తెలంగాణ

COVID Vaccination in Telangana: తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి, లక్ష్యం పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపిన మంత్రి హరీష్ రావు

Hazarath Reddy

తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వందశాతం లక్ష్యం పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ (COVID Vaccination in Telangana) అని, వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తి చేయగలిగామన్నారు. వ్యాక్సినేషన్ పై (COVID Vaccination) మొదట్నుంచీ సీఎం ప్రత్యేక దృష్టి సారించి, స్వయంగా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారని మంత్రి (Harish Rao) తెలిపారు.

KTR Tweet on CorbeVax Vaccine: తెలంగాణ నుంచి మరో కోవిడ్ టీకా, కార్బివాక్స్ కరోనా టీకాపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, ఇప్పటికే భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా విడుదల

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కోవిడ్ టీకా మార్కెట్లోకి రావడంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ (Minister KTR Tweet) చేశారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను విడుదల చేయగా , తాజాగా తెలంగాణకు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీ కార్బివాక్స్ అనే కోవిడ్ టీకాను మార్కెట్లోకి త్వరలో విడుదల చేయనుంది.

Omicron in Telangana: తెలంగాణలో జనవరి 3 నుంచి పిల్లలకు కోవిడ్ టీకాలు, కొత్తగా మరో 7 ఒమిక్రాన్ కేసులు నమోదు, 62కు చేరిన మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య

Hazarath Reddy

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలవరం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ వేరియంట్ కేసులు (Omicron in Telangana) పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు (state tally reaches to 62) చేరింది. రాష్ట్రంలోని 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది వ్యాక్సిన్ తీసుకోలేదని మంత్రి హరీష్ రావు అన్నారు.

Telangana: తెలంగాణలో మందుబాబులకు పుల్ జోష్, డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, ఈవెంట్స్, టూరిజం హోటల్స్‌‌లో మందు విక్రయాలకు ప్రభుత్వం అనుమతి

Hazarath Reddy

కొత్త సంవత్సరం సమీపిస్తున్న మద్యం బాబులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాల సమయాన్ని పొడిగిస్తున్నట్లు (Bars, liquor shops timings extended ) వెల్లడించింది. 2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం టీఎస్ సర్కార్ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది.

Advertisement

Power Bills in TS: తెలంగాణలో పెరగనున్న కరెంట్ ఛార్జీలు, యూనిట్‌కు నేరుగా 50 పైసలు, ఇతర కనెక్షన్ల వారి నుంచి యూనిట్‌కు రూపాయి అదనంగా వసూలు, 2022 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..

Hazarath Reddy

చ్చే ఆర్థిక సంవత్సరం.. 2022 ఏప్రిల్‌ 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. ప్రతి ఇంటిలో వాడే కరెంటుపై యూనిట్‌కు నేరుగా 50 పైసలు, ఇతర కనెక్షన్ల వారి నుంచి యూనిట్‌కు రూపాయి చొప్పున అదనంగా ఛార్జీ వసూలు..

Hyderabad: పాతబస్తీ నుంచి ఎల్బీనగర్‌ వైపు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే, ఒవైసీ- మిధాని కూడళ్లలో ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, రూ.80 కోట్లు వెచ్చించి మూడు వరుసల రహదారిని 1.3కిలోమీటర్ల నిర్మించిన జీహెచ్‌ఎంసీ

Hazarath Reddy

భాగ్యనగరంలో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. ఒవైసీ- మిధాని కూడళ్లలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. రూ.80 కోట్లు వెచ్చించి మూడు వరుసల రహదారిని 1.3కిలోమీటర్ల మేర ఈ పైఓవర్‌ను నిర్మించారు.

CP Ravindra Press Meet: హీరో సాయి ధరమ్‌తేజ్‌‌పై త్వరలో ఛార్జ్‌షీట్‌, 91 CRPC కింద నోటీసులు ఇస్తే ఇంకా వివరణ ఇవ్వలేదని తెలిపిన సైబరాబాద్‌ సీపీ రవీంద్ర

Hazarath Reddy

సినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ గత సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో ప్రమాదానికి ( sai dharam tej bike accident) గురయిన సంగతి విదితమే. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.

Omicron in TS: తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు, 55కి చేరిన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య, గడచిన 24 గంటల్లో 182 మందికి కరోనా పాజిటివ్

Hazarath Reddy

తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు (Omicron in TS) నమోదయ్యాయి. వారిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారు. వారిని కలిసిన వారిలో మరో ఇద్దరికి కూడా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కి పెరిగింది. వారిలో 10 మంది కోలుకున్నారు.

Advertisement

BJP Nirudyoga Deeksha: సీఎం కేసీఆర్ పిరికిపంద అంటూ ఈటెల విమర్శ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టేది బండి సంజయ్ అంటున్న అరవింద్, దీక్ష సమయంలో బాత్రూంలో ఇడ్లీలు తిన్న చరిత్ర కేసీఆర్‌ది అంటూ బండి సంజయ్ విమర్శలు

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ దీక్షలో ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించటానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

TPCC Chief Revanth Reddy Arrest: తెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు...

Krishna

తెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Omicron Alert: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు, జనవరి 2 వరకు పార్టీలు, ఫంక్షన్లు బంద్, హైకోర్టు ఆదేశాలతో సర్కారు నిర్ణయం

Naresh. VNS

ఒమిక్రాన్ (Omicron) కట్టడి కోసం కఠిన చర్యలు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Government). కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలను(restrictions on New year celebs) విధించింది. హైకోర్టు (High Court)ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు.

Attack on Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై దాడి, ఆఫీస్‌లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేసిన దుండగులు, వాళ్ల పనేనని ఆరోపిస్తున్న మల్లన్న

Naresh. VNS

చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్(Teenmar Mallanna) మల్లన్నపై దాడి జరిగింది. ట్విట్టర్‌లో ఆయన పెట్టిన పోస్టుకు(Mallanna twitter post) కోపంతో ఊగిపోయిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తీన్మార్ మల్లన్నపై దాడికి దిగారు. ఈ ఘటన బోడుప్పల్‌(Boduppal) పరిధిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

Advertisement

IPS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్, పలువురు సీపీలు, ఎస్పీలకు స్థానచలనం

Naresh. VNS

తెలంగాణ(Telangana)లో భారీగా పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లను(IPS transfers in Telangana) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 30 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌(CV Anand)ను నియమించారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీకుమార్‌(Anjani kumar)ను ఏసీబీ డీజీగా నియమించారు.

Telangana: ఇంటర్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్, ఫస్ట్ ఇయర్ విద్యార్ధులంతా పాస్, ఫెయిలన వారందరికీ 35శాతం మార్కులు, ఇదే లాస్ట్ టైమ్, ఇక నుంచి చదవాల్సిందనన్న సబిత

Naresh. VNS

తెలంగాణ ఇంటర్ (intermediate) విద్యార్దులకు గుడ్ న్యూస్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులందరినీ పాస్(All intermediate first year students declared as pass) చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt.). ఇటీవలే ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) తెలిపారు.

Telangana: మల్టీప్లెక్స్‌లలో కనీస ధర రూ. 100, గరిష్ఠ ధర రూ. 250కి పెంపు, సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

Hazarath Reddy

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల మీదనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. నిర్మాతల విన్నపం మేరకు రేట్ల పెంపుపై అధికారులు ప్రతిపాదనలు పంపారు.

Paddy Crops Procurement: మీకు ప్రేమ లేఖలు రాయడానికి రాలేదు, బిచ్చగాళ్లలా మమ్మల్ని చూస్తారా.. కేంద్రంపై మండిపడిన తెలంగాణ మంత్రులు

Hazarath Reddy

వానాపంట కాల విషయంలో పంట కొనుగోలుపై లిఖితపూర్వక హమీ విషయంలో రెండు రోజులైనా కేంద్రం నుంచి స్పదన లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి (Telangana Minister Niranjan Reddy) మండిపడ్డారు. తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, కానీ కేంద్రం తాము ఏదో ప్రేమ లేఖలు రాయడానికి వచ్చినట్టుగా భావిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు

Advertisement

Omicron scare in TS: తెలంగాణలో కఠిన ఆంక్షలు, పండుగలు, సెలెబ్రేషన్స్ పై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, రాష్ట్రంలో 38కి చేరిన ఒమిక్రాన్ బాధితుల సంఖ్య

Hazarath Reddy

తెలంగాణ హైకోర్టులో రాష్ట్రంలోని కరోనా పరిస్థితి గురించి ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు (Telangana high court) ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల సందర్భంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజలు గుమికూడకుండా ఉండేలా చూడాలని చెప్పింది

Telangana Omicron Cases: ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు, తెలంగాణ కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్, మొత్తం 38కి చేరిన ఒమిక్రాన్ కేసులు

Naresh. VNS

తెలంగాణ(Telangana)లో ఒమిక్రాన్(Omicron) కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్‌ వేరియంట్‌(Omicron variant) కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి

Paddy Procurement in TS: పీయూష్‌ గోయల్‌పై మండిపడిన తెలంగాణ మంత్రి హరీశ్‌రావు, కేంద్రమంత్రిగా కాకుండా రాజకీయ నాయకుడిలా మాట్లాడారని విమర్శలు

Hazarath Reddy

తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌పై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌ అయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంపై (Paddy Procurement in TS) కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ (Union Minister Piyush Goyal) చేసిన వ్యాఖ్యలపై బుధవారం మండిపడ్డారు.

Omicron in TS: తెలంగాణలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు, 24కి చేరిన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య, దేశంలో రెండవ స్థానంలో...

Hazarath Reddy

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులను (Omicron in TS) గుర్తించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. వీటిలో 19 కేసులు (Omicron Variant) నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు వెల్లడైంది.

Advertisement
Advertisement