తాజా వార్తలు

Varanasi Road Accident: వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం, కుంభమేళాకు వెళ్తూ ఐదుగురు భక్తులు మృతి, మరో 7 మందికి గాయాలు

Hazarath Reddy

మహా కుంభమేళా (Mahakumbh) కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషాదకర ఘటన వారణాసిలో చోటు చేసుకుంది. భక్తులు ప్రయాణిస్తున్న క్రూయిజర్‌ జీపు (Cruiser Jeep) ను లారీ (Lorry) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి

Salman Khan: దుబాయ్‌లో తల్లి సల్మాతో సల్మాన్ ఖాన్ మెమోరబుల్ వీడియో.. తల్లిని ఆప్యాయంగా పలకరించి ముద్దు పెట్టుకున్న సల్మాన్, వైరల్‌ వీడియో

Arun Charagonda

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ దుబాయ్‌లో సందడి చేశారే. తన మేనల్లుడు ఆయాన్ అగ్నిహోత్రి సాంగ్ రిలీజ్ ఉండనుండగా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు సల్మాన్.

Kodanda Reddy: నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి... యాసంగి పంటలు వేసి అప్పులపాలు కావొద్దని రైతులకు విజ్ఞప్తి చేసిన కోదండ రెడ్డి

Arun Charagonda

నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి.. భూగర్భజలాలు లేవు అన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి . కొత్తగా బోర్లు వేసి నష్టపోవద్దన్నారు. ఈ మేరకు రైతులకు విజ్ఞప్తి చేశారు కోదండ రెడ్డి.

Bandi Sanjay: LRS పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్.. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని బండి సంజయ్ ఫైర్

Arun Charagonda

ఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. పెద్దపల్లి మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

GHMC Joint Commissioner Janakiram: జానకిరామ్ వివాహేతర సంబంధంలో బిగ్ ట్విస్ట్.. శారీరకంగా హింసిస్తున్నాడని భార్య కళ్యాణి ఫిర్యాదు

Arun Charagonda

GHMC జాయింట్ కమిషనర్ జానకిరామ్ వివాహేతర సంబంధం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది . మొదటి భార్య చనిపోవడంతో ఆరేళ్ల క్రితం కళ్యాణిని రెండవ వివాహం చేసుకున్నారు జానకీరామన్.

Tirupati School Bus Accident: వీడియో ఇదిగో, సూళ్లూరుపేటలో నారాయణ స్కూల్ బస్సు బోల్తా, పలువురు విద్యార్థులకు గాయాలు

Hazarath Reddy

సూళ్లూరుపేటలో నారాయణ స్కూల్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తడ మండలం బోడి లింగాలపాడు జాతీయ రహదారిపై విద్యార్థులను తీసుకువెళుతున్న సూళ్లూరుపేట నారాయణ స్కూల్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 30మంది విద్యార్థులున్నారు

CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి

Arun Charagonda

నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . అప్పక్ పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు.

Hindi Row: బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం ఏ భాషను ఇతర రాష్ట్రాలపై, ఎవరిపై బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan) స్పష్టం చేశారు

Advertisement

Koneru Konappa Resigns From Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అధికార పార్టీకి తొలి షాక్

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఇకపై తాను స్వతంత్రంగా ఉంటానని ఏ పార్టీలో చేరనని తేల్చిచెప్పారు

Missing Students Safe: అంబర్‌పేటలో తప్పిపోయిన విద్యార్థులు సేఫ్.. యాదగిరిగుట్ట మండలం బావి వద్ద స్నానం చేస్తుండగా పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు

Arun Charagonda

హైదరాబాద్ అంబర్‌పేటలో మిస్ అయిన నలుగురు విద్యార్థులు సేఫ్‌గా దొరికారు(Missing Students Safe). నిన్న హైదరాబాద్ అంబర్ పేట్ లో (Amberpet)తప్పిపోయారు నలుగురు విద్యార్థులు.

Catch Mosquitoes and Win Cash: ఫిలీప్పీన్స్‌లో దోమల నియంత్రణకు అదిరే ఆఫర్.. ఐదు దోమలు పట్టుకుంటే నగదు బహుమతి, వైరల్‌గా మారిన న్యూస్

Arun Charagonda

దోమల బెడదతో ఇబ్బంది పడని వారుండరూ. దోమలు కుట్టకుండా అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే దోమల బెడద నుండి మాత్రం బయటపడలేరు. అయితే ఫిలిప్పీన్స్‌లో(Philippines) దోమల నియంత్రణకు అదిరే ఆఫర్ ప్రకటించారు

Mekapati Goutham Reddy Death Anniversary: ఐ మిస్‌ యూ గౌతమ్‌ అంటూ వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్, నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం

Hazarath Reddy

దివంగత మేకపాటి గౌతమ్‌ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం ఉంచారు

Advertisement

Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు

Hazarath Reddy

విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంట్లో పూజ చేసేందుకు వెళ్లి ఆఇంటి యజమానురాలు మౌనిక అనే మహిళపై జ్యోతిష్యుడు అప్పన్న అత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే పూజలు చేసి చంపేస్తానంటూ బెదింరించాడు.

Telangana News: రుణమాఫీ కోసం గాంధీ భవన్‌ మెట్లపై రైతు ధర్నా.. రుణమాఫీ చేయాలని డిమాండ్, పంట బోనస్ ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేసిన రైతు, వీడియో ఇదిగో

Arun Charagonda

రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా చేపట్టాడు(Telangana News). వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టిన మందుబాబు, కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో ఘటన, నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

ఏపీలో మద్యం మత్తులో ఓ మందుబాబు చేసిన హల్ చల్ తో బస్సు ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టి వీరంగం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బస్సు నుండి దిగుతూ చేతిలో ఉన్న ఆయుధంతో బస్సు అద్దాలు పగలగొట్టడం చూడవచ్చు.

Anantha Venkatarami Reddy: వీడియో ఇదిగో, మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి? కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి

Hazarath Reddy

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని, ఈ క్రమంలోనే భద్రతను కుదించిందని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి (Anantha Venkatarami Reddy) విమర్శించారు.

Advertisement

Students Missing In Amberpet: హైదరాబాద్ అంబర్‌పేటలో నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. పరీక్షలో కాపీ కొడుతుండగా పట్టుకున్న టీచర్, పోలీసుల గాలింపు

Arun Charagonda

హైదరాబాద్ అంబర్ పేట్ లో నలుగురు విద్యార్థులు మిస్ అయ్యారు. ప్రేమ్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు నలుగురు విద్యార్థులు. నిన్న పరీక్షలో కాపీ కొడుతుండగా పట్టుకుంది టీచర్

Telangana Shocker: వీడియో ఇదిగో, అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్, వారికే షాక్ కొట్టడంతో కుటుంబం మొత్తం మృతి

Hazarath Reddy

తెలంగాలోని నిజామాబాద్ జిల్లాలో గల బోధన్‌ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొలంలో కరెంట్‌ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలోని షాటాపూర్‌కి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది.

Telangana Horror: చిన్న గొడవలో దారుణం, తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మత్తు దిగాక విషయం తెలిసి లబోదిబోమంటూ..

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికేసాడు. మత్తు దిగిన తర్వాత లబోదిబోమన్నాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

India's Suicide Death Rate: భారత్‌లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో మహిళలకన్నా పురుషులే ఎక్కువ, ఆత్మహత్య మరణాల రేటుపై షాకింగ్ నివేదిక వెలుగులోకి

Hazarath Reddy

1990 నుండి 2021 వరకు భారతదేశంలో ఆత్మహత్య మరణాల రేటు 30 శాతం తగ్గుదలని ఇటీవలి అధ్యయనం హైలైట్ చేసింది. ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించబడిన, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ యాక్సెస్ చేసిన ఈ ఫలితాలు గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్, ఇంజురీస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్టడీ (GBD) 2021 నుండి వచ్చిన డేటా ఆధారంగా ఉన్నాయి

Advertisement
Advertisement