తాజా వార్తలు
Attack on Chilkur Temple Chief Priest: ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్పై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Hazarath Reddyచిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్పై జరిగిన దాడిని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు.ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు.
KTR Slams CM Revanth Reddy: కొడంగల్లో నువు మళ్లీ గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్, రైతుబంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా అని నిలదీత
Hazarath Reddyకొడంగల్లో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన వారికి దోచిపెట్టేందుకు పని చేస్తున్నారని ఆరోపించారు.
Astrology: ఫిబ్రవరి 23 నుంచి గురుడు స్వాతీ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం... లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు కనక వర్షంలా ఖాయం..
sajayaAstrology: ఫిబ్రవరి 23, కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున, అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుంది. విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
'18 Slaps In 25 Seconds': వీడియో ఇదిగో, 25 సెకన్లలో 18 సార్లు టీచర్ చెంప పగలగొట్టిన హెడ్ మాస్టర్, అంతటితో ఆగకుండా లాగి కిందపడేసి మరీ..
Hazarath Reddyగుజరాత్లో పాఠశాల ప్రిన్సిపాల్, గణిత, సైన్స్ ఉపాధ్యాయుడి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భరూచ్లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ అధ్యాపకుడిని పదే పదే కొడుతున్న దృశ్యాలు ఈ ఫుటేజీలో ఉన్నాయి, దీనిపై విద్యాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు
Road Accident Video: వీడియో ఇదిగో, కారు టైరు పేలడంతో హైవేపై ఆరుసార్లు పల్టీలు కొట్టిన స్కార్పియో కారు, ప్రాణాలతో బయటపడిన నలుగురు పిల్లలతో సహా ఏడుగురు
Hazarath Reddyఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాలో ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలడంతో రహదారిపై కారు ఆరుసార్లు పల్టీలు కొట్టింది.అదృష్టవశాత్తు అందులో ప్రయాణించిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.
Astrology: ఫిబ్రవరి 19 నుంచి చంద్రుడు చంద్రుడు సింహరాశి లోకి ప్రవేశం,ఈ మూడు రాశుల వారికి కుబేరుడి అనుగ్రహం తో కోటీశ్వరులు అవడం ఖాయం... డబ్బు వర్షంలా కురుస్తుంది..
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఇతర గ్రహాల కంటే వేగంగా ,తరచుగా రాశిచక్రం ,నక్షత్రరాశిని మార్చే గ్రహం.
Astrology: ఫిబ్రవరి 12 మార్గశుద్ధ పౌర్ణమి, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. వద్దంటే డబ్బే డబ్బు..
sajayaAstrology: మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12 న వస్తుంది. హిందూ మతంలో మాఘ పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
Health Tips: బరువు తగ్గాలి అనుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పండ్లను మీరు ఆహారంలో చేర్చుకోవద్దు..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామంది బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది జీవించేయడం ఎక్ససైజ్ ఆహారంలో అనేక రకాల మార్పులు చేయడం వంటివి చేస్తున్నారు.
Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కాఫీని తాగకూడదు.
sajayaHealth Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కాఫీని తాగకూడదు. చాలామందికి మనలో ప్రతిరోజు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఫ్రెష్ గా ఉంటారు.
Health Tips: పీరియడ్స్ ఇర్ రెగ్యులర్ గా వస్తున్నాయా, అయితే ఈ సమస్యకు ఈ చిట్కాలతో పరిష్కారం..
sajayaHealth Tips: చాలామంది మహిళల్లో పిరియడ్స్ సక్రమంగా రావు దీనివల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఒక్కొక్కసారి వీరికి pcos లేదాpcod వంటి సిండ్రమ్స్ ఉండడం ద్వారా లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి ఇర్ రెగ్యులర్ గా వస్తాయి.
Vishwak Sen's Laila: పృథ్వీ రాజ్ వ్యాఖ్యల దుమారం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాయ్కాట్ లైలా హ్యాష్ట్యాగ్, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన మేకర్స్
Hazarath Reddyవిశ్వక్ సేన్ నటించిన లైలా ప్రేమికుల దినోత్సవం నాడు థియేటర్లలో విడుదల కానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఆన్లైన్లో విడుదలైనప్పటి నుండి వివాదాలతో చుట్టుముట్టబడింది. విశ్వక్ సేన్ ఒక లేడీ గెటప్ను ప్రతికూల కోణంలో చిత్రీకరించారని చాలా మంది విమర్శించారు.
Uttar Pradesh: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు నుంచి దిగుతూ ఇరుక్కుపోయిన ప్రయాణికుడు, వెంటనే అప్రమత్తమై కాపాడిన ఆర్పిఎఫ్ ఎఎస్ఐ
Hazarath Reddyఉన్నావ్ జంక్షన్ వద్ద కదులుతున్న పూణే-గోరఖ్పూర్ రైలును దిగడానికి ప్రయత్నిస్తుండగా ఒక యువకుడు చావు దగ్గరికి వెళ్ళాడు. కెమెరాలో రికార్డైన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నివేదికల ప్రకారం, కదులుతున్న రైలు నుండి దిగడానికి ప్రయత్నిస్తూ ఆ యువకుడు బ్యాలెన్స్ కోల్పోయి రైలును పట్టుకుని అలాగే తీవ్ర ప్రమాదంలో పడ్డాడు.
Prayagraj Traffic Update: వీడియోలు ఇవిగో, ప్రయాగ్ రాజ్లో సుమారు 300 కిలోమీటర్ల మేర నిలిపోయిన వాహనాలు, ఆకలిదప్పులతో ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు
Hazarath Reddyప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతుండటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది . సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికార వర్గాల నుంచి సమాచారం.హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు.
Kiran Royal Extortion Case: వీడియోలు ఇవిగో, కిరణ్ రాయల్పై అంతర్గత విచారణకు జనసేన ఆదేశం, ఇద్దరూ బెడ్పై ఏకాంతంగా ఉన్న వీడియోను విడుదల చేసిన బాధితురాలు
Hazarath Reddyతిరుపతి నియోజకవర్గ జనసేన (Jana Sena Party)ఇన్ఛార్జి కిరణ్ రాయల్పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు
Andhra Pradesh: దారుణం, ఇంట్లో పని చేస్తున్న దివ్యాంగురాలిపై టీడీపీ నేత పదే పదే అత్యాచారం, గర్భం దాల్చిన బాధితురాలు, న్యాయం చేయాలని డిమాండ్
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లాలోని స మండలం పెందచల గ్రామంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి సోదరుడు వరిశి భాస్కరరావు తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి.
Chiranjeevi - Anil Ravipudi's Film: అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫిక్స్, మెగా157 షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభమవుతుందని తెలిపిన చిరు
Hazarath Reddyదర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధించాడనే విషయం అందరికీ తెలిసిందే. అనిల్ తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు బలమైన వార్తలు వచ్చాయి, కానీ దాని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
HM Amit Shah on Naxalism: దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి 31 లోపు పెకలించి వేస్తాం, కేంద్ర హోమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyభద్రత దళాలు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో 31 మంది నక్సలైట్లను హతమార్చారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఇది మన దేశాన్ని నక్సలైట్లు ఉండని దేశంగా మార్చడంలో భద్రత దళాలకు లభించిన ఒక ప్రధాన విజయమని ఆయన అభివర్ణించారు.