతి చెందగా.. 2,319 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,199 యాక్టివ్‌ కేసులున్నాయి
Corona in TS: తెలంగాణలో కొత్తగా 4,416 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 1,670 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించగా 4,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,670 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 417, రంగారెడ్డి జిల్లాలో 301, హనుమకొండ జిల్లాలో 178, ఖమ్మం జిల్లాలో 117 కేసులు గుర్తించారు.
Hyderabad: నుదుటిన ఎర్రటి బొట్లు..హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబం అత్మహత్య, విషాద ఘటనపై అనేక అనుమానాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దల అంగీకారంతో కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్త, టీచర్ గా పనిచేస్తున్న భార్య ఇద్దరూ ఆత్మహత్య ( Hyderabad Software engineer ends life) చేసుకున్నారు. వారితో పాటు వారి చిన్నారి కూతురుని కూడా వారితో తీసుకువెళ్లారు.
Statue of Equality: తెలంగాణలో 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం, ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ, విగ్రహం ప్రత్యేకతలు ఇవే
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో 216 అడుగుల రామానుజచార్యుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆవిష్కరించనున్నారు. కాగా కూర్చొని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది రెండో ఎత్తైన విగ్రహం. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా (Statue of Equality) రామానుజాచార్య విగ్రహంతో హైదరాబాద్‌ మెడలో మరో మణిహారాన్ని పొదుగుతున్నారు.
COVID in Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 4,207 మందికి కరోనా, ఈ నెల 31 వరకు కోవిడ్ ఆంక్షలు పొడిగింపు, రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా భారీగా కరోనా కేసులు (COVID in Telangana) నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,207 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,645 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ 380, రంగారెడ్డిలో 336 కరోనా కేసులు నమోదయ్యాయి.
Telangana: మంత్రాలు చేస్తున్నారంటూ..తండ్రి, ఇద్దరు కొడుకులను కిరాతకంగా చంపిన ప్రత్యర్థులు, జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyతెలంగాణలో జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం తారకరామ నగర్‌లో ముగ్గురు వ్యక్తులను కొందరు దారుణంగా హత్య (Man, two sons murdered in Jagtial) చేశారు. తండ్రి, ఇద్దరు తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్ధులు (unidentified persons) దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.
Hyderabad chain snatchings:వీడెవడండీ బాబూ! ఆరు గంటల్లో ఆరు చైన్లు స్నాచింగ్స్, మూడు కమిషనరేట్ల పరిధిలను కవర్ చేసిన స్నాచర్, కొట్టేసిన బండిపై దర్జాగా తిరుగుతూ దొంగతనాలు
Naresh. VNSహైదరాబాద్‌లో ఓ చైన్ స్నాచర్ (Chain snacher) రెచ్చిపోయాడు, కేవలం ఆరు గంటల్లో ఆరు చైన్ స్నాచింగ్‌ లు చేశాడు. నగరమంతా చుట్టి వచ్చిన చోరుడు, కుత్బుల్లాపూర్ (Kuthbullapur) సర్కిల్ నుంచి మొదలు పెట్టి మేడిపల్లి(Medipallly) వరకు చేతివాటం ప్రదర్శించాడు.
Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, డీఏ కు సంబంధించిన జీవో జారీ, 10.01 శాతం డీఏ పెంపు
Naresh. VNSతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల‌కు(Telangana Govt employees) సంబంధించిన డీఏ(DA) ఉత్తర్వుల‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2021, జులై 1 నుంచి పెరిగిన డీఏ వ‌ర్తించ‌నుంది. 10.01 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్(Telangana green Signal) ఇచ్చింది.
Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 3,557 మందికి కరోనా, జీహెచ్ఎంసీలో 1474 కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 24,253 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 3,557 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1474 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు.
Bhupalpally MLA Gandra COVID: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా, క్వారంటైన్‌లోకి వెళ్లిన దంపతులు
Hazarath Reddyతెలంగాణ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కరోనా బారీన పడ్డారు. ఆయనతోపాటు సతీమణి, వరంగల్ జడ్పీ చైర్మెన్ జ్యోతికి కూడా కరోనా సోకింది. గండ్ర దంపతులకు జ్వరం రావడంతో మంగళవారం కోవిడ్ పరీక్షలు చేసుకున్నారు. అందులో వారికి పాజిటివ్ గా నిర్థారణ అయింది.
Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 2,983 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,07,904 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,983 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డి జిల్లాలో 227 కేసులు నమోదయ్యాయి.
Corona For120 Doctors at Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా పంజా, 120 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్
Krishnaహైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 120 మంది వైద్యులకు కరోనా సోకింది. మరో వైపు ఉస్మానియా, ఎర్రగడ్డలోని మానసిక వైద్య శాలలో కూడా కరోనా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర ఆస్పత్రులలో చేరుతున్న పాజిటివ్‌ పేషంట్ల సంఖ్య పెరుగుతోంది.