తెలంగాణ
Tejaswi Yadav Meets CM KCR: జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్, బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు, బీహార్‌ విపక్ష నేత తేజస్వియాదవ్‌‌తో ప్రగతి భవన్‌లో భేటీ
Hazarath Reddyజాతీయ రాజకీయాలపై అసక్తి చూపుతున్న కేసీఆర్‌ బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో భేటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వి మంగళవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ (Tejaswi Yadav Meets CM KCR) అయ్యారు.
Telangana Rains: తెలంగాణను ముంచెత్తిన అకాల వర్షాలు, మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ, ఆరు జిల్లాలో బీభత్సం సృష్టించిన వరుణుడు
Hazarath Reddyవచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Telangana Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని తన బులిటెన్ లో పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో మంగళవారం ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.
Telangana: ప్రేమించుకున్నారు, పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్య చేసుకున్నారు, యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన, మరో ఘటనలో కూతురు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య
Hazarath Reddyయాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదని, పెళ్లికి కూడా ఒప్పుకోరని (Fearing their families disapproval to their marriage) భావించిన ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది.
Jagadish Reddy COVID: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా, ఐసోలేషన్‌లోకి వెళ్లిన టీఆర్ఎస్ నేత, తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు తాను ఐసోలేషన్ లో ఉన్నానని, చికిత్స పొందుతున్నానని మంత్రి పేర్కొన్నారు.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 1,825 కోవిడ్ కేసులు, కరోనాతో ఒకరు మృతి, ప్రస్తుతం తెలంగాణలో 14,995 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో ఒక్కరోజులోనే 1,825 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ6,95,855 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,77,466 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Telangana: మిస్టరీగా మారిన మొండెం లేని మనిషి తల, నల్గొండ జిల్లాలో మహంకాళి దేవాలయం వద్ద షాకింగ్ ఘటన, మరో ఘటనలో.. వరంగల్ జిల్లాలో భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్యపై కేసు నమోదు
Hazarath Reddyనల్లగొండ జిల్లాలో దారుణ ఘటన (Nalgonda Horrific Incident) చోటుచేసుకుంది. జిల్లాలోని చింతపల్లి మండలం గొల్లపల్లిలో దుండగులు... గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేశారు. ఆ తర్వాత.. తలను, మొండెంను వేరు చేసి విరాట్‌నగర్‌లోని మహంకాళి ఆలయం (Mahankali temple) వద్ద పడేశారు.
Booster Dose in Telangana: బూస్టర్ డోస్ గురించి పూర్తి సమాచారం ఇదే, తెలంగాణలో నేటి నుంచి ప్రారంభమైన బూస్టర్‌ డోస్‌ పంపిణీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ పంపిణీని మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. చార్మినార్‌ యునానీ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మొదటి డోసును స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్‌ అంజద్‌ ఖాన్‌ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏండ్లు దాటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్‌ డోసు(Booster Dose in Telangana) వేస్తున్నారు.
Corona in TS: తెలంగాణలో ఈ నెల 20వ తేదీ వరకు ఆంక్షలు పొడిగింపు, కొత్తగా 1,673 మందికి కరోనా, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,94,030 పాజిటివ్ కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 48,583 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,165 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123 కేసులు గుర్తించారు.
SCR Increases Platform Ticket Rate: ఫ్లాట్‌ఫాం మీదకు ఎక్కితే బాదుడే, భారీగా రేట్లను పెంచిన దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రూ.50కి పెరిగిన ఫ్లాట్‌ఫాం టికెట్ రేటు
Naresh. VNSరైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే(South Central Railway). ప్రయాణికులతో పాటూ, వారి బంధువులు కూడా రైల్వే స్టేషన్లలోకి రాకుండా ఉండేందుకు ఫ్లాట్‌ ఫాం టికెట్ల రేట్ల(increases platform ticket rate)ను పెంచింది. సంక్రాంతి(Sankranthi) సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతోంది. దీంతో ఫ్లాట్‌ ఫాం టికెట్ల ధరలను భారీగా పెంచారు.
Ramesh Babu Dies:సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం, మహేష్ బాబు సోదరుడు రమేష్‌ బాబు కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Naresh. VNSకృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు(Ramesh Babu) (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతి (AIG Hospital)కి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు(Ramesh Babu) మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Vanama Raghava Arrest: వనమా రాఘవకు 14 రోజులు రిమాండ్, భద్రాచలం జైలుకు వనమా రాఘవ తరలింపు..
Krishnaపాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవకు 14 రోజులు రిమాండ్ విధించారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు వనమా రాఘవను భద్రాచలం సబ్‌ జైలుకు తరలించారు.
Palvancha Ramakrishna Another Selfie Video: బయటపడ్డ రెండో సెల్ఫీ వీడియో, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో మలుపు, వనమా రాఘవకు పెరిగిన చిక్కులు...
Krishnaరెండో వీడియోలో మృతుడు నాగరామకృష్ణ మరిన్ని సంచలన విషయాలను వెల్లడించాడు. తాను చనిపోయే విషయం ప్రజలకు తెలియాలని పేర్కొన్నాడు. తనకు అప్పులు ఇచ్చిన వారికి న్యాయం జరగాలంటూ వీడియోలో వెల్లడించాడు. తాను ఆత్మహత్య చేసుకోవటానికి సూత్రధారి వనమా రాఘవ అంటూ పేర్కొన్నాడు.
Telangana Family Suicide In Vijayawada: విజయవాడలో దారుణం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య, మృతులు నిజామాబాద్ వాసులుగా గుర్తింపు..
Krishnaవిజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కుటుంబంగా గుర్తింపు.
COVID in TS: గ్రేటర్ హైదరాబాద్‌ను వణికిస్తున్న కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,452 కొత్త కేసులు నమోదు, తెలంగాణలో గత 24 గంటల్లో 2,295 మందికి కోవిడ్
Hazarath Reddyతెలంగాణలో కరోనా కల్లోలం రేపుతోంది. గడచిన 24 గంటల్లో 64,474 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 2,295 మందికి పాజిటివ్ గా తేలింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,452 కొత్త కేసులు నమోదయ్యాయి.
Telangana: కామాంధుడి కథ ముగిసింది, ట్యూషన్ పేరుతో 12 మంది బాలికలపై అత్యాచారం, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు
Hazarath Reddyట్యూషన్ పేరుతో అభం శుభం తెలియని 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ కీచక టీచర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష (Tutor, hostel manager) పడింది. అలాగే సంస్థ నిర్వాహకుడికి కూడా యావజ్జీవ శిక్ష విధించారు. ఇక ఈ నేరాన్ని (Rape of 12 minor girls in Nalgonda) దాచిన ఓ మహిళకు ఆర్లెళ్ల జైలు శిక్షను విధిస్తూ నల్లగొండ జిల్లా ఒకటో అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చింది.
COVID in Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 1913 కొత్త కేసులు, తాజాగా ఇద్దరు మృతి, కొత్తగా 232 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రొజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1913 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారీన పడి ఇద్దరు మరణించారని తెలిపింది. ఇవాళ కొత్తగా 232 మంది బాధితులు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Vanama Raghava Arrest: వ‌న‌మా రాఘ‌వ అరెస్ట్‌, పాల్వంచలో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో, రాఘ‌వ‌ను పోలీసుల‌కు అప్ప‌గించిన ఎమ్మెల్యే వ‌న‌మా..
Krishnaపాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వనమా రాఘవను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటిక్రితమే హైదరాబాద్ కు వచ్చిన కొత్తగూడెం పోలీసులకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు తన కొడుకు రాఘవను అప్పగించారు.
COVID In TS: కరోనా థర్డ్ వేవ్ మొదలైంది, తెలంగాణలో వచ్చే నాలుగు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంటా, బయటా మాస్క్‌ ధరించాలని తెలిపిన రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డా.శ్రీనివాసరావు
Hazarath Reddyతెలంగాణలో కరోనాతో పాటు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే నాలుగు వారాలు కీలకమని (next four weeks will be crucial in the wake of the spread) రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డా.శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి నెల మధ్యలో కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
Telangana Shocker: భర్త మృతితో ఇద్దరితో రాసలీలలు, ఇదేం పాడు పనని భర్త స్నేహితుడు అడిగితే రోకలిబండతో కొట్టి చంపేసింది, వనస్థలిపురంలో హత్య కేసును చేధించిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో వనస్థలిపురంలో గతంలో సంచలనం రేపిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును వనస్థలిపురం పోలీసులు ( Vanasthalipuram Police) ఛేదించారు. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి, దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన ఘటనలో ఇద్ధరినీ అరెస్టు (Woman, paramour arrested in murder case) చేసి రిమాండ్‌కు తరలించారు
Telangana: ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్‌లు 30 శాతం పెంచుతూ కేసీఆర్ సర్కారు నిర్ణయం, పెరుగుతున్న కేసుల నేపథ్యంలో వైద్యులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా వేల ఆశా వర్కర్లు అందించిన సేవలకుగాను అందిస్తున్న ఇన్సెంటివ్‌లను ( performance incentives for ASHA workers) పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నెలవారీ ప్రోత్సాహకాలను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది.