సమాచారం

Omicron Symptoms: గొంతు దగ్గరే ఆగిపోతున్న ఒమిక్రాన్, ఊపిరితిత్తులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్న ఎయిమ్స్ డాక్టర్లు

Hazarath Reddy

బ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్‌లో (COVID-19 Omicron variant) మాత్రం ఇంత‌టి దారుణ ప‌రిస్థితి లేదు. కేవ‌లం జ‌లుబు, ద‌గ్గు, గొంతు స‌మ‌స్య‌లే క‌నిపిస్తున్నాయి. కానీ శ్వాస‌కు సంబంధించిన ల‌క్ష‌ణాలు మాత్రం క‌నిపించ‌డం లేదు. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ ప్రభావం ఊపిరితిత్తులపై తక్కువగా ఉంటుంది.

Pralay Missile: సైన్యం చేతిలోకి మరో అస్త్రం, ప్ర‌ళ‌య్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన భార‌త్‌, 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

Hazarath Reddy

చైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతల మధ్య భారత్ తన సైనిక సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటోంది. బుధవారం నాడు భారత్‌ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి లక్ష్యాలను చేధించే ప్రళయ్ బాలిస్టిక్‌ క్షిపణిని (Pralay missile successfully test-fired) విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగలదు.

Tips For Best Sex life: మీ ఏజ్ 30-40 మధ్య ఉంటే ఈ టిప్స్ మీ కోసమే, శృంగారం చేసే సామర్థ్యం ఉన్నా...చేయాలన్న కోరిక తగ్గినవారు ఈ చిన్న చిట్కాలు పాటించండి చాలు

Naresh. VNS

కొన్ని చిన్న చిన్న చిట్కాలు(TIPS) పాటిస్తే ఆలుమగలిద్దరూ ఏ వయస్సులో అయినా శృంగారాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదించవచ్చు. శృంగారానికి కావాల్సినంత స‌మ‌యం(Time for sex life) కేటాయించాలి.

India Successfully Test Agni Prime Missile: భారత్ అమ్ములపొదిలో మరో అగ్ని క్షిపణి, ఒడిశాలో విజయవంతంగా Agni-P క్షిపణి ప్రయోగం, చైనా, పాకిస్థాన్ వెన్నులో వణుకు...

Krishna

ఒడిశాలోని బాలాసోర్ తీరంలో భారత్ శనివారం 'అగ్ని ప్రైమ్' (Agni-P) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న అగ్ని సిరీస్ క్షిపణులకు ఇది అధునాతన వెర్షన్.

Advertisement

LIC Saral pension Scheme: ఎలాంటి ఉద్యోగం చేయకుండానే నెల నెల పెన్షన్ కావాలా, అయితే ఎల్ఐసీలోని ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి, ప్రతి నెలా పెన్షన్ సౌకర్యం

Krishna

సాధారణంగా ఒక ఉద్యోగి పింఛను పొందాలంటే 60 ఏళ్ల వరకు వేచి ఉండాల్సిందే. కానీ LIC , సరళ పెన్షన్ 40 సంవత్సరాల వయస్సులో కూడా ఒక స్కీమ్‌లో ఏకమొత్తం మొత్తాన్ని డిపాజిట్ చేసిన వెంటనే పెన్షన్ పొందడం ప్రారంభమవుతుంది.

TS Inter First Year Result 2021: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in లో వివరాలు, ఏపీ లాసెట్‌ ఆడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల

Hazarath Reddy

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో (TS Inter First Year Result 2021) మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,24,012 మంది (49శాతం) ఉత్తీర్ణులయ్యారు.

Google Chrome Browser: గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక లోపాలు, వెంటనే కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ హెచ్చరిక, ఎలా అప్‌డేట్ చేసుకోవాలని ఇక్కడ చూడండి

Hazarath Reddy

గూగుల్‌ క్రోమ్‌ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్‌ క్రోమ్‌లో తీవ్రమైన సమస్య (Center has a warning) ఉన్నట్లు తెలిపింది.

SBI Services Fee: సర్వీస్ ఛార్జీల పేరుతో రూ.346 కోట్లు పిండేసిన ఎస్‌బీఐ, ఆ ఛార్జీలను వెనక్కు ఇచ్చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచన, కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల

Naresh. VNS

ర్వీస్‌ ఫీజు పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) తన వినియోగదారుల నుంచి భారీగా వసూలు చేసింది. 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ఖాతాదారుల నుంచి సుమారు ₹346కోట్లను చార్జీల రూపంలో(services fee) వసూలు చేసింది ఎస్‌బీఐ(SBI).

Advertisement

Jio Cheapest Plan: జియో మరో సంచలనం. రూపాయికే నెలంతా డేటా ప్యాక్, 30 రోజుల వాలిడిటీ ఉచితం, ఎలా రీఛార్జ్ చేసుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో అత్యంత చ‌వ‌కైన రీచార్జ్ ప్లాన్‌ను యూజర్ల కోసం రూపాయి రీచార్జ్ ప్లాన్‌ను (Jio Cheapest Plan) ప్ర‌వేశ‌పెట్టింది.

Vacant at Public Sector Banks: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41 వేలకు పైగా ఖాళీలు, ఒక్క SBIలోనే 8,544 ఉద్యోగాలు, కీలక ప్రకటన చేసిన కేంద్రం

Hazarath Reddy

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో (Vacant at Public Sector Banks) ఈ నెల 1 నాటికి 41,177 ఖాళీలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Union Finance Minister Nirmala Sitharaman) తెలియజేశారు.

PM Modi Twitter Account Hacked: ప్రధాని మోదీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్, బిట్‌కాయిన్‌ను భారత్‌ చట్టబద్దం చేసిందని సందేశం, అలర్ట్ అయిన పీఎంవో కార్యాలయం

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్‌ ఖాతా ఆదివారం హ్యాక్‌ అయింది. పీఎం ఖాతాను హ్యాక్‌ (PM Modi Twitter Account Hacked) చేసిన ఆగంతకులు అందులో బిట్‌కాయిన్‌ను భారత్‌ అధికారికంగా చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తించింది. భారత ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొన్నది.

Bank Deposit Insurance: బ్యాంకు ఖాతాదారులకు పెద్ద భరోసా ఇచ్చిన మోదీ ప్రభుత్వం, ఇకపై బ్యాంకులు దివాళా తీసినా కచ్చితంగా డిపాజిటర్లకు 90 రోజుల్లో రూ.5 లక్షలు గ్యారెంటీ రిటర్న్...

Krishna

గతంలో బ్యాంకులో జమ చేసిన మొత్తంలో రూ.50 వేల వరకు మాత్రమే గ్యారెంటీ ఉండేది. ఆ తర్వాత లక్ష రూపాయలకు పెంచారు. ఒకవేళ బ్యాంకు మునిగిపోతే డిపాజిటర్లకు లక్ష రూపాయల వరకు మాత్రమే వచ్చేలా నిబంధన ఉండేది. పేద, మధ్యతరగతి వర్గాల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచామని ప్రధాని మోదీ తెలిపారు.

Advertisement

WhatsApp Scam Warning: ఈ వాట్సాప్ లింకులతో జాగ్రత్త, హలో మమ్మీ, డాడీ అంటూ యుకెలో రూ.7 ల‌క్ష‌లు కాజేశారు, తల్లిదండ్రుల‌నే కాక‌, మిత్రులను కూడా టార్గెట్ చేస్తున్న మోసగాళ్లు

Hazarath Reddy

ఆన్‌లైన్ లో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లింకుల ద్వారా హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. ఫేక్ లింకులతో విరుచుకుపడుతున్నారు. తాజాగా యూకేలో ఇలాంటి మోసమే (WhatsApp Scam Warning) వెలుగులోకి వచ్చింది.

Top Searched Google Keywords: ఈ ఏడాది గూగుల్‌ లో ఎక్కువ దేని గురించి సెర్చ్ చేశారో తెలుసా? ప్రపంచదేశాలతో పోలిస్తే భిన్నంగా భారత్ గూగుల్ సెర్చింగ్ హిస్టరీ

Naresh. VNS

ఈ ఏడాది ఎక్కువ మంది దేని గురించి గూగుల్‌ లో శోధించారో తెలుసా? ఎలా కోలుకోవాలి?(How to Heal) అనే కీ వర్డ్ ను ఎక్కువగా ఉపయోగించారు. కోవిడ్(Covid-19) బారిన పడ్డవారు ఎలా కోలుకోవాలో సెర్చ్ చేయడంతో పాటూ, ముందుజాగ్రత్తగా కూడా ప్రజలు కోవిడ్‌ పై గూగుల్‌(Google) లో సెర్చ్ చేశారు. ఈ విషయాన్ని గూగుల్ సెర్చింజన్(Google Search Engine) తెలిపింది.

Power Saving Tips For House: మీరు చేస్తున్న ఈ చిన్న పొరపాట్లే కరెంట్ బిల్లును పెంచేస్తున్నాయి, ఈ సింపుల్ చిట్కాలతో వందల్లో కరెంట్ బిల్లు ఆదా చేసుకోవచ్చు, అవేంటో చూడండి

Naresh. VNS

ఒకప్పుడు వందల్లో వచ్చే కరెంట్ బిల్లు(Power bill)…ఇప్పుడు వేలల్లో వస్తుందా? అయితే అది ఖచ్చితంగా మీ తప్పే. మీరు చేసే చిన్న చిన్న తప్పిదాలే…కరెంట్ బిల్లును అమాంతం పెంచేస్తున్నాయి. కొన్ని సింపుల్ చిట్కాలను(Tips) పాటిస్తే కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు

Mi-17V5 Chopper: గంటకు 225- 250 కి. మీ వేగం, 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కి.మీ ప్రయాణం, బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్ట‌ర్ Mi-17V-5 ప్రత్యేకతలు ఇవే..

Hazarath Reddy

తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) మొత్తం 14 మందిలో 13 మంది మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. ఘ‌ట‌న‌లో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ భార్య మ‌ధులికా రావ‌త్ మృతి చెందిన‌ట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్ట‌ర్‌లో మొత్తం 14 మంది ప్ర‌యాణించ‌గా, 13 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు ధృవీక‌రించారు.

Advertisement

Tomato Price Hike: చుక్కలు చూపిస్తున్న టమోటా ధరలు, కిలో రూ. 100కు పైమాటే.. వరదలతో పలు రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంటలు

Hazarath Reddy

భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం, వరదల కారణంగా రవాణా కష్టతరంగా మారడంతో దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు విపరీతంగా (Tomato Price Hike) పెరిగాయి. తిరువనంతపురంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన చలాలో టమోటాల టోకు ధర కిలో ₹120కి ( Rs 120 per KG) చేరుకుంది. కూరగాయలు ప్రధాన సరఫరాదారులు కర్ణాటక మరియు తమిళనాడురాష్ట్రాలే ..

ATM Withdrawal Alert: ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా..అయితే ఈ పెరిగిన ఛార్జీలు గురించి ఓ సారి తెలుసుకోండి, లేకుంటే వసూళ్ల బాదుడు తప్పదు

Hazarath Reddy

వచ్చే ఏడాది నుంచి ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు పెరగనున్నాయి. జనవరి 1, 2022 నుంచి పరిమిత ఏటీఎం విత్‌డ్రాలు (ATM Withdrawal Alert) దాటితే ఛార్జీలు వఃూలు చేయనున్నాయి. ఇది ఇంతకు ముందు చెప్పిందానికంటే ఎక్కువే ఉండొచ్చని ఆర్బీఐ (RBI) మరోసారి సంకేతాలు ఇచ్చింది.

What is AFSPA: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు మళ్లీ తెరపైకి, అసలేంటి ఈ చట్టం, దీని ద్వారా సాయుధ బలగాలకు సంక్రమించే అధికారాలు ఏంటి, ఏయే రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లో ఉంది

Hazarath Reddy

ఈశాన్య సరిహద్దు ప్రాంతం నాగాలాండ్ లో ఆర్మీ బలగాలు తీవ్రవాదులు అనుకుని పనికివెళ్లి తిరిగి వస్తున్న కూలీలపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు ఈ కాల్పలు ఘటనలో 14 మంది కూలీలు మరణించారు. ఈ నేపథ్యంలో మరోసారి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (Armed Forces (Special Powers) Act) తెరపైకి వచ్చింది.

Cyclone Jawad Update: ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర, వచ్చే పదిరోజులు ఏపీలో సాధారణ వాతావరణం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదిలిన జవాద్ తుపాను

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్‌ తుపాను ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో పూరి తీరం వైపు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది

Advertisement
Advertisement